Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • వీడియో
  • ఈ-పేపర్
మతం పేరుతో ప్రజల్ని విభజించొద్దు: సీపీఐ(ఎం) | జాతీయం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • జాతీయం
  • ➲
  • స్టోరి
  • Dec 10,2019

మతం పేరుతో ప్రజల్ని విభజించొద్దు: సీపీఐ(ఎం)

- సిటిజన్‌షిప్‌ సవరణ బిల్లుపై సీపీఐ(ఎం) మూడు సవరణలులౌకిక దేశాన్ని హిందూ మత రాజ్యంగా మార్చొద్దని సీపీఐ(ఎం) ఎంపీ ఏఎం ఆరీఫ్‌ కేంద్ర ప్రభుత్వానికి హితవు పలికారు. దేశంలో నెలకొన్న ఆర్థిక తిరోగమనం, ప్రజా వ్యతిరేక విధానాలపై ప్రజలు ఉద్యమిస్తు న్నారని చెప్పారు. దాన్నుంచి ప్రజల్ని పక్కదోవ పట్టించేందుకు మోడీ సర్కార్‌ కుట్ర పన్నుతున్నదని ఆరోపించారు. అందుకోసమే ఇలాంటి సున్నితమైన అంశాలను తెరపైకి తీసుకొస్తుందన్నారు. అసలైన ప్రజా సమస్యలపై చర్చ జరగటం లేదని సభలో వెల్లడించారు. ప్రజాస్వామ్య, లౌకిక దేశాన్ని, మత దేశంగా మార్చొద్దని వేడుకుంటునని అన్నారు. ఇక్కడ మతం పేరుతో ప్రజల్ని విభజించొద్దని సూచించారు. బీజేపీ మత విధానాల్లో భాగమే ఈ బిల్లు అనీ, అందువల్ల ఈ బిల్లును తాము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని స్పష్టంచేశారు. లోక్‌సభలో బిల్లుపై జరిగిన చర్చలో సీపీఐ(ఎం) తరఫున ఏఎం ఆరీఫ్‌ మాట్లాడారు. మోడీ సర్కార్‌ మతం ప్రాతిపదికన పౌరసత్వం ఇవ్వా లని తీసుకొచ్చిన ఈ బిల్లు చాలా ప్రమాదకరమని విమర్శించారు. రాజ్యాంగ మూల సూత్రాలను విస్మరించారనీ, ఇది జాతి వ్యతిరేక బిల్లు అని అభిప్రాయపడ్డారు. పార్లమెంట్‌ సాక్షిగా రాజ్యాంగ సూత్రాలకు విఘాతం కలిగించే బిల్లు తేవడం దారుణమన్నారు. రాజ్యాంగంలో కుల, మత, ప్రాంత, భాష ప్రాతిపదికగా సమానత్వం పేర్కొందన్నారు. అయితే, ఆ విషయాన్ని ప్రభుత్వం విస్మరించిందని అన్నారు. ప్రధాని మోడీ పార్ల మెంట్‌ ఉమ్మడి సమావేశంలో మాట్లాడుతూ నారాయణ గురు గురించి మాట్లాడారు. కానీ చెప్పిన వాటిని పాటించాల్సి ఉన్నదనీ, కానీ ప్రస్తుత ప్రభుత్వం అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తుందని విమర్శించారు. నారా యణ గురుకుల, మత, ప్రాంతాల ప్రాతిపదికన కాకుండా, మానవత్వం ప్రాతిపదికన ఉండాలన్నారు. ఈ బిల్లు లౌకికవాదానికి వ్యతిరేకంగా ఉన్న దనీ, అందువల్ల తాము వ్యతిరేకిస్తున్నామని చెప్పారు. రాజ్యాంగ నిర్మాణం సూత్రాలకు వ్యతిరేకంగా బిల్లు ఉందన్నారు. రాజ్యాంగంలోని ఆర్టికల్స్‌ 5, 25, 49 తదితర ఆర్టికల్స్‌ను ఉల్లంఘించిందని విమర్శించారు. ప్రతిపక్ష సభ్యులంతా మాట్లాడే సందర్భంగా రాజ్యాంగ విలువలు గురించి వివరిం చారని తెలిపారు. పార్లమెంట్‌ ఉభయ సభల్లో బిల్లు ఆమోదం పొందినా, న్యాయ విచారణకు వెళ్తే కోర్టులో భంగపాటు తప్పదని హెచ్చరించారు. దేశ ఐక్యత ప్రమాదంలో పడిందని అన్నారు. దేశ విభజన సమయంలో మహాత్మ గాంధీ ''దేశ విభజన అయితే, నా గుండె రెండు అవుతుంది'' అని పేర్కొన్న అంశాలను గుర్తు చేసుకోవాలన్నారు. ప్రస్తుత బీజేపీ ప్రభుత్వం సిటిజన్‌షిప్‌ సవరణ బిల్లుతో దేశాన్ని విభజిస్తుందని విమర్శించారు.
సిటిజన్‌షిప్‌ సవరణ బిల్లుపై సీపీఐ(ఎం) మూడు సవరణలు
సిటిజన్‌షిప్‌ సవరణ బిల్లుపై సీపీఐ(ఎం) మూడు సవరణలు ప్రతిపాదించింది. సోమవారం బిల్లుపై లోక్‌సభలో చర్చ ముగిసిన తరువాత సీపీఐ(ఎం) లోక్‌సభ పక్షనేత పీఆర్‌ నటరాజన్‌ మూడు సవరణలు ప్రతిపాదించారు. బిల్లులోని రెండో క్లాజ్‌లో పేర్కొన్న సరిహద్దు దేశాలైన ఆప్ఘనిస్తాన్‌, బంగ్లాదేశ్‌, పాకిస్తాన్‌ నుంచి దేశంలోకి వచ్చిన హిందూ, సిక్కు, బుద్ధిస్టు, జైన్‌, పార్శీ, క్రిస్టియన్స్‌ వర్గాలకు అనేదాన్ని డిలీట్‌ చేయాలనీ, క్లాజ్‌ 3లో సెక్షన్‌ 6బీ, సబ్‌ సెక్షన్‌ 4లో పేర్కొన్న 34 నుంచి 37 వరకు ఉన్న అసోం, ఈశాన్య రాష్ట్రాలకు అప్లై చేయకూడదనీ, క్లాజ్‌ 6లో పేర్కొన్న మతాల పేరుతో పౌరసత్వాన్ని ఆపాలని సవరణలు ప్రవేశపెట్టారు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

రోగికి తిరిగి జీవితాన్ని ప్రసాదించిన మణిపాల్ హస్పిటల్
కోట్పా సవరణ చట్టాలను వెనక్కి తీసుకోవాలి: ఎఫ్‌ఆర్‌ఏఐ
తిరస్క'రణం'..
పుణె సీరమ్‌ లో భారీ అగ్నిప్రమాదం
కేరళ నుంచి 'పరేడ్‌'కు రెండో విడతలో మరో 500 మందికిపైగా రైతులు
కేరళలో 2.67 కోట్ల మంది ఓటర్లు
ఉడకని చికెన్‌, గుడ్లు తినొద్దు
'కోబ్రా' బెటాలియన్‌లోకి మహిళలు
మంత్రివర్గాన్ని విస్తరించిన యడియూరప్ప
అదే తీరు
వద్దనలేం..
కేరళ ఐదోస్థానానికి... ఒక స్థానం మెరుగుపర్చుకుని..
ఏపీలో దళిత యువకులపై దాష్టీకం...
వాల్తేరు క్లబ్‌ భూ వ్యవహారంలో సిట్‌ దర్యాప్తునకు ఏపీ హైకోర్టు బ్రేక్‌
రైతు వ్యతిరేక చట్టాలపై ఆగ్రహం
పొరుగు దేశాలకు భారత్‌ వ్యాక్సిన్‌ !
తిరువనంతపురం ఏయిర్‌ పోర్టుపై న్యాయపోరాటం చేస్తాం
ఇది.. అసాధారణం పెరారివలన్‌ కేసు ఆలస్యంపై సుప్రీంకోర్టు
ఎంపీ ఝర్నాదాస్‌ వైద్యపై హత్యాయత్నం
ఏపీ రాజధాని గ్రామాల్లో రైతుల భారీ ర్యాలీ
ఇవి మభ్యపెట్టే చర్చలు మాత్రమే!
గెలాక్సీ ఎస్‌ 21 సిరీస్‌కు ప్రీ బుకింగ్స్‌
రైతులతో చర్చలకు ప్రధాని దూరమెందుకు...
విడాకులివ్వకుండానే మరో బంధం నేరమే !
బెంగాల్‌లో ఘోర ప్రమాదం
మత స్వేచ్ఛను నిరోధించే మధ్యప్రదేశ్‌ సర్కారు
30న అఖిలపక్ష సమావేశం
రాజీ లేదు
పెట్టుబడిదారుల చేతుల్లో పెట్టేందుకే.. ఈ చట్టాలు : రాహుల్‌
29 నుంచి పార్లమెంట్‌

తాజా వార్తలు

05:43 PM

యువ జంట ఆత్మహత్య

05:33 PM

యూపీఐ పేమెంట్స్ చేసే వారికి ముఖ్య గ‌మ‌నిక

05:19 PM

ఐపీఎల్ ఆటగాళ్ల వేలం వాయిదా

05:16 PM

ఆస్ప‌త్రి నుంచి క‌మ‌ల్‌హాస‌న్ డిశ్చార్జ్‌

05:12 PM

వాట్సాప్‌కు ఝలక్‌...

05:05 PM

జీహెచ్‌ఎంసీ మేయర్ ఎన్నికకు నోటిఫికేషన్‌

04:58 PM

బాలికపై మూడేళ్లుగా 44మంది లైంగికదాడి

04:39 PM

లోయ‌లో ప‌డి ఆరుగురు వ‌ల‌స‌కూలీలు మృతి

04:29 PM

పుణేలోని సీరమ్‌ ప్లాంట్‌ను సందర్శించిన ఫోరెన్సిక్ బృందం

03:59 PM

లంచం తీసుకుంటు ఏసీబీకి చిక్కిన జూనియర్ అసిస్టెంట్

03:51 PM

షిషింగ్ హర్బ‌ర్‌లో అగ్ని‌ప్ర‌మాదం

03:41 PM

నల్గొండ రోడ్డు ప్రమాద బాధితులకు పరిహారం ప్రకటించిన ప్రభుత్వం

03:37 PM

అల్మాస్ పూర్ దళితులపై దాడి చేసిన గుండాలను శిక్షించాలి: కేవిపిఎస్

03:28 PM

ఉద్యోగులకు వారంలో మూడు రోజులు సెలవులు..!

03:14 PM

నివాస స్థలాల పట్టాలు పంపిణీ చేసిన హరీష్‌రావు

03:10 PM

రేపు ధర్నా చౌక్‌లో ఐక్యవేదిక స్టీరింగ్ కమిటీ నిరాహారదీక్ష

02:56 PM

ఏపీ ప్రభుత్వానికి షాకిచ్చిన సుప్రీంకోర్టు

02:43 PM

ఫ్యాక్టరీ నుంచి విషవాయువు లీక్‌: ఏడుగురికి అస్వస్థత

02:31 PM

మమతా బెనర్జీకి మరో షాక్

02:14 PM

ధరణి పోర్టల్‌లో రిజిస్ట్రేషన్లపై జూన్ 21 వరకు స్టే

02:00 PM

గవర్నర్ తో ముగిసిన నిమ్మగడ్డ రమేశ్ భేటీ

01:50 PM

మే 29న కాంగ్రెస్ నూతన అధ్యక్షుని ఎన్నిక.!

01:38 PM

క్షమాపణ చెప్పిన టీఆర్ఎస్ ఎమ్మెల్యే..

01:26 PM

సెర్చ్ ఇంజిన్ ఆపేస్తామంటూ.. గూగుల్ హెచ్చరిక

01:14 PM

విద్యాశాఖ మంత్రికి కరోనా పాజిటివ్.. అధికారుల్లో టెన్షన్

01:03 PM

రైతులు అప్పు చెల్లించలేదని పొలం వేలం పెట్టిన బ్యాంకు అధికారులు

12:54 PM

పేదలకు ఉచితంగా అన్ని రకాల వైద్య పరీక్షలు : ఈటల

12:44 PM

లాలూ ప్రసాద్ యాదవ్ కు తీవ్ర అస్వస్థత..

12:34 PM

కొమిరేపల్లిలోనూ వ్యాప్తి చెందిన వింత వ్యాధి..

12:23 PM

సగం ఉడికిన చికెన్, గుడ్లు తినకండి : FSSAI

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.