Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • బుడుగు
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
  • బీజేపీ నేత బద్దం బాల్‌రెడ్డి మృతి
  • రేపు కర్నూలులో పవన్ రోడ్ షో..
  • రైలు మిస్సైతే టికెట్ డబ్బు పూర్తిగా వాపసు
  • విషపూరిత మద్యం:84కు చేరిన మృతులు
  • ముగిసిన కోడి రామకృష్ణ అంత్యక్రియలు...
  • Previous
  • Next
Pause
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Google+
  • Android
  • Pinterest
ఎయిమ్స్‌ స్థాపనపై రాష్ట్రానికి కేంద్ర బృందం | జాతీయం | www.NavaTelangana.com
  • మీరు ఇక్కడ ఉన్నారు
  • ➲
  • హోం
  • ➲
  • జాతీయం
  • ➲
  • స్టోరి
  • Aug 12,2015

ఎయిమ్స్‌ స్థాపనపై రాష్ట్రానికి కేంద్ర బృందం

-  లక్ష్మారెడ్డికి జెపి నడ్డా హామీ
నవ తెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
        తెలంగాణలో ఎయిమ్స్‌స్థాపనకు సాధ్యాసాధ్యాలను పరిశీలించేందుకు త్వరలో రాష్ట్రానికి కేంద్ర బృందం రానుంది. ఈ కేంద్ర మంత్రి జెపి నడ్డా రాష్ట్ర వైద్యశాఖ మంత్రి లక్ష్మారెడ్డికి హామీనిచ్చారు. తెలంగాణకు ఎయిమ్స్‌ను ఆమోదించాలని కోరుతూ టిఆర్‌ఎస్‌ ఎంపీల ఆధ్వర్యంలో లక్ష్మారెడ్డి మంగళవారం పార్లమెంట్‌లో ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జెపి నడ్డాను కలిశారు. ఎయిమ్స్‌ స్థాపనకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించిన రెండు వందల ఎకరాలను త్వరలో కేంద్ర బృందం పరిశీలించనుంది. అనంతరం ఎయిమ్స్‌ స్థాపన సాధ్యసాధ్యాలపై కేంద్రానికి నివేదించనుంది. దీంతో పాటు ప్రధానమంత్రి స్వస్థ సురక్షా యోజన(పిఎంఎస్‌ఎస్‌వై) పథకంలో వరంగల్‌ ఎంజెఎం, ఆదిలాబాద్‌ రిమ్స్‌కు ఒక్కొక్క దానికి రూ. 120 కోట్లు కేటాయించాలని కోరినట్లు సమావేశనంతరం లక్ష్మారెడ్డి తెలిపారు. దీంతోపాటు ఎంఎన్‌జె కేన్సర్‌ ఆసుపత్రికి ఆధునీకరణకు కేంద్రం కేటాయించిన రూ.120 కోట్లనూ విడుదల చేయాలని కోరారు. అలాగే నిమ్స్‌ స్టెమ్‌ సెల్‌ప్రాజెక్టుకు కేంద్రం రూ. 25 కోట్లు కేటాయించిందని, అయితే కేవలం రూ. తొమ్మిది కోట్లు మాత్రమే కేటాయిచిందని, మిగతా రూ. 16 కోట్లు విడుదల చేయాలని విన్నవించారు. అంతకముందు శాస్త్ర,సాంకేతిక శాఖ మంత్రి హర్షవర్ధన్‌ను కలిసి రాష్ట్రంలో ఇన్నోవేటివ్‌ సెంటర్లు ఏర్పాటుకు సంబంధించి రూ. 300 కోట్లు కేటాయించాలని కోరారు. కేంద్ర మంత్రులను కలిసిన వారిలో టిఆర్‌ఎస్‌ ఎంపీలు జితేందర్‌రెడ్డి, కవిత, సీతారాం నాయక్‌, కొత్తప్రభాకర్‌రెడ్డి తదితరులున్నారు.

ఎయిమ్స్‌ స్థాపనపై రాష్ట్రానికి కేంద్ర బృందం
మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

హామీలకు తిలోదకాలు
ఇస్రోకు త్వరలో పీఎస్‌ఎల్‌వీలు : హెచ్‌ఏఎల్‌
దిగొచ్చిన మహా ప్రభుత్వం
మౌనమేల మోడీ..?
అక్కడ ఉగ్రదాడి.. ఇక్కడ షూటింగ్‌..
కాశ్మీరీల రక్షణ చర్యలకు సుప్రీంకోర్టు ఆదేశం
అధికారంలోకి వస్తే రాం మందిరం నిర్మిస్తాం
దేశరాజధానిలో మహిళలు, చిన్నారులకు భద్రత కరువు
పాక్‌ ఉగ్రవాదులను తీహార్‌ జైలుకు తరలించండి
పార్లమెంట్‌ కమిటీ ఎదుట సీఈఓ హాజరు కాలేరు : ట్విట్టర్‌ ప్రతినిధి
కాశ్మీర్‌లో మరో ఎన్‌కౌంటర్‌
గ్రామీణ భారత్‌కు సేవ : రాష్ట్రపతి కోవింద్‌ సూచన
వెబ్‌రత్నగా మహబూబ్‌నగర్‌ కలెక్టర్‌ రోనాల్డ్‌రాస్‌
పెట్రో మోత..
సీపీఎస్‌ను తక్షణమే రద్దు చేయాలి
అమరవీరుల హోదా ఏదీ..?
కిసాన్‌ లాంగ్‌ మార్చ్‌ 2.0
ఆశలే.. ఆగ్రహంగా..
కాశ్మీరీల భద్రతపై మోడీ ప్రకటనేదీ?
సంచార జాతులను ఆర్థికంగా బలోపేతం చేయాలి
నిన్న జేఎన్‌యూ.. నేడు డీయూ
బోరు బావిలో పడిన బాలుడు క్షేమం
పాకిస్థాన్‌కు నీళ్లు వదలం
సుప్రీంకోర్టు ఆదేశాలతో..
ఆర్డినెన్స్‌ తేవాలి
శత్రుఘ్న సిన్హాకు టికెట్‌ ఇవ్వం
మీకు 38.. మాకు 37..
850 మంది భారతీయ ఖైదీల విడుదలకు సౌదీ రాజు ఆదేశాలు
మరో వివాదంలో చిక్కుకున్న త్రిపుర సీఎం
పట్టణ ప్రజలకు ఆ విషయం తెలియదు..!
Sundarayya

Top Stories Now

airindia
zomato
veera
bird
sama
mani
kodi
vd
veeraiah
వందే భారత్ కు బ్రేక్ వేసిన గోవు
నా రెండో బిడ్డను పంపడానికి రెడీ
ప్రేమ జంటకు పెళ్లి చేసిన భజరంగ్ దళ్.. అదృశ్యమైన యువతి..

_

తాజా వార్తలు

04:14 PM

బీజేపీ నేత బద్దం బాల్‌రెడ్డి మృతి

04:11 PM

రేపు కర్నూలులో పవన్ రోడ్ షో..

04:06 PM

రైలు మిస్సైతే టికెట్ డబ్బు పూర్తిగా వాపసు

03:59 PM

విషపూరిత మద్యం:84కు చేరిన మృతులు

03:55 PM

ముగిసిన కోడి రామకృష్ణ అంత్యక్రియలు...

03:49 PM

చైనాలో అగ్ని ప్రమాదం...

03:48 PM

ప్రతిపక్షాల నోరునొక్కే ప్రయత్నం : భట్టి

03:43 PM

మార్చి 4న విడుద‌లవుతున్న రియ‌ల్ మి 3 స్మార్ట్‌ఫోన్

03:34 PM

30 లక్షల కోట్లు ఖర్చుపెట్టబోతున్నాం: కేసీఆర్

03:29 PM

రాజకీయ ప్రకటనలపై గంభీర్ సంచలన కామెంట్స్

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.