Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • బుడుగు
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
  • పాతభవనం కూలుస్తుండగా కూలీలపై పడ్డ స్లాబు
  • ఎయిర్‌సెల్‌ వినియోగదారులకు ట్రాయ్‌ ఊరట!
  • హువేయి నుంచి రెండు సరికొత్త స్మార్ట్‌ఫోన్లు
  • టీఎంసీకి వ్యతిరేకంగా బీజేపీ నిరసన ర్యాలీ
  • ఈ రెండు జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
  • Previous
  • Next
Pause
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Google+
  • Android
  • Pinterest
భగ్గుమంటున్న కాశ్మీరం | జాతీయం | www.NavaTelangana.com
Sundarayya
  • మీరు ఇక్కడ ఉన్నారు
  • ➲
  • హోం
  • ➲
  • జాతీయం
  • ➲
  • స్టోరి
  • Oct 12,2017

భగ్గుమంటున్న కాశ్మీరం

- మూడేండ్ల వ్యవధిలో.. మన్మోహన్‌, మోడీ ఏంచేశారు..?
- ఆర్టీఐలో వెలుగుచూసిన వాస్తవాలు
తిమ్మిని బమ్మిని చేయటానికి మోడీ సర్కారు నానా తంటాలుపడున్నది. లేని దాన్ని ఉన్నట్టు.. ఉన్న దాన్ని లేనట్టు చూపించి... అదంతా తమ ఘనతేనని చెప్పటానికి కేంద్ర ప్రభుత్వం కిందామీదాపడుతున్నది. మోడీ మొదలుకొని, సహచర మంత్రులు రాజ్‌నాథ్‌ సింగ్‌, జైట్లీతో పాటు క్యాబినెట్‌ సహచరులంతా ఒకటే మాట చెబుతున్నారు. ఎన్డీఏ సర్కారు నోట్ల రద్దు నిర్ణయంతో ఉగ్రవాదం తగ్గిందని, కాశ్మీర్‌ ప్రశాంతంగా ఉన్నదని చెబుతున్నారు. వారు చెప్పే మాటల్లో నిజమెంత..? ఇంతకీ యూపీఏ, ఎన్డీయే సర్కారులు కాశ్మీర్‌లో ముష్కర మూకలను ఏవిధంగా ఏరివేశాయి...? మన్మోహన్‌ చివరి మూడేండ్ల వ్యవధిలో (2011 మే నుంచి 2014 మే వరకు), మోడీ సర్కార్లు అధికారంలోకి వచ్చిన తర్వాత (2014 మే నుంచి 2017 వరకు) మూడేండ్లలో ఖర్చుపెట్టిందెంత? ఆర్టీఐలో బయటికొచ్చిన కఠోరవాస్తవాలపై నవతెలంగాణ ప్రత్యేక కథనం..
నవతెలంగాణ-జనరల్‌ డెస్క్‌ న్యూఢిల్లీ : మంచి ఆహ్లాదకరమైన వాతావరణంతో పర్యాటకులను ఆకర్షించే జమ్మూకాశ్మీర్‌ అగ్ని గుండంలా ఎందుకు మండుతోంది? గత 15 నెలల్లో మోడీ సర్కారు తీసుకున్న నిర్ణయాల వల్లే ఉగ్రవాదం బుసలు కొడుతుందని రా మాజీ చీఫ్‌ దులత్‌ చెప్పాక కూడా.. అంతా భద్రత దళాలు చూసుకుంటున్నాయని కేంద్ర హౌంశాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌, ఉగ్రవాదం తగ్గిందని ఆర్థిక శాఖ మంత్రి జైట్లీ జనం దృష్టి మళ్లించేలా ప్రకటనలు, ప్రచారం చేస్తూ నే ఉన్నారు. ఇప్పటికీ చల్లటి కాశ్మీరంలో రక్తపుచారలు పారేలా చేస్తున్నది ఎవరన్న దానిపై చర్చకు తెరలేసింది. ఈ విషయాలన్నీ ఆర్టీఐ కింద బహిర్గతమయ్యాక.. మోడీ సర్కా రు రక్తపుసెలయేర్లను ఎలా పారిస్తున్నదో వెలుగుచూశాయి.
చనిపోయిన జవాన్లే అధికం..
కేంద్రహోం మంత్రిత్వశాఖ వివరాల ప్రకారం.. మన్మో హన్‌, మోడీసర్కార్లు ఉగ్రవాదానికి జరిపిన వ్యతిరేక పోరులో 288మంది జవాన్లు తమప్రాణాలు కోల్పోయ్యారు. ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఆర్టీఐ కార్యకర్త రంజన్‌తోమర్‌ కేంద్ర హోం మంత్రిత్వశాఖ నుంచి మన్మోహన్‌, మోడీ పాలనలో కాశ్మీర్‌లో ఎరులై పారుతున్న రక్తపాతం గురించిన వివరాలు రాబట్టారు. ఇదిలా ఉంటే రోజూఐదారుగురు ఉగ్రవాదులను భద్రతాదళాలు మట్టుబెడుతున్నాయని కేంద్ర హోంశాఖ మంత్రి చెబుతున్నారు. వారి పోరాట పటిమను ప్రశంసి స్తున్నానని కొనియాడారు. అంతా సవ్యంగా ఉన్నదని సంకే తాలిస్తూ... వాస్తవాలను మరుగునపర్చేలా మోడీ మీడియా శ్రమిస్తున్నదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
వివరాలు మూడేండ్ల కాలంలో
యూపీఏ ఎన్డీఏ
దాడులు 705 812
మృతిచెందిన పౌరులు 59 62
మృతిచెందిన జవాన్లు 105 183
ఉగ్రనిర్మూలనకు రూ.850కోట్లు రూ.1,890 కోట్లు
వెచ్చించిన నిధులు..

భగ్గుమంటున్న కాశ్మీరం
మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

అభిశంసన నోటీసు తిరస్కరణ
2వేల నోటు వస్తలేదు..
పైశాచికాలు ఆగేదెప్పుడు..!
దళితులపై దాడులు మోడీకి పట్టవు
భారత్‌లో భయానక పరిస్థితి
మోడీ పాలన ఎమర్జెన్సీకన్నా దారుణం
మరణశిక్ష విధిస్తే ఆగుతాయని శాస్త్ర పరిశోధనల్లో తేలిందా?
భీమా కోరెగావ్‌ హింస సాక్షి, బాధితురాలి హత్య
జమ్మూలో అంగన్‌వాడీ కార్యకర్తల నిరసన
బీహార్‌లో మద్యం సేవిస్తూ పట్టుబడ్డ బీజేపీ ఎంపీ కుమారుడు
యడ్యూరప్ప కుమారుడికి దక్కని అవకాశం
మోసాన్ని మోసంతోనే..
నిఘా వ్యవస్థ బలోపేతానికి మిలటరీ ఉపగ్రహాలు
మేఘాలయలో 'ఆఫ్‌స్పా' రద్దు
తలకు గాయాలైతే.. కాలికి సర్జరీ
ప్రధాని మోడీ చైనా పర్యటన ఖరారు
బెంగాల్‌లో బీజేపీ-తృణమూల్‌ ఘర్షణలు
కదం తొక్కిన అంగన్‌వాడీలు
రోడ్డు భద్రతా చట్టం రవాణా రంగానికి మరణ శాసనం
ఆనం వివేకా ఆరోగ్యం విషమం
మళ్లీ ఎన్‌కౌంటర్‌
కేంద్రాన్ని దారికితెచ్చేందుకు దండోపాయం
తెలుగు రాష్ట్రాల్లో బీజేపీకి ఎదురుదెబ్బ
ఏపీలో 29న టెన్త్‌ ఫలితాలు
పెత్తందార్ల అరాచకం
తెలుగు రాష్ట్రాల్లో బీజేపీకి ఎదురుదెబ్బ
సంక్షోభంలో రాజ్యాంగ సంస్థలు
బహుభార్యత్వం, నిఖా హలాలాపై స్పందించండి
అన్నికష్టాలకూ 2వేల నోటే కారణం
నోటి దురుసు వద్దు.. నిగ్రహమే ముద్దు..

Top Stories Now

కారులో రేప్
ట్విట్టర్
సిద్దిపేట
కోర్టు
స్కర్ట్ ధరించిన మోడల్‌కు నడిరోడ్డుపై లైంగిక వేధింపులు
క‌థ అడ్డం తిరిగింది (వీడియో)
వావి వరుసలు మరిచి.. చిన్నమ్మపై..
జైల్లో నన్ను చంపేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి
రెండేళ్లుగా చాలా ఒత్తిడికి గురయ్యాను
సీపీఐ(ఎం) బహిరంగ సభ వీడియో
సీపీఐ(ఎం) బహిరంగ సభ లైవ్‌
స్టెడియం

_

తాజా వార్తలు

06:28 PM

పాతభవనం కూలుస్తుండగా కూలీలపై పడ్డ స్లాబు

06:03 PM

ఎయిర్‌సెల్‌ వినియోగదారులకు ట్రాయ్‌ ఊరట!

05:52 PM

హువేయి నుంచి రెండు సరికొత్త స్మార్ట్‌ఫోన్లు

05:49 PM

టీఎంసీకి వ్యతిరేకంగా బీజేపీ నిరసన ర్యాలీ

05:49 PM

ఈ రెండు జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

05:44 PM

వివాహితపై అత్యాచారం..

05:39 PM

హై లెవల్ బ్రిడ్జికి శంకుస్థాపన చేసిన కేటీఆర్, కవిత

05:34 PM

రామ్‌చరణ్‌ 'రంగస్థలం' రంగమ్మ మంగమ్మ మేకింగ్‌ వీడియో

05:28 PM

ప్రియదర్శి 'మిఠాయ్' మూవీలో కొత్త లుక్…

05:25 PM

విజయనగరం జిల్లాలో పిడుగుపాటుకు నలుగురి మృతి

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.