Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • వీడియో
  • ఈ-పేపర్
కానరాని సాధారణం! | జాతీయం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • జాతీయం
  • ➲
  • స్టోరి
  • Dec 09,2019

కానరాని సాధారణం!

- ఆర్టికల్‌ 370 రద్దుకు నాలుగు నెలలు
- కాశ్మీర్‌లో కొనసాగుతున్న ఆంక్షలు..
- సామాజిక సంస్థల ర్యాలీకి
- అడ్డంకులు సృష్టించిన పోలీసులు
న్యూఢిల్లీ : జమ్ముకాశ్మీర్‌కు స్వయంప్రతిపత్తి కల్పించే ఆర్టికల్‌ 370ని రద్దు చేసి నాలుగు నెలలు గడిచింది. రాష్ట్రంలో ఉగ్రవాద కార్యకలాపాలను రూపుమాపేందుకు తమ ప్రభుత్వం ఈ చర్య తీసుకుందని కేంద్రంలోని బిజెపి ప్రకటించింది. కాగా, జమ్ముకాశ్మీర్‌కు రాజ్యాంగం కల్పించిన హక్కును మోడీ ప్రభుత్వం కాలరాసిందని ప్రతిపక్షాలు విమర్శించాయి. స్వయంప్రతిపత్తి రద్దు సమయంలో కేంద్రం జమ్ముకాశ్మీర్‌ మాజీ ముఖ్యమంత్రులైన ఫరూక్‌ అబ్ధుల్లా, ఒమర్‌ అబ్ధుల్లా, మెహబూబా ముఫ్తీలతో పాటు పలు పార్టీలకు చెందిన నేతలను గృహనిర్భందం చేసిన విషయం తెలిసిందే. అనేక మంది సామాజిక ఉద్యమకారులను, సామాన్య ప్రజలను అరెస్టు చేసి ఇతర రాష్ట్రాల్లోని జైళ్లకు తరలించింది. ఆర్టికల్‌ 370 రద్దు చేసిన ఆగస్టు 5 నుంచే నిరసన కార్యక్రమాలపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపింది. రవాణా, ఇంటర్నెట్‌ సేవలను రద్దు చేసింది. కాశ్మీర్‌లోకి పలు రాజకీయ పార్టీల నేతలను అనుమతించక పోవడంతో ఆఖరుకు కోర్టు జోక్యం చేసుకోవడంతో అనుమతించాల్సిన పరిస్థితి. కాశ్మీర్‌లో పరిస్థితులు చక్కబడుతున్నాయని, సాధారణ స్థితికి చేరుకుంటున్నాయని కేంద్రం ఇప్పటికే పలుమార్లు ప్రకటించింది. క్షేత్రస్థాయి పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నాయి. ఏ ప్రజాస్వామ్యయుత, శాంతియుత కార్యక్రమం నిర్వహించా లనుకున్నా కూడా దానికి వందల సంఖ్యలో పోలీసు బలగాల పహారా, సవాలక్ష అడ్డంకులు ఇప్పటికీ కనిపిస్తున్నాయి.
ర్యాలీపై ఆంక్షలు
జమ్ముకాశ్మీర్‌ స్వయం ప్రతిపత్తి రద్దును వ్యతిరేకిస్తూ పలు రాష్ట్రాలకు చెందిన సామాజిక ఉద్యమ సంస్థలు గతనెల 26 నుంచి డిసెంబర్‌ 1 వరకూ ' ప్రజాస్వామ్య పునరుద్ధరణ' పేరుతో జమ్ము నుంచి కాశ్మీర్‌ వరకూ మార్చ్‌ నిర్వహించతలపెట్టాయి. ఈ కార్యక్రమంలో దాదాపు 50 మందికిపైగా ఉద్యమకారులు పాల్గొన్నారు. ఈ మార్చ్‌ జమ్ముకాశ్మీర్‌లోని ప్రెస్‌క్లబ్‌ నుంచి భారీ పోలీసు భద్రత నడుమ ప్రారంభమైంది. ఈ సందర్భంగా నిరసనకారులకు అధికారులు పలురకాల ఆంక్షలు విధించారు. కొంతదూరం నడిచిన తర్వాత వాహనాల్లోనే కార్యక్రమం నిర్వహించుకోవాలని ఆదేశించారు. ఈ మార్చ్‌లో పాల్గొన్న ప్రముఖుల్లో జమ్ము కాశ్మీర్‌కు చెందిన మాజీ ఎంపీ షేక్‌ అబ్ధుర్‌ రెహమాన్‌, మధ్యప్రదేశ్‌కు చెందిన సీనియర్‌ రాజకీయ నేత, రెండుసార్లు ఎమ్మెల్యే అయిన డాక్టర్‌ సునీలాం ఉన్నారు.
అనేక 'కార్డు'లు చూపించాల్సిన పరిస్థితి..
ఈ సందర్భంగా కాశ్మీర్‌కు చెందిన ఒక వృద్ధుడు మార్చ్‌ బృందంతో మాట్లాడుతూ ఆర్టికల్‌ 370 రద్దు తమను చాలా బాధించిందన్నారు. తాము ఇక్కడే పుట్టిపెరిగామని, ప్రస్తుతం ఇక్కడ జీవించాలంటే అనేక కార్డులు చూపించాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సమయంలో అక్కడకు చేరుకున్న ఒక పోలీసు వృద్ధుడి స్టేట్‌మెంట్‌ వీడియో రికార్డు కాకుండా అడ్డుకున్నారు. స్థానికులతో మాట్లాడితే అరెస్టు చేస్తామని బృంద సభ్యులను పరుష పదజాలంతో బెదిరింపులకు పాల్పడ్డారు. కొండచరియలు విరిగిపడ్డాయన్న నెపంతో యాత్రను ఇకపై అనుమతించబోమని అధికారులు చెప్పారని ఒకరు తెలిపారు. ఆ కొండచరియలను ఆర గంటలోనే తొలగించారని స్థానికులు చెప్పారు. తమను శ్రీనగర్‌కు తీసుకెళ్లకుండా పోలీసులు ట్యాక్సీ, బస్సు డ్రైవర్లను బెదిరించారని, అందువల్ల తాము రంబన్‌ జిల్లా నుంచి వెనక్కు రావాల్సి వచ్చిందని నిరసనకారుల్లో ఒకరు తెలిపారు. తాము జిల్లా సరిహద్దు దాటి వచ్చే వరకూ కూడా పోలీసుల వాహనాలు తమను అనుసరించాయని ఆయన చెప్పారు. యాత్ర మొదలైనప్పటి నుంచి అధికారులు తమను పలు విధాలుగా హింసించారని ఉద్యమకారిణి వర్ష పేర్కొన్నారు. ఎట్టకేలకు నిరసనకారుల్లో ఆరుగురు ట్యాక్సీ ద్వారా నవంబర్‌ 29 నాటికి శ్రీనగర్‌ చేరుకొని పలువురితో సమావేశం నిర్వహించారు. కేంద్ర నిర్ణయంపై ప్రజల్లో పెద్దయెత్తున ఆగ్రహం వ్యక్తమవుతోందని వారు తెలిపారు.
మీడియా సమావేశానికి అనుమతి నిరాకరణ
మొదటి రోజు సాయంత్రానికి ఉదంపూర్‌కు చేరుకున్న నిరసనకారులు కరపత్రాలు పంచి, స్థానిక మార్కెట్లో ప్రజలతో సమావేశమయ్యారు. ఆ తరువాతి రోజు ఉదయం ఒక మీడియా సమావేశం నిర్వహించాలని వారు అనుకున్నారు. ఉదయమే అక్కడకు చేరుకున్న పోలీసులు అందుకు అనుమతించలేదు. నిరసనకారులు ఉన్న ప్రాంతంలోకి కనీసం జర్నలిస్టులను కూడా అనుమతించని పరిస్థితి. దీనిపై స్థానిక పోలీసు అధికారి మాట్లాడుతూ ప్రభుత్వ, సుప్రీంకోర్టు ఉత్తర్వుల మేరకే తాము ఈ చర్యలు తీసుకున్నామని అన్నారు. ఆ ఉత్వర్వులకు సంబంధించిన పత్రాలను చూపించాలని మీడియా డిమాండ్‌ చేయగా, పోలీసుల విధులకు అడ్డుతగలవద్దంటూ తప్పించుకోజూ శారు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

టీకా డ్రైవ్‌ ప్రారంభం
ప్రతీకార కుట్రలు
చట్టాలను రద్దు చేయాల్సిందే
ఇలాంటిది ఇంతకు ముందు చూడలేదు
ఢిల్లీని కమ్మేసిన పొగమంచు
టీఆర్పీ స్కాం
భగత్‌ సింగ్‌ వారసత్వాన్ని నిలబెట్టాలి
నిరవధిక సమ్మెలో వేలాది లారీలు
వందకు పైగా సీట్లు సాధిస్తాం
ప్రేమించుకున్నామంటే సరిపోదు..మైనర్‌ను కిడ్నాప్‌ చేస్తే తప్పే : సుప్రీంకోర్టు
ఆ నిధుల వివరాలను బహిరంగపర్చండి..!
నాన్చుడే..
భారత్‌లో భారీగా విస్తరించిన ఆన్‌లైన్‌ లేబర్‌
విచారణ జరపాల్సిందే..
సుప్రీం కమిటీ నుంచి తప్పుకొంటున్నా..!
భారీగా రైతు ఆందోళన
పోరాటాల ముందు మోడీ జిమ్మిక్కులు పనిచేయవు
ఢిల్లీలో రైతుల దీక్షకు తెలంగాణ రైతుల మద్దతు
కాశ్మీర్‌ పర్యాటకం విలవిల
భారీగా రుణయాప్‌ల తొలగింపు
బీజేపీలో మంత్రివర్గ విస్తరణ చిచ్చు
భోగిమంటల్లో నల్ల చట్టాలు
ఇది చట్టాల తిరస్కరణే : ఏఐకేఎస్‌సీసీ
టీకాకు నో ఆప్షన్‌ ..
బీహార్‌లో కిరాతకం...
మహారాష్ట్ర మంత్రిపై లైంగికదాడి ఆరోపణలు
వాట్సాప్‌ ప్రత్యామ్నాయాల వైపు చూపు
రుణ యాప్‌లపై ఆర్బీఐ అధ్యయనం
చెప్పాపెట్టకుండా ఉద్యోగం మానేస్తే జీఎస్టీ పడుద్ది !
ఏం కావాలో వారికే తెలియదు: బీజేపీ ఎంపీ

తాజా వార్తలు

09:00 PM

వికారాబాద్‌ జిల్లాలో బుల్లెట్‌ కలకలం

08:51 PM

మోడీ వ్యాక్సిన్ తీసుకుంటేనే అపోహలు పోతాయి: ప్రకాశ్ అంబేద్కర్

08:44 PM

రైతులకు షాక్ ఇచ్చిన తెలంగాణ సర్కార్..

08:32 PM

జల్లికట్టు క్రీడల్లో అపశ్రుతి.. ఇద్దరు మృతి, 50మందికి గాయాలు

08:28 PM

తొలి రోజు లక్షా 91వేల మందికి కరొనా టీకా

08:04 PM

జీవిత సాఫల్య పురస్కారాన్ని అందుకున్న అష్ట గంగాధర్

07:59 PM

డిగ్రీ ఇయర్ వైస్ బ్యాక్ లాగ్ పరీక్షల ఫలితాల విడుదల

07:53 PM

వ్యాక్సిన్ తీసుకువస్తున్న వాహనానికి డప్పులతో స్వాగతం

07:52 PM

పోలీసు కావాలనుకుంటున్నారా? అయితే దరఖాస్తు చేసుకోండి..

07:43 PM

గూగుల్‌ ప్లే స్టోర్‌ నుంచి 200 రుణ యాప్‌లు తొలగింపు

07:31 PM

సంగారెడ్డిలో వ్యాక్సిన్ తీసుకున్న హెల్త్ వర్కర్‌కు అస్వస్థత

07:17 PM

దేశంలో 116కు చేరిన కొత్త రకం కరోనా కేసులు

07:01 PM

నేను ఇలానే ఆడతా: విమర్శలకు రోహిత్ శర్మ సమాధానం

06:36 PM

ఆర్డీవో ఆఫీసులో మల్లన్నసాగర్ బాధితుడి ఆత్మహత్యాహత్నం

06:28 PM

ఏపీలో కొత్తగా మరో 114 పాజిటివ్ కేసులు

05:49 PM

వ్యాక్సిన్ వేయించుకున్న సీరమ్‌ అధినేత

05:22 PM

'క్రాక్' హిందీ రీమేక్ లో సోనూసూద్?

05:02 PM

బీడీఎస్ కన్వీనర్ కోటా సీట్ల భర్తీకి అదనపు మాప్ అప్ కౌన్సిలింగ్

04:46 PM

గెలుపొందిన వారి పేర్లతో జీహెచ్ఎంసీ గెజిట్ నోటిఫికేషన్ జారీ..

04:37 PM

వ్యాక్సిన్ తీసుకున్న వారికి సమస్య వస్తే.. భారీ నష్ట పరిహరం, ఉచిత వైద్యం

04:25 PM

తెలంగాణ ప్రజలకు శుభవార్త..

04:01 PM

జగన్ దర్శకత్వంలో డీజీపీ నటిస్తున్నాడు: చంద్రబాబు

03:23 PM

రూ.2,500 కోసం హత్యాయత్నం..

02:53 PM

వరుణుడి ఎఫెక్ట్... బ్రిస్బేన్ టెస్టులో రెండో రోజు ఆట రద్దు

02:34 PM

బోయిన్‌ప‌ల్లి కిడ్నా‌ప్ కేసులో మ‌రో ట్వి‌స్ట్...

02:22 PM

విజయవాడలో వ్యాక్సిన్ తీసుకున్న మహిళకు అస్వస్థత..!

02:14 PM

దేశంలో మొదటి వ్యాక్సిన్ తీసుకున్న వ్యక్తి ఇతనే..

02:03 PM

ప్రధాని సూచన మేరకే టీకా తీసుకోలేదు: కేటీఆర్

01:51 PM

కేసీఆర్‌కు కిషన్‌రెడ్డి లేఖ

01:24 PM

ఒంటెను ఢీకొని..ప్రఖ్యాత బైక్ రైడర్ మృతి

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.