Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • వీడియో
  • ఈ-పేపర్
''నేను బతకాలి..వారికి శిక్షపడాలి'' | జాతీయం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • జాతీయం
  • ➲
  • స్టోరి
  • Dec 09,2019

''నేను బతకాలి..వారికి శిక్షపడాలి''

- ఉన్నావో బాధితురాలి చివరి మాటలివే : బృందా కరత్‌
- హాస్పిటల్‌లో కుటుంబాన్ని కనీసం ఓదార్చేవారే లేరు
- ప్రభుత్వం నుంచి ఒక్క అధికారి రాలేదు..
- యూపీ ప్రభుత్వం తీరు దారుణం..
న్యూఢిల్లీ : ''వారికి శిక్ష పడాల్సిందే. అందుకోసమైనా నేను బతకాలి''...ఇవి 'ఉన్నావో' లైంగికదాడి బాధితురాలి చివరి మాటలు. ఉన్నావో లైంగికదాడి ఘటనలో నిందితులు బెయిల్‌పై బయటకొచ్చి, బాధిత మహిళపై పెట్రోల్‌ పోసి నిప్పంటించిన సంగతి తెలిసిందే. తీవ్రంగా గాయపడ్డ బాధితురాలు ఢిల్లీలోని హాస్పిటల్‌లో గురువారం రాత్రి మరణించింది. అత్యంత పాశవికమైన ఈ ఘటనతో దేశంయావత్తు ఒక్కసారిగా ఉలిక్కిపడింది. బాధితురాలు మృతి చెందిందన్న విషయం తెలిసి సీపీఐ(ఎం) నాయకురాలు బృందా కరత్‌ హాస్పిటల్‌కు వెళ్లారు. కుటుంబ సభ్యుల్ని ఓదార్చే ప్రయత్నం చేశారు. అక్కడ కుటుంబ సభ్యులున్న స్థితిని చూసి బృందా కరత్‌ చలించిపోయారు. యూపీ ప్రభుత్వం తరఫున ఏ ఒక్క అధికారీ వారికి అండగా నిలబడలేదనీ, కనీసం హాస్పిటల్‌కు కూడా రాలేదనీ బృందా కరత్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఈ ఘటన నేపథ్యంలో బృందా కరత్‌ మాట్లాడుతూ...''కుటుంబ సభ్యుల బాధను పంచుకునే వారే లేరు. కూతుర్ని రక్షించుకునే ప్రయత్నంలో వారు ఒంటరిపోరు చేయాల్సి వచ్చింది. ఇంత ఘోరమైన ఘటన జరిగితే కేంద్రం నుంచిగానీ, యూపీ ప్రభుత్వం నుంచి గానీ ఆ కుటుంబానికి ఎలాంటి సాయం అందలేదు. వారి కన్నీరు తుడిచే బాధ్యత లేదా?'' అని ఆగ్రహం వ్యక్తం చేశారు.
అంతా అయిపోయాక...ఫాస్ట్‌ ట్రాక్‌ కోర్టా ? : బృందా కరత్‌
ఉన్నావో మహిళను ఒక్కసారి కాదు, రెండు సార్లు చంపారు. యూపీ ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే అత్యంత పాశవికమైన ఈ ఘటన జరిగింది. అందులో అనుమానం లేదు. యూపీ పాలకుల, పోలీసుల నిర్లక్ష్యం ఫలితం ఇది. అంతా అయిపోయాక, ఇప్పుడు కేసును ఫాస్ట్‌ట్రాక్‌ కోర్టుకు పంపుతామని సీఎం యోగి ఆదిత్యనాథ్‌ అంటున్నారు. దీంతో తమ బాధ్యత తీరిపోయినట్టుగా పాలకులు చెబుతున్నారు. తనకు జరిగిన అన్యాయంపై బాధిత మహిళ ఒంటరిపోరాటం చేసింది. నిందితులను అరెస్ట్‌ చేయించింది. కానీ ప్రభుత్వం ఏం చేసింది. వారిని విడిచిపెట్టి, ఆమె చావుకు కారణమైంది.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

టీకా డ్రైవ్‌ ప్రారంభం
ప్రతీకార కుట్రలు
చట్టాలను రద్దు చేయాల్సిందే
ఇలాంటిది ఇంతకు ముందు చూడలేదు
ఢిల్లీని కమ్మేసిన పొగమంచు
టీఆర్పీ స్కాం
భగత్‌ సింగ్‌ వారసత్వాన్ని నిలబెట్టాలి
నిరవధిక సమ్మెలో వేలాది లారీలు
వందకు పైగా సీట్లు సాధిస్తాం
ప్రేమించుకున్నామంటే సరిపోదు..మైనర్‌ను కిడ్నాప్‌ చేస్తే తప్పే : సుప్రీంకోర్టు
ఆ నిధుల వివరాలను బహిరంగపర్చండి..!
నాన్చుడే..
భారత్‌లో భారీగా విస్తరించిన ఆన్‌లైన్‌ లేబర్‌
విచారణ జరపాల్సిందే..
సుప్రీం కమిటీ నుంచి తప్పుకొంటున్నా..!
భారీగా రైతు ఆందోళన
పోరాటాల ముందు మోడీ జిమ్మిక్కులు పనిచేయవు
ఢిల్లీలో రైతుల దీక్షకు తెలంగాణ రైతుల మద్దతు
కాశ్మీర్‌ పర్యాటకం విలవిల
భారీగా రుణయాప్‌ల తొలగింపు
బీజేపీలో మంత్రివర్గ విస్తరణ చిచ్చు
భోగిమంటల్లో నల్ల చట్టాలు
ఇది చట్టాల తిరస్కరణే : ఏఐకేఎస్‌సీసీ
టీకాకు నో ఆప్షన్‌ ..
బీహార్‌లో కిరాతకం...
మహారాష్ట్ర మంత్రిపై లైంగికదాడి ఆరోపణలు
వాట్సాప్‌ ప్రత్యామ్నాయాల వైపు చూపు
రుణ యాప్‌లపై ఆర్బీఐ అధ్యయనం
చెప్పాపెట్టకుండా ఉద్యోగం మానేస్తే జీఎస్టీ పడుద్ది !
ఏం కావాలో వారికే తెలియదు: బీజేపీ ఎంపీ

తాజా వార్తలు

09:00 PM

వికారాబాద్‌ జిల్లాలో బుల్లెట్‌ కలకలం

08:51 PM

మోడీ వ్యాక్సిన్ తీసుకుంటేనే అపోహలు పోతాయి: ప్రకాశ్ అంబేద్కర్

08:44 PM

రైతులకు షాక్ ఇచ్చిన తెలంగాణ సర్కార్..

08:32 PM

జల్లికట్టు క్రీడల్లో అపశ్రుతి.. ఇద్దరు మృతి, 50మందికి గాయాలు

08:28 PM

తొలి రోజు లక్షా 91వేల మందికి కరొనా టీకా

08:04 PM

జీవిత సాఫల్య పురస్కారాన్ని అందుకున్న అష్ట గంగాధర్

07:59 PM

డిగ్రీ ఇయర్ వైస్ బ్యాక్ లాగ్ పరీక్షల ఫలితాల విడుదల

07:53 PM

వ్యాక్సిన్ తీసుకువస్తున్న వాహనానికి డప్పులతో స్వాగతం

07:52 PM

పోలీసు కావాలనుకుంటున్నారా? అయితే దరఖాస్తు చేసుకోండి..

07:43 PM

గూగుల్‌ ప్లే స్టోర్‌ నుంచి 200 రుణ యాప్‌లు తొలగింపు

07:31 PM

సంగారెడ్డిలో వ్యాక్సిన్ తీసుకున్న హెల్త్ వర్కర్‌కు అస్వస్థత

07:17 PM

దేశంలో 116కు చేరిన కొత్త రకం కరోనా కేసులు

07:01 PM

నేను ఇలానే ఆడతా: విమర్శలకు రోహిత్ శర్మ సమాధానం

06:36 PM

ఆర్డీవో ఆఫీసులో మల్లన్నసాగర్ బాధితుడి ఆత్మహత్యాహత్నం

06:28 PM

ఏపీలో కొత్తగా మరో 114 పాజిటివ్ కేసులు

05:49 PM

వ్యాక్సిన్ వేయించుకున్న సీరమ్‌ అధినేత

05:22 PM

'క్రాక్' హిందీ రీమేక్ లో సోనూసూద్?

05:02 PM

బీడీఎస్ కన్వీనర్ కోటా సీట్ల భర్తీకి అదనపు మాప్ అప్ కౌన్సిలింగ్

04:46 PM

గెలుపొందిన వారి పేర్లతో జీహెచ్ఎంసీ గెజిట్ నోటిఫికేషన్ జారీ..

04:37 PM

వ్యాక్సిన్ తీసుకున్న వారికి సమస్య వస్తే.. భారీ నష్ట పరిహరం, ఉచిత వైద్యం

04:25 PM

తెలంగాణ ప్రజలకు శుభవార్త..

04:01 PM

జగన్ దర్శకత్వంలో డీజీపీ నటిస్తున్నాడు: చంద్రబాబు

03:23 PM

రూ.2,500 కోసం హత్యాయత్నం..

02:53 PM

వరుణుడి ఎఫెక్ట్... బ్రిస్బేన్ టెస్టులో రెండో రోజు ఆట రద్దు

02:34 PM

బోయిన్‌ప‌ల్లి కిడ్నా‌ప్ కేసులో మ‌రో ట్వి‌స్ట్...

02:22 PM

విజయవాడలో వ్యాక్సిన్ తీసుకున్న మహిళకు అస్వస్థత..!

02:14 PM

దేశంలో మొదటి వ్యాక్సిన్ తీసుకున్న వ్యక్తి ఇతనే..

02:03 PM

ప్రధాని సూచన మేరకే టీకా తీసుకోలేదు: కేటీఆర్

01:51 PM

కేసీఆర్‌కు కిషన్‌రెడ్డి లేఖ

01:24 PM

ఒంటెను ఢీకొని..ప్రఖ్యాత బైక్ రైడర్ మృతి

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.