Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • వీడియో
  • ఈ-పేపర్
ప్రతీకార కుట్రలు | జాతీయం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • జాతీయం
  • ➲
  • స్టోరి
  • Jan 17,2021

ప్రతీకార కుట్రలు

- రైతు నేతలకు, జర్నలిస్టులకు ఎన్‌ఐఏ నోటీసులు
- తీవ్రంగా ఖండించిన ఏఐకేఎస్‌
- కొనసాగుతున్న రైతు ఆందోళన
- 52 రోజుకు చేరుకున్న ఉద్యమం
- మహారాష్ట్రలో భారీ ఆందోళనలకు పిలుపు
- చట్టాలకు ఐఎంఎఫ్‌ మద్దతు ఇవ్వడంపై రైతు సంఘాల ఆగ్రహం
న్యూఢిల్లీ : చట్టాలకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న రైతులు, వాటిని ప్రసారం చేస్తున్న జర్నలిస్టులపై కేంద్ర ప్రభుత్వం ప్రతీకార చర్యలకు పాల్పడుతున్నది. జాతీయ దర్యాప్తు సంస్థలను ఊసిగొల్పి, ఉద్యమాన్ని విచ్ఛిన్నం చేసేందుకు కుట్ర పన్నుతున్నది. అందులో భాగంగానే ఎన్‌ఐఏ దాడుల పరంపర కొనసాగిస్తున్నది. ఇప్పటివరకు 12 మంది రైతు నేతలకు ఎన్‌ఐఏ నోటీసులు జారీ చేసింది. ప్రదీప్‌ సింగ్‌, నోబెల్జిత్‌ సింగ్‌, కర్నైల్‌ సింగ్‌, దీప్‌ సిద్దూ, బల్దేవ్‌ సింగ్‌ సిర్సా తదితర రైతు నేతలకు ఎన్‌ఐఏ నోటీసులు జారీ చేసింది. కేటీవీ సీనియర్‌ జర్నలిస్టు జశ్వీర్‌సింగ్‌కు ఎన్‌ఐఏ నోటీసులు ఇచ్చింది. ఈ జర్నలిస్టు తొలి నుంవి రైతు చట్టాలపై విస్తతంగా కవర్‌ చేస్తున్నారు. అలాగే ప్రభుత్వ కుట్ర చర్యలను ప్రసారం చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వ ప్రతీకార చర్యలను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్టు రైతు నేతలు స్పష్టం చేశారు. ఈ మేరకు ఢిల్లీ-హర్యానా సరిహద్దు సింఘూ వద్ద శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రైతు నేతలు మాట్లాడుతూ ప్రభుత్వం అడ్డగోలు చర్యలకు పాల్పడుతున్నదని విమర్శించారు. మోడీ ప్రభుత్వం ఎన్ని కుట్రలకు పాల్పడినా, తమ ఉద్యమాన్ని కొనసాగిస్తామని అన్నారు. కేంద్ర ప్రభుత్వ చర్యలను ఎఐకెఎస్‌ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు అశోక్‌ ధావలే, హన్నన్‌ మొల్లా తీవ్రంగా ఖండించారు.
కొనసాగుతున్న రైతు ఆందోళన
మూడు రైతు వ్యతిరేక చట్టాలు రద్దు చేయాలని, కనీస మద్దతు ధరకు చట్టబద్దత కల్పించాలని డిమాండ్‌ చేస్తూ దేశ రాజధాని సరిహద్దుల్లో రైతులు చేస్తున్న ఉద్యమం
కొనసాగుతున్నది. రైతుల ఆందోళన శనివారం నాటికి 52వ రోజుకు చేరుకుంది. వివిధ ప్రాంతాల నుంచి కొత్తగా వేలాది మంది రైతులు వచ్చి ఉద్యమంలో భాగస్వామ్యం అవుతున్నారు. కొత్తగా మరో ముగ్గురు రైతులు మరణించారు. రైతు వ్యతిరేక చట్టాలకు ఐఎంఎఫ్‌ మద్దతు ఇవ్వడాన్ని రైతు సంఘాలు వ్యతిరేకిస్తున్నాయి. బీకేయూ (ఉగ్రహాన్‌) నేత జోగేంద్ర సింగ్‌ మాట్లాడుతూ జనవరి 19న ఐఎంఎఫ్‌ దిష్టి బొమ్మలను దహనం చేయాలని పిలుపు ఇచ్చారు.
మహారాష్ట్రలో భారీ ఆందోళనలకు పిలుపు
ఢిల్లీ సరిహద్దుల్లో రైతుల చేస్తున్న ఆందోళనకు మద్దతుగా మహారాష్ట్రలో భారీ ఆందోళనలకు రైతు సంఘాలు పిలుపు ఇచ్చాయి. జనవరి 23న ట్రాక్టర్‌, వెహికల్‌ ''రైతుల కోసం ముంబయి'' మార్చ్‌, జనవరి 24 ముంబయిలోని ఆజాద్‌ మైదానంలో భారీ దీక్షలు, జనవరి 25న రాజ్‌ భవన్‌కు భారీ రైతు, కార్మికుల మార్చ్‌, జనవరి 26న రిపబ్లిక్‌ డే ఫ్లాగ్‌ హౌస్టింగ్లు నిర్వహించాలని రైతు సంఘాలు నిర్ణయించాయి. సంయుక్త కిసాన్‌ మోర్చా జనవరి 23 నుండి 26 వరకు పోరాటాన్ని తీవ్రతరం చేయడానికి, దేశవ్యాప్తంగా విస్తతం చేయడానికి పిలుపునిచ్చింది. మహా వికాస్‌అఘాడి ప్రభుత్వం తరపున ఈ పోరాటానికి సహకరించాలని రైతు సంఘాలు అభ్యర్థించాయి. రైతు పోరాటానికి పూర్తి మద్దతు ఇస్తామని, శరద్‌ పవార్‌, బాలాసాహెబ్‌ తోరత్‌, ఆదిత్య ఠాక్రే మార్చి 25న రాజ్‌ భవన్‌కు మార్చ్‌ లో పాల్గొనడానికి అంగీకరించారని ఎఐకేఎస్‌ అధ్యక్షుడు అశోక్‌ ధావలే తెలిపారు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

పోటెత్తిన.. జనసంద్రం
ఇస్రో శుభారంభం
రాష్ట్రాలకు ఉద్యమం..
మళ్లీ పెరుగుతున్న కరోనా
కుల, మత ఘర్షణలు రెచ్చగొట్టేందుకే..
కొత్త చట్టాలతో నష్టమే..
నీటి సంరక్షణపై దృష్టి సారించాలి
ఇంధన ధరల పెంపు ఇంతదారుణమా?
ఆహార సబ్సిడీకి కోతలు
విద్యా బడ్జెట్‌ను తగ్గించాయి
కరోనా రహిత రాష్ట్రంగా అరుణాచల్‌ ప్రదేశ్‌
చెన్నై కంపెనీపై ఐటీ దాడులు... రూ 220 కోట్ల నల్లధనం పట్టివేత
'మహా' అటవీశాఖ మంత్రి రాజీనామా..
అసోం అసెంబ్లీ ఎన్నికలు..
హర్ష్‌మందర్‌ పై రాజకీయ వేధింపులు ఆపండి
అస్సాంలో ప్రభుత్వ ఏర్పాటుకు
కేంద్రమంత్రి రాజ్‌ నాథ్‌ ని కలిసిన ఓబీసీ మోర్చా అధ్యక్షుడు లక్ష్మణ్‌
మంచి నిర్ణయం
త్యాగాలే ఊపిరిగా...
ఎడాపెడా వాయింపే
మానవ హక్కుల స్వేచ్ఛకు భంగం
లూటీ సర్కార్‌...
ఒక్క డోసు రూ.250
సాగు వ్యతిరేక చట్టాలు రద్దయ్యే వరకు దేశవ్యాప్త పోరు
రాందేవ్‌ బాబాను అరెస్టు చేయాలి
తప్పిన ఆదాయ లెక్కలు !
వైరస్‌ పరిశోధనలో వెనుకే!
చిన్నారి భవిష్యత్తుకు కరోనా కాటు
మహిళపై ప్రభావం తీవ్రమే
మెగా ర్యాలీకి సిద్ధమైన బ్రిగేడ్‌

తాజా వార్తలు

06:06 PM

షర్మిల ఎదుగుదలను తట్టుకోలేకపోయిన రేవంత్ : దేవెందర్ రెడ్డి

06:02 PM

పోలవరం వద్ద వైఎస్సార్ విగ్రహం ఏర్పాటుపై జగన్ సమీక్ష

05:55 PM

గృహ రుణాలపై వడ్డీ తగ్గించిన ఎస్బీఐ

05:48 PM

హైదరాబాద్‌-విజయవాడ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్

05:41 PM

మూడేళ్ల బాలికపై మైనర్ బాలుడు లైంగిక దాడి

05:30 PM

న్యాయవాదుల హత్య కేసు.. పార్వతీ బ్యారేజీలో కత్తి లభ్యం

05:22 PM

బొల్లారంలో మహిళ దారుణ హత్య

05:12 PM

అమిత్ షాపై పరువునష్టం కేసు వేస్తా : మాజీ సీఎం

05:04 PM

మెదక్‌ జిల్లాలో చిరుత కలకలం

04:56 PM

యువతుల కొత్త తరహా దందా.. పోలీసుల రాకతో వెలుగులోకి..

04:42 PM

మహబూబ్​నగర్​లో గ్రనేడ్ కలకలం..

04:33 PM

కాలేజీ బస్సు బోల్తా..50మంది విద్యార్ధులకు గాయాలు

04:19 PM

దారుణం.. యువతి కాళ్లు చేతులు కట్టేసి ఓ తోటలో...

03:57 PM

లాభాల్లో స్టాక్ మార్కెట్లు

03:51 PM

ప్రియుడితో కలిసి వివాహిత అనుమానాస్పద మృతి

03:41 PM

నిజామాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం..

03:33 PM

పోలీసుల నిర్లక్ష్యం వల్లే వామన్​ రావు దంపతుల హత్య : జీవన్ రెడ్డి

03:21 PM

న్యాయవాదుల హత్య కేసు.. హైకోర్టు కీలక వ్యాఖ్యలు

03:13 PM

టీకా తీసుకున్న ఉపరాష్ట్రపతి వెంకయ్య

03:07 PM

మరోసారి హైకోర్టును ఆశ్రయించిన ఏపీ సర్కార్

03:01 PM

ఆమ్ ఆద్మీ పార్టీలో చేరిన మాన్సీ సెహ్ గల్

02:58 PM

బెంగాల్​లో 8 దశల పోలింగ్​పై సుప్రీంలో పిటిషన్..

02:37 PM

డివైడర్‌ను ఢీకొట్టిన బైక్‌.. ఇద్దరికి గాయాలు

02:15 PM

ఈటల, హరీశ్ రావుపై సంచలన వ్యాఖ్యలు..

02:08 PM

ఎన్నికల కోడ్‌ వల్లే చంద్రబాబుకు అనుమతి ఇవ్వలేదు..

01:57 PM

ఘోర ప్రమాదం.. టీఎస్ఆర్టీసీ బస్సును ఢీకొట్టిన టిప్పర్

01:51 PM

నటి హిమజకు లేఖ రాసిన పవన్ కళ్యాణ్

01:48 PM

పీఎఫ్ ఖాతాదారులకు షాక్..!

01:43 PM

ఎన్‌డీఏ అంటే నో డేటా అవైల‌బుల్: కేటీఆర్​

01:35 PM

ఈనెల 31వరకు లాక్‌డౌన్‌ పొడగింపు..

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.