Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • వీడియో
  • ఈ-పేపర్
నిరుద్యోగ సంక్షోభాన్ని నివారించాలి | జాతీయం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • జాతీయం
  • ➲
  • స్టోరి
  • Jan 24,2021

నిరుద్యోగ సంక్షోభాన్ని నివారించాలి

- ఉద్యోగ కల్పన పెంచేలా బడ్జెట్‌ ఉండాలి : నిపుణులు సూచన
న్యూఢిల్లీ : దేశంలో నిరుద్యోగం తాండవిస్తోందని.. వచ్చే బడ్జెట్‌లో కేంద్ర ప్రభుత్వం దీనికి పరిష్కారం చూపాలని నిపుణులు సూచిస్తున్నారు. ఆర్థిక సంవత్సరం 2021-22నకు సంబంధించి ఫిబ్రవరి 1న కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ పార్లమెంట్‌లో బడ్జెట్‌ ప్రవేశపెట్టనున్నారు. నిరుద్యోగ సంక్షోభానికి పరిష్కారం చూపించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. దేశంలో 2020 డిసెంబర్‌లో నిరుద్యోగిత రేటు 9.06 శాతానికి ఎగిసి.. ఆరే నెలల గరిష్ట స్థాయికి చేరిందని ముంబయి కేంద్రంగా పని చేస్తోన్న సెంటర్‌ ఫర్‌ మానిటరీంగ్‌ ఇండియన్‌ ఎకానమీ ఓ రిపోర్ట్‌లో తెలిపింది. వీరంతా ఉపాధి కోసం ఎదురు చూస్తున్నారని పేర్కొంది.
2018 నవంబర్‌లో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నోట్ల రద్దు, ఇటీవల కరోనా నియంత్రణకు సరైన ప్రణాళికలు లేకుండా అమలు చేసిన లాక్‌డౌన్‌ నిబంధనలు, జిఎస్‌టి లాంటి సంస్కరణలు దేశ ఆర్థిక కార్యకలాపాలపై తీవ్ర ప్రతికూలతలను పెంచిన విషయం తెలిసిందే. ఈ పరిణామాలతో లక్షలాది మంది ఉద్యోగాలు పోవడంతో పాటుగా కొత్త వారికి ఉపాధి మరీ క్లిష్టంగా మారింది. దీంతో దేశంలో నిరుద్యోగం రోజు రోజుకు పెరుగుతోందనే ఆందోళనలు నెలకొన్నాయి. లాక్‌డౌన్‌ కాలంలో అయితే పట్టణాల్లో రోజు కూలి చేసుకునే కోటి మంది పైగా ఉపాధి కోల్పోవడం, ఆకలితో కాలునడకన సొంత ఊళ్లకు ప్రయాణం చేసిన ఘటనలు అనేక మందికి కన్నీళ్లు పెట్టించాయి. ప్రస్తుతం గ్రామీణ ప్రాంతాల్లో వీరందరికీ ఉపాధి దొరికే పరిస్థితి లేదు. గ్రామీణ కార్మికులకు ఉపాధి తగ్గిపోవడంతో దేశంలో నిరుద్యోగం మరింత పెరుగుతోందని శివ్‌ నాడర్‌ యూనివర్శిటీ ఎకనామిక్‌ డిపార్ట్‌మెంట్‌ హెడ్‌ పార్థ చటర్జీ ఇది వరకు పేర్కొన్నారు. అలాగని వాళ్ళంతా పట్టణాలకు తిరిగి వచ్చిన ఉద్యోగాలు దొరికే పరిస్థితి లేదన్నారు. గ్రామాల్లో సీజనల్‌ పనులు కూడా అయిపోవడంతో వచ్చే మాసాల్లో వలస కార్మికులు భారీగా పెరగనున్నారని.. దీంతో ఇక్కడ నిరుద్యోగం మరింత హెచ్చే అవకాశాలున్నాయని హెచ్చరించారు. ప్రభుత్వం వ్యయాలు పెంచడం, నిర్మాణ, మౌలిక వసతుల రంగాల్లోని కార్మికులకు ప్రోత్సాహకాలు ఇవ్వడం ద్వారా ఉపాధి అవకాశాలు పెంచడానికి వీలుందని బ్రిక్‌వర్క్‌ రేటింగ్స్‌ చీఫ్‌ ఎకనామిక్‌ అడ్వైజర్‌ ఎం గోవింద రావు సూచించారు.
ఎలక్ట్రానిక్స్‌ ఉత్పత్తులు ప్రియం..!
వచ్చే బడ్జెట్‌లో రిఫ్రిజిరేటర్లు, ఎసిలు, స్మార్ట్‌ఫోన్లు సహా పలు వస్తువుల ధరలు పెరిగే అవకాశం ఉంది. ఎలక్ట్రానిక్‌ పరికరాలు, గహోపకరణాలు సహా దాదాపు 50కి పైగా వస్తువులపై కేంద్రం దిగుమతి సుంకాన్ని 5 నుంచి 10 శాతం వరకూ పెంచే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. కరోనాతో కుదేలైన ఆర్థిక వ్యవస్థను చక్కదిద్దేందుకు ఈ సుంకాల పెంపు ద్వారా ప్రభుత్వం అదనంగా రూ .20,000 కోట్లకు పైగా ఆదాయం సమకూర్చుకోవాలని యోచిస్తోంది. ఇందుకోసం ఫర్నిచర్‌, ఎలక్ట్రానిక్స్‌, ఎలక్ట్రిక్‌ వాహన రంగాల ఉత్పత్తులపై సుంకాలు పెంచాలని భావిస్తోంది. ఫర్నిచర్‌, ఎలక్ట్రిక్‌ వాహనాలపై దిగుమతి సుంకాలు ఎంతమేర పెరుగుతాయనే దానిపై అధికారులు ఎలాంటి స్పష్టతా ఇవ్వలేదు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

ఐటీ దాడులతో అణచలేరు
జీడీపీ సరే జాబ్‌ ఏదీ..?
ప్రభుత్వ శాఖలు మూత
మళ్లీ కట్టెలపొయ్యే!
బడికి దూరమైండ్రు
మధ్యప్రదేశ్‌లో భారీగా పెరిగిన నిరుద్యోగం
యూపీలో మరో మైనర్‌ ప్రాణాలు బలి
బాలీవుడ్‌ దర్శక, నిర్మాత అనురాగ్‌ కశ్యప్‌, నటి తాప్సీ ఇండ్లపై ఐటీ దాడులు
గ్రామాల్లో నిరాహార దీక్షలు
సజావుగా వరిధాన్యాల సేకరణ
భారత అగ్రశ్రేణి బ్యాంకులపై రూ. 6.19 లక్షల కోట్ల భారం
అనుమానాలు వంద ఉన్నా.. అవి సాక్ష్యంగా నిలబడవు..
సర్కారును సవాలు చేస్తే...
భారీగా పెరిగిన ఇండియా ఇంధన అవసరాలు
వేతన కోతలు..
మరింత ఉధృతంగా..
కొత్తగా 40 మంది కుబేరులు
ఆకాశంలో సగం వట్టిదే!
బీజేపీ మంత్రి రాసలీలలు
సహజీవనంలో శృంగారం.. లైంగికదాడా..?
చెరుకు సమస్యలపై యూపీ రైతుల నిరసనలు
పెట్రో ధరలకు నిరసనగా కేరళలో రవాణా సమ్మె
యూపీలో ఆటవిక రాజ్యం
బీజేపీని ఓడించండి
పోర్టుల్లోకి ప్రయివేటు పెట్టుబడులు : మోడీ
మోడీపై ప్రశంసలకు నిరసనగా
141 మంది రైతుల బలవన్మరణం
కేరళ ఎన్నికల స్క్రీనింగ్‌ కమిటీ సభ్యుడిగా దుద్దిళ్ల శ్రీధర్‌ బాబు
ప్రభుత్వాస్పత్రుల్లో కార్పొరేట్‌ తరహ సేవలు
బీజేపీ ఎస్సీ మోర్చా నేషనల్‌ సెక్రటరీగా పెద్దపల్లికి చెందిన ఎస్‌ కుమార్‌ నియామకం

తాజా వార్తలు

09:49 PM

అమెరికాలో విషాదం..చిత్తూరుకు చెందిన టెకీ‌ ఆత్మహత్య

09:30 PM

మరో యువతితో అడ్డంగా దొరికిన భర్త.. చికతబాదిన భార్య

08:53 PM

వామన రావు దంపతుల హత్య కేసులో ఏ-5 నిందితుడు అరెస్ట్

08:19 PM

దారుణమైన ఘటన..పబ్లిక్‌గా భార్యను చంపబోయిన భర్త వీడియో

08:02 PM

ప్రోఫెసర్ నాగేశ్వర్ ను గెలిపించాలి : ప్యాకా సభ్యులు

07:10 PM

ఏపీలో 102 కరోనా పాజిటివ్ కేసులు నమోదు

06:42 PM

అసెంబ్లీ వద్ద గన్​తో కాల్చుకుని ఎస్సై ఆత్మహత్య..

06:23 PM

ఆస్తి కోసం దారుణం..

06:14 PM

అది జాతి వ్యతిరేక చర్యే..కేంద్రంపై కేటీఆర్‌ ఫైర్

06:08 PM

నితిన్ 'రంగ్ దే' నుంచి మూడో పాట విడుదల..

05:50 PM

కాంగ్రెస్‌కు బిగ్ షాక్.. నలుగురు కీలక నేతల రాజీనామా

05:22 PM

హైదరాబాద్ లో అక్రమ నిర్మాణాలపై హైకోర్టు ఆగ్రహం

05:17 PM

జాతిరత్నాలురా మీరు.. ‘జాతిరత్నాలు’ ట్రైలర్‌ అదిరింది

04:55 PM

మెదక్ జిల్లాలో విషాదం..తల్లీకూతుళ్ల సజీవదహనం

04:46 PM

నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు

04:43 PM

ప్రొఫెసర్ నాగేశ్వర్ కు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించండి

04:41 PM

రేపటి ఏపీ బంద్‌కు ప్రభుత్వం సంఘీభావం

04:36 PM

80 ల‌క్ష‌లు విలువ చేసే గంజాయి స్వాధీనం

04:23 PM

205 పరుగులకు ఇంగ్లండ్ ఆలౌట్

03:56 PM

బిల్డింగ్‌పై నుంచి పడిపోయిన హీరోయిన్‌ భర్త

03:50 PM

ఐటీఐఆర్ విషయంలో బీజేపీ, టీఆర్ఎస్ ఇద్దరిది దొంగాటే : రేవంత్‌

03:38 PM

వైసీపీ ప్రభుత్వంపై మండిప‌డ్డ నంద‌మూరి బాల‌కృష్ణ‌

03:30 PM

న్యాయవాదుల విధుల బహిష్కరణ..నిరసన దీక్ష

03:22 PM

షాకింగ్ వీడియో: 12 అంతస్తులపై నుంచి జారిపడ్డ పాప

03:01 PM

శంషాబాద్‌లో అగ్నిప్రమాదం.. భారీగా ఎగిసిపడుతున్న మంటలు

02:44 PM

నటుడి అసిస్టెంట్‌ ఆత్మహత్య

02:26 PM

నాగచైతన్య కోసం నదిలో దూకాడు.. వీడియో వైరల్

01:59 PM

కార్ల‌ అద్దాలు ధ్వంసం చేస్తూ వ్యక్తి వీరంగం

01:49 PM

దుండగుల కాల్పుల్లో..ముగ్గురు మహిళా జర్నలిస్టులు మృతి

01:15 PM

ఫోర్జరీ సంతకాలతో నామినేషన్లు విత్‌డ్రా పై ఎస్ఈసీ సీరియస్

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.