Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • వీడియో
  • ఈ-పేపర్
ప్రతి నిమిషానికీ వెయ్యి కోట్ల నష్టం | జాతీయం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • జాతీయం
  • ➲
  • స్టోరి
  • Feb 23,2021

ప్రతి నిమిషానికీ వెయ్యి కోట్ల నష్టం

- కుదేలైన స్టాక్‌ మార్కెట్లు
ముంబయి : భారత స్టాక్‌ మార్కెట్లు వరుసగా ఐదో రోజూ కుప్పకూలాయి. దేశంలో కరోనా కేసులు పెరగడానికి తోడు అంతర్జాతీయ మార్కెట్లలో బలహీన సంకేతాల వల్ల సోమవారం బీఎస్‌ఈ సెన్సెక్స్‌ ఏకంగా 1145 పాయింట్లు పతనమై 49,755.32కు పడిపోయింది. దీంతో మూడు వారాల కనిష్ట స్థాయికి దిగజారింది. ఈ ఒక్క సెషన్‌లో మదుపర్లు ప్రతీ నిమిషానికి రూ.1000 కోట్ల మేర నష్టాన్ని చవి చూడగా.. మొత్తంగా రూ.3.72 లక్షల కోట్ల సంపద హరించుకుపోయింది. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 306 పాయింట్లు కోల్పోయి 14,675 వద్ద ముగిసింది. ఉదయం ట్రేడింగ్‌ ప్రారంభం నుంచి నష్టాల పరంపర కొనసాగడంతో.. మార్కెట్లు ఎప్పుడూ ముగుస్తాయా అని
మదుపర్లు వేచి చూశారు. నిఫ్టీలో ఒక్క లోహ సూచీ మాత్రమే 1.60 శాతం పెరగ్గా.. మిగితా రంగాలన్నీ నేల చూపులు చూశాయి. ఐటీ 2.89 శాతం, రియాల్టీ 2.80 శాతం, ఫార్మా 2.55 శాతం చొప్పున అధికంగా పతనమైన వాటిలో ముందు వరుసలో ఉన్నాయి. మరోవైపు సెన్సెక్స్‌-30లో కేవలం ఓఎన్‌జీసీ, కొటాక్‌ బ్యాంక్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ సూచీలు మాత్రమే 1.14 శాతం మేర పెరగ్గా.. మిగతా 27 సూచీలు ప్రతికూలతను ఎదుర్కొన్నాయి.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

'మోడీజీ.. జాబ్‌ దో'
సోషల్‌ మీడియాపై..నియంత్రణ
పెట్రో, గ్యాస్‌..ధరలపై నిరసన
గళమెత్తితే నేరమా..!
మోడీ వచ్చాకే....
రూ.25 పెరిగిన వంటగ్యాస్‌
పని అధికం.. వేతనం అత్యల్పం
శివకాశిలో పేలుడు: ఆరుగురి మృతి
దేశంలో మళ్లీ పెరుగుతున్న కరోనా కేసులు
ఇంధనధరలు పెరిగితే ఖర్చుపై మరింత భారం
ఒప్పందాలను కచ్చితంగా పాటించాలి
ఓడరేవుల ప్రయివేటీకరణకే..! కొత్త చట్టంపై యూనియన్లు ఆగ్రహం
గోదావరి నీటి వాటా ప్రకారం రాష్ట్రాలు నడుచుకోవాలి
అన్నదాతలను విడుదల చేయాలి
చెప్పులెత్తడంలో సిద్ధహస్తుడు
45 ఏండ్లు దాటిన వారికి
అన్నీ అమ్మేస్తాం..
40 లక్షల ట్రాక్టర్లతో..పార్లమెంట్‌ ముట్టడి
ఆసియాన్‌ ఒప్పందం నుంచి వైదొలగాలి
సంపన్నుల ఆదాయం పైపైకే..
రాయలసీమ ఎత్తిపోతలపై త్వరగా నిర్ణయం తీసుకోండి
లివైజ్‌ ప్రచారకర్తగా దీపికా
ప్రయివేటు బ్యాంక్‌లకు ప్రభుత్వ వ్యాపారం
ఉన్నావో దళిత బాలికలపై విషప్రయోగం
పుదుచ్చేరిలో రాష్ట్రపతి పాలన
26న భారత్‌ బంద్‌ కు వ్యాపారుల పిలుపు
రైతు ఉద్యమానికి... 3 నెలలు
దిశా రవికి బెయిల్‌
ఏడాదైనా న్యాయం జరగదా?
రెండు కాదు.. నాలుగు

తాజా వార్తలు

07:11 AM

మార్చి 4న ఇందిరా పార్కు వద్ద నిరాహార దీక్ష: అశ్వత్థామ

06:58 AM

'ఉప్పెన' మేకింగ్ వీడియో

06:40 AM

మార్చి 5నుంచి ఆర్మీ రిక్రూట్‌మెంట్‌ ర్యాలీ

06:31 AM

నేడు భారత్‌ బంద్‌

09:47 PM

మార్చి 1న పీఈసెట్​ నోటిఫికేషన్ విడుదల

09:40 PM

నూతన సచివాలయ నిర్మాణ పనులు పరిశీలించిన వేముల

09:33 PM

ముకేశ్​ అంబానీ ఇంటి సమీపంలో పేలుడు పదార్థాల కలకలం

09:26 PM

పుదుచ్చేరిలో అమల్లోకి రాష్ట్రపతి పాలన

09:19 PM

మహబూబ్​నగర్​ జిల్లాలో వ్యక్తి అనుమానాస్పద మృతి

09:07 PM

శివకాశి బాణసంచా ఫ్యాక్టరీలో పేలుడు.. ఆరుగురు మృతి

08:57 PM

వామనరావు హత్య కేసు.. రిమాండ్ లో బిట్టు శ్రీను సంచలన వ్యాఖ్యలు

08:46 PM

తల్లి బిడ్డ ఆరోగ్యం కోసం మిషన్ ఇంద్రధనుష్ టికా

08:44 PM

మార్చి1 నుంచి వండర్‌లా ఓపెన్

08:28 PM

ఏపీలో కొత్తగా మరో 82 పాజిటివ్ కేసులు

08:16 PM

నీరవ్ మోడీకి భారీ షాక్.. ఇక ఇండియా రావాల్సిందే..

08:11 PM

ఎమ్మెల్సీ కవితకు త్రుటిలో తప్పిన పెను ప్రమాదం

08:08 PM

పింక్ బాల్ టెస్టులో భారత్ ఘన విజయం..

08:02 PM

ఉద్యోగాల కల్పనపై ప్రతిపక్షాల అసత్య ప్రచారం : కేటీఆర్

07:56 PM

ప్రొ. నాగేశ్వర్ కు వైద్య, ఆరోగ్య ఉద్యోగ సంఘాల మద్దతు..

07:50 PM

ప్రొ. నాగేశ్వర్ కు మద్దతు తెలిపిన ఐద్వా..

07:44 PM

మార్చి 18న మహిళ వికలాంగుల స్థితిగతులపై జాతీయ సదస్సు

07:41 PM

ప‌ల్లె, ప‌ట్ట‌ణ ప్ర‌గ‌తిపై సీఎస్ సోమేశ్ కుమార్ స‌మీక్ష‌

07:30 PM

జానియర్ కాలేజీల్లో అగ్నిమాపక నిబంధనలపై హైకోర్టులో విచారణ..

07:27 PM

తిరుమలలో భక్తులకు అల్పాహారం, అన్నప్రసాదం పంపిణీకి చర్యలు..

07:22 PM

ఫలక్ నామలో గన్ పౌడర్ స్వాధీనం..

07:08 PM

ప్రొ. నాగేశ్వర్, జయసారధిరెడ్డిలకు టీఎస్ యూటీఎఫ్ మద్దతు

07:01 PM

వేగంగా 400 వికెట్లు తీసిన బౌలర్ గా స్పిన్నర్ అశ్విన్ రికార్డు..

06:45 PM

బిడ్డకు పాలు ఇస్తుండగా తల్లి రొమ్ముపై కాటేసిన పాము..

06:34 PM

గుంటూరు మేయర్ అభ్యర్థిని ఖరారు చేసిన టీడీపీ

06:27 PM

ఘోర ప్రమాదం.. తండ్రీకొడుకులు మృతి

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.