Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘిస్తున్న కేంద్ర మంత్రులు | జాతీయం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • జాతీయం
  • ➲
  • స్టోరి
  • Mar 05,2021

ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘిస్తున్న కేంద్ర మంత్రులు

- ఈసీకి కేరళ సీఎం పినరయి విజయన్‌ లేఖ
తిరువనంతపురం: కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ బుధవారం భారత ఎన్నికల కమిషన్‌కు లేఖ రాశారు, రాష్ట్రంలో మోడల్‌ కోడ్‌ ఆఫ్‌ కండక్ట్‌ను కొందరు కేంద్ర మంత్రులు ఉల్లంఘిస్తున్నారని ఫిర్యాదు చేశారు. ముఖ్యంగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ను ఉద్దేశించి ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. కేరళ ఇన్‌ ఫ్రాస్ట్రక్చర్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ఫండ్‌ బోర్డు (కెఐఎఫ్‌బీ)కు ఎన్‌ ఫోర్స్‌ మెంట్‌ డైరెక్టరేట్‌ సమన్లు జారీ చేసిన ఒక రోజు తరువాత ఎన్నికల సంఘానికి విజయన్‌ లేఖ రాశారు. కేంద్ర దర్యాప్తు సంస్థలు రాజకీయంగా తటస్థంగా ఉండేలా చూడాలని ఆయన లేఖలో పేర్కొన్నారు. ఈడీ అధికారులు మీడియాకు సమాచారాన్ని లీక్‌ చేస్తూ.. మీడియా హడావిడి చేయడం పక్షపాత రాజకీయాలన ప్రేరేపించవచ్చని తెలిపారు. నిర్మల ప్రసంగం సైతం ఎన్నికల కోడ్‌ నియమావళికి వ్యతిరేకంగా ఉందని పేర్కొన్నారు. కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఎన్‌ఫోర్స్‌ మెంట్‌ డైరెక్టరేట్‌ పనిచేస్తుందనీ, రాష్ట్రంలో ఏప్రిల్‌ 6 జరగనున్న అసెంబ్లీ ఎన్నికలకు ముందు మీడియా ప్రచారాన్ని వ్యాప్తి చేయడానికి ప్రభుత్వ అధికారులను ఉపయోగించుకుని అధికార దుర్వినియోగం చేస్తున్నారని ఆరోపించారు. అలాగే, ఈడీపై చర్యలు తీసుకోవాలని ఎన్నికల సంఘాన్ని కోరారు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

కేరళలో భారీ వర్షాలు
సీబీఎస్‌ఈ టెన్త్‌ పరీక్షలు రద్దు
రాజ్యాంగాన్ని పరిరక్షిద్దాం
21న ఢిల్లీ మార్చ్‌
ఒక్కరోజే 10270 మరణాలు 1.84 లక్షల కేసులు
నితిన్‌ గడ్కరీకి ఆ ముడుపులు నిజమే
ఎంఎస్‌ఎంఈ బోర్డులో పునరావాసం
వారానికి రూ.9300 కోట్ల నష్టం : బార్‌క్లేస్‌
కొనసాగుతున్న కెఎస్‌ఆర్‌టిసి సమ్మె
80కి పైగా దేశాలకు వ్యాక్సిన్‌ అందించాం : మోడీ
అఖిల్‌ గొగోయికి బెయిల్‌ను సమర్థించిన గౌహతి హైకోర్టు
కూచ్‌ బిహార్‌ హత్యలపై దర్యాప్తు : మమతా బెనర్జీ
అఖిలేశ్‌ యాదవ్‌కు కరోనా
మరణాల లెక్కల్లోనూ లొసుగులే!
రైతుల ఆందోళనల్లో అంబేద్కర్‌ జయంతి
మర్కజ్‌ వద్ద ప్రార్థనలకు అనుమతించొద్దు
దళితుడికి అమానవీయ శిక్ష
'మర్కజ్‌'కు ఆ నిబంధనలెందుకు?
విదేశాంగ మంత్రులా ? అమ్మో..!
అంతా.. మా ఇష్టం
అదానీ పోర్ట్స్‌కు షాక్‌ !
స్పుత్నిక్‌-వి టీకాకు డీసీజీఐ ఆమోదం!
తప్పుడు కేసులతో వేధించే యత్నం
26న భారత్‌బంద్‌కు మావోయిస్టుపార్టీ పిలుపు
24 గంటలు..1.61లక్షలకుపైనే..
మహారాష్ట్రలో నో లాక్‌డౌన్‌ : ఉద్ధవ్‌
వైద్యులకు వీఐపీ సంస్కృతి టార్చర్‌!
సీజన్‌ అంతా సంతృప్తిగా..సామాన్యానికి మించి వర్షాలు
కేరళ పర్యాటకానికి కోవిడ్‌ దెబ్బ
మూడురోజుల్లోనే. ఊపిరితిత్తులకు.

తాజా వార్తలు

04:12 PM

కరోనా మృతులపై మంత్రి షాకింగ్ కామెంట్స్..!

04:04 PM

లాభాల్లో ముగిసిన మార్కెట్లు

03:49 PM

సీఎం కీలక నిర్ణయం..రేపు ఎల్లుండి అన్ని బంద్

03:18 PM

నిన్ను చేరి ని సక్సెస్ చేసిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు : డైరెక్టర్ సాయికృష్ణ

03:16 PM

దీక్ష విరమించిన కాంగ్రెస్ నేత హ‌నుమంత‌రావు

03:13 PM

కూన రవికుమార్‌కు బెయిల్ మంజూరు

03:11 PM

సిద్దిపేట మున్సిపల్ వార్డుల వారిగా రిజర్వేషన్లు ఖారారు

03:02 PM

మే15 వ‌ర‌కు స్కూల్స్ బంద్

02:50 PM

టీఆర్ఎస్ ఎమ్మెల్యేకు కరోనా పాజిటివ్

02:46 PM

ప్రత్యేక గదిలో బండ్ల గణేష్‌కు చికిత్స..

02:31 PM

తెలంగాణలో మినీ మున్సిపల్ పోరుకు నోటిఫికేషన్ విడుదల

02:22 PM

ఆస్పత్రిలో బెడ్‌ అయినా ఇవ్వండి లేదా ఇంజక్షన్‌ ఇచ్చి చంపేయండి‌

02:01 PM

కొవిడ్ టీకా తీసుకున్న సీఎం

01:52 PM

కొవిడ్ పేషెంట్ల కోసం బెడ్ల సంఖ్య పెంచండి

01:42 PM

కరోనా ఎఫెక్ట్.. వీకెండ్ కర్ఫ్యూ విధింపు

01:28 PM

రెండు కార్పొరేషన్లు, ఐదు మున్సిపాలిటీ ఎన్నిలకు నోటిఫికేషన్

01:11 PM

వ్యాక్సిన్ తీసుకున్న హోంమంత్రి

01:04 PM

ఆత్మహత్య చేసుకుందామని డ్రామా.. యువతి మృతి

12:52 PM

రూ.150కోట్ల డ్రగ్స్ పట్టివేత..

12:30 PM

ఉమ్మడి వరంగల్ లో కరోనా తీవ్రత..

12:20 PM

ఖమ్మం కార్పొరేషన్ రిజర్వేషన్లు ఖరారు..

12:13 PM

సెల‌వుల కోసం..ఒకే మహిళను నాలుగు సార్లు

12:12 PM

కరోనాతో కాంగ్రెస్ అభ్యర్థి మృతి

11:59 AM

వరంగల్ కార్పొరేషన్ రిజర్వేషన్లు ఖరారు..

11:55 AM

ప్రియుడితో మాట్లాడొద్దన్నందుకు.. సొంత తమ్ముడినే..

11:40 AM

మొదటిసారి కొవాగ్జిన్ వేశారు.. రెండో సారి కొవీషీల్డ్.. మహా నిర్లక్ష్యం

11:27 AM

విశాఖ‌లో అసలేం జరుగుతోంది..? ఒకే రోజు 10 మంది

11:22 AM

రాష్ట్రంలో టెన్త్, ఇంటర్ ఎగ్జామ్స్ పై నేడు సమీక్ష..

11:11 AM

యాపిల్ పండ్ల కోసం ఆర్డర్ ఇస్తే.. ఐ ఫోన్ డెలివరీ వచ్చింది

10:56 AM

దేశ వ్యాప్తంగా 11.43కోట్ల డోసుల వ్యాక్సినేషన్

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.