Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • వీడియో
  • ఈ-పేపర్
బతికేదెలా..! | జాతీయం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • జాతీయం
  • ➲
  • స్టోరి
  • Feb 23,2021

బతికేదెలా..!

- చమురు ధరల బాదుడుతో ఇంటి బడ్జెట్‌పై ప్రభావం
- పెరగని ఆదాయాలు.. భారమవుతున్న ఖర్చులు
- 291 జిల్లాల్లో లోకల్‌ సర్కిల్స్‌ అధ్యయనం
         కోవిడ్‌-19కు ముందు... ఆ తర్వాత రోజులు గడవటం భారమవుతున్నది. పేద కుటుంబాలైతే ఉపాధి దొరక్క పస్తులుంటే.. పెద్దలు మాత్రం శతకోటీశ్వరులుగా పడగలెత్తారు. మోడీ ప్రభుత్వం ఎడాపెడా పెంచుతున్న చమురుధరల దెబ్బ.. మరోపక్క అదుపులేకుండా పెరుగుతున్న నిత్యావసరాల ధరలతో సామాన్య, మధ్య తరగతి ప్రజలు భీతిల్లిపోతున్నారు. దేశప్రజల బాగోగులు చూడాల్సిన కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం.. చమురు ధరల పెరుగుదలలో తన తప్పేమీ లేదంటూ బుకాయించే ప్రయత్నం చేస్తున్నది. సామాన్యులు ద్విచక్రవాహనాలను బయటకు తీయాలంటేనే భయపడుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో 'లోకల్‌ సర్కిల్స్‌' దేశవ్యాప్తంగా అధ్యయనం నిర్వహించింది. ఇందులో పెరగని ఆదాయాలతో బతికేదెలా అంటూ ప్రజలు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు.
న్యూఢిల్లీ : సామాన్య, మధ్యతరగతి ప్రజలు వచ్చిన ఆదాయాన్ని లెక్కలేసుకొని ఖర్చు చేస్తుంటారు. ప్రతినెలా ఓ బడ్జెట్‌ తయారు చేసుకుంటాడు. ఇందులో ఇంటిఅద్దె, నిత్యావసరాలు, మందులు, ఇలా ఖర్చుల వారీగా లెక్కేసుకుంటాడు. అనుకోని ఖర్చులతో ఖర్చు అంచనాను దాటిపోతుంది. తప్పని పరిస్థితుల్లో చేబదులు తీసుకుంటారు. లేదా వడ్డీల కోసం తంటాలుపడతాడు. ఆ తర్వాత నెల రాగానే చేసిన అప్పులు తీర్చలేక అవస్థలు పడుతున్న కుటుంబాలెన్నో. ఇప్పుడు చమురుధరలు ఇష్టానుసారంగా పెంచేస్తుంటే.. సామాన్య, మధ్యతరగతి ప్రజలు తలలు పట్టుకుంటున్నాడు. వరుసగా ఆకాశాన్నంటున్న పెట్రో ధరలపై దేశంలోని 291 జిల్లాల్లో 22 వేలమందిని లోకల్‌ సర్కిల్స్‌ అనే సంస్థ అధ్యయనం చేసింది. ఇందులో కొన్ని ఆసక్తికరఅంశాలు వెలుగు చూశాయి. అత్యవసర వస్తువులకు వెచ్చించే ఖర్చు, పొదుపునకు కోతపెడుతున్నట్టు పలువురు వెల్లడించారు. దేశంలో పెట్రో, డీజిల్‌ ధరలు ఊహించని రికార్డుల వైపు పరుగులు తీస్త్తున్నాయి. ప్రధాన నగరాల్లో పెట్రోల్‌ లీటర్‌ ధర సెంచరీ దాటేసింది.
ఖర్చు తగ్గించుకుంటున్న తీరు ఎలాగంటే...
భగ్గుమంటున్న పెట్రోల్‌, డీజిల్‌ ధరలను భర్తీ చేయడానికి అవసరమైన వస్తువులపై ఖర్చు తగ్గించుకుంటున్నట్టు సర్వేలో 21శాతం మంది చెప్పారు. 14 శాతం మంది తమ పొదుపును తగ్గించుకుంటున్నట్టు తెలిపారు.
52 రోజుల్లో 24 రెట్లు
ఫిబ్రవరి 21 నాటికి ఈ నెలలో పెట్రోల్‌, డీజిల్‌ రేట్లు... 14 రెట్లు పెరిగాయి. ఈ సమయంలో ఢిల్లీలో పెట్రోల్‌ రూ.4.03, డీజిల్‌ రూ.4.24 పెరిగింది. అంతకు ముందు జనవరిలో రేటు 10 రెట్లు పెరిగింది. పెట్రోల్‌ ధరను రూ .2.59, డీజిల్‌ రూ .2.61 పెంచారు. ఇక 2021లో అడుగుపెట్టాక..పెట్రో ధరలు 52 రోజుల్లో 24 రెట్లు పెరిగాయి. పెట్రోల్‌ ధర రూ .6.77, డీజిల్‌ రూ .7.10 పెరిగింది.
13 నెలల్లో చమురుధరలు పెరిగినా..
13 నెలల్లో ముడిచమురు ధరలు 23 శాతం పెరిగాయని కేంద్రం వాదన. జనవరి 1న బ్రెంట్‌ కూడ్ర్‌ ఆయిల్‌ ధర 51 డాలర్లు, ఇపుడు 63 డాలర్లు. అయినా 2014లో బ్రెంట్‌ క్రూడ్‌ ఆయిల్‌ ధర 110 డాలర్లు ఉన్నా...70లు కూడా మించలేదు. మరి ఈ బాదుడెందుకని సామాన్యుడు మోడీ సర్కార్‌ను అడుగుతున్న ప్రశ్న.
అసోం, పశ్చిమబెంగాల్‌లో స్వల్ప ఊరట
సామాన్య ప్రజలకు ఉపశమనం కలిగించడానికి పశ్చిమ బెంగాల్‌, అసోం రాష్ట్రాలు పెట్రోల్‌, డీజిల్‌ ధరలను స్వల్పంగా తగ్గించాయి. పశ్చిమ బెంగాల్‌ మమతా ప్రభుత్వం పెట్రోల్‌, డీజిల్‌ ధరలను లీటరుకు ఒక్కరూపాయి తగ్గించింది. అసోంలో పెట్రోల్‌, డీజిల్‌ ధరలను లీటరుకు ఐదు రూపాయలు తగ్గించింది.
కేంద్రం ఏమంటుందంటే...
ఇంధనధరల పెంపు విషయంలో.. మేం ఏ నిర్ణయం తీసుకున్నా.. అందుకు బాధ్యత వహిం చాల్సిందే అన్నట్టుగా కేంద్రం వ్యవహరి స్తున్నది. అంతేకాదు.. బీజేపీ అధికారంలోకి వచ్చి ఏడేండ్ల యిన తర్వాత కూడా పెట్రో ధరల పెరుగు దలకు కాంగ్రెసే కారణమని మోడీ ఇటీవల వ్యాఖ్యానిం చారు. ధరలను వ్యతిరేకిస్తే ఎలాంటి తలనొప్పులు వస్తాయోనన్న భయం అందరిలోనూ నెలకొన్నది. వరుసగా 12 రోజులపాటు బాదిన మోడీ సర్కార్‌.. ఏ క్షణాన్నయినా మీకు వాయింపు తప్పదన్న సంకేతా లిస్తూనే ఉన్నది. పెట్రోధరలు ఇంకెంతగా పెరుగుతా యోనన్న ఆందోళన సర్వత్రా వ్యక్తమవుతున్నది.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

'మోడీజీ.. జాబ్‌ దో'
సోషల్‌ మీడియాపై..నియంత్రణ
పెట్రో, గ్యాస్‌..ధరలపై నిరసన
గళమెత్తితే నేరమా..!
మోడీ వచ్చాకే....
రూ.25 పెరిగిన వంటగ్యాస్‌
పని అధికం.. వేతనం అత్యల్పం
శివకాశిలో పేలుడు: ఆరుగురి మృతి
దేశంలో మళ్లీ పెరుగుతున్న కరోనా కేసులు
ఇంధనధరలు పెరిగితే ఖర్చుపై మరింత భారం
ఒప్పందాలను కచ్చితంగా పాటించాలి
ఓడరేవుల ప్రయివేటీకరణకే..! కొత్త చట్టంపై యూనియన్లు ఆగ్రహం
గోదావరి నీటి వాటా ప్రకారం రాష్ట్రాలు నడుచుకోవాలి
అన్నదాతలను విడుదల చేయాలి
చెప్పులెత్తడంలో సిద్ధహస్తుడు
45 ఏండ్లు దాటిన వారికి
అన్నీ అమ్మేస్తాం..
40 లక్షల ట్రాక్టర్లతో..పార్లమెంట్‌ ముట్టడి
ఆసియాన్‌ ఒప్పందం నుంచి వైదొలగాలి
సంపన్నుల ఆదాయం పైపైకే..
రాయలసీమ ఎత్తిపోతలపై త్వరగా నిర్ణయం తీసుకోండి
లివైజ్‌ ప్రచారకర్తగా దీపికా
ప్రయివేటు బ్యాంక్‌లకు ప్రభుత్వ వ్యాపారం
ఉన్నావో దళిత బాలికలపై విషప్రయోగం
పుదుచ్చేరిలో రాష్ట్రపతి పాలన
26న భారత్‌ బంద్‌ కు వ్యాపారుల పిలుపు
రైతు ఉద్యమానికి... 3 నెలలు
దిశా రవికి బెయిల్‌
ఏడాదైనా న్యాయం జరగదా?
రెండు కాదు.. నాలుగు

తాజా వార్తలు

06:58 AM

'ఉప్పెన' మేకింగ్ వీడియో

06:40 AM

మార్చి 5నుంచి ఆర్మీ రిక్రూట్‌మెంట్‌ ర్యాలీ

06:31 AM

నేడు భారత్‌ బంద్‌

09:47 PM

మార్చి 1న పీఈసెట్​ నోటిఫికేషన్ విడుదల

09:40 PM

నూతన సచివాలయ నిర్మాణ పనులు పరిశీలించిన వేముల

09:33 PM

ముకేశ్​ అంబానీ ఇంటి సమీపంలో పేలుడు పదార్థాల కలకలం

09:26 PM

పుదుచ్చేరిలో అమల్లోకి రాష్ట్రపతి పాలన

09:19 PM

మహబూబ్​నగర్​ జిల్లాలో వ్యక్తి అనుమానాస్పద మృతి

09:07 PM

శివకాశి బాణసంచా ఫ్యాక్టరీలో పేలుడు.. ఆరుగురు మృతి

08:57 PM

వామనరావు హత్య కేసు.. రిమాండ్ లో బిట్టు శ్రీను సంచలన వ్యాఖ్యలు

08:46 PM

తల్లి బిడ్డ ఆరోగ్యం కోసం మిషన్ ఇంద్రధనుష్ టికా

08:44 PM

మార్చి1 నుంచి వండర్‌లా ఓపెన్

08:28 PM

ఏపీలో కొత్తగా మరో 82 పాజిటివ్ కేసులు

08:16 PM

నీరవ్ మోడీకి భారీ షాక్.. ఇక ఇండియా రావాల్సిందే..

08:11 PM

ఎమ్మెల్సీ కవితకు త్రుటిలో తప్పిన పెను ప్రమాదం

08:08 PM

పింక్ బాల్ టెస్టులో భారత్ ఘన విజయం..

08:02 PM

ఉద్యోగాల కల్పనపై ప్రతిపక్షాల అసత్య ప్రచారం : కేటీఆర్

07:56 PM

ప్రొ. నాగేశ్వర్ కు వైద్య, ఆరోగ్య ఉద్యోగ సంఘాల మద్దతు..

07:50 PM

ప్రొ. నాగేశ్వర్ కు మద్దతు తెలిపిన ఐద్వా..

07:44 PM

మార్చి 18న మహిళ వికలాంగుల స్థితిగతులపై జాతీయ సదస్సు

07:41 PM

ప‌ల్లె, ప‌ట్ట‌ణ ప్ర‌గ‌తిపై సీఎస్ సోమేశ్ కుమార్ స‌మీక్ష‌

07:30 PM

జానియర్ కాలేజీల్లో అగ్నిమాపక నిబంధనలపై హైకోర్టులో విచారణ..

07:27 PM

తిరుమలలో భక్తులకు అల్పాహారం, అన్నప్రసాదం పంపిణీకి చర్యలు..

07:22 PM

ఫలక్ నామలో గన్ పౌడర్ స్వాధీనం..

07:08 PM

ప్రొ. నాగేశ్వర్, జయసారధిరెడ్డిలకు టీఎస్ యూటీఎఫ్ మద్దతు

07:01 PM

వేగంగా 400 వికెట్లు తీసిన బౌలర్ గా స్పిన్నర్ అశ్విన్ రికార్డు..

06:45 PM

బిడ్డకు పాలు ఇస్తుండగా తల్లి రొమ్ముపై కాటేసిన పాము..

06:34 PM

గుంటూరు మేయర్ అభ్యర్థిని ఖరారు చేసిన టీడీపీ

06:27 PM

ఘోర ప్రమాదం.. తండ్రీకొడుకులు మృతి

06:18 PM

క్షుద్రపూజల కలకలం... స్థానికుల్లో భయాందోళనలు

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.