Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • బుడుగు
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
'వాట్సాప్‌, ఫేస్‌బుక్‌లు వాడొద్దు' | జాతీయం | www.NavaTelangana.com
  • మీరు ఇక్కడ ఉన్నారు
  • ➲
  • హోం
  • ➲
  • జాతీయం
  • ➲
  • స్టోరి
  • Nov 14,2019

'వాట్సాప్‌, ఫేస్‌బుక్‌లు వాడొద్దు'

న్యూఢిల్లీ: అధికారులు, జవాన్లు ఫేస్‌బుక్‌, వాట్సాప్‌లను ఉపయోగించరాదని భారత ఆర్మీ ఆదేశాలు జారీ చేసింది. ఫేస్‌బుక్‌, వాట్సాప్‌ ఖాతాలను వెంటనే డియాక్టివేట్‌ చేయాలని పేర్కొంది. వాట్సాప్‌లో సమాచార మార్పిడి సురక్షితం కాదనీ.. దీనిలో అనేక భద్రతాలోపలు ఉన్నాయని తెలిపింది. వీటిల్లో అధికారిక సమాచారాన్ని పంచుకోవడం ద్వారా సైనిక రహస్యా లు బహిర్గతమయ్యే అవకాశమున్నదని వెల్లడించింది. ఈమేరకు సైన్యంలోని అన్ని కార్యాలయాల ఉన్నతాధికారులతో పాటు అన్ని విభాగాలకూ ఆర్మీ ఆదేశాలు జారీ చేసింది. వాట్సాప్‌లో సమాచార మార్పిడిలో ఎండ్‌టూఎండ్‌ ఎన్‌క్రిప్షన్‌ ఉన్నప్పటికీ ఇటీవల ఇజ్రాయిల్‌కు చెందిన ఓ సంస్థ వాటిల్లోకి వైరస్‌ను చొప్పించి.. సమాచారాన్ని తస్కరించిందని తెలిపింది. అలాగే మొబైల్‌లో ఫేస్‌బుక్‌ యాప్‌ ఇన్‌స్టాల్‌ చేసే సమయంలో పలు పర్మిషన్లు అడిగి.. భద్రతాపరంగా సున్నితమైన ప్రాంతాల సమాచారం సేకరిస్తున్నదని పేర్కొంది. భారత అధికారిక సమాచారాన్ని తస్కరించడానికి ఆర్మీ సీనియర్లను ఉగ్రవాదులు టార్గెట్‌ చేసి హనీట్రాప్‌కు పాల్పడుతున్నారని వెల్లడించింది. ఆర్మీ అడ్వయిజరీ కమిటీ సూచనలు.. అధికారులు, జవాన్లు అధికార సమాచార మార్పిడికి వాట్సాప్‌ను ఉపయోగించరాదు. ఫేస్‌బుక్‌ ఖాతాలను వెంటనే డియాక్టివేట్‌ చేయాలి. స్మార్ట్‌ ఫోన్లలో అధికారిక సమాచారాన్ని భద్రపర్చకూడదనీ, ఈ మెయిల్‌ క్లయింట్‌ను సైతం వాడొద్దని తెలిపింది. స్మార్ట్‌ఫో న్‌ను కేవలం కాల్స్‌, ఎస్‌ఎంఎస్‌ల కోసమే ఉపయోగించాలి. సోషల్‌ మీడియాలో వ్యక్తిగత సమాచారాన్ని పంచుకోవడంలో జాగ్రత్త వహించాలి. అలాగే పోస్టులు పెట్టడంలో జాగ్రత్తగా ఉండాలి. వ్యక్తిగత సమాచారం బహిర్గతం కాకుండా ప్రైవసీ సెట్టింగు లను ఉపయోగించాలి. అలాగే తమ జీమెయిల్‌ ఖాతాలను ఇతర ఏ అప్లికేషన్లతోనూ లింక్‌ చేయకూడదని వెల్లడించింది.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

ముస్లింలే టార్గెట్‌!
మతం పేరుతో ప్రజల్ని విభజించొద్దు: సీపీఐ(ఎం)
బీహార్‌లో మరో దిశ
జేఎన్‌యూ విద్యార్థులపై దాష్టీకం
ఈదేశానికి హానిచేస్తాయి
అసోంలో పౌరసత్వ ఆందోళనలు
మీసాలు పెంచాడని దళితుడిపై దాడి
వైద్యం ఖరీదు
జీఎస్టీ వసూళ్లు పేలవం
లీటర్‌ పెట్రోల్‌ రూ.80
నిబంధనలంటే ఎవ్వరికీ లెక్కలేదు
బీటెక్‌ వద్దని...
భారత్‌లో గాలి కాలుష్యం ఆందోళనకరం
ఉప ఎన్నికల్లో బీజేపీ విజయం
'సోషల్‌' ఖాతాలతో ఆధార్‌ లింకుకు నో
ప్రీ-ప్రైమరీ అనుసంధానాన్ని వ్యతిరేకిస్తూ.
వన్‌ పర్సన్‌ వన్‌ గన్‌పాలసీ
దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌పై విచారణకు సుప్రీం స్వీకరణ
సింగరేణి కార్మికుల పీఎఫ్‌ రాష్ట్ర పరిధిలోకి తీసుకురావాలి
మత ప్రాతిపదికన పౌరసత్వమా?
పీఎంఓ పెత్తనం
44 మంది.. సజీవదహనం
నిరుపయోగంగా నిర్భయ నిధి
నెహ్రు పెద్ద రేపిస్టు
'స్థానిక' ఎన్నికలకు దూరం
కానరాని సాధారణం!
త్రిపురలో మరో 'దిశ'
భారీ భద్రతతో 'ఉన్నావో' బాధితురాలి అంత్యక్రియలు
''నేను బతకాలి..వారికి శిక్షపడాలి''
లైంగికదాడుల రాజధాని ఉన్నావో

తాజా వార్తలు

10:38 AM

క్యాబ్ రాజ్యాంగ విరుద్ధం : చిదంబరం

10:28 AM

జ‌న‌రిక్ మేడిక‌ల్ కేంద్రాన్ని ప్రారంభించిన గ‌వ‌ర్న‌ర్ త‌మిళ‌సై

10:27 AM

పౌరసత్వ బిల్లుకు వ్యతిరేకంగా త్రిపురలో నిరసనలు

10:17 AM

రాజ్యసభకు ఆయుధాల సవరణ బిల్లు

10:15 AM

ఎయిర్‌టెల్ వైఫై కాలింగ్ సేవలు ప్రారంభం

10:02 AM

పూర్తిగా కోలుకున్న లతా మంగేష్కర్

09:54 AM

నా అధికారులు నాకు తెలుసు : స్పీకర్‌ తమ్మినేని

09:42 AM

మాట్లాడే అవకాశం ఇవ్వట్లేదు : రామానాయుడు

09:38 AM

కాల్పుల్లో నలుగురికి గాయాలు

09:29 AM

మూడు ఏళ్లుగా టాయిలెట్‌లో నివాసం ఉంటున్న గిరిజన మహిళ

09:28 AM

అసెంబ్లీ నుండి టీడీపీ సభ్యులు వాకౌట్

09:26 AM

చిలీ కార్గో సైనిక విమానం అదృశ్యం

09:14 AM

పౌర‌స‌త్వ బిల్లుకు వ్య‌తిరేకంగా అస్సాంలో బంద్‌

09:11 AM

సరూర్‌నగర్‌లో వ్యభిచార గృహంపై దాడులు..

09:09 AM

ఉల్లిని ఇంటింటికీ డోర్ డెలివరీ చేయాలి: చంద్రబాబు

08:56 AM

ఏపీ అసెంబ్లీ వద్ద టీడీపీ నేతల నిరసన

08:39 AM

సీరియల్ నటుడు విక్కీ అరెస్టు

08:09 AM

నేడు కీలక బిల్లులు ప్రవేశపెట్టనున్న ఏపీ ప్రభుత్వం

08:07 AM

పౌరసత్వ సవరణ బిల్లు ఈ రోజు రాజ్యసభ ముందుకు...

08:06 AM

టీప్పర్‌ ఢీకొని కూలీ మృతి

07:59 AM

అంబర్ పేట ఎమ్మెల్యే కాలేరు కు కేటీఆర్ శుభాకాంక్షలు...

07:49 AM

వదినపై మరుదుల లైంగికదాడి.. సహకరించాలన్న భర్త, అత్తమామలు!

07:34 AM

స్పైస్ జెట్ విమానంలో సాంకేతిక లోపం...

07:31 AM

చైనా చెత్త(తో) చిత్రాలు...

07:28 AM

మార్కెట్ లో బంగారం, వెండి ధరలు

07:06 AM

సెల్‌ఫోన్‌ కోసం భర్తపై ఇనుప రాడ్‌తో దాడి

07:03 AM

15న ఘంటసాల, సావిత్రి ఫిల్మ్‌ అవార్డ్స్‌

07:00 AM

నగరంలో అందుబాటులో జీరో ఎఫ్‌ఐఆర్‌

06:55 AM

జయలలిత ఉంటే‌ ఇది జరిగేది కాదు: నటుడు సిద్ధార్థ

06:47 AM

14వరకు యశ్వంతపూర్‌-విజయవాడ ప్యాసింజరు రద్దు

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.