Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • బుడుగు
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
  • ఏప్రిల్‌ 5 నుంచి జాతీయ ఫొటోగ్రఫీ ప్రదర్శన
  • రాష్ట్రంలో పెరిగిన ఉష్ణోగ్రతలు..
  • టౌన్‌ ప్లానింగ్‌ ఫిర్యాదుల కోసం ప్రత్యేకంగా..
  • కాగజ్‌నగర్‌‌కు ఉప్పల్‌లో.. శాతవాహనకు జనగామలో హాల్ట్
  • కాన్పూర్-భివానీ కిలాడి రైలులో పేలుడు
  • Previous
  • Next
Pause
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Google+
  • Android
  • Pinterest
తాజ్‌ను కాపాడండి.. | జాతీయం | www.NavaTelangana.com
  • మీరు ఇక్కడ ఉన్నారు
  • ➲
  • హోం
  • ➲
  • జాతీయం
  • ➲
  • స్టోరి
  • Jul 12,2018

తాజ్‌ను కాపాడండి..

- కేంద్రం,యూపీ అలసత్వంపై సుప్రీం ఆగ్రహం
- నాలుగు నెలల్లో నివేదికిస్తాం:కేంద్రం
న్యూఢిల్లీ : తాజ్‌మహల్‌ పరిరక్షణపై అలసత్వం వీడాలని కేంద్రం, ఉత్తరప్రదేశ్‌ అధికారులకు సుప్రీం కోర్టు బుధవారం స్పష్టం చేసింది. చారి త్రాత్మక నిర్మాణాన్ని పరిరక్షించాల్సిన బాధ్యత ప్రభుత్వాలదేనని పేర్కొంది. దీనిపై కోర్టు ఘాటుగా స్పందించింది. 'తాజ్‌ను పునరుద్ధరించండి, లేదా కూల్చండి, లేకుంటే మేమే మూసివేస్తాం' అని ఆగ్రహం వ్యక్తం చేసింది. తాజ్‌ను సంరక్షించడానికి తగిన చర్యలు చేపట్టని యూపీ ప్రభుత్వ వైఫల్యంపై సుప్రీంకోర్టు అక్షింతలు వేసింది.ఈ స్మారకాన్ని కాపాడటానికి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉన్నదని, అలానే రక్షణకు చేపట్టిన పనులకు సంబంధించిన పూర్తి వివరాలను అందించాలని కేంద్రాన్ని ఆదేశించింది. తాజ్‌ పరిరక్షణపై పార్లమెంటరీ స్టాండర్డ్‌ కమిటీ నివేదిక ఇచ్చినప్పటికీ, ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని జస్టిస్‌ ఎంబి లోకూర్‌, దీపక్‌ గుప్తాలతో కూడిన ధర్మాసనం పేర్కొంది. తాజ్‌ చుట్టూ వాయు కాలుష్య స్థాయిని గురించి ఐఐటీ కాన్పూర్‌ అంచనా వేసిందని, ఆ నివేదికను నాలుగు నెలల్లో అందిస్తామని ధర్మాసనానికి కేంద్రం తెలి పింది. తాజ్‌ దాని పరిసరప్రాంతాల్లో కాలుష్యానికి కారణాలను గుర్తిం చడానికి ఒక ప్రత్యేక కమిటీని కూడా ఏర్పాటు చేశామని, దానిని నిరోధిం చడానికి చర్యలు తీసుకుంటామని కేంద్రం ధర్మాసనం ముందు విన్నవించింది. దీనిపై తదుపరి విచారణ ఈ నెల 31న చేపట్టనున్నది.

తాజ్‌ను కాపాడండి..
మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

కార్పొరేట్ల కుమ్ముడు
ఏసీబీ వలలో పెద్ద జలగలు
మహా రైతాంగం మహా ప్రదర్శన!
రూ. 453 కోట్లు చెల్లించండి లేదా జైలుకెళ్లండిొ ఎరిక్సన్‌ కేసులో అనిల్‌ అంబానీకి
మంచు చరియలు విరిగిపడి..
ఆర్థిక అవసరాలను చెప్పలేకపోయారు
చంపుత బిడ్డా
కొత్త ఓటర్లు 4.5కోట్లు
'ఉగ్రవాదానికి మద్దతిస్తున్న దేశాలపై ఒత్తిడి'
'యాంబిడెంట్‌ స్కాం'లో గాలి జనార్దన్‌రెడ్డిపై చార్జిషీటు
జవాను అంత్యక్రియల్లో.. కేంద్ర మంత్రి అభ్యంతరకర ప్రవర్తన
పాకిస్థానీ ఖైదీ హత్య
భగ్గుమంటున్న పెట్రో ధరలు
మోడీ వర్సెస్‌ రాహుల్‌
ఆధార్‌ లీక్‌
క్యాష్‌ ఫర్‌ ట్వీట్‌
మొండి బాకీల్లో భారత్‌ టాప్‌!
ఎన్నికల ప్రయోజనాలే ముఖ్యమా?
రైతుల లాంగ్‌ మార్చ్‌కు అడ్డు
రాఫెల్‌ డీల్‌పై తప్పుడు సమాచారం
కొత్త డైరెక్టర్‌ వచ్చారుగా..
చౌకీదార్‌ హయాంలో విద్యారంగం నిర్లక్ష్యం
పాకిస్థానీలూ.. వెళ్లిపోండి..
'మందసోర్‌'పై కాంగ్రెస్‌ యూటర్న్‌
ఐఏఎఫ్‌ జెట్‌ విమానాలు ఢీ
బీజేపీ పాలనలో దళితులపై పెరుగుతున్న దాడులు
27న బొగ్గు పింఛనర్ల అర్ధనగ ప్రదర్శన
జగన్‌తో నాగార్జున భేటీ
జవాన్‌ కుటుంబానికి రూ.25 లక్షలు సాయం
ఆయుధంతో కనిపిస్తే కాల్చిపడేస్తాం
Sundarayya

Top Stories Now

vd
veeraiah
వందే భారత్ కు బ్రేక్ వేసిన గోవు
నా రెండో బిడ్డను పంపడానికి రెడీ
ప్రేమ జంటకు పెళ్లి చేసిన భజరంగ్ దళ్.. అదృశ్యమైన యువతి..
మరో సినీ, టెలివిజన్ నటి ఆత్మహత్య..
పారిన రక్తపుటేరులు
modi
vard
madutro
mod
cbn

_

తాజా వార్తలు

07:10 AM

ఏప్రిల్‌ 5 నుంచి జాతీయ ఫొటోగ్రఫీ ప్రదర్శన

07:02 AM

రాష్ట్రంలో పెరిగిన ఉష్ణోగ్రతలు..

06:55 AM

టౌన్‌ ప్లానింగ్‌ ఫిర్యాదుల కోసం ప్రత్యేకంగా..

06:52 AM

కాగజ్‌నగర్‌‌కు ఉప్పల్‌లో.. శాతవాహనకు జనగామలో హాల్ట్

06:46 AM

కాన్పూర్-భివానీ కిలాడి రైలులో పేలుడు

06:43 AM

జవాన్లకు నివాళులర్పిస్తూ పెట్రోల్ బంకుల బంద్..

06:40 AM

టీఎస్‌ ఐసెట్‌ నోటిఫికేషన్‌ విడుదల వాయిదా..!

06:36 AM

బోరు బావిలో పడిన ఆరేళ్ల బాలుడు...

06:31 AM

సీఎస్‌, ఈఎన్‌సీలకు సుప్రీం నోటీసులు..

06:27 AM

సరిహద్దులో అలజడి సృష్టించిన పావురం..

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.