Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • వీడియో
  • ఈ-పేపర్
22 లక్షలకు చేరువలో... | జాతీయం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • జాతీయం
  • ➲
  • స్టోరి
  • Aug 10,2020

22 లక్షలకు చేరువలో...

-రికార్డు స్థాయిలో కొత్తగా 64,399 మందికి కరోనా
- మూడురోజులుగా 60వేలకుపైనే ...
- ఒక్కవారంలోనే 3.5లక్షల కేసులు.. 5244 మంది మృతి
న్యూఢిలీ: దేశంలో కరోనా వైరస్‌ (కోవిడ్‌-19) వ్యాప్తి రోజురోజుకూ పెరుగుతూనే ఉంది. నిత్యం 60 వేలకు పైగా కొత్త కేసులు నమోదవుతుండటంతో వైరస్‌ బారినపడిన వారి సంఖ్య 22 లక్షలకు చేరుకుంటున్నది. వరుసగా మూడో రోజుసైతం 60 వేలకు పైగా కొత్త కేసులు నమోదుకావడం వైరస్‌ వ్యాప్తికి అద్దం పడుతున్నది. తాజాగా కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం.. గత 24 గంటల్లో కొత్తగా 64,399 మంది కరోనా బారినపడ్డారు. ఇదే సమయంలో 861 మంది వైరస్‌తో పోరాడుతూ ప్రాణాలు కోల్పోయారు. దీంతో దేశంలో మొత్తం కోవిడ్‌-19 కేసుల సంఖ్య 21,53,011 చేరింది. మొత్తం మరణాల సంఖ్య 43,379కి పెరిగింది. ప్రస్తుతం
6,28,747 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. ఇప్పటివరకూ 14,80,885 మంది కోలుకున్నారు. దీంతో రివకరీ రేటు 68.78 శాతానికి చేరింది. కాగా, ఇప్పటివరకూ దేశంలో 2,41,06,535 కరోనా పరీక్షలు నిర్వహించినట్టు భారత వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్‌) వెల్లడించింది. శనివారం ఒక్కరోజే 7,19,364 శాంపిళ్లను పరీక్షించినట్టు తెలిపింది. కాగా ఒక్కవారం రోజుల్లోనే 3.5లక్షల కేసులు నమోదుకాగా..5244 మంది మరణించినట్టు అధికారవర్గాలు తెలిపాయి. ఈ లెక్కన కరోనా వైరస్‌ ఎంత తీవ్రంగా విజృంభిస్తున్నదో..అంతే ఆందోళన దేశప్రజల్లోనూ వ్యక్తమవుతున్నది. మోడీ సర్కార్‌ వైరస్‌ నియంత్రణ చర్యలు గాలికొదిలి రాజకీయ ఎజెండా వైపే చూస్తున్నదని ప్రతిపక్షాలు,ప్రజాసంఘాలు ఆరోపిస్తున్నాయి.
వాయిస్‌ టెస్ట్‌తో కరోనా నిర్ధారణ
దేశంలో కరోనాతో అత్యధికంగా ప్రభావితమవుతున్న ప్రాంతాల్లో ముంబయి మహానగరం ఒకటి. ఇప్పటికే అక్కడ లక్ష మందికి పైగా వైరస్‌ బారినపడ్డారు. ఇక్కడ కోవిడ్‌-19 సామాజిక వ్యాప్తి దశకు చేరిందన్న అభిప్రాయాల నేపథ్యంలో బృహన్‌ ముంబయి మున్సిపల్‌ కార్పొరేషన్‌ (బీఎంసీ) సరికొత్త టెక్నాలజీని ఉపయోగించుకోవాలని నిర్ణయించింది. కరోనా రోగులను గుర్తించేందుకు ఇప్పటివరకూ యాంటీజెన్‌, ఆర్టీపీసీఆర్‌ టెస్టులు చేస్తుండగా.. ఈ నూతన సాంకేతిక పరిజ్ఞానం ప్రకారం ఓ వ్యక్తి వాయిస్‌ టెస్ట్‌ చేసి అతడికి కరోనా ఉందో లేదో చెప్పేస్తారు. కరోనా అనుమానితుడిగా భావిస్తున్న వ్యక్తిని సెల్‌ ఫోన్‌లో గానీ, కంప్యూటర్‌ ద్వారా గానీ మాట్లాడితే, ఆ మాటలను అత్యున్నత సాంకేతిక పరిజ్ఞానంతో విశ్లేషిస్తారు. ఆ వ్యక్తి మాటల్లోని హెచ్చుతగ్గులను పరిశీలించి, అతడి రోగ లక్షణాలను అంచనా వేయడమే ఈ టెక్నాలజీ ప్రత్యేకత.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

రాజీ లేదు
పెట్టుబడిదారుల చేతుల్లో పెట్టేందుకే.. ఈ చట్టాలు : రాహుల్‌
29 నుంచి పార్లమెంట్‌
గుజరాత్‌లో ఘోరం
బీజేపీ కార్యకర్తలను అరెస్టు చేయాలి
అడయార్‌ క్యాన్సర్‌ ఇన్‌స్టిట్యూట్‌ చైర్‌పర్సన్‌ వి.శాంత కన్నుమూత
సహారా ఎడారిపై మంచు పరదా
విదేశీ పెట్టుబడుల నిబంధనల్లో మార్పులు
'ప్రైవసీ పాలసీ' మార్పులను వెనక్కి తీసుకోవాలి
7 నెలల కనిష్టానికి కరోనా కేసులు
ఎర్రకోట వద్ద బర్డ్‌ఫ్లూ కలకలం
ఎంపీలో తొలి 'లవ్‌ జిహాద్‌' కేసు
మేము సైతం
మోడీ సర్కార్‌ కు చీమకుట్టినట్టూ లేదు..
27 నగరాల్లో మెట్రో రవాణా
రండి.. చట్టాల గురించి వివరించండి....
వీఐపీల సేవలో...
దళిత యువతిపై దారుణం
అప్పటి వరకు మాల్యాను అప్పగించం!
నేనూ బాధితురాలినే!
ఫేస్‌బుక్‌, ట్విట్టర్‌ లకుపార్లమెంటరీ ప్యానెల్‌ సమన్లు
సీపీఐ(ఎం) కార్యకర్తలపై దాడులు
బాదుడే బాదుడు
కిసాన్‌ పరేడ్‌ అనుమతిపై మీదే అధికారం
రాజ్యసభలో జమ్మూకాశ్మీర్‌కు ప్రాతినిథ్యం జీరో
మణిపూర్‌లో ఇద్దరు జర్నలిస్టులపై దేశద్రోహం కేసు
లక్ష ట్రాక్టర్లతో కిసాన్‌ పరేడ్‌
దేశంలో ఉద్యోగ సంక్షోభం
2,24,301 మందికి కరోనా వ్యాక్సిన్‌
పెట్రో బాదుడు..

తాజా వార్తలు

10:10 AM

గొల్లపూడిలో ఉద్రిక్తత వాతావరణం

09:59 AM

తెలంగాణలో కరోనా కేసుల అప్ డేట్స్

09:57 AM

30న అఖిలపక్ష సమావేశం

09:54 AM

కేంద్ర విద్యాశాఖ కీలక నిర్ణయం

09:00 AM

నేడు రైతు సంఘాలతో కేంద్రం చర్చలు

08:50 AM

ఇంటర్ పరీక్షలపై తెలంగాణ ప్రభుత్వం కీలక ప్రకటన

08:33 AM

ఘోరం రోడ్డు ప్రమాదం: 13 మంది దుర్మరణం

08:06 AM

మంచు మనోజ్ స్నేహితుడు కన్నుమూత

07:51 AM

నేడు ఉచిత ఆన్‌‌లైన్‌ జాబ్‌‌మేళా

07:46 AM

హైవేపై బోల్తాపడ్డ లారీ

07:26 AM

నేడు నగరంలో మంత్రి కేటీఆర్ పర్యటన

07:22 AM

రాష్ట్రవ్యా‌ప్తంగా జిల్లా ట్రైబ్యునళ్లు సేవ‌లు ప్రారంభం

07:19 AM

కందుల కొనుగోలుకు రంగం సిద్ధం

07:14 AM

ఆగి ఉన్న లారీలో మంటలు డ్రైవర్ సజీవ దాహనం

07:09 AM

నేడు ఖమ్మం జిల్లా నేతలతో భేటీకానున్న కేటీఆర్

07:05 AM

వ్యా‌క్సి‌నేష‌న్‌..తెలంగాణ‌ను అభినందించిన కేంద్రం

07:01 AM

స్టార్ ఫుట్​బాలర్‌పై రెండు మ్యా‌చ్‌ల నిషేధం

06:47 AM

ప్రేమించి పెళ్లిచేసుకొని..రెండు కత్తులతో దారుణంగా..!

06:35 AM

ఇన్ఫోసిస్‌ ఉద్యోగి ఆత్మహత్య

10:01 PM

అమిత్‌ షాతో ఏపీ సీఎం జగన్‌ భేటీ

09:51 PM

టాలీవుడ్ యువ హీరో విస్వంత్‌పై కేసు నమోదు

09:32 PM

తెలంగాణ కరోనా వాక్సిన్ బులిటెన్ విడుదల..

09:19 PM

భర్త ఘన విజయం..భుజాలపై ఎత్తుకుని ర్యాలీ తీసిన భార్య

09:03 PM

ఢిల్లీ చేరుకున్న ఏపీ సీఎం జగన్..

08:54 PM

జానారెడ్డి ఇంట్లో కాంగ్రెస్ నేతల సమావేశం

08:44 PM

అడయార్ క్యాన్సర్ ఇన్ స్టిట్యూట్ చైర్ పర్సన్ డాక్టర్ శాంత కన్నుమూత

08:15 PM

ఎమ్మెల్సీగా పోతుల సునీత ఏకగ్రీవం

07:32 PM

ఓఆర్ఆర్‌పై రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి

07:23 PM

ఇంగ్లండ్‌తో తొలి రెండు టెస్ట్‌లకు భారత జట్టు ఇదే..

07:11 PM

ఆర్టీసీ డీపోలో విచిత్రమైన ఘటన.. వీడియో వైరల్

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.