Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • వీడియో
  • ఈ-పేపర్
హర్యానాలో పంట ధ్వంసం | జాతీయం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • జాతీయం
  • ➲
  • స్టోరి
  • Feb 23,2021

హర్యానాలో పంట ధ్వంసం

- సాగుచట్టాలపై ఆగ్రహించిన రైతాంగం
- నిరసనలతో చట్టాలు రద్దు కావన్న మంత్రి
- తోమర్‌ ప్రకటనపై సంయుక్త కిసాన్‌ మోర్చా ఆగ్రహం
- యూపీలో అన్నదాతలపై బీజేపీ కార్యకర్తల దాడి
- దేశవ్యాప్తంగా 89వ రోజూ కొనసాగిన ఉద్యమం
- ఏఐకేఎస్‌ వ్యవస్థాపకఅధ్యక్షుడు సహజానంద్‌కు హన్నన్‌ మొల్లా, ధావలే నివాళి
నవతెలంగాణ - న్యూఢిల్లీ బ్యూరో
సాగు వ్యతిరేక చట్టాలపై నిరసన తెలిపే చర్యల్లో భాగంగా... హర్యానాలోని రెండు జిల్లాల రైతులు తమ పంటను పూర్తిగా ధ్వంసం చేశారు. ఆ రాష్ట్రంలోని జింద్‌, బీవానీ మహేంద్రఘడ్‌ జిల్లాలోని చాలా గ్రామాల్లో రైతులు తమ పంటను ధ్వంసం చేసి ఆందోళన తెలిపారు. తాము పండించే గోధుమ పంటకు, తాజా రైతు వ్యతిరేక చట్టాల కారణంగా సరైన గిట్టుబాటు, మద్దతు ధర రాదని ఆందోళన వ్యక్తం చేశారు. అందుకే తాము ఈ పంటను కష్టపడి పండించినప్పటికీ ధ్వంసం చేసి నిరసన తెలుపుతున్నట్టు చెప్పారు. ఈ సందర్భంగా వారంతా మోడీ సర్కార్‌కి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మోడీ సర్కార్‌ ముర్థాబాద్‌... శరం కరో... శరం కరో అంటూ నినాదాలతో హోరెత్తించారు. అయితే, రైతు ఉద్యమంపై కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్‌ తోమర్‌ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. రైతు ఆందోళనలు చట్టాలను రద్దు చేసేందుకు ప్రేరేపితం చేయలేవని వ్యాఖ్యానించి రైతుల ఆగ్రహానికి ఆయన గురయ్యారు. ఈ మేరకు సంయుక్త కిసాన్‌ మోర్చా ఇదే విషయంపై సోమవారం ఒక ప్రకటన కూడా విడుదల చేసింది. ఏఐకేఎస్‌ వ్యవస్థాపక అధ్యక్షుడు స్వామి సహాజానంద్‌ జయంతి సందర్భంగా ఆ సంఘం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు హన్నన్‌ మొల్లా, అశోక్‌ ధావలే ఢిల్లీలో నివాళి అర్పించారు.
అభ్యంతరకరం : ఎస్కేయూ
ఉద్యమాన్ని స్వయంగా వ్యవసాయ మంత్రే చిన్న బుచ్చే విధంగా ప్రకటనలు చేయడం తీవ్ర అభ్యం తకరమని సంయుక్త కిసాన్‌ మోర్చా (ఎస్కేయూ) సమన్వయకర్త దర్శన్‌ పాల్‌ అన్నారు. సాగు వ్యతిరేక చట్టాలపై రైతులు ప్రజాస్వామ్యయు తంగా చేస్తున్న ఆందోళనలు, నిరసనలు సంబంధిత అంశాలను పరిష్కరించకుండా ఇటువంటి వ్యాఖ్యలు చేయడం వారిని అవమానపర్చడమేనన్నారు. తాము చేస్తున్న ఉద్యమం జాతీయంగా... అంతర్జాతీయం ఖ్యాతి గడించిన విషయాన్ని దర్శన్‌పాల్‌ గుర్తు చేశారు. కేంద్ర ప్రభుత్వం సామూహిక ప్రజానీకం ఓట్లు వేస్తేనే కదా ఎన్నికల్లో గెలిచింది.. ఈ విషయం మంత్రి మన నం చేసుకోవాలన్నారు. ఉత్తరప్రదేశ్‌, హర్యానాలోని మహా పంచాయతీలు, కిసాన్‌ పంచాయతీలు నిర్వహిస్తూ రైత ఉద్యమాన్ని విజయవంతం చేస్తున్న రైతాంగ నేతలకి ఎస్కేయూ అభినందిస్తున్నట్టు తెలిపారు. తెలంగాణ, తమిళనాడులో రైతు చట్టాలపై జరుగుతున్న పోరాటాన్ని తాము సమర్థిస్తున్నామని చెప్పారు. అమెరికాలోని 87 రైతు సంఘాలు సైతం తమ ఉద్యమానికి మద్దతు తెలపడం సంతోషంగా ఉందని... చట్టాలు రద్దు చేసేదాకా తాము పోరాటాన్ని ఎట్టి పరిస్థితుల్లో విరమించేది లేదని ప్రకటించారు.
కేరళ ట్రాక్టర్‌ ర్యాలీలో రాహుల్‌ గాంధీ
కేరళలోని వయనాడ్‌లో జరిగిన ట్రాక్టర్‌ ర్యాలీలో కాంగ్రెస్‌ ఎంపీ రాహుల్‌ గాంధీ పాల్గొన్నారు. ప్రధాని మోడీ తన పెట్టుబడిదారీ స్నేహితులను ప్రసన్నం చేసుకునేందుకు, రైతు వ్యతిరేక చట్టాలు తీసుకొచ్చి... అన్నదాతలకు ఉపయోగపడేవని కేంద్ర ప్రభుత్వం చెప్పడం హాస్యాస్పదమన్నారు.
89వ రోజు కొనసాగిన రైతుల ఆందోళన
రైతు సంఘాలు చేపట్టిన ఆందోళనలు సోమవారంతో 89వ రోజుకు చేరాయి. కేంద్ర ప్రభుత్వం చట్టాలను పూర్తిగా రద్దు చేసేదాకా తాము ఉద్యమాన్ని విరమించేది లేదని రైతు సంఘాల నేతలు మరోసారి స్పష్టం చేశారు. రైతు ఉద్యమాన్ని బలోపేతం చేసే చర్యల్లో భాగంగా నేడు (ఫిబ్రవరి 23న) ''పగ్డి సంభల్‌ దివాస్షని భారీ స్థాయిలో జరపుతున్నట్టు వెల్లడించారు. ఈ ఆందోళనా కార్యక్రమంలో భాగంగా రైతులంతా నెత్తిపైన ఆకుపచ్చ తలపాగా ధరించాలని పిలుపునిచ్చారు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

'ఫ్రై'డే..
దందా బంద్‌
పోల్‌ వార్‌..
ప్రయివేటీకరణను ఐక్యంగా ప్రతిఘటిద్దాం
కరోనా విజృంభణ
అమరుల త్యాగాన్ని వృథాకానివ్వం
గోప్యతకు తూట్లు!
బెంగాల్‌లో ఎనిమిది విడతలెందుకు?
కేరళలో ఐటీ ఉద్యోగులకు వెల్ఫేర్‌ ఫండ్‌
మహిళాహక్కుల పోరాటం...
దళిత కార్యకర్త నోదీప్‌ కౌర్‌కు బెయిల్‌
మూగ జీవులతోనూ డబ్బు!
సులభతర వాణిజ్యం ప్రభుత్వ లక్ష్యం
కమ్యూనికేషన్‌ హాట్‌లైన్‌ ఏర్పాటు
నేడు, రేపు వ్యాక్సినేషన్‌ బంద్‌
నీరవ్‌ కోసం జైలు సిద్ధం!
వెల్చేరుకు కేంద్ర సాహిత్య అకాడమీ ఫెలోషిప్‌
'సింగమనేని'కి అంతిమ వీడ్కోలు
5న ఏపీ బంద్‌
హిమాచల్‌లో గవర్నర్‌ అడ్డగింత..
యూపీలో మహిళపై సామూహికంగా..
కార్పొరేట్ల లబ్దికే 'ఉక్కు' ప్రయివేటీకరణ
రాజధాని తరలింపు అసాధ్యం : శివాజీ
'మోడీజీ.. జాబ్‌ దో'
సోషల్‌ మీడియాపై..నియంత్రణ
పెట్రో, గ్యాస్‌..ధరలపై నిరసన
గళమెత్తితే నేరమా..!
మోడీ వచ్చాకే....
రూ.25 పెరిగిన వంటగ్యాస్‌
పని అధికం.. వేతనం అత్యల్పం

తాజా వార్తలు

09:48 PM

ఇల్లందులో దొంగల బీభత్సం.. భయాందోళనలో ప్రజలు

09:42 PM

మంత్రి కేటీఆర్ కు షాక్..

09:35 PM

ఎన్నికల ఎఫెక్ట్.. సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం

09:27 PM

నాగార్జునసాగర్ ఉపఎన్నికలో పోటీ చేస్తున్న టీడీపీ

09:18 PM

పదిహేను రోజుల క్రితం తప్పిపోయాడు.. బావిలో శవమైతేలాడు

09:09 PM

యువీపై కేసు: హర్యానా ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు

08:57 PM

సజ్జల నన్ను విమర్శించేంతటివాడా.. : చంద్రబాబు

08:46 PM

కేంద్రం కీలక నిర్ణయం.. కరోనా నిబంధనలు పొడగింపు..!

08:38 PM

ఎన్నికల హామీలను నెరవేర్చాలి..

08:23 PM

ఏపీలో కొత్తగా మరో 96 పాజిటివ్ కేసులు

08:04 PM

బాల్ భవన్ డ్రాయింగ్ పోటీల్లో విజేతలకు బహుమతులు అందజేత

07:56 PM

తహసీల్దార్​ కార్యాలయం ఎదుట రైతు ఆత్మహత్యాయత్నం..

07:48 PM

రంగారెడ్డి జిల్లాలో ఘోర ప్రమాదం..

07:38 PM

జనగామ జిల్లాలో గ్రామ సర్పంచ్ సస్పెండ్..

07:32 PM

అగ్ని ప్రమాదాలపై ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలి

07:30 PM

తెలంగాణలో కరోనా వ్యాక్సిన్ ధర ఎంతో తెలుసా..?

07:30 PM

వీధి వ్యాపారులకు రుణమేళా

07:29 PM

కృత్రిమ కాళ్లు అమరిక శిబిరం

07:20 PM

అనుమతుల్లేకుండా గన్​పౌడర్ తయారీ.. ఇద్దరు అరెస్ట్

07:11 PM

అభిమానుల మధ్య నటి దీపికా పదుకునేకు చేదు అనుభవం..

07:04 PM

శ్రీశైలం శివరాత్రి బ్రహ్మోత్సవాలకు సీఎం జగన్ కు ఆహ్వానం

06:33 PM

సాహితీ సేవ రంగంలో వేల్చేరుకు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డ్

06:31 PM

రిటైర్మెంట్ ప్రకటించిన క్రికెటర్ యూసుఫ్ పఠాన్

06:24 PM

నాంపల్లిలో దారుణం.. కోడలిపై లైంగిక దాడికి పాల్పడిన మామ

06:03 PM

యువతి కాళ్లు చేతులు కట్టేసి.. ఇంటికి నిప్పు అంటించి..

05:53 PM

డిగ్రీ విద్యార్థిని హత్యకు అనుమానమే కారణం : ఎస్పీ విశాల్

05:45 PM

4 రాష్ట్రాలు, పుదుచ్చేరిలో మోగిన ఎన్నికల నగారా..

05:43 PM

గవర్నర్ పట్ల ఎమ్మెల్యేల అనుచిత ప్రవర్తన

05:37 PM

కేంద్రం, రాష్ట్రం సమన్వయంతో పన్ను వసూళ్లలో పురోగతి : సీఎస్

05:29 PM

పెద్దపల్లి జిల్లాలో చిరుతపులి సంచారం..

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.