Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • బుడుగు
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
భారత్‌ బంద్‌లా జనవరి 8 సమ్మె | జాతీయం | www.NavaTelangana.com
  • మీరు ఇక్కడ ఉన్నారు
  • ➲
  • హోం
  • ➲
  • జాతీయం
  • ➲
  • స్టోరి
  • Nov 20,2019

భారత్‌ బంద్‌లా జనవరి 8 సమ్మె

- కార్మిక, కర్షకులు సన్నద్ధం: సీఐటీయూ జాతీయ అధ్యక్షులు డాక్టర్‌ హేమలత
రాజమహేంద్రవరం : కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసిస్తూ వచ్చే ఏడాది జనవరి ఎనిమిదిన జరగనున్న సార్వత్రిక సమ్మెను భారత్‌ బంద్‌ మాదిరిగా నిర్వహిస్తామని సీఐటీయూ జాతీయ అధ్యక్షురాలు డాక్టర్‌ కె.హేమలత చెప్పారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలోని జరుగుతున్న ఆల్‌ ఇండియా ఫెడరేషన్‌ ఆఫ్‌ అంగన్‌వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ తొమ్మిదో మహాసభ మూడో రోజుకు చేరుకుంది. ఈ మహాసభకు హాజరైన ఆమె మీడియాతో మంగళవారం మాట్లాడారు. కేంద్ర కార్మిక సంఘాల ఆధ్వర్యాన తలపెట్టిన సర్వత్రిక సమ్మెలో పాల్గొనేందుకు కార్మికులు, కర్షకులతోపాటు అంగన్‌వాడీ ఉద్యోగులు, స్కీం వర్కర్లు సన్నద్ధమవుతున్నారని తెలిపారు. సమ్మెను జయప్రదం చేసేందుకు సీఐటీయూ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా కార్మిక, కర్షకులను ఐక్యం చేసే కార్యాచరణతో ముందుకు సాగుతున్నట్టు చెప్పారు. ప్రస్తుతం భారతదేశం ఆర్థిక మాద్యంతో కొట్టుమిట్టాడుతోందన్నారు. అనేక ప్రయివేటు కంపెనీలు సైతం సంక్షోభంలోకి నెట్టబడుతున్నాయని తెలిపారు. ఇప్పటికే లక్షలాది మంది ఉద్యోగాలను కోల్పోయారని, రానున్న అతికొద్ది కాలంలో మరో పది లక్షల మంది వరకూ ఉద్యోగాలు కోల్పోయే పరిస్థితులు కన్పిస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఐటీ, నిర్మాణరంగం, గార్మెంట్స్‌, టెక్స్‌టైల్స్‌ వంటి రంగాల్లో పనిచేస్తోన్న ఉద్యోగులు రోడ్డున పడాల్సిన పరిస్థితులు నెలకొన్నాయన్నారు. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ఆర్థిక విధానాల వల్ల రోజురోజుకూ ప్రజల కొనుగోలు శక్తి పడిపోతున్నదని చెప్పారు.. ప్రజల కొనుగోలు శక్తిని పెంచేందుకు చర్యలు తీసుకోకుండా, కార్పొరేట్‌ కంపెనీలకు కేంద్ర ప్రభుత్వం రూ.2.15 లక్షల కోట్ల రాయితీలను ఇచ్చిందన్నారు. దీనివల్ల ప్రజల కొనుగోలు శక్తి పెరుగుతుందా? అని ప్రశ్నించారు. పెట్టుబడిదారులకు ఇచ్చిన రాయితీ సొమ్ముతో ప్రజల కొనుగోలు శక్తిని పెంచేందుకు వీలుగా ఉత్పాదక రంగంపై పెట్టినట్టయితే మంచి ఫలితాలు వస్తాయన్నారు. ప్రభుత్వ, ప్రయివేటు రంగాల్లో లక్షలాదిగా ఉపాధి కోల్పోతున్న కార్మికులకు నష్టపరిహారం చెల్లించాల్సిన అవసరం ఉందని తెలిపారు. రెండోసారి అధికారంలోకొచ్చిన బీజేపీ ప్రభుత్వం రక్షణ రంగంతోపాటు, రక్షణకు సంబంధించిన ఉత్పత్తిరంగాన్ని కూడా ప్రయివేటు కంపెనీలకు అప్పగించాలని చూస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. మేకిన్‌ ఇండియా అంటూనే మరోపక్క ప్రభుత్వరంగానికి ఉత్పత్తి ఆర్డర్లు ఇవ్వడంలేదన్నారు. విదేశాల నుంచి దిగుమతులకు అధిక ప్రాధాన్యత ఇవ్వడం ద్వారా దేశీయ ప్రభుత్వరంగంలోని ఉత్పత్తి కేంద్రాలను ధ్వంసం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం కుట్ర పన్నుతున్నదని విమర్శించారు. రైల్వేరంగాన్ని కూడా ప్రయివేటు వ్యక్తులకు అప్పగించే ప్రయత్నాలు చేపట్టిందన్నారు.
ఇప్పటికే 150 రైళ్ల సర్వీసులను ప్రయివేటు వ్యక్తులకు అప్పగించిందని తెలిపారు. ఆఖరికి రైల్వే స్టేషన్ల నిర్వాహణ బాధ్యత కూడా ప్రయివేటు వ్యక్తులకు అప్పగించాలని చూస్తున్నదన్నారు. భవిష్యత్తులో రైల్వేశాఖ ద్వారా పేదలకు ఇచ్చే రాయితీలు అందకుండా పోతాయని ఆందోళన వ్యక్తం చేశారు. రైల్వేలకు ఉన్న భూములను సైతం ప్రయివేటు వ్యక్తులకు కట్టబెట్టే కుట్రలకు పాల్పడుతున్నదని విమర్శించారు. ప్రయివేటీకరణకు వ్యతిరేకంగా ఐక్య ఉద్యమాలను సాగించాల్సిన అవసరం ఉందని తెలిపారు. అందుకు సీఐటీయూ కార్యాచరణతో ముందుకెళుతున్నదన్నారు. ఎన్నో పోరాటాల ద్వారా సాధించుకున్న హక్కులను హరించేలా కార్మిక చట్టాలలో ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం మార్పులు చేస్తున్నదన్నారు. కార్మిక వ్యతిరేక సవరణలను కేంద్ర ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని ఆమె డిమాండ్‌ చేశారు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

ఉన్నావో బాధితురాలి మృతి
9 నెలల చిన్నారిపై మేనమామ...
'తెలంగాణ'కు ఎన్‌హెచ్‌ఆర్సీ నోటీసులు
పోలీసుల తీరుపై ఆమ్నెస్టీ విమర్శలు
భయం గుప్పెట్లో 50 వేల మంది
మరోసారి కాలుష్య కోరల్లో ఢిల్లీ
బీజేపీని ఓడించండి
డిజిటల్‌ నిఘా..
నల్సా ఎగ్జిక్యూటివ్‌ చైర్మెన్‌గా జస్టిస్‌ ఎన్వీ రమణ
దేశద్రోహం నేరం కాదు
ప్రజాగ్రహాన్ని మరల్చేందుకే...
లైంగికదాడి నిందితుడికి శుభాకాంక్షలు చెప్పిన బీజేపీ ఎంపీ
రూ.165కు చేరిన ఉల్లి ధర
మహా ఇరిగేషన్‌ స్కామ్‌లో
'అయోధ్య' పై నాలుగు రివ్యూ పిటిషన్లు
'నిర్భయ' దోషికి క్షమాభిక్ష వద్దు.!
వారు క్షమాభిక్షకు అనర్హులు : రాష్ట్రపతి
నిత్యానంద పాస్‌పోర్టు రద్దు
ఏటా ఎఫ్‌డీఐ వివరాలు వెల్లడించాల్సిందే
లైంగికదాడి బాధితురాలిపై..పెట్రోల్‌పోసి.. నిప్పంటించి
ఐద్వా మహిళా మార్చ్‌ అడ్డగింత
నేరగాళ్లే నాయకులైతే..
బీపీసీఎల్‌ ప్రయివేటీకరణకు వ్యతిరేకంగా..
నేను ఉల్లి ఎక్కువగా తినను
7.7శాతం పడిపోయిన సిమెంట్‌ ఉత్పత్తి
కార్మికులను బానిసలుగా మార్చే కుట్ర
137 కిలోమీటర్లు పూర్తి
'టీవీలు, మొబైల్స్‌ వల్లే...'
ప్రకృతి విపత్తు ప్రభావం మనకూ అధికమే
రైల్వే క్రూ-లాబీని డోర్నకల్‌ నుంచే కొనసాగించండి

తాజా వార్తలు

11:26 PM

రైలు ఢీకొని విద్యార్థి మృతి

11:12 PM

సమ్మక్క-సారలమ్మ జాతరకు 4వేల బస్సులు

11:06 PM

మద్యం మత్తులో యువకుల వీరంగం

11:00 PM

ప్రతిపక్షాల గళాన్ని అణచివేయడం సరికాదు: థరూర్‌

10:51 PM

ఆరు వికెట్ల తేడాతో భారత్ విజయం

09:59 PM

లోకేష్‌ రాహుల్‌ అవుట్‌.. భారత్‌ స్కోరు 154/2

09:50 PM

దిశ నిందితుల మృతదేహాలను ఈ నెల 9 వరకు భద్రపరచాలి

09:42 PM

12 ఓవర్లకు భారత్ స్కోరు 110/1

09:30 PM

నిత్యానంద హైతీకి వెళ్లారు: ఈక్వెడార్ ప్రభుత్వం ప్రకటన

09:06 PM

తొలి వికెట్‌ కోల్పోయిన భారత్‌..

09:01 PM

రూ 80 లక్షల విలువైన ఉల్లి పట్టివేత

08:45 PM

భారత మార్కెట్లోకి ట్రయాంప్ రాకెట్ 3 బైక్

08:40 PM

చెలరెగిన విండీస్‌ బ్యాట్స్ మెన్లు.. భారత్‌కు భారీ లక్ష్యం

08:32 PM

దిశ నిందితుల ఎన్ కౌంటర్ పై విజయశాంతి వ్యాఖ్యలు

08:30 PM

నల్సా ఛైర్మన్‌గా జస్టిస్‌ ఎన్వీరమణ బాధ్యతలు

08:27 PM

హెట్మియర్‌, పోలార్డ్ అవుట్‌..

08:22 PM

టాప్‌-10 పీఎస్‌ల్లో తెలంగాణకు చోటు

08:16 PM

నిత్యానంద ఎక్కడ ఉన్నాడో అంచనా వేయలేకపోతున్నాం

08:11 PM

మూడో వికెట్‌ కోల్పోయిన విండీస్‌.. 16 ఓవర్లకు 155

08:08 PM

1500 లంచం తీసుకుంటూ చిక్కిన సబ్‌రిజిస్ట్రార్

08:05 PM

విశ్వకర్మల సమస్యల పరిష్కారానికి కమిటీ : ఇంద్రకరణ్‌

07:46 PM

కేంద్ర సైనిక దళాల నిధికి పవన్ కల్యాణ్ కోటి విరాళం

07:45 PM

10 ఓవర్లకు విండీస్‌ స్కోరు 101/2

07:41 PM

టీడీపీకి బీద మస్తాన్ రావు గుడ్ బై

07:34 PM

కడపలో రోడ్డు ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ వాసులు మృతి

07:16 PM

తొలి వికెట్‌ కోల్పోయిన విండీస్‌

07:07 PM

ఎన్‌కౌంటర్‌పై అనేక అనుమానాలు ఉన్నాయి: జగ్గారెడ్డి

07:00 PM

సోమాలియా దిశగా ప్రయాణిస్తున్న ‘పవన్’ తుపాన్

06:52 PM

టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న విరాట్ కోహ్లీ

06:43 PM

భర్తను ప్రియుడితో కలిసి చంపిన భార్య.. నిందితులు అరెస్ట్

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.