Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • వీడియో
  • ఈ-పేపర్
27 నగరాల్లో మెట్రో రవాణా | జాతీయం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • జాతీయం
  • ➲
  • స్టోరి
  • Jan 19,2021

27 నగరాల్లో మెట్రో రవాణా

- వెయ్యి కిలోమీటర్లకుపైగా నెట్‌వర్క్‌ పనులు : ప్రధాని మోడీ
న్యూఢిల్లీ : అహ్మదాబాద్‌ మెట్రో రైల్‌ ప్రాజెక్ట్‌ ఫేజ్‌-2, సూరత్‌ మెట్రో రైల్‌ ప్రాజెక్టులకు ప్రధాని నరేంద్ర మోడీ సోమవారం వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా భూమి పూజ జరిపారు. గుజరాత్‌లో రెండు ప్రముఖ పట్టణ కేంద్రాలకు ఈ రోజు చారిత్రకమైన రోజని ప్రధాని ఈ సందర్భంగా పేర్కొన్నారు. మెట్రో ప్రాజెక్టులతో ఈ రెండు నగరాలకు పర్యావరణహిత రవాణా వ్యవస్థ 'మాస్‌ ర్యాపిడ్‌ ట్రాన్సిట్‌ సిస్టం' అందుబాటులోకి వస్తుందని చెప్పారు. గుజరాత్‌ గవర్నర్‌ ఆచార్య దేవ్‌వ్రత్‌, కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా, గుజరాత్‌ ముఖ్యమంత్రి విజరు రూపానీ, కేంద్ర హౌసింగ్‌, అర్బన్‌ వ్యవహారాల మంత్రి హర్దీప్‌ సింగ్‌ పురి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రధాని మోడీ ఈ సందర్భంగా మాట్లాడుతూ..అహ్మదాబాద్‌, సూరత్‌లు ఈరోజు రెండు బహుమతులు అందుకున్నాయని అన్నారు. దేశంలోని ప్రధాన వాణిజ్య కేంద్రాలైన ఈ రెండు నగరాల మధ్య మెట్రో ప్రాజెక్టుతో వాణిజ్య అనుసంధానం మరింత పటిష్టమవుతుందని చెప్పారు.
దేశవ్యాప్తంగా మెట్రో రైల్‌ నెట్‌వర్క్‌ విస్తరణపరంగా గత ప్రభుత్వాలకు, ప్రస్తుత ప్రభుత్వ పనితీరుకు తేడా ఏమిటో స్పష్టంగా అవగతం చేసుకోవచ్చని అన్నారు. 2014కు ముందు 10-12ఏండ్ల వ్యవధిలో కేవలం 225 కిలోమీటర్ల మెట్రోలైను అందుబాటులోకి వస్తే గత ఆరేండ్లలో 450 కిలోమీటర్లకు పైగా మెట్రో నెట్‌వర్క్‌ కార్యరూపంలోకి వచ్చిందని చెప్పారు. దేశవ్యాప్తంగా 27 నగరాల్లో 1000 కిలోమీటర్లకు పైగా మెట్రో నెట్‌వర్క్‌ పనులు జరుగుతున్నాయని అన్నారు. ఒకప్పుడు దేశంలో మెట్రో నెట్‌వర్క్‌ గురించి ఆధునిక ఆలోచనలు లేవని, మెట్రో విధానమనేదే లేదన్నారు. ఫలితంగా వివిధ నగరాల్లో వివిధ రకాల మెట్రోలు ఉండేవన్నారు. తాము నగరాల్లోని రవాణా వ్యవస్థను అభివృద్ధి చేశామని, ఇంటిగ్రేటెడ్‌ వ్యవస్థను తెచ్చామని చెప్పారు. బస్సు, మెట్రో, రైల్‌ వ్యవస్థను కలెక్టివ్‌ సిస్టంగా అభివృద్ధి చేస్తున్నామని మోడీ పేర్కొన్నారు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

చారిత్రాత్మకం...
చలో ఢిల్లీ...
అది భారత్‌ అంతర్గత విషయమే..కానీ !
మహా ఆర్థిక కష్టాలు
అంతా అబద్ధం...
లింగ అసమానతల భారం
చట్టమే విమర్శించే హక్కు ఇచ్చింది!
ఐటీ కొత్త నిబంధనలను నిలిపేయండి
డెస్క్‌టాప్‌ పైనా వాట్సాప్‌ కాల్స్‌
భావితరాల కోసం పోరాడాలి
మాపై వ్యతిరేక వార్తలు రానివ్వొద్దు!
బీజేపీకి 20 స్థానాలు
బీజేపీ ఎమ్మెల్యే పుట్టినరోజు వేడుకల్లో ఘర్షణ : ఇద్దరు మృతి
ఎన్‌డిఎ, ఎన్‌ఎఇ ఫలితాలు విడుదల
అభ్యర్థుల ఎంపికలో కాంగ్రెస్‌కు కష్టాలు
తుఝే సలాం..
ఏపీ బంద్‌ సంపూర్ణం
రైల్వే ప్లాట్‌ ఫాం టికెట్‌ ఇక నుంచి రూ.30
మీడియాపై సెన్సార్‌
రాజకీయ సాధనంగా దర్యాప్తు సంస్థలు
తిండి చెత్తబుట్టల పాలు
అన్నదాతకు అండగా...
సీజేఐకు రాసిన లేఖకు కట్టుబడి ఉన్నా!
మహౌన్నత రైతన్న ఉద్యమం
పడిపోయిన కుటుంబాల ఆదాయం
291 మందితో టీఎంసీ తొలి లిస్టు విడుదల చేసిన మమత
9 మందికి మరణ శిక్ష
అన్ని వర్గాలతోనే తెలంగాణలో కాంగ్రెస్‌ కు మనుగడ
పైసల్లేవ్‌..
భారత్‌లో స్వేచ్ఛ తగ్గింది..

తాజా వార్తలు

07:35 PM

అది నిరూపించకపోతే కేసీఆర్ కు బడితెపూజ చేస్తా : బండీ సంజయ్

07:28 PM

జర్నలిస్టుల ఇళ్ల స్థలాలపై మంత్రి కేటీఆర్‌ హామీ..

07:24 PM

భారీ అగ్నిప్రమాదం..20 కూలీల గృహాలు దగ్ధం

07:12 PM

చెరువులో పడి జాలరి మృతి

07:04 PM

నల్లమలలో అగ్నిప్రమాదం..

07:02 PM

రోడ్డు ప్రమాదంలో ఇద్దరు బీటెక్‌ విద్యార్థులు మృతి

06:20 PM

వాటిని చూసి, పిచ్చెక్కిపోయి ఈ వీడియో చేస్తున్నాను : అషూ రెడ్డి

06:10 PM

ఏపీలో 136 కరోనా కేసులు నమోదు

05:40 PM

కబడ్డీ ఆడిన రోజా.. వీడియో వైరల్

05:25 PM

నాకు ఎందుకు గుర్తింపు ఇవ్వలేదు..? సారంగదరియా పాటపై వివాదం

05:10 PM

గ్యాస్ సిలిండ‌ర్‌తో మ‌మ‌తా బెన‌ర్జీ భారీ ర్యాలీ

04:51 PM

రేపు మహిళా ఉద్యోగులకు సెలవు : సీఎం కేసీఆర్‌

04:40 PM

ఎమ్మెల్సీ ఎన్నికలపై ఓటర్లకు అవగాహన కల్పిస్తూ వీడియో

04:29 PM

బండి సంజయ్ కు మంత్రి కేటీఆర్ కౌంటర్

04:17 PM

రేపటి నుండి పార్లమెంటు రెండో విడత బడ్జెట్ సమావేశాలు

04:09 PM

సిద్దిపేట జిల్లాలో ఆర్‌ఎంపీ ఇంట్లో రూ.66 లక్షలు కలకలం

03:59 PM

ఎన్నికలప్పుడు కుస్తీ.. తర్వాత దోస్తీ.. కేటీఆర్‌కు రేవంత్‌రెడ్డి లేఖ

03:44 PM

పెళ్లి తేదీ కూడా మీరే చెప్పేయండి.. రెండో పెళ్లిపై మంచు మనోజ్‌

03:35 PM

నాగబాబు కూతురు నిహారిక కాలికి గాయం..

03:14 PM

మీరు భయపెడితే భయపడిపోతామనుకుంటే పొరపాటే : కేరళ సీఎం

02:56 PM

తెలంగాణ హోంమంత్రి మనవడిపై ర్యాగింగ్‌ కేసు

02:29 PM

ఐపీఎల్ 2021 షెడ్యూల్..

02:01 PM

ఐటీ సోదాల్లో బ‌య‌ట‌ప‌డిన‌ వెయ్యి కోట్ల అక్ర‌మాస్తులు‌

01:42 PM

రాష్ట్ర ఎన్నిక‌ల సంఘానికి ఫిర్యాదుల వెల్లువ‌

01:28 PM

వైసీపీ, టీడీపీలతో పొత్తు లేదు: సీపీఐ(ఎం) మధు

01:20 PM

సోనియా అధ్య‌క్ష‌త‌న‌ కాంగ్రెస్ స్ట్రాట‌జీ గ్రూప్ స‌మావేశం‌

01:08 PM

టెయిలెండర్ల ఆటతీరుపై సుందర్ తండ్రి షాకింగ్ కామెంట్స్

12:32 PM

మిగిలిన కొడుకు శరీర భాగాలను మూట కట్టుకొని..!

12:18 PM

వీణవంకలో కరెంటు షాక్‌తో రైతు మృతి

12:03 PM

నడిరోడ్డులో టీచ‌ర్‌పై విద్యార్థి కాల్పులు...

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.