Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • బుడుగు
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
దేశమంతా ఎన్నార్సీ | జాతీయం | www.NavaTelangana.com
  • మీరు ఇక్కడ ఉన్నారు
  • ➲
  • హోం
  • ➲
  • జాతీయం
  • ➲
  • స్టోరి
  • Nov 21,2019

దేశమంతా ఎన్నార్సీ

- కాశ్మీర్‌లో సాధారణ పరిస్థితులు : అమిత్‌ షా
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
జాతీయ పౌర పట్టిక (ఎన్నార్సీ)ని దేశమంతా అమలు చేస్తామని కేంద్ర హౌంమంత్రి అమిత్‌ షా అన్నారు. అసోంలో నిర్వహించిన ఎన్నార్సీ తరహాలోనే అన్ని రాష్ట్రాల్లోనూ దీనిని తీసుకొస్తామని ఆయన చెప్పారు. రాజ్యసభలో ఆయన మాట్లాడుతూ.. వివిధ మతాలకు చెందినవారు ఆందోళన చెందాల్సిన పనిలేదని తెలిపారు. పౌరుల జాబితాలో ప్రతిఒక్కరూ ఉండేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. అసోంలోనూ మరోసారి ఎన్నార్సీని చేపడతామని ఆయన వివరించారు. ఆర్టికల్‌ 370 రద్దు చేసిన తరువాత కాశ్మీర్‌లో పరిస్థితులు మళ్లీ సాధారణ స్థితికి వచ్చాయని తెలిపారు. కాశ్మీర్‌లో ఇంటర్‌నెట్‌ పునరుద్ధరణ అంశాన్ని స్థానిక అధికారులకే వదిలివేశామనీ, అక్కడ పాకిస్థాన్‌ తన కార్యకలాపాలు సాగిస్తున్న నేపథ్యంలో భద్రతను పరిగణనలోకి తీసుకొని ఇంటర్‌నెట్‌ సర్వీసులను నిలిపివేశామని షా తెలిపారు. వాటిని త్వరలోనే పునరుద్ధరిస్తామని స్పష్టం చేశారు. ప్రస్తుతం కాశ్మీర్‌లో సాధారణ పరిస్థితులు నెలకొన్నాయనీ, మందులు కూడా అందుబాటులో ఉన్నాయన్నారు. అన్ని ల్యాండ్‌లైన్‌ సేవలు అందుబాటులోని వచ్చాయనీ, అన్ని ఉర్దూ, ఆంగ్ల వార్తా పత్రికలు, టీవీ ఛానెళ్ల కార్యకలాపాలూ కొన సాగుతున్నాయని చెప్పారు. బ్యాంకింగ్‌ సేవలు ప్రారంభమయ్యాయనీ, ప్రభుత్వ కార్యాల యాలు, కోర్టులు తెరుచుకున్నాయని షా తెలిపారు. కాంగ్రెస్‌ నేత గులాం నబీ ఆజాద్‌ జోక్యం చేసుకొని స్కూళ్లు, కాలేజీలు తెరుచుకున్నప్పటికీ విద్యార్థుల హాజరు అంతంతమాత్రంగానే ఉందని అన్నారు. విద్యార్థుల భద్రతపై ప్రభుత్వం నుంచి ఎలాంటి హామీ లేదని చెప్పారు. ఎన్నో ఏండ్లుగా పాకిస్థాన్‌ నుంచి ముప్పు ఉన్నప్పటికీ ఇప్పుడే ఇంటర్‌నెట్‌ సేవలను నిలిపివేశారని ప్రశ్నించారు. ఇంటర్‌నెట్‌ లేకపోతే విద్యార్థుల చదువు ఎలా కొనసాగుతుందని ప్రశ్నించారు. దీనిపై దేశప్రజల భద్రత గురించి ఆలో చించినప్పుడు కొన్ని అవసరాలను తాత్కాలికంగా పక్కనబెట్టాల్సి వస్తుందని షా సమాధానమిచ్చారు. భద్రతాపరమైన కారణాల వల్ల దేశానికి చెందిన ఎంపీల బృందాన్ని కాశ్మీర్‌ లోయ సందర్శించడానికి అనుమతించలేదని తెలిపారు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

అంబేద్కర్‌ స్మరణే సరిపోదు
అమిత్‌షా ఎక్కడీ
దోచుకో.. దాచుకో!
ఉన్నావో బాధితురాలి మృతి
9 నెలల చిన్నారిపై మేనమామ...
'తెలంగాణ'కు ఎన్‌హెచ్‌ఆర్సీ నోటీసులు
పోలీసుల తీరుపై ఆమ్నెస్టీ విమర్శలు
భయం గుప్పెట్లో 50 వేల మంది
మరోసారి కాలుష్య కోరల్లో ఢిల్లీ
బీజేపీని ఓడించండి
డిజిటల్‌ నిఘా..
నల్సా ఎగ్జిక్యూటివ్‌ చైర్మెన్‌గా జస్టిస్‌ ఎన్వీ రమణ
దేశద్రోహం నేరం కాదు
ప్రజాగ్రహాన్ని మరల్చేందుకే...
లైంగికదాడి నిందితుడికి శుభాకాంక్షలు చెప్పిన బీజేపీ ఎంపీ
రూ.165కు చేరిన ఉల్లి ధర
మహా ఇరిగేషన్‌ స్కామ్‌లో
'అయోధ్య' పై నాలుగు రివ్యూ పిటిషన్లు
'నిర్భయ' దోషికి క్షమాభిక్ష వద్దు.!
వారు క్షమాభిక్షకు అనర్హులు : రాష్ట్రపతి
నిత్యానంద పాస్‌పోర్టు రద్దు
ఏటా ఎఫ్‌డీఐ వివరాలు వెల్లడించాల్సిందే
లైంగికదాడి బాధితురాలిపై..పెట్రోల్‌పోసి.. నిప్పంటించి
ఐద్వా మహిళా మార్చ్‌ అడ్డగింత
నేరగాళ్లే నాయకులైతే..
బీపీసీఎల్‌ ప్రయివేటీకరణకు వ్యతిరేకంగా..
నేను ఉల్లి ఎక్కువగా తినను
7.7శాతం పడిపోయిన సిమెంట్‌ ఉత్పత్తి
కార్మికులను బానిసలుగా మార్చే కుట్ర
137 కిలోమీటర్లు పూర్తి

తాజా వార్తలు

07:22 PM

ఫ్యాక్టరీలో అగ్ని ప్రమాదం..7 కోట్ల రూపాయల ఆస్తినష్టం

07:14 PM

తప్పిన భారీ ఉగ్ర ముప్పు

07:09 PM

ఆనం వ్యాఖ్యలపై మండిపడుతున్న ఏపీ సీఎం జగన్..!

07:08 PM

వృద్ధిరేటు 4.5 శాతానికి పడిపోవడం బాధాకరం: రఘురాం రాజన్

07:00 PM

రాజ్‌ తరుణ్‌ 'ఇద్దరి లోకం ఒకటే' అదే ఊరు లిరికల్‌ వీడియో

06:55 PM

136 కేజీల వెండి..10 లక్షల నగదు పట్టివేత

06:54 PM

గార్మిన్ స్మార్ట్‌వాచ్‌లు వచ్చేశాయ్

06:42 PM

ఏపీలో ఆర్టీసీ ఛార్జీలు పెంపు

06:41 PM

కొత్త హంగులతో ఎలక్ట్రిక్ బైక్ విడుదల..

06:40 PM

కల్లుగీత వృత్తిదారులకు ఎక్స్‌గ్రేషియా పంపిణీ

06:31 PM

సోమవారం మరొక పాట వస్తుంది చూడండి: మహేశ్ బాబు

06:29 PM

నాలుగు కిలోల గంజాయి లభ్యం.. ఇద్దరు అరెస్ట్

06:17 PM

విధుల్లో నిర్లక్ష్యం... టీచర్‌ సస్పెన్షన్‌

06:16 PM

బాలికపై ఆటో డ్రైవర్ లైంగికదాడియత్నం

06:11 PM

వాహనం ఢీకొని మహిళ మృతి

06:07 PM

మా పొలాల్లో శవాలను పూడ్చరాదు

05:52 PM

ముగిసిన ఎన్‌హెచ్‌ఆర్సీ విచారణ

05:51 PM

కొత్త ఫీచర్లతో శాంసంగ్ గెలాక్సీ ఏ51 స్మార్ట్‌ఫోన్‌

05:48 PM

అమెజాన్ ప్రైమ్‌లో అత్యధికంగా వీక్షించిన చిత్రం ‘కేజీఎఫ్’

05:48 PM

బస్సు దిగబోతూ యువకుడు మృతి..

05:45 PM

స్పెయిన్ వెళ్లేందుకు కోర్టు అనుమతి కోరిన వాద్రా

05:40 PM

లేక్‌వ్యూ అతిథిగృహం ఓఎస్డీగా పీవీ సింధు

05:39 PM

చహల్‌ అరుదైన ఘనత

05:37 PM

నిత్యానందను కూడా ఎన్‌కౌంటర్‌ చేస్తారా?: జగ్గారెడ్డి

05:33 PM

‘మత్తు వదలరా’ టీజర్ విడుదల చేసిన రామ్‌ చరణ్‌

05:21 PM

నేను క్షమాభిక్ష కోరలేదు : నిర్భయ దోషి

05:17 PM

వచ్చే డిసెంబర్ నాటికి సాగునీరిస్తాం : నిరంజన్ రెడ్డి

05:14 PM

2000 నకిలీ షియోమీ ఉత్పత్తులు సీజ్

05:11 PM

మొక్కలు నాటిని సీఎస్‌ జోషి

05:09 PM

మా బౌలర్ల ప్రదర్శన ఏ మాత్రం ఆశాజనికంగా లేదు : పొలార్డ్‌

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.