Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • వీడియో
  • ఈ-పేపర్
సంక్షోభంలో రవాణా రంగం | జాతీయం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • జాతీయం
  • ➲
  • స్టోరి
  • Feb 23,2021

సంక్షోభంలో రవాణా రంగం

- పెరుగుతున్న ఇంధన ధరల ప్రభావం
- రోడ్డెక్కిన రవాణా కార్మికులు
- పన్నురేట్లను యథాస్థితికి తీసుకురావాలంటూ డిమాండ్‌
న్యూఢిల్లీ : దేశంలో నానాటికి పెరిగిపోతున్న పెట్రోల్‌, డీజీల్‌ ధరలు రవాణా రంగాన్ని తీవ్రం సంక్షోభంలోకి నెట్టాయి. ఈ రంగంపై ఆధారపడి జీవించే కార్మికుల జీవితాలను ఆగం చేశాయి. దీంతో ఇప్పుడు వారంతా రోడ్డెక్కాల్సిన పరిస్థితి ఏర్పడింది. దేశంలో సాధారణ, మధ్యతరగతి ప్రజలతో పాటు ప్రతి ఒక్క రంగానికి చెందిన కార్మికుడూ పెరిగిన పెట్రో ధరలకు బాధితుడిగానే మిగిలాడు. కానీ, కేంద్రం తీరులో మాత్రం ఏ మాత్రం సానుకూల స్పందన కనబడటం లేదు. దీంతో మోడీ సర్కారు తీరుపై దేశంలో రవాణా రంగానికి చెందిన కార్మికులు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు.
ఆకాశమే హద్దుగా పెరిగిపోతున్న ఇంధన ధరల ప్రభావంతో మొత్తం రవాణా రంగమే తీవ్ర సంక్షోభంలోకి వెళ్లిపోయిందని ఆలిండియా రోడ్‌ ట్రాన్స్‌పోర్ట్‌ వర్కర్స్‌ ఫెడరేషన్‌ డిప్యూటీ జనరల్‌ సెక్రెటరీ ఆర్‌. లక్ష్మయ్య అన్నారు. ఇంధన ధరల పెరుగుదలపై రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ కొన్ని రోజులుగా నిరసనప్రదర్శనలు కొనసాగుతున్నాయి. పెరుగుతున్న ధరలను సాధారణ ప్రజలు సైతం ఖండిస్తూ కేంద్రానికి వ్యతిరేకంగా నిరసనల్లో భాగమవుతున్నారు.
''మహమ్మారి సమయంలో లీటర్‌ పెట్రోల్‌పై రూ. 13, డీజీల్‌పై రూ. 16 ఎక్సైజ్‌ సుంకాన్ని కేంద్రం పెంచింది. దేశంలోని కోట్లాది మంది ప్రజల జీవితాలపై భారాన్ని మోపుతూ, వినియోగదారుల ముక్కు పిండి మరీ కేంద్రం ఆదాయాన్ని సమకూర్చుకుంటున్నది. ఫలితంగా రవాణా చార్జీలు, దీంతో నిత్యవసర ధరలు కచ్చితంగా పెరుగుతాయి'' అని లక్ష్మయ్య వివరించారు. అయితే, పెట్రోల్‌, డీజీల్‌లపై పన్ను రేట్లను గతేడాది మార్చి 1 నాటికి ఉన్న స్థితికి తీసుకురావాలని ట్రాన్స్‌పోర్ట్‌ వర్కర్స్‌ యూనియన్లు డిమాండ్‌ చేస్తున్నాయని ఆయన తెలిపారు.
దేశవ్యాప్తంగా హైదరాబాద్‌, ఢిల్లీ, బెంగళూరు, చెన్నైతో పాటు అనేక నగరాల్లో గత కొన్ని రోజులుగా ఉబర్‌, ఓలా, ఇతర యాప్‌-ఆధారిత ట్రాన్స్‌పోర్టేషన్‌ కార్మికులు నిరసనలు చేస్తున్నారు. ఇంధన ధరలను అదుపులో ఉంచాలనీ, పెట్రోల్‌, డీజీల్‌లను జీఎస్టీ పరిధిలోకి తీసుకురావాలని కేంద్రాన్ని డిమాండ్‌ చేస్తున్నారు. '' లాక్‌డౌన్‌ కాలంలో నగరంలోని దాదాపు 60శాతం మంది డ్రైవర్లు ఇంటి బాట పట్టారు. ఇప్పుడు చమురు ధరల పెరుగుదలతో అతి కష్టం మీద 40శాతం క్యాబ్‌లు మాత్రమే రోడ్లపై తిరుగుతున్నాయి'' అని ఇండియన్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ యాప్‌ బేస్డ్‌ ట్రాన్స్‌పోర్ట్‌ వర్కర్స్‌ (ఐఎఫ్‌ఏటీ) జాతీయ ప్రధాన కార్యదర్శి షేక్‌ సలావుద్దీన్‌ ఆవేదన వ్యక్తం చేశారు.
కాగా, రవాణా కార్మికులకు మద్దతుగా సీఐటీయూ, ఏఐటీయూసీ, ఐఎన్‌టీయూసీలు నిరసనల్లో భాగస్వామ్యమవుతున్నాయి. వారి తరఫున గొంతెత్తి వినిపిస్తున్నాయి. '' ధరల పెరుగదలతో పేద మధ్యతరగతి ప్రజలు తీవ్ర కష్టాలను అనుభవిస్తున్నారు. సేవారంగం ఇంకా మహమ్మారి దెబ్బ నుంచి కోలుకోలేదు. అయితే, ఇంధన ధరలు ఆ కష్టాలను ఇంక విస్తృతం చేస్తున్నాయి'' అని ఆంధ్రప్రదేశ్‌ సీఐటీయూ యూనిట్‌ జనరల్‌ సెక్రెటరీ ఎం.ఏ గఫూర్‌ అన్నారు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

'ఫ్రై'డే..
దందా బంద్‌
పోల్‌ వార్‌..
ప్రయివేటీకరణను ఐక్యంగా ప్రతిఘటిద్దాం
కరోనా విజృంభణ
అమరుల త్యాగాన్ని వృథాకానివ్వం
గోప్యతకు తూట్లు!
బెంగాల్‌లో ఎనిమిది విడతలెందుకు?
కేరళలో ఐటీ ఉద్యోగులకు వెల్ఫేర్‌ ఫండ్‌
మహిళాహక్కుల పోరాటం...
దళిత కార్యకర్త నోదీప్‌ కౌర్‌కు బెయిల్‌
మూగ జీవులతోనూ డబ్బు!
సులభతర వాణిజ్యం ప్రభుత్వ లక్ష్యం
కమ్యూనికేషన్‌ హాట్‌లైన్‌ ఏర్పాటు
నేడు, రేపు వ్యాక్సినేషన్‌ బంద్‌
నీరవ్‌ కోసం జైలు సిద్ధం!
వెల్చేరుకు కేంద్ర సాహిత్య అకాడమీ ఫెలోషిప్‌
'సింగమనేని'కి అంతిమ వీడ్కోలు
5న ఏపీ బంద్‌
హిమాచల్‌లో గవర్నర్‌ అడ్డగింత..
యూపీలో మహిళపై సామూహికంగా..
కార్పొరేట్ల లబ్దికే 'ఉక్కు' ప్రయివేటీకరణ
రాజధాని తరలింపు అసాధ్యం : శివాజీ
'మోడీజీ.. జాబ్‌ దో'
సోషల్‌ మీడియాపై..నియంత్రణ
పెట్రో, గ్యాస్‌..ధరలపై నిరసన
గళమెత్తితే నేరమా..!
మోడీ వచ్చాకే....
రూ.25 పెరిగిన వంటగ్యాస్‌
పని అధికం.. వేతనం అత్యల్పం

తాజా వార్తలు

09:48 PM

ఇల్లందులో దొంగల బీభత్సం.. భయాందోళనలో ప్రజలు

09:42 PM

మంత్రి కేటీఆర్ కు షాక్..

09:35 PM

ఎన్నికల ఎఫెక్ట్.. సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం

09:27 PM

నాగార్జునసాగర్ ఉపఎన్నికలో పోటీ చేస్తున్న టీడీపీ

09:18 PM

పదిహేను రోజుల క్రితం తప్పిపోయాడు.. బావిలో శవమైతేలాడు

09:09 PM

యువీపై కేసు: హర్యానా ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు

08:57 PM

సజ్జల నన్ను విమర్శించేంతటివాడా.. : చంద్రబాబు

08:46 PM

కేంద్రం కీలక నిర్ణయం.. కరోనా నిబంధనలు పొడగింపు..!

08:38 PM

ఎన్నికల హామీలను నెరవేర్చాలి..

08:23 PM

ఏపీలో కొత్తగా మరో 96 పాజిటివ్ కేసులు

08:04 PM

బాల్ భవన్ డ్రాయింగ్ పోటీల్లో విజేతలకు బహుమతులు అందజేత

07:56 PM

తహసీల్దార్​ కార్యాలయం ఎదుట రైతు ఆత్మహత్యాయత్నం..

07:48 PM

రంగారెడ్డి జిల్లాలో ఘోర ప్రమాదం..

07:38 PM

జనగామ జిల్లాలో గ్రామ సర్పంచ్ సస్పెండ్..

07:32 PM

అగ్ని ప్రమాదాలపై ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలి

07:30 PM

తెలంగాణలో కరోనా వ్యాక్సిన్ ధర ఎంతో తెలుసా..?

07:30 PM

వీధి వ్యాపారులకు రుణమేళా

07:29 PM

కృత్రిమ కాళ్లు అమరిక శిబిరం

07:20 PM

అనుమతుల్లేకుండా గన్​పౌడర్ తయారీ.. ఇద్దరు అరెస్ట్

07:11 PM

అభిమానుల మధ్య నటి దీపికా పదుకునేకు చేదు అనుభవం..

07:04 PM

శ్రీశైలం శివరాత్రి బ్రహ్మోత్సవాలకు సీఎం జగన్ కు ఆహ్వానం

06:33 PM

సాహితీ సేవ రంగంలో వేల్చేరుకు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డ్

06:31 PM

రిటైర్మెంట్ ప్రకటించిన క్రికెటర్ యూసుఫ్ పఠాన్

06:24 PM

నాంపల్లిలో దారుణం.. కోడలిపై లైంగిక దాడికి పాల్పడిన మామ

06:03 PM

యువతి కాళ్లు చేతులు కట్టేసి.. ఇంటికి నిప్పు అంటించి..

05:53 PM

డిగ్రీ విద్యార్థిని హత్యకు అనుమానమే కారణం : ఎస్పీ విశాల్

05:45 PM

4 రాష్ట్రాలు, పుదుచ్చేరిలో మోగిన ఎన్నికల నగారా..

05:43 PM

గవర్నర్ పట్ల ఎమ్మెల్యేల అనుచిత ప్రవర్తన

05:37 PM

కేంద్రం, రాష్ట్రం సమన్వయంతో పన్ను వసూళ్లలో పురోగతి : సీఎస్

05:29 PM

పెద్దపల్లి జిల్లాలో చిరుతపులి సంచారం..

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.