Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • బుడుగు
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
షైన్‌ ఇండియా డిగ్రీ కాలేజీకి భారీ జరిమానా | జాతీయం | www.NavaTelangana.com
  • మీరు ఇక్కడ ఉన్నారు
  • ➲
  • హోం
  • ➲
  • జాతీయం
  • ➲
  • స్టోరి
  • Nov 12,2019

షైన్‌ ఇండియా డిగ్రీ కాలేజీకి భారీ జరిమానా

- రూ.2 లక్షలు కట్టాలని ఓయూ ఆదేశం
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్‌
హైదరాబాద్‌లోని ఎల్బీనగర్‌ పక్కన చింతల్‌కుంటలో నడుస్తున్న షైన్‌ ఇండియా డిగ్రీ కాలేజీకి ఉస్మానియా విశ్వవిద్యాలయం (ఓయూ) భారీ జరిమానా విధించింది. నిబంధనలకు విరుద్ధంగా సివిల్స్‌ కోచింగ్‌ నడుపుతున్న ఆ కాలేజీకి రూ.2 లక్షలు చెల్లించాలని ఆదేశించింది. ఈ మేరకు షైన్‌ ఇండియా డిగ్రీ కాలేజీ (భవిత ఎడ్యుకేషనల్‌ సొసైటీ) కార్యదర్శికి ఓయూ షోకాజు నోటీసు జారీ చేసింది. విద్యార్థుల నుంచి లక్షల రూపాయలను వసూలు చేస్తున్నది. ఎల్బీనగర్‌ అడ్రస్‌తో ఉన్న ఈ కాలేజీ ఓయూ నుంచి తరలింపునకు ఎలాంటి అనుమతి తీసుకోకుండానే రంగారెడ్డి జిల్లాలోని పెద్దఅంబర్‌పేట్‌లో మూడెకరాల స్థలంలో కళాశాలను నిర్మించి యధేచ్చగా నడుపుతున్నారు. దీనిపై విచారణ చేపట్టిన ఓయూ అధికారులు షైన్‌ ఇండియా డిగ్రీ కాలేజీ యాజమాన్యం నిబంధనలు ఉల్లంఘించిందని స్పష్టం చేసింది. రూ.2 లక్షలు చెల్లించి నిబంధనలు పాటించకపోతే నోటీసు ఇవ్వకుండానే ఆ కాలేజీ గుర్తింపును రద్దు చేస్తామని హెచ్చరించింది.
ఏఐఎస్‌ఎఫ్‌ పోరాటం వల్లే...
షైన్‌ ఇండియా డిగ్రీ కాలేజీ అక్రమాలకు సంబంధించి ఓయూ అధికారులకు అన్ని ఆధారాలతో ఫిర్యాదు చేశామని ఏఐఎస్‌ఎఫ్‌ హైదరాబాద్‌ జిల్లా ఉపాధ్యక్షులు మాసారం ప్రేమ్‌కుమార్‌ ఓ ప్రకటనలో తెలిపారు. తమ పోరాటం వల్లే ఆ కాలేజీకి రూ.2 లక్షల జరిమానా విధించారని పేర్కొన్నారు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

'పౌరసత్వ' నిరసనల హోరు
పోలీసుల బెదిరింపులు
లైంగికదాడి.. ఆ పై కిరోసిన్‌పోసి..
దేశాన్ని కాపాడుకునేందుకు పోరాడాలి
అణగారినవర్గాల కోసం పోరాడిన వ్యక్తి పీఎస్‌ కృష్ణన్‌
ధనవంతుల జాబితాలో కేసీఆర్‌ కుటుంబం
ప్రజాస్వామ్యానికి గొడ్డలిపెట్టు
కేజ్రీవాల్‌ కోసం ప్రశాంత్‌ కిశోర్‌ బృందం
మరో మూడు నెలలు...
బకాయి డబ్బులు అడిగిన రైతును..
పౌరసత్వ సెగలు.. పెల్లుబికిన ప్రజాగ్రహం
జామియా వర్సిటీ విద్యార్థులపై ఖాకీల దాష్టీకం
ఉభయసభల్లో దుమారం
దోషులను వెంటనే ఉరితీయాలి
వారి వివరాలు తెలియదు..
కేజ్రీవాల్‌ సర్కార్‌ వినూత్న నిర్ణయం
'అనాజ్‌ మండి' అగ్నిప్రమాద దోషులను కఠినంగా శిక్షించాలి : సీఐటీయూ
మూకదాడులపై సైలెంట్‌... పట్టించుకోని బీజేపీ..
పసుపు బోర్డు లేనట్టే..
కొంత కాలం ఆగండి
మానవ హక్కుల ఉల్లంఘన
ఈ ఏడాది పీహెచ్‌డీల్లో 1.7లక్షల మంది
ప్రజ్ఞా సింగ్‌కు జబల్‌పూర్‌ హైకోర్టు ఝలక్‌..!
క్యాబ్‌ రాజ్యాంగ ఉల్లంఘనే
పీడీపీ బిల్లు ఆమోదం పొందితే నియంతృత్వ రాజ్యమే
దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌పై...త్రిసభ్య కమిషన్‌
అదాని కోసం అడ్డంగా నరికారు
ఇదే నేటి భారతం..
నిరసనలపై పేలిన తూటా
ఉద్యోగ పోరు

తాజా వార్తలు

09:54 PM

భారత్‌పై వెస్టీండీస్‌ గెలుపు

09:43 PM

ఈ ఘటన నన్ను తీవ్రంగా బాధించింది: నారా లోకేష్

09:32 PM

వరంగల్‌లో 200 కిలోల గంజాయి సీజ్

09:17 PM

రెండో వికెట్ కోల్పోయిన వెస్టీండీస్‌

08:55 PM

ఎంబీబీఎస్‌ సీట్ల పేరుతో ఘరానా మోసం

08:48 PM

రూ.100 కోట్లు దాటిన శబరిమల ఆదాయం

08:34 PM

కేఏ పాల్ ఫిర్యాదు.. రామ్ గోపాల్ వర్మపై కేసు నమోదు

08:33 PM

హెట్మెయిర్ సెంచరీ

08:31 PM

ఫిలిప్పీన్స్ భూకంపం ఘటనలో ముగ్గురు దుర్మరణం

08:29 PM

హోప్ హాఫ్ సెంచరీ

08:23 PM

మ్యాచ్‌ మధ్యలో స్టేడియంలోకి కుక్క...

08:12 PM

పర్యాటక కేంద్రంగా రామప్ప చెరువు : పార్ధసారధి

08:06 PM

రైతుని కోటీశ్వరుడిని చేసిన ఉల్లి

07:43 PM

హెట్మెయిర్‌ అర్ధ శతకం

07:41 PM

మినీలారీ బైక్‌ ఢీకొని : ముగ్గురు మృతి

07:29 PM

రేపు ఉన్నావ్‌ తీర్పు వెల్లడించనున్న ఢిల్లీ హైకోర్టు

07:23 PM

పెంచిన విజయ పాల ధరలను ఉపసంహరించుకోవాలి

07:20 PM

బాలీవుడ్‌ నటి అరెస్ట్‌

07:14 PM

ఎంపీ అరవింద్ రాజీనామా చేయాలి: పసుపు రైతులు

07:04 PM

తిరుమలలో కొనసాగుతన్న రద్దు...

06:51 PM

హీరో బషీద్ అరెస్ట్

06:48 PM

రోడ్డుప్రమాదంలో హోం గార్డు మృతి

06:38 PM

తొలి వికెట్ కోల్పోయిన విండీస్

06:32 PM

కలెక్టర్లు, ఎస్పీలకు 17న సీఎం జగన్‌ విందు

06:28 PM

ఢిల్లీలో బస్‌లు దగ్ధం

06:19 PM

మిల్లర్లు ధాన్యం​ కొనుగోలు చేసేలా చర్యలు: కన్నబాబు

06:15 PM

కనీస గౌరవం ఇవ్వటంలేదు: గౌతు శిరీష

05:49 PM

ట్రాక్టర్ ఢీకొని వ్యక్తి మృతి

05:44 PM

విండీస్ టార్గెట్-289

05:33 PM

ప్రియుడి ఇంటి ముందు ప్రియురాలి దీక్ష

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.