Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • బుడుగు
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
ధాన్యం కొనుగోళ్లు ప్రారంభించరూ..? | నల్గొండ | www.NavaTelangana.com
  • మీరు ఇక్కడ ఉన్నారు
  • ➲
  • హోం
  • ➲
  • నల్గొండ
  • ➲
  • స్టోరి
  • Nov 19,2019

ధాన్యం కొనుగోళ్లు ప్రారంభించరూ..?

- దళారుల ఇష్టారాజ్యం
- దళారులకు అడ్డాగా పాత ఎంపీడీఓ కార్యాలయ ఆవరణ
- ఏఈఓలకు ధాన్యం సేకరణ బాధ్యతలు
- కేంద్రాల ఏర్పాటుకు అధికారుల చర్యలు
నవతెలంగాణ-పెద్దవూర
మండలంలో ఇంకా ధాన్యం కొనుగోళ్లను ప్రభుత్వం ప్రారంభించలేదు. ప్రస్తుతం ధాన్యం సేకరణ బాధ్యతలను వ్యవసాయ విస్తరణ అధికారులకు అప్పగించారు.ఈనెల రెండో వారం నుంచి ధాన్యం కొనుగోలు చేస్తామని చెప్పారు. కానీ ఇంతవరకు ఆ ఊసే మర్చిపోయారు. సేకరణలో జిల్లాను అగ్ర స్థానంలో ఉంచాలని అధికారులు తెలిపినా కానీ చర్యలు మాత్రం చేపట్టడం లేదు.దీంతో దళారులు సిండికేటుగా మారి పచ్చి ధాన్యాన్ని తక్కువ రేటుకు కొనుగోలు చెందుతున్నారు.మండలంలో ధాన్యం కొనుగోళ్లు ప్రారంభించక పోవడం తో ఎక్కడ పడితే అక్కడ,ఎక్కడ స్థలం కనిపిస్తే అక్కడే ధాన్యాన్ని దళారులు తక్కువ ధరకు కొనుగోలు చేస్తూ దోచుకుంటున్న పరిస్థితి ఉంది.
ధాన్యం కొనడానికి దళారులు పోటీలు పడుతున్నారు. మండలకేంద్రంలోని పాత ఎంపీడీఓ కార్యాలయ ఆవరణలో యథేచ్ఛగా ధాన్యాన్ని కొనుగోలు చేస్తున్నా అధికారులు మొద్దు నిద్రను వీడడం లేదు.
ఈ ఆవరణలోనే ఎంపీడీఓ కార్యాలయం, పీఏసీఎస్‌ కార్యాలయం, పీహెచ్‌సీ, మహిళా సమాఖ్య భవనం, ఉపాధిహామీ కార్యాలయం ఉన్నాయి. ఇన్ని శాఖల అధికారులు ప్రతిరోజూ చూస్తూ పోతున్నారే తప్ప దళారులు కార్యాలయ ఆవరణలో ధాన్యాన్ని కొనుగోలు చేస్తున్నా ప్రశ్నించడం లేదని రైతులు ఆరోపిస్తున్నారు. గతంలో ఇదే ఆవరణలో ధాన్యం కొనుగోలు చేసిన ఓ దళారీ రూ.కోటికి ఎగవేసిన విషయం విధితమే. అదే ఆవరణలో మరికొందరు దళారులు రైతుల ధాన్యాన్ని కొనుగోలు చేస్తున్నా వ్యవసాయ అధికారులు, మండల అభివృద్ధి అధికారులు పట్టించుకోకపోవడం పలు అనుమా నాలు రేకెత్తుతున్నాయి. పైగా వారు క్వింటాకు రూ.1300 నుండి రూ.1400 కే కొనుగోలు చేస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి ఐకేపీ, పీఏసీఎస్‌ కార్యాలయాల్లో కొనుగోలు కేంద్రాలని ప్రారంభించి తమ ధాన్యాన్ని ప్రభుత్వ మద్దతు ధరకు కొనుగోలు చేయాలని రైతులు కోరుతున్నారు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

'పాస్టర్లకు గౌరవ వేతనం ఇవ్వాలి'
ప్రకృతిని కాపాడుకోవాలి
పురపోరు సందడి
మాట మార్చిండ్రు
చదువుతో పాటు నైతిక విలువలూ నేర్పించాలి
యాదాద్రి ఆలయ పునర్నిర్మాణంలో పాలనా వైఫల్యం
మైనార్టీలకు డబుల్‌బెడ్‌ రూం ఇండ్లు ఇవ్వాలి
సమన్వయంతో పత్తి కొనుగోలు
గుర్రంబోడు ఎత్తిపోతల పథకం పూర్తి
శ్రీనివాస రామానుజన్‌ స్కూల్‌ విద్యార్థికి జిల్లా స్థాయి అవార్డు
పాలకుల నిర్లక్ష్యం... విద్యార్థులకు శాపం
కొనేది తక్కువ.. తిరస్కరణ ఎక్కువ
మల్లు వెంకటనర్సింహారెడ్డి ఆశయ సాధనకు కృషి
ఐఎన్‌ఎంవోకు అర్హత సాధించిన విద్యార్థి
విద్యార్థులు అన్ని రంగాల్లో రాణించాలి
దామోదర రాజనర్సింహ జన్మదినం
కోమటిరెడ్డిని కలిసిన ఎంపీటీసీ నరేశ్‌
ఫీజు అడిగినందుకే దాడి
జాతీయ హరిత ట్రిబ్యునల్‌కు 'అనంతారం' ఎంపిక
నిష్పక్ష పాతంగా వార్డుల విభజన
దోపిడీ రహిత సమాజం అంజన్న ఆశయం
విద్యార్థులకు డయల్‌ 100పై అవగాహన
సైన్స్‌ను ఉపయోగించుకోవాలి
మధ్యాహ్న భోజనం పరిశీలన
చెకుముకి టాలెంట్‌ టెస్ట్‌
గ్రామ పంచాయతీ సిబ్బందిని విధుల్లోకి తీసుకోండి
విద్యార్థులకు అవగాహనా సదస్సు
గ్రామాల్లో విద్యార్థుల సర్వే
వికలాంగ విద్యార్థులను ప్రోత్సహించాలి
ఎస్సీ వర్గీకరణ బిల్లును పార్లమెంట్‌లో ప్రవేశ పెట్టాలి

తాజా వార్తలు

11:51 PM

అట్లాంటాలో ఎన్నారైల కొవ్వొత్తుల ప్రదర్శన

11:48 PM

టీ-20 నేపథ్యంలో అర్థరాత్రి వరకూ మెట్రో సేవలు

11:38 PM

14న ప్రేక్షకుల ముందుకు 'క్వీన్' గా రమ్యకృష్ణ

11:33 PM

సమాజంలో ఇలాంటి అకృత్యాలు జరగకూడదు: విక్టరీ వెంకటేష్

11:27 PM

స్మార్ట్ టీవీ రంగంలో అడుగుపెట్టిన నోకియా

09:59 PM

దేవికారాణి ఆస్తుల చిట్టా విడుదల

09:49 PM

అఖిలపక్ష కార్మిక సంఘాలతో మంత్రి అవంతి సమావేశం

09:34 PM

రికార్డు సమయంలో కాళేశ్వరం ప్రాజెక్టు : కేసీఆర్‌

09:30 PM

కిడ్నాప్ కేసులో మాజీ క్రికెటర్‌ అరెస్ట్

08:38 PM

ఉద్యోగాల పేరుతో మోసం వ్యక్తి అరెస్ట్

08:23 PM

శంషాబాద్ విమానాశ్రయంలో భారీగా బంగారం పట్టివేత

07:52 PM

ఢిల్లీలో ఎంపీలతో జగన్ భేటీ

07:27 PM

వచ్చే ఏడాదిలో టీఎన్జీఓఏ జిల్లాల వారీ సమావేశాలు

07:23 PM

కారులో మంటలు చెలరేగి మహిళ సజీవ దహనం

07:09 PM

తెలంగాణ పీసీసీ చీఫ్‌ పదవి నాకే ఇవ్వాలి: వీహెచ్‌

07:06 PM

అలా అయితే, జగన్ పైనా కేసులు పెట్టాలా?: పవన్ కల్యాణ్

07:03 PM

ఎస్సెస్సీ అడ్మిట్ కార్డులు జారీ

06:55 PM

కోహ్లీ సచిన్ అంత గొప్పవాడు కాదు : అబ్దుల్ రజాక్

06:49 PM

మంటల్లో కాలిపోతూ.. 112 నెంబరుకు ఫోన్‌

06:45 PM

నగరంలో ట్రాఫిక్‌ను నియంత్రిస్తాం: మంత్రి కేటీఆర్‌

06:21 PM

టీఎస్ఎస్పీడీసీఎల్ హాల్‌టిక్కెట్లు జారీ

06:14 PM

నర్సారావుపేట ఎంపీ ఇంటిపై దుండగుల దాడి

06:08 PM

అక్బరుద్దీన్‌ ఓవైసీ ఛైర్మన్‌గా అసెంబ్లీ పీఏసీ సమావేశం

06:05 PM

‘గాంధీ’ ఆస్పత్రిలో 11 నెలల బాలుడు కిడ్నాప్‌

05:57 PM

చేనేతకు నేనే బ్రాంబ్ అంబాసిడర్‌గా ఉంటా : పవన్ కల్యాణ్

05:51 PM

కూతురు చూస్తుండగానే టీచర్‌ను దారుణంగా..

05:47 PM

మహిళల పట్ల అసభ్య వ్యాఖ్యానాలు.. ముగ్గురు అరెస్ట్

05:44 PM

మినీ వ్యాను, కారు ఢీ నలుగురు మృతి

05:41 PM

అన్ని రాష్ట్రాలకు రాజధాని ప్రధాన ఆదాయ వనరు: చంద్రబాబు

05:29 PM

పీయూష్ గోయల్‌తో మంత్రి సత్యవతి రాథోడ్ భేటీ

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.