Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • వీడియో
  • ఈ-పేపర్
పెట్రో బాదుడు.. | జాతీయం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • జాతీయం
  • ➲
  • స్టోరి
  • Jan 18,2021

పెట్రో బాదుడు..

- 48 శాతం పెరిగిన పన్నుల రాబడి
న్యూఢిల్లీ : కరోనా సంక్షోభ సమయంలో జీవనోపాధి దెబ్బతిని ప్రజలు నానా అవస్థలు పడుతున్న సమయంలో కేంద్ర ప్రభుత్వ పెట్రో పన్నుల రాబడి అమాంతంగా 48 శాతం పెరిగింది. 2019 సంవత్సరంలో ఏప్రిల్‌, నవంబర్‌ నెలల మధ్య కాలంలో ఎక్సైజ్‌ సుంకం ద్వారా ప్రభుత్వానికి రూ.1,32,899 కోట్లు రాగా, 2020లో ఇదే కాలవ్యవధిలో 48 శాతం పెరిగి రూ.1,96,342 కోట్లు వసూలైందని కంట్రోలర్‌ జనరల్‌ ఆఫ్‌ ఆకౌంట్స్‌ (సీజీఏ) తాజా గణాంకాలు పేర్కొన్నాయి. ఇటీవలి కాలంలో పెట్రోల్‌, డీజిల్‌లపై కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అసాధారణ రీతిలో పన్నుల మోత మోగిస్తున్న సంగతి తెలిసిందే. అసలే కరోనా, అనాలోచితంగా, ఎలాంటి ముందస్తు సన్నాహం లేకుండా విధించిన లాక్‌డౌన్ల వల్ల ఉపాధి కోల్పోయి ప్రజలు నానా అవస్థలు పడుతుంటే, పెట్రో ఉత్పత్తులపై మోడీ ప్రభుత్వం పన్నులు పెంచుకుంటూ పోతున్నది. లీటర్‌ పెట్రోల్‌ ధర నేడు 93 రూపాయలకు చేరుకుంది. ఈ నెలాఖరుకు వంద రూపాయలకు చేరుకున్నా ఆశ్చర్యపోనక్కర్లేదన్న చర్చ జరుగుతున్నది. డీజిల్‌ ధర కూడా అసాధారణ రీతిలో పెరిగిపోతున్నది. వంట గ్యాస్‌ సిలిండర్‌ నెల రోజుల వ్యవధిలోనే వంద రూపాయలు పెరిగిపోయింది. నిత్యావసర సరుకుల ధరలు కూడా పెరుగుతున్నాయి. ప్రపంచంలో పెట్రోలియం ఉత్పత్తులపై భారీగా పన్నులు విధించే దేశంగా భారత్‌ ఇప్పటికే రికార్డుకెక్కింది. 2019 ఏప్రిల్‌, నవంబర్‌ మధ్య 8 నెలల కాలంలో 5.54 కోట్ల టన్నుల డీజిల్‌ అమ్మకం కాగా, 2020లో కరోనా వ్యాప్తి నేపథ్యంలో విధించిన లాక్‌డౌన్‌, ఇతర ఆంక్షల కారణంగా దాదాపు కోటి టన్నులు తక్కువగా 4.49 కోట్ల టన్నుల డీజిల్‌ సేల్‌ అయింది. మరోవైపు ఇదే కాలంలో 2020లో 30 లక్షల టన్నుల మేర తక్కువగా పెట్రోల్‌ అమ్మకాలు జరిగాయని పెట్రోలియం అండ్‌ ప్లానింగ్‌ అండ్‌ అనాలసిస్‌ సెల్‌ (పీపీఏసీ) గణాం కాలు తెలిపాయి. గతేడాది మార్చి, మే మధ్య కాలంలో రికార్డు స్థాయిలో పెట్రోల్‌, డీజిల్‌లపై పన్నులు విధించడంతో ఎక్సైజ్‌ సుంకం వసూళ్లలో భారీ పెరుగుదల నమోదైందని ఇండిస్టీ వర్గాలు ప్రాథమికంగా అభిప్రాయపడుతున్నాయి. ఇటీవలి కాలంలో అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు దశాబ్ధ కాలంలో ఎన్నడూ లేనంత కనిష్ట స్థాయికి పడిపోయాయి. అయినా రిటైల్‌ మార్కెట్‌లో పెట్రోల్‌ ధరలు పైపైకి ఎగబాకడానికి ఈ పన్నుల పెంపుదలే కారణం. ప్రభుత్వం ఎక్సైజ్‌ సుంకాన్ని లీటర్‌ పెట్రోల్‌పై రూ.13, డీజిల్‌పై రూ.16లను రెండు విడతలుగా పెంపుదల చేసింది. దీంతో పెట్రోల్‌, డీజిల్‌లపై ఉన్న ఎక్సైజ్‌ సుంకం వరుసగా రూ.32.98, రూ.31.83కు చేరింది. మోడీ ప్రధానిగా బాథ్యతలు చేపట్టే 2014 నాటికి పెట్రోల్‌, డీజిల్‌లపై ఎక్సైజ్‌ సుంకాలు లీటర్‌కు రూ.9.48, రూ.3.56గా ఉండేవి.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

తుఝే సలాం..
ఏపీ బంద్‌ సంపూర్ణం
రైల్వే ప్లాట్‌ ఫాం టికెట్‌ ఇక నుంచి రూ.30
మీడియాపై సెన్సార్‌
రాజకీయ సాధనంగా దర్యాప్తు సంస్థలు
తిండి చెత్తబుట్టల పాలు
అన్నదాతకు అండగా...
సీజేఐకు రాసిన లేఖకు కట్టుబడి ఉన్నా!
మహౌన్నత రైతన్న ఉద్యమం
పడిపోయిన కుటుంబాల ఆదాయం
291 మందితో టీఎంసీ తొలి లిస్టు విడుదల చేసిన మమత
9 మందికి మరణ శిక్ష
అన్ని వర్గాలతోనే తెలంగాణలో కాంగ్రెస్‌ కు మనుగడ
పైసల్లేవ్‌..
భారత్‌లో స్వేచ్ఛ తగ్గింది..
వృద్థి మాయ..!
మార్చి 15 యాంటీ ప్రయివేటైజేషన్‌ డే
జార్ఖండ్‌లో మావోయిస్టుల పంజా!
గుజరాత్‌లో దారుణం
యూపీలో మరో ఘోరం
సాగు వ్యతిరేక చట్టాలు తక్షణమే రద్దు చేయాలి
తాజ్‌ మహల్‌ కు బాంబు బెదిరింపు
చాప కింద నీరులా..
బీజేపీ అరాచకం..
ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘిస్తున్న కేంద్ర మంత్రులు
వ్యాక్సిన్‌ వేసుకునేందుకు భయపడకండి
ఐటీ దాడులతో అణచలేరు
జీడీపీ సరే జాబ్‌ ఏదీ..?
ప్రభుత్వ శాఖలు మూత
మళ్లీ కట్టెలపొయ్యే!

తాజా వార్తలు

09:56 PM

కుక్కల దాడిలో 22 గొర్రెలు మృతి

09:45 PM

జోగులాంబ గద్వాలలో భారీగా మద్యం పట్టివేత

09:36 PM

తమిళిసైకి అంతర్జాతీయ పురస్కారం

09:07 PM

బిగ్‌బాస్ విన్నర్‌ ఇంట తీవ్ర విషాదం

08:56 PM

ఏసీబీ వలలో సర్పంచ్..!

08:32 PM

పరిటాల శ్రీరామ్‌పై కేసు

08:23 PM

రాత్రి పెండ్లి..తెల్లారే సరికి వధువు మృతి..!

08:16 PM

తెలంగాణ విద్యుత్ ఉద్యోగులకు భారీ షాక్

08:09 PM

విశాఖ టీడీపీ మేయర్ అభ్యర్థిని ప్రకటించిన చంద్రబాబు

07:37 PM

మేయర్‌పై ఆర్జీవీ వివాదాస్పద వ్యాఖ్యలు

07:26 PM

విమానం టేకాఫ్‌కు కొన్ని క్ష‌ణాల ముందు త‌న‌కు క‌రోనా సోకింద‌ని..!

07:13 PM

అభిజిత్‌తో భారీ డీల్ కుదుర్చుకున్న అన్నపూర్ణ స్టూడియోస్

07:12 PM

బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు అరెస్ట్

06:35 PM

ఏపీలో మరోసారి 100కి పైగా కరోనా కేసులు

06:32 PM

భారీగా తగ్గిన బంగారం ధరలు

06:26 PM

టీఆర్ఎస్ నేతలతో కేటీఆర్ టెలీకాన్ఫరెన్స్

06:08 PM

బాలికలకు ఉచితంగా శానిటరీ న్యాప్‌కిన్లు: జగన్‌

06:03 PM

ఆరుగురితో తొలి జాబితా విడుదల చేసిన అన్నాడీఎంకే

05:57 PM

కరోనా వ్యాక్సిన్‌ తీసుకున్న రాజస్తాన్‌ సీఎం

05:42 PM

ఉత్తరాఖండ్ వరద ప్రాంతంలో కొత్త బ్రిడ్జీ ప్రారంభం

05:22 PM

వాహనదారులకు కేంద్రం గుడ్ న్యూస్

05:02 PM

బొండపల్లిలో భారీ అగ్ని ప్రమాదం

04:53 PM

వాషింగ్టన్ సుందర్ అర్ధ సెంచరీ

04:44 PM

ఇంగ్లాండ్‌పై రిషబ్ పంత్ మెరుపు సెంచరీ

04:34 PM

భర్తకు షాకిచ్చిన భార్య!

04:23 PM

భారీ నష్టలో ముగిసిన స్టాక్ మార్కెట్లు

04:21 PM

కన్నబాబు, అంబటిలకు నాన్‌బెయిలబుల్ వారెంట్

04:12 PM

ఐసీఐసీఐ ఖాతాదారుల‌కు గుడ్‌న్యూ‌స్‌

03:47 PM

షణ్ముక్ జస్వంత్‌ చుట్టూ బిగుస్తున్న ఉచ్చు

03:39 PM

జనరేటర్ ఏర్పాటు చేయండి: మేయర్ విజయలక్ష్మి

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.