Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • వీడియో
  • ఈ-పేపర్
వినపడదు..కనపడదు.. | జాతీయం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • జాతీయం
  • ➲
  • స్టోరి
  • Nov 30,2020

వినపడదు..కనపడదు..

- దేశ సమస్యలపై పట్టనట్టు వ్యవహరిస్తున్న మోడీ సర్కార్‌
- ఆర్థిక పరిస్థితి కకావికలం
- పెరుగుతున్న నిత్యావసర సరుకుల ధరలు, నిరుద్యోగం
- వెంటాడుతున్న కరోనా వైరస్‌
- రైతులు, కార్మికుల్లో పెల్లుబుకుతున్న ఆగ్రహం
న్యూఢిల్లీ : సగటు భారతీయుడ్ని మునుపెన్నడూ ఊహించని సమస్యలు చుట్టుముట్టాయి. ఓ వైపు నిరుద్యోగం, మరోవైపు అధిక ధరలు, బయటకు వెళ్లాలంటే కరోనా భయాలు..ఇలా ఎన్నాండ్లు? అనే ప్రశ్న సగటు పౌరుడ్ని వేధిస్తున్నాయి. దేశవ్యాప్తంగా కార్మికులు, కర్షకులు ఆందోళనకు దిగుతున్నారు. తమ ప్రయోజనాల్ని దెబ్బతీస్తూ తీసుకొచ్చిన నూతన చట్టాల్ని రద్దు చేయాలని వారు డిమాండ్‌ చేస్తున్నారు. అయితే మోడీ సర్కార్‌ ఇవేమీ పట్టనట్టు వ్యవహరిస్తోంది. ప్రధాని మోడీ సహా ఆయన మంత్రివర్గం చాలా బిజీ బిజీగా గడుపుతోంది. దేశాన్ని పీడిస్తున్న సమస్యలు మాత్రం అలాగే ఉంటున్నాయి. సమస్యలపై కేంద్రం దాటవేత ధోరణి చూపుతోందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. విగ్రహావిష్కరణలతో, ప్రారంభోత్సవాలతో ప్రధాని మోడీ హడావిడి పడుతున్నారని, మీడియా మేనేజ్‌మెంట్‌తో ప్రజల దృష్టిని పక్కకు తప్పిస్తున్నారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
ఈ దేశంలో ఏం జ‌రుగుతోంది?
కేంద్రం తీసుకొచ్చిన..కార్మిక, వ్యవసాయ చట్టాలపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తమవుతోంది. దేశ రాజధానిలోకి ప్రవేశించడానికి రైతులు ఏవిధంగా పోరాడుతున్నారో దేశ ప్రజలంతా చూశారు. పోలీసు నిర్బంధాలు, బారికేడ్లు, ముళ్లకంచలు, రబ్బరు బుల్లెట్లు, జల ఫిరంగులకు వెన్నుచూపకుండా రైతులు, కార్మికులు ముందుకు కదిలారు. దేశాన్ని పీడిస్తున్న మరో ముఖ్య సమస్య...ఆర్థికమాంద్యం. జులై-సెప్టెంబరు త్రైమాసికంలో ఆర్థిక వృద్ధి 7.5శాతం పడిపోయింది. అత్యంత కీలకమైన 8 రంగాలకు చెందిన పరిశ్రమల్లో ఉత్పత్తి ఆగిపోయింది. నిత్యావసర సరుకుల ధరలు పెరుగుతూనే ఉన్నాయి. దేశవ్యాప్తంగా ఉపాధిరేటు 36.4శాతానికి క్షీణించింది. ఆర్థికవ్యవస్థ కోలుకోవటంపై అనుమానాలు బలపడుతున్నాయి. విశ్వాసం సన్నగిల్లుతోంది.
దారితప్పారు..?
ఆర్థికరంగంలో మోడీ సర్కార్‌ తీసుకున్న తప్పుడు నిర్ణయాలే..దేశం నేడున్న పరిస్థితికి కారణమని నిపుణులు చెబుతున్నారు. ఉదాహరణకు, సెప్టెంబరు 2019లో కార్పొరేట్‌ పన్నును తగ్గిస్తూ నిర్ణయం తీసుకోవటం. తద్వారా బడా కార్పొరేట్లకు, ప్రయివేటు పెట్టుబడిదారులకు రూ.1.45లక్షల కోట్లు లబ్ది చేకూర్చింది. ఈ నేపథ్యంలో దేశ ఆర్థిక వ్యవస్థకు జరిగిన మేలేంటో ఎవరికీ అర్థం కావటం లేదు. పెద్ద ఎత్తున ఉద్యోగాల్లో కోతలు విధించి, లే ఆఫ్‌లు ప్రకటించి కార్పొరేట్‌ వర్గం లాభాల మార్జిన్లు పెంచుకున్నాయి.
ప్రభుత్వ బ్యాంకుల నుంచి వేలకోట్లు రుణాలు తీసుకొని..ఉత్పత్తి పెంచే ప్రయత్నం చేయలేదు. ఇదే విషయాన్ని ఆర్‌బీఐ మాజీ ఉన్నతాధికారులు, ఆర్థిక నిపుణులు తెలుపుతూ హెచ్చరించారు.
రిటైల్‌ ద్రవ్యోల్బణం 7.6శాతానికి పెరిగింది. ఆరేండ్లలో ఇది రికార్డుస్థాయి పెరుగుదల. ఆహార ద్రవ్యోల్బణం 11శాతానికిపైగా పెరిగింది. కేంద్రం ఎంచుకున్న ఆర్థిక విధానాలు సరైనవి కావని ఈ గణాంకాలు తెలియజేస్తున్నాయి. సంక్షేమం, అభివృద్ధిపై చేస్తున్న ప్రకటనలు కాగితాలకే పరిమితమయ్యాయని అర్థమవుతోంది. మరోవైపు కరోనా వైరస్‌ రెండోసారి కాటేయడానికి మాటువేసుకొని ఉంది. రెండో ఉధృతి (సెకండ్‌ వేవ్‌) నుంచి ప్రజల్ని తప్పించడానికి చేస్తున్న ఏర్పాట్లేమిటో ఎవరికీ అర్థం కావటం లేదు. ఎందుకంటే మహారాష్ట్ర, ఢిల్లీ, గుజరాత్‌, కర్నాటకల్లో కరోనా మరణాలు మళ్లీ పెద్ద ఎత్తున నమోదవుతున్నాయి. ఈ సమస్యలపై దృష్టి సారించే ప్రయత్నం, నిధులు కేటాయింపుపై మోడీ సర్కార్‌ విముఖంగా ఉన్నట్టు కనపడుతోంది.
మాట్లాడే సమయం కూడా లేదా?
ప్రధాని మోడీ వివిధ రాష్ట్రాల్లో జరిగే కార్యక్రమాలకు హాజరవుతున్నారు. హోంమంత్రి అమిత్‌ షా..బీహార్‌, పశ్చిమ బెంగాల్‌ ఎన్నికలపై దృష్టిపెట్టారు. రాజకీయంగా కలిసివచ్చే సామాజికవర్గాలతో సహపంక్తి భోజనాలు చేస్తున్నారు. మంత్రివర్గంలోని వారంతా ప్రభుత్వ కార్యక్రమాలతో బిజీగా ఉన్నారు. అయితే దేశంలో అత్యంత కీలకమైన కార్మిక, రైతాంగ సమస్యలపై చర్చించడానికి మాత్రం వీరికి తీరిక లేదు. పంజాబ్‌లో రైతులు ఆందోళన చేస్తుంటే, వారి ప్రతినిధులతో మాట్లాడి సమస్య పరిష్కరించడానికి కేంద్ర వ్యవసాయ మంత్రిగానీ, ఆ శాఖ సహాయ మంత్రిగానీ ఆసక్తి చూపలేదు. మరోవైపు ఎక్కడికిపోయినా..తాము చేసిన నూతన వ్యవసాయ చట్టాలతో గొప్ప మేలు జరుగుతుందని ప్రధాని మోడీ చెబుతున్నారు. ఇదే అంశంపై దేశవ్యాప్తంగా ఆందోళన వ్యక్తం చేస్తున్న రైతుల అభ్యంతరాల్ని మాత్రం పట్టించుకోవటం లేదు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

జై కిసాన్‌..
ఆ ఘటన దురదృష్టకరం..
ఎర్రకోటపై జెండా ఎగరేసింది బీజేపీ అనుచరుడేనా..?
కట్టుదిట్టమైన భద్రత నడుమ గణతంత్ర వేడుకలు
వ్యాక్సిన్‌ వేసుకోవాలా? వద్దా?
నిధుల సమీకరణలో మోతిలాల్‌ ఓస్వాల్‌ రియల్‌ ఎస్టేట్‌
డిజిటల్‌ కరెన్సీపై ఆర్బీఐ దృష్టి..!
చట్టాల రద్దే ఏకైక పరిష్కారం : ఏచూరి
ఇది దారుణం..
కర్నాటక క్యాబినెట్‌ లో కుర్చీలాట
పిల్‌ ఉపసంహరణకు అనుమతివ్వం!
లీటర్‌ పెట్రోల్‌ రూ.90 !
రైతుల అపూర్వ భాగస్వామ్యం
పారిశ్రామికం ఇప్పటికీ వెనుకడుగే!
దేశవ్యాప్తంగా గణతంత్ర వేడుకలు
జేఈఈ అభ్యర్థులకు కీలక ప్రకటన
అయోధ్య మసీదు పనులు ప్రారంభం
బ్రోకర్‌ ఎంపికకు ఫినాలజీ సెలెక్ట్‌
నేడు కిసాన్‌ పరేడ్‌
కల్నల్‌ సంతోష్‌కు మహావీర్‌ చక్ర
బాలుకు పద్మవిభూషణ్‌
జాతీయ స్థాయి ఆర్చరీ పోటీల్లో పతకాలు
రైతన్నపై కత్తికట్టిన బీజేపీ ప్రభుత్వాలు
కరోనా సమయంలోనూ భారీగా పెరిగిన అంబానీ సంపద
భారత్‌ శాంతికి కట్టుబడి ఉంది
బాల పురస్కార్‌ విజేతలతో మోడీ సంభాషణ
ఏపీ లో వెల్లువెత్తిన సంఘీభావం
మోడీ ద్వారానే అర్నబ్‌కు బాలాకోట్‌ సమాచారం : రాహుల్‌ గాంధీ
దేశ ప్రయోజనాల కోసం
ముంబయిలో భారీ ర్యాలీ

తాజా వార్తలు

09:47 PM

సింగరేణి ఓపెన్ కాస్ట్ లో ప్రభాస్ 'సలార్'

09:28 PM

హైదరాబాద్ లో విషాదం..

09:20 PM

31లోగా పదోన్నతుల ప్రక్రియ పూర్తిచేయాలి : సీఎస్‌

08:56 PM

ఖమ్మం జిల్లాలో రోడ్డు ప్రమాదం.. ఆటో డ్రైవర్ మృతి

08:46 PM

ఉద్యోగుల ఆశల మీద పీఆర్సీ రిపోర్ట్ నీళ్లు చల్లింది : రేవంత్

08:29 PM

సినీ ప్రేక్షకులకు గుడ్ న్యూస్..

08:26 PM

వాటిని కేంద్రపాలిత ప్రాంతాలుగా ప్రకటించాలి: ఉద్ధవ్ థాక్రే

08:16 PM

వన్డే ర్యాకింగ్స్.. కోహ్లీ @1, రోహిత్ @2..

08:09 PM

యాద్రాద్రి అభివృద్ధి పనులపై మంత్రి ప్రశాంత్ అసంతృప్తి..

08:03 PM

ఎర్రకోటను ముట్టడించిన వారంతా ఉగ్రవాదులే : బీసీ పాటిల్

08:00 PM

ఉగ్రవాదుల గ్రనైడ్ దాడిలో జవాను మృతి

07:57 PM

వైల్డ్‌లైఫ్‌ వార్డెన్లుగా సర్పంచ్‌లు.. తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం

07:53 PM

దేశంలో 23లక్షలు దాటిన టీకా లబ్ధిదారుల సంఖ్య..

07:38 PM

ముళ్ల పొదల్లో కాలిపోయిన మృతదేహం లభ్యం..

07:36 PM

దారుణం..పసికందును పీక్కుతున్న​ కుక్క

07:28 PM

క్వారంటైన్​ నిబంధనల ఉల్లంఘనకు రూ.25లక్షల జరిమానా..

07:18 PM

ఉద్యోగులతో పాటు పోరాటం చేసేందుకు కాంగ్రెస్​ సిద్ధం..

07:17 PM

ఘనంగా టీవీ యాంకర్‌ పెళ్లి

07:03 PM

మార్కెట్‌లో రైతులు, వ్యాపారులతో ముచ్చటించిన కేసీఆర్

06:58 PM

ఎన్నికలు సజావుగా జరిగేలా చూడండి : ఎస్‌ఈసీ ఆదేశం

06:55 PM

చెకప్‌ కోసమే గంగూలీ ఆస్పత్రికి వచ్చారు: అపోలో

06:43 PM

సాగు చట్టాలను వెంటనే వెనక్కి తీసుకోండి : రాహుల్

06:30 PM

ఈ వెబ్‌సైట్ లలో ఏమీ కొనోద్దు.. పోలీసుల ప్రకటన

06:26 PM

హరీశ్ రావును కలిసిన తెలంగాణ గ్రామ రెవెన్యూ అధికారుల సంఘం

06:14 PM

రైతులపై పోలీసుల దాడిని తీవ్రంగా ఖండిస్తున్నం : తమ్మినేని

06:12 PM

జీహెచ్ఎసీలో బీజేపీ కార్పోరేటర్ పై కేసు నమోదు..

06:05 PM

మత్స్యకారుల అభివృద్ధి కోసం ప్రభుత్వం చర్యలు : తలసాని

06:02 PM

ఏపీలో 111 కొత్త కేసులు

05:59 PM

విశ్వసనీయతలేని పే-రివిజన్ కమిటీ రిపోర్టు : ఎమ్మెల్సీ నర్సిరెడ్డి

05:50 PM

ప్రాణం పోయినా కదిలేది లేదు..

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.