Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • బుడుగు
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
ఎన్నికలప్పుడే దాడులెలా..? | జాతీయం | www.NavaTelangana.com
  • మీరు ఇక్కడ ఉన్నారు
  • ➲
  • హోం
  • ➲
  • జాతీయం
  • ➲
  • స్టోరి
  • Oct 21,2019

ఎన్నికలప్పుడే దాడులెలా..?

- కాంగ్రెస్‌ నాయకుడి ప్రశ్న
పాట్నా : దేశంలో ఎన్నికలు వచ్చినప్పుడే సరిహద్దుల్లో శత్రుదేశంపై దాడులెందుకు జరుగు తున్నాయని బీహార్‌కు చెందిన కాంగ్రెస్‌ నాయకుడు, మాజీ ఎంపీ అఖిలేశ్‌ సింగ్‌ ప్రశ్నించారు. పాట్నాలో జరిగిన ఓ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ప్రస్తుతం దేశంలో రాజకీయాలు సర్జికల్‌ స్ట్రైక్స్‌ చుట్టూ తిరుగుతు న్నాయని అన్నారు. దేశంలో నెలకొన్న సమస్యల నుంచి ప్రజల దృష్టిని మరల్చేందుకే బీజేపీ జాతీయ భద్రతను ముందుకు తీసుకొస్తున్నదని ఆయన ఆరోపించారు. పాక్‌ ఆక్రమిత కాశ్మీర్‌ (పీవోకే)లో ఆదివారం జరిగిన దాడులు రెండు రాష్ట్రాల ఎన్నికలపై ప్రభావం చూపిస్తాయని ఆయన అభిప్రాయపడ్డారు. అఖిలేశ్‌ వ్యాఖ్యలపై బీజేపీ జాతీయ ప్రతినిధి షాన్వాజ్‌ హుస్సేన్‌ స్పందిస్తూ.. ఆర్మీలో దాడులకు, ఎన్నికలకు ఎలాంటి సంబంధమూ లేదని బదులిచ్చారు. రెండు రాష్ట్రాల ఎన్నికల్లోనూ కాంగ్రెస్‌ తుడిచిపెట్టుకుపోతుందనీ, ఆ పార్టీ 'సింగిల్‌ డిజిట్‌'కే పరిమితమవుతుందని ఆయన జోస్యం చెప్పారు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

పౌరసత్వ ప్రకంపనలు
పీిఎస్‌ఎల్‌వీ స్వర్ణోత్సవం
జీఎస్టీ బకాయిలు వెంటనే చెల్లించాలి
'క్యాబ్‌'పై ఆగని జ్వాలలు
కేరళ ఫిల్మ్‌ ఫెస్టివల్‌లో 'క్యాబ్‌' వ్యతిరేక నిరసనలు
యూపీలో మారని 'మధ్యాహ్న భోజనం'
కాశ్మీర్‌లో చలి పంజా
కొల్‌కతాలో కదంతొక్కిన కార్మికలోకం
మద్యానికి మాంద్యం దెబ్బ
ధరలపై జనాగ్రహం
అమరావతిలో అసైన్డ్‌ కొనుగోళ్లు రద్దు
ఆధార్‌ లేదని.. నో అడ్మిషన్‌
తగ్గిన బొగ్గు ఆధారిత విద్యుత్‌ వినియోగం
ఉల్లి దండలతో అసెంబ్లీకి..
పత్తి రైతుల ధర్నా
కాళేశ్వరంపై కౌంటర్‌ పిటిషన్‌ దాఖలు చేయండి
అటవీ హక్కుల చట్టాలు అమలయ్యేలా చర్యలు తీసుకోండి
'సమత' ఘటనపై విచారణకు ప్రత్యేక కోర్టు
పెరుగుతున్న ఆన్‌లైన్‌ షాపింగ్‌ మోసాలు
దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌ తెలుసన్న సుప్రీం
సిద్ధరామయ్యకు సీరియస్‌ !
ఐఐటీల్లో ఫీజుల పెంపు వాయిదా
మోడీ ప్రమేయంపై ఆధారాల్లేవ్‌ !
స్కిమ్డ్‌ మిల్క్‌ పౌడర్‌ను
అగ్గిరాజేసే ప్రయత్నం
తమిళులు, ముస్లింల పట్ల వివక్ష ఎందుకు?
గోప్యతకు భంగం..!
ఈశాన్యం బంద్‌.. నిరసన మంటలు
ప్రభుత్వ వర్సిటీలను కాపాడుకుంటాం
ఐదు నెలల్లో 253 శాతం పెరిగిన ఉల్లి ధర

తాజా వార్తలు

09:59 PM

టీఎన్జీవో భవన్ లో ఘనంగా క్రిస్మస్ వేడుకలు

09:47 PM

సిద్ధరామయ్యను పరామర్శించిన యెడ్యూరప్ప

09:44 PM

అసెంబ్లీలో రైతు సమస్యలపై చర్చించాలి: పవన్‌

09:36 PM

క్యాబ్‌పై ఆందోళనలు.. ముగ్గురి మృతి

09:20 PM

కార్లపై భారీ డిస్కౌంట్ ఆఫర్ ప్రకటించిన టాటా మోటార్స్

09:14 PM

ఏపీ ఐఆర్ఎస్ అధికారిపై సస్పెన్షన్ వేటు వేసిన సీఎస్

08:58 PM

స్వచ్ఛ జాబితాలో మంత్రాలయం ఆలయం

08:50 PM

గొల్లపూడి చిరస్థాయిగా నిలిచిపోతారు: వెంకయ్య

08:46 PM

అక్కినేని కుటుంబంలో నిశ్చితార్థం వేడుక

08:36 PM

నోరు తెరిస్తే ‘తిట్లు’ మాట్లాడుతున్నారు: పవన్‌

08:28 PM

ఐపీఎల్‌ వేలానికి 332 మంది షార్ట్‌లిస్ట్‌

08:12 PM

లాంగ్-టెర్మ్ స్కీంను ప్రకటించిన హోండా

08:00 PM

తెలంగాణ‌లో రేప‌టి నుంచి మీ-సేవ కేంద్రాలు బంద్‌

07:53 PM

సిద్దిపేటలో యువకుడు, వివాహిత ఆత్మహత్య

07:49 PM

అసోంలో పోలీసు ఉన్నతాధికారులపై వేటు

07:37 PM

ప్రేమజంట అనుమానాస్పద మృతి

07:36 PM

మాది గురుశిష్యుల సంబంధం: చిరంజీవి

07:27 PM

జట్టులో చోటు కోసం భయపడటం లేదు: రాహుల్‌

07:24 PM

బెంగళూరులో క్రికెట్ బుకీ అరెస్ట్

07:14 PM

కర్ఫ్యూ కారణంగా గువాహటిలో మ్యాచ్ రద్దు

07:12 PM

కార్నివాల్ సేల్.. శాంసంగ్ ఫోన్లపై భారీ తగ్గింపు

07:06 PM

కార్ల రేట్లను పెంచిన మెర్సిడెస్ బెంజ్

06:54 PM

వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు: పవన్‌కల్యాణ్‌

06:47 PM

తెలంగాణ యూనివర్సిటీ ఇంచార్జి వీసీగా నీతూ ప్రసాద్

06:37 PM

శంషాబాద్ ఎయిర్‌పోర్టులో భారీగా బంగారం పట్టివేత

06:36 PM

కులం పేరుతో దూషిస్తూ మహిళపై దాడి

06:30 PM

జగన్ ఉన్మాదిగా వ్యవహరిస్తున్నారు: చంద్రబాబు

06:29 PM

2 శాతం పెరిగిన కొత్త వాహనాల రిజిస్ట్రేషన్

06:22 PM

మణిరత్నం నుంచి చారిత్రక చిత్రం

06:20 PM

రైతు సౌభాగ్య దీక్ష విరమించిన పవన్‌

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.