Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • వీడియో
  • ఈ-పేపర్
వేల కి.మీ ప్రయాణించి... | జాతీయం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • జాతీయం
  • ➲
  • స్టోరి
  • Jan 13,2021

వేల కి.మీ ప్రయాణించి...

- ఢిల్లీ శివార్లకు చేరుకున్న ఒడిశా రైతులు
- ఇది పంజాబ్‌, హర్యానాకే పరిమితం కాదు : రైతు సంఘాలు
న్యూఢిల్లీ : ఢిల్లీ శివార్లలో జరుగుతున్న రైతు ఉద్యమంలో పాల్గొనడానికి దేశం నలుమూలల నుంచి రైతులు, రైతు సంఘాల నాయకులు వస్తున్నారు. తాజాగా వేలాది కిలోమీటర్లు ప్రయాణించి ఒడిశా రైతులు ఢిల్లీ శివార్లకు చేరుకున్నారు. వీరంతా జాతీయ రహదారి నెంబర్‌ 2పై టెంట్లు వేసుకొని శాంతియుతంగా నిరసన దీక్షకు దిగారు. ఉద్యమం కేవలం హర్యానా, పంజాబ్‌ రాష్ట్రాలకే పరిమితమైందని 'గోడీ మీడియా' (ప్రభుత్వ మీడియా వర్గాలు) చేస్తున్న ప్రచారంలో నిజం లేదని నిరూపించడానికే వేల కి.మీ దాటుకొని ఢిల్లీకి వచ్చామని ఒడిశాకు చెందిన చామ్రూ సోరెన్‌ చెప్పారు. నూతన వ్యవసాయ చట్టాలతో కలిగే ముప్పు దేశంలోని రైతులందరిపైనా ఉంటుందని ఆయన అన్నారు. తనతోపాటు వేలాదిమంది రైతులు భవనేశ్వర్‌ నుంచి 1800 కి.మీ ప్రయాణించి ఢిల్లీకి చేరుకొనీ, రైతు ఉద్యమంలో పాల్గొంటున్నామని చెప్పారు. చారిత్రాత్మకమైన ఈ ఉద్యమంలో పాల్గొనాలని ఎంతో ఉత్సాహంగా ఇక్కడికి వచ్చామని చామ్రూ సోరెన్‌ వెంట వచ్చిన మిగతా రైతులు మీడియాతో మాట్లాడుతూ చెప్పారు.
చట్టాలు ఒకవేళ అమల్లోకి వస్తే రైతాంగ మనుగడకే ప్రమాదం ఏర్పడుతుందని మరో రైతు మరాండీ అన్నారు. వీరంతా కూడా జాతీయ రహదారిపై ఒక రోజు నిరాహార దీక్ష చేపట్టారు.
రైతులతోగానీ, రైతు సంఘాలతోగానీ ఎలాంటి చర్చలూ జరపకుండా కేంద్రం ఏకపక్షంగా ఈ చట్టాలు చేసిందని మారాండీ విమర్శించారు. ఒడిశా విషయానికొస్తే, ఇక్కడ ఒక్క పంట వేయటమే రైతులకు కష్టతరంగా మారిందనీ, చాలా కొద్దిమంది రైతులకు మాత్రమే నీటిపారుదల అందుబాటులో ఉందని ఆయన అన్నారు. ఆల్‌ ఇండియా కిసాన్‌ సభ సభ్యుడు జతిన్‌ మెహంతీ మాట్లాడుతూ..''ఈ నల్ల చట్టాల ప్రభావం ప్రధానంగా దళితులు, గిరిజనులపై ఎక్కువగా ఉండనున్నది. ఒకవేళ కాంట్రాక్ట్‌ వ్యవసాయ విధానం మొదలైతే..వీరి మనుగుడ ప్రశ్నార్థకంగా మారుతుంది. అప్పుడు భూమి హక్కులున్నా లేనట్టే లెక్క. కౌలు రైతుల బతుకుదెరువు దెబ్బతింటుంది. వీరికంటే ఎక్కువిస్తామని భూమి యజమానులకు ఆఫర్లు వస్తే..వారు పేద రైతుకు కౌలుకు ఇస్తారా? చెప్పండి'' అని ప్రశ్నించారు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

మేము సైతం
మోడీ సర్కార్‌ కు చీమకుట్టినట్టూ లేదు..
27 నగరాల్లో మెట్రో రవాణా
రండి.. చట్టాల గురించి వివరించండి....
వీఐపీల సేవలో...
దళిత యువతిపై దారుణం
అప్పటి వరకు మాల్యాను అప్పగించం!
నేనూ బాధితురాలినే!
ఫేస్‌బుక్‌, ట్విట్టర్‌ లకుపార్లమెంటరీ ప్యానెల్‌ సమన్లు
సీపీఐ(ఎం) కార్యకర్తలపై దాడులు
బాదుడే బాదుడు
కిసాన్‌ పరేడ్‌ అనుమతిపై మీదే అధికారం
రాజ్యసభలో జమ్మూకాశ్మీర్‌కు ప్రాతినిథ్యం జీరో
మణిపూర్‌లో ఇద్దరు జర్నలిస్టులపై దేశద్రోహం కేసు
లక్ష ట్రాక్టర్లతో కిసాన్‌ పరేడ్‌
దేశంలో ఉద్యోగ సంక్షోభం
2,24,301 మందికి కరోనా వ్యాక్సిన్‌
పెట్రో బాదుడు..
సీఎంల కమిటీ నివేదిక లేకుండానే
తొలి టీకా తీసుకున్న వ్యక్తికి అలర్జీ
కరెంటు తీగలు తగిలి బస్సు దగ్ధం..
లెఫ్ట్‌ఫ్రంట్‌, కాంగ్రెస్‌ చర్చలు
ట్రాక్టర్‌ ర్యాలీపై నేడు సుప్రీంకోర్టు విచారణ
13 ఏండ్ల బాలికపై సామూహిక లైంగికదాడి
సంగీత విద్వాంసుడు ముస్తాఫా ఖాన్‌ ఇకలేరు
అర్నబ్‌ సందేశాలపై జేపీసీ దర్యాప్తుకు విపక్షాలు డిమాండ్‌
కర్నాటకలో ఉన్న మరాఠా ప్రాంతాలను తీసేసుకుంటాం: ఉద్ధవ్‌ఠాక్రే
లేహ్‌లోని 20 మంది ఐటీబీపీ ఆరోగ్య సిబ్బందికి టీకా
జీ-7 శిఖరాగ్ర సదస్సుకు మోడీకి బ్రిటన్‌ ఆహ్వానం
త్రిపుర కాంగ్రెస్‌ చీఫ్‌ కారుపై బీజేపీ కార్యకర్తల దాడి

తాజా వార్తలు

10:01 PM

అమిత్‌ షాతో ఏపీ సీఎం జగన్‌ భేటీ

09:51 PM

టాలీవుడ్ యువ హీరో విస్వంత్‌పై కేసు నమోదు

09:32 PM

తెలంగాణ కరోనా వాక్సిన్ బులిటెన్ విడుదల..

09:19 PM

భర్త ఘన విజయం..భుజాలపై ఎత్తుకుని ర్యాలీ తీసిన భార్య

09:03 PM

ఢిల్లీ చేరుకున్న ఏపీ సీఎం జగన్..

08:54 PM

జానారెడ్డి ఇంట్లో కాంగ్రెస్ నేతల సమావేశం

08:44 PM

అడయార్ క్యాన్సర్ ఇన్ స్టిట్యూట్ చైర్ పర్సన్ డాక్టర్ శాంత కన్నుమూత

08:15 PM

ఎమ్మెల్సీగా పోతుల సునీత ఏకగ్రీవం

07:32 PM

ఓఆర్ఆర్‌పై రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి

07:23 PM

ఇంగ్లండ్‌తో తొలి రెండు టెస్ట్‌లకు భారత జట్టు ఇదే..

07:11 PM

ఆర్టీసీ డీపోలో విచిత్రమైన ఘటన.. వీడియో వైరల్

07:01 PM

ఈ నెల 29 నుంచి పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు..

06:51 PM

హైదరాబాద్ లో చిరుత సంచారం కలకలం

06:44 PM

మైలవరంలో లాడ్జిలో వ్యక్తి ఆత్మహత్య

06:29 PM

పోలీస్‌ కస్టడీకి అఖిలప్రియ అసిస్టెంట్లు..

05:58 PM

బీజేపీ ఎంపీలు కేంద్రంపై ఒత్తిడి తేవాలి : సీపీఐ(ఎం)

05:56 PM

నాంపల్లి కోర్టుకు విజయమ్మ, షర్మిల..

05:52 PM

ప్రత్యేక విమానంలో ఢిల్లీకి వెళ్లిన సీఎం జగన్

05:40 PM

వాట్సాప్‌కు భార‌త ప్ర‌భుత్వం గ‌ట్టి వార్నింగ్..

05:30 PM

ఆసీస్ మాజీ ప్లేయర్లకు దిమ్మతిరిగే పంచ్ ఇచ్చిన స్పిన్నర్ అశ్విన్

05:26 PM

ఏపీలో 179 కొత్త కేసులు, ఒకరి మృతి

05:21 PM

లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు..

05:17 PM

పార్లమెంట్ క్యాంటీన్​లో సబ్సిడీ ఎత్తివేత..

05:12 PM

గ‌ణ‌తంత్ర దినోత్స‌వం రోజున ట్రాక్ట‌ర్‌ ర్యాలీ నిర్వ‌హిస్తాం..

05:00 PM

కాళేశర్వం ప్రాజెక్టుతో రైతుల కల నెరవేరింది : కేసీఆర్

04:50 PM

పంచాయతీ ఎన్నికలపై తీర్పును రిజర్వ్ లో ఉంచిన ఏపీ హైకోర్టు

04:42 PM

నరేష్ ‘బంగారు బుల్లోడు’ ట్రైలర్..

04:20 PM

రైతు వ్యతిరేక చట్టాలపై పోరాటం కొనసాగుతుంది : రేవంత్ రెడ్డి

04:12 PM

చిత్తూరులో యువతిని దారుణంగా..

04:12 PM

వంట గ్యాస్ లీకై ఫాస్ట్​ఫుడ్​ సెంటర్​లో మంటలు

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.