Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • బుడుగు
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
  • విద్యుత్ సరఫరా చేయకుండానే గ్రామస్థులకు బిల్లుల జారీ
  • రోడ్డు ప్రమాదంలో ఏఐడీఎంకే ఎంపీ రాజేంద్రన్‌ మృతి
  • నగరంలో ముదిరిన ఎండలు..
  • నకిలీ వెబ్‌సైట్‌తో మోసం చేస్తున్న వ్యక్తి అరెస్టు
  • స్విగ్గీ చేతికి భారత ఉబర్‌ ఈట్స్ విభాగం..?
  • Previous
  • Next
Pause
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Google+
  • Android
  • Pinterest
కాటేస్తున్న కరువు | జాతీయం | www.NavaTelangana.com
  • మీరు ఇక్కడ ఉన్నారు
  • ➲
  • హోం
  • ➲
  • జాతీయం
  • ➲
  • స్టోరి
  • Aug 18,2018

కాటేస్తున్న కరువు

- వీధిని పడుతున్న కుటుంబాలు.. పట్టించుకొని ప్రభుత్వాలు
-  సేద్యానికి 1.5కోట్ల మంది దూరం
నూఢిల్లీ : దేశంలో అనేక ప్రాంతాల్లో కరువు రక్కసి విళయతాండం చేస్తోంది. అన్నం పెట్టే అన్నదాతలను ఆత్మహత్య దిశగా పురిగొల్పోతోంది. కరవు దెబ్బకు రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతుండగా, వారి కుటుంబాలు వీధిని పడుతున్నాయి. కరువు పునరావస ప్యాకేజీని విడుదల చేయాలని కేంద్రాన్ని డిమాండ్‌ చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. 1980 నుంచి దేశంలో 59,300 అన్నదాతలు ఆత్మహత్యలకు పాల్పడినట్లు అంచనా. ఈ సంఖ్య ఇంకా ఎక్కువే ఉంటుందని కొంతమంది పరిశోధ కులు పేర్కొంటున్నారు. కేవలం కరువు, రుణాలు కారణంగానే దేశంలో ఎక్కువ మంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. దేశంలో వ్యవసాయం ప్రధాన ఆదాయ వనరుగా ఉంది. స్థూల దేశీయ ఉత్పత్తిలో వ్యవ సాయం 14 శాతంగా ఉన్నది. అయినా రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డం కొంతమంది ఆశ్చర్యం కలిగిం చవచ్చు. రైతుల ఆత్మహత్యలకు ప్రధాన కారణం వారు రుతుపవనాలపై ఎక్కువ ఆధారపడ్డమే ప్రధాన కారణంగా చెప్పుకోవాలి. 2014 నుంచి రుతుపవనాలు ఆశాజనకంగా లేవు. దీనికి తోడు కేంద్ర,రాష్ట్రపాలకుల నిర్లక్ష్యం వెరసి రైతుబతుకును నిట్టనిలువునా ముంచు తున్నదని రైతుసంఘాలు ఆరోపిస్తున్నాయి. ఈశాన్య రుతుపవనాలు కాలం జూన్‌ నుంచి సెప్టెంబరు వరకూ, నైరుతీ రుతుపవనాలు కాలం ఆక్టోబర్‌ నుంచి డిసెం బరుగా ఉంది. అయితే నాలుగు ఏండ్ల నుంచి రుతుపవనాలు కలిసిరాకపోవడంతో తమిళనాడు కరవు విజృంభిస్తోంది. గత 140 ఏండ్లలో చూడని తీవ్ర కరవును ప్రస్తుతం తమిళనాడు అనుభవిస్తోంది. సహాయం చేసా మని తమిళనాడు ప్రకటించినా చాలా కొద్ది మొత్తంలో సహాయం లభిస్తోంది. తమిళనాడులోనే కాదు దేశంలో చాలా ప్రాంతాల్లో ఇదే పరిస్థితి ఉన్నది. ప్రపంచ జల నిర్వహణ సంస్థ అంచనా ప్రకారం భారత్‌లో సగానికి పైగా ప్రాంతం కరువు పరిస్థితిని ఎదుర్కొంటోంది. ఒక అంచనా ప్రకారం కరువు కారణంగా దేశంలో ఇప్పటికే 1.5కోట్లమంది రైతులు వ్యవసాయాన్ని వదిలివేశారు. ఈ సంస్థ నివేదిక ప్రకారం దేశంలో అతిపెద్ద నది గంగా కూడా క్షీణిస్తోంది. గంగానదిలో నాలుగు వంతు క్షీణిస్తుండటంతో ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా ఉత్తర భారత దేశంలో భూగర్భ జలాలు దిగజారాయని నివేదిక వెల్లడించింది. పైగా ఇక్కడ భూగర్భ జలాల్లో ఆర్సెనిక్‌, ఫ్లోరైడ్‌ వంటి విష స్థాయిలు ఎక్కువగా ఉన్నాయి. గత కొన్ని ఏళ్లలో ఉష్ణోగ్ర తలు పెరగడం కూడా కరువుకు కారణంగా ఉంది. 2050 నాటికి మరో 5 డిగ్రీల సెలియస్‌ల ఉష్ణోగ్రత పెరుగు తున్నదని నిపుణులు చెబుతున్నారు.అధిక ఉష్ణోగ్రతల కారణంగా ప్రపంచ ఆరోగ్య సంస్థ లెక్కల ప్రకారం ఇప్పటికే ఏడాదికి 12.6 మిలియన్ల మరణాలు సంభవి స్తున్నాయి. 2030, 2050 నాటికి ఈ మరణాలు మరింతగా పెరుగుతాయి.భారత్‌లో రైతుల ఆత్మహ త్యలకు, ఆధిక ఉష్ణోగ్రతలకు కూడా సంబంధ ఉందని కాలిఫోర్నియా విశ్వవిద్యాలయం పరిశోధకులు చేసిన అధ్యయనం వెల్లడైంది. ఒకరోజులో ఒక డిగ్రీల సెలియస్‌ ఉష్ణోగ్రత పెరిగితే 67 ఆత్మహత్యలు జరుగుతాయని అధ్యయనంలో తెలిపింది.

కాటేస్తున్న కరువు
మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

హామీలకు తిలోదకాలు
ఇస్రోకు త్వరలో పీఎస్‌ఎల్‌వీలు : హెచ్‌ఏఎల్‌
దిగొచ్చిన మహా ప్రభుత్వం
మౌనమేల మోడీ..?
అక్కడ ఉగ్రదాడి.. ఇక్కడ షూటింగ్‌..
కాశ్మీరీల రక్షణ చర్యలకు సుప్రీంకోర్టు ఆదేశం
అధికారంలోకి వస్తే రాం మందిరం నిర్మిస్తాం
దేశరాజధానిలో మహిళలు, చిన్నారులకు భద్రత కరువు
పాక్‌ ఉగ్రవాదులను తీహార్‌ జైలుకు తరలించండి
పార్లమెంట్‌ కమిటీ ఎదుట సీఈఓ హాజరు కాలేరు : ట్విట్టర్‌ ప్రతినిధి
కాశ్మీర్‌లో మరో ఎన్‌కౌంటర్‌
గ్రామీణ భారత్‌కు సేవ : రాష్ట్రపతి కోవింద్‌ సూచన
వెబ్‌రత్నగా మహబూబ్‌నగర్‌ కలెక్టర్‌ రోనాల్డ్‌రాస్‌
పెట్రో మోత..
సీపీఎస్‌ను తక్షణమే రద్దు చేయాలి
అమరవీరుల హోదా ఏదీ..?
కిసాన్‌ లాంగ్‌ మార్చ్‌ 2.0
ఆశలే.. ఆగ్రహంగా..
కాశ్మీరీల భద్రతపై మోడీ ప్రకటనేదీ?
సంచార జాతులను ఆర్థికంగా బలోపేతం చేయాలి
నిన్న జేఎన్‌యూ.. నేడు డీయూ
బోరు బావిలో పడిన బాలుడు క్షేమం
పాకిస్థాన్‌కు నీళ్లు వదలం
సుప్రీంకోర్టు ఆదేశాలతో..
ఆర్డినెన్స్‌ తేవాలి
శత్రుఘ్న సిన్హాకు టికెట్‌ ఇవ్వం
మీకు 38.. మాకు 37..
850 మంది భారతీయ ఖైదీల విడుదలకు సౌదీ రాజు ఆదేశాలు
మరో వివాదంలో చిక్కుకున్న త్రిపుర సీఎం
పట్టణ ప్రజలకు ఆ విషయం తెలియదు..!
Sundarayya

Top Stories Now

veera
bird
sama
mani
kodi
vd
veeraiah
వందే భారత్ కు బ్రేక్ వేసిన గోవు
నా రెండో బిడ్డను పంపడానికి రెడీ
ప్రేమ జంటకు పెళ్లి చేసిన భజరంగ్ దళ్.. అదృశ్యమైన యువతి..
మరో సినీ, టెలివిజన్ నటి ఆత్మహత్య..
పారిన రక్తపుటేరులు

_

తాజా వార్తలు

09:42 AM

విద్యుత్ సరఫరా చేయకుండానే గ్రామస్థులకు బిల్లుల జారీ

09:25 AM

రోడ్డు ప్రమాదంలో ఏఐడీఎంకే ఎంపీ రాజేంద్రన్‌ మృతి

09:21 AM

నగరంలో ముదిరిన ఎండలు..

09:17 AM

నకిలీ వెబ్‌సైట్‌తో మోసం చేస్తున్న వ్యక్తి అరెస్టు

09:14 AM

స్విగ్గీ చేతికి భారత ఉబర్‌ ఈట్స్ విభాగం..?

09:09 AM

జగన్‌పై దాడి కేసు గోప్య విచారణకు ఆదేశం

09:06 AM

భారత్, పాక్‌ మధ్య సంబంధాలు మరీ దారుణం: ట్రంప్‌

09:01 AM

నేడు కోడి రామకృష్ణ అంత్యక్రియలు

08:40 AM

హైదరాబాద్‌లో 10 మంది సీఐల బదిలీ

08:37 AM

స్విమ్మింగ్ పూల్ లో పడి విద్యార్థి మృతి..

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.