Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • బుడుగు
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
  • పూణెలో కశ్మీరీ జర్నలిస్టుపై దాడి!
  • అసెంబ్లీలో బడ్జెట్‌పై చర్చ ప్రారంభం..
  • చత్తీస్‌గడ్‌లో స్వైన్‌ ప్లూతో ఏడుగురు మృతి
  • భారీ హిమపాతానికి కాశ్మీర్‌లో ఇళ్లు నేలమట్టం
  • శాసన మండలిలో బడ్జెట్‌పై చర్చను ప్రారంభించిన షబ్బీర్‌అలీ
  • Previous
  • Next
Pause
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Google+
  • Android
  • Pinterest
రేపు పెన్షన్‌ విద్రోహ దినం | నల్గొండ | www.NavaTelangana.com
  • మీరు ఇక్కడ ఉన్నారు
  • ➲
  • హోం
  • ➲
  • నల్గొండ
  • ➲
  • స్టోరి
  • Aug 31,2017

రేపు పెన్షన్‌ విద్రోహ దినం

నవతెలంగాణ-దేవరకొండ
సీపీఎస్‌ విధానం రద్దు చేసి పాత పెన్షన్‌ విధానాన్ని కొనసాగించాలని డిమాండ్‌ చేస్తూ ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ ఆధ్వర్యంలో సెప్టెంబర్‌ 1న నిరసన దినం పాటిస్తున్నట్టు టీఎస్‌ యూటీఎఫ్‌ జిల్లా అధ్యక్షులు ఎం. రాజశేఖర్‌రెడ్డి అన్నారు. బుధవారం స్థానికంగా పోస్టరావిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సెప్టెంబర్‌ 1న పెన్షన్‌ విద్రోహదినంగా ప్రకటిస్తూ అదే రోజు కలెక్టరేట్‌ ఎదుట ధర్నా నిర్వహించనున్నట్టు తెలిపారు. ఈ ధర్నాలో ఉపాధ్యాయ, ఉద్యోగులు అధిక సంఖ్యలోపాల్గొని జయప్రదం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి ఎల్‌. సత్యనారాయణ, నాయకులు వెంకటయ్య, మండలాధ్యక్ష కార్యదర్శులు శ్రీను, వెంకటయ్య, సీనియర్‌ నాయకులు తావూర్యానాయక్‌, గోవర్థన్‌రావు, రాములు, ఇద్దయ్య, లాజర్‌, వెంకటయ్య, కృష్ణకాంత్‌నాయక్‌, పాలేశ్వర్‌, లక్ష్మణ్‌, ఆవుల మధు, శ్రీకాంత్‌ పాల్గొన్నారు.
మిర్యాలగూడ టౌన్‌ :
సీపీఎస్‌ విధానం రద్దు చేయాలని కోరుతూ సెప్టెంబర్‌ 1న చేపట్టిన కలెక్టరేట్‌ ధర్నాను జయప్రదం చేయాలని టీఎస్‌ సీపీఎస్‌ఈఏ అధ్యక్ష కార్యదర్శులు నాగవెల్లి ఉపేందర్‌, బొమ్మనబోయిన శ్రీనివాస్‌ కోరారు. బుధవారం స్థానిక అమరవీరుల స్థూపం వద్ద పోస్టరావిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉద్యోగ, ఉపాధ్యాయ సంక్షేమం కోసం వెంటనే సీపీఎస్‌ను రద్దు చేయాలన్నారు. పాత పెన్షన్‌ విధానాన్ని అమలు చేయాలని, లేని పక్షంలో ఉద్యమిస్తామని
హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో నాయకులు ముదిరెడ్డి సుధాకర్‌రెడ్డి, ఏపాల నరేందర్‌రెడ్డి, ఎమ్‌డి.హబీబ్‌, గణేశ్‌, శ్రీనివాసరావు, అంజయ్య, శ్రీనివాసరెడ్డి, నాగేందర్‌, పరమేశ్‌, సైదులు, దస్తగిరి, భగవాన్‌నాయక్‌, పరుశురామ్‌, పాల్గొన్నారు.
తపస్‌ ఆధ్వర్యంలో..
సెప్టెంబర్‌ 1న తలపెట్టిన సామూహిక సెలవుకు మద్దతునిస్తున్నట్టు తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం(టీపీయూఎస్‌) మండలాధ్యక్షులు నాగేందర్‌ తెలిపారు. ఉద్యోగ, ఉపాధ్యాయులకు నష్టం కల్గించే సీపీఎస్‌ విధానాన్ని రద్దు చేయాలన్నారు. పాత పెన్షన్‌ అమలయ్యేంత వరకూ పోరాటాలు నిర్వహిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో భిక్షపతి, శ్రీనివాస్‌, యామిని వెంకటేశ్వర్లు, లింగయ్య పాల్గొన్నారు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

ఓట్‌ఆన్‌ అకౌంట్‌ అంకెల గారడి
సంక్షేమ హాస్టళ్లల్లో కలెక్టర్‌ తనిఖీ
తప్పుల తడకగా ఓటరు జాబితా
అంతర్రాష్ట్ర ట్రాక్టర్‌ దొంగలు అరెస్టు
బడ్జెట్‌ను సవరించి తీరాల్సిందే
గ్రామాల్లో మౌలిక వసతులు నిల్‌
కష్టాల్లో గ్రామ పంచాయతీ కార్మికులు
విద్యార్థులు లక్ష్యంతో చదివినప్పుడే గుర్తింపు
భూమిని ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకోవాలని వినతి
గర్భకోశ వ్యాధి నివారణా మందులు పంపిణీ
యువత స్వయం ఉపాధిని ఎంచుకోవాలి
లోక్‌సభ ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించాలి
ఆలోచన మంచి మార్పుకు నాంది : ఎస్పీ రంగనాథ్‌
గ్రామాల అభివృద్ధికి ప్రణాళికలు
డాక్టర్‌ నిర్లక్ష్యానికి రూ.లక్ష జరిమానా
కొనసాగుతున్న దేహదారుఢ్య పరీక్షలు
సర్పంచుల ఫోరం మండల అధ్యక్షునిగా గుర్రం సత్యం
కౌలు రైతులకు రైతు బీమా వర్తింపజేయాలి
మిషన్‌ భగీరథ పనులు ప్రారంభం
ఎస్సీ, ఎస్టీ ఉపాధ్యాయ క్యాలెండర్‌ ఆవిష్కరణ
మండల అధ్యక్షునిగా యాదగిరి
జాతీయ స్థాయి పోటీలకు మమత పాఠశాల విద్యార్థి ఎంపిక
25న పార్లమెంట్‌ నియోజకవర్గాల సమావేశం
ఘనంగా లక్ష్మీతిరుపతమ్మ కల్యాణం
సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కు అందజేత
సేవకు మారుపేరు ధనుంజరుగౌడ్‌
నకిరేకల్‌ అభివృద్ధికి కృషి చేస్తా
వీరజవాన్లకు నివాళులు
దీప్తీ కళాశాలలో ఘనంగా వీడ్కోలు
అంగన్‌వాడీలపై పనిభారం తగ్గించాలి
Sundarayya

Top Stories Now

veera
bird
sama
mani
kodi
vd
veeraiah
వందే భారత్ కు బ్రేక్ వేసిన గోవు
నా రెండో బిడ్డను పంపడానికి రెడీ
ప్రేమ జంటకు పెళ్లి చేసిన భజరంగ్ దళ్.. అదృశ్యమైన యువతి..
మరో సినీ, టెలివిజన్ నటి ఆత్మహత్య..
పారిన రక్తపుటేరులు

_

తాజా వార్తలు

10:37 AM

పూణెలో కశ్మీరీ జర్నలిస్టుపై దాడి!

10:37 AM

అసెంబ్లీలో బడ్జెట్‌పై చర్చ ప్రారంభం..

10:29 AM

చత్తీస్‌గడ్‌లో స్వైన్‌ ప్లూతో ఏడుగురు మృతి

10:21 AM

భారీ హిమపాతానికి కాశ్మీర్‌లో ఇళ్లు నేలమట్టం

10:17 AM

శాసన మండలిలో బడ్జెట్‌పై చర్చను ప్రారంభించిన షబ్బీర్‌అలీ

10:14 AM

వరల్డ్ కప్‌ భారత్‌-పాక్‌ మ్యాచ్‌పై కపిల్‌ కామెంట్స్

10:12 AM

నాలుగురు ప్యానెల్ స్పీకర్లు వీరే..

10:09 AM

రెండో రోజు ప్రారంభమైన అసెంబ్లీ సమావేశాలు

09:42 AM

విద్యుత్ సరఫరా చేయకుండానే గ్రామస్థులకు బిల్లుల జారీ

09:25 AM

రోడ్డు ప్రమాదంలో ఏఐడీఎంకే ఎంపీ రాజేంద్రన్‌ మృతి

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.