Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • వీడియో
  • ఈ-పేపర్
ఐదు నెలల్లో 253 శాతం పెరిగిన ఉల్లి ధర | జాతీయం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • జాతీయం
  • ➲
  • స్టోరి
  • Dec 11,2019

ఐదు నెలల్లో 253 శాతం పెరిగిన ఉల్లి ధర

- ఆగస్టు నుంచి డిసెంబర్‌ వరకు అందనంత దూరానికి..
- పలు చోట్ల కిలోకు రూ. 200
- ధరలను తగ్గించడంలో మోడీ సర్కారు విఫలం
న్యూఢిల్లీ : సాధారణంగా ఉల్లిపాయలను కోసేటప్పుడు కంట్లో నుంచి వచ్చే కన్నీరు.. కొద్దిరోజులుగా కొందామంటేనే వస్తున్నది. గడిచిన ఐదు నెలల్లో వాటి ధరలు 253 శాతం పెరగడమే దీనికి నిదర్శనం. ఈ ఏడాది ఆగస్టు నుంచి మొదలుకుని ఉల్లి ధరలు క్రమంగా పెరుగుతున్నాయే తప్ప నేలచూపులు చూసిన దాఖలాలే లేవని మార్కెట్‌ ట్రెండ్‌ను బట్టి చూస్తే తెలుస్తున్నది. 2019 మే లో రిటైల్‌ మార్కెట్‌లో రూ. 30 ఉన్న కిలో ఉల్లిపాయలు.. నేడు దేశంలోని పలుచోట్ల రూ. 170 నుంచి రూ. 200 దాకా పలుకుతున్నవి. కిలో చికెన్‌ ధర కంటే ఉల్లిపాయల ధరలే ఎక్కువగా ఉన్నాయి. దీంతో వినియోగదారులు వాటిని కొనాలంటేనే బెంబేలెత్తుతున్నారు. మరోవైపు రైతుల దగ్గరి నుంచి ఉల్లి దిగుబడులను తక్కువ ధరలకు కొని, తాము దా(దో)చుకున్న ఉల్లిపాయలను అక్రమంగా నిల్వ చేస్తున్న వ్యాపారులను అరికట్టడంలోనూ, ధరలను అదుపులోకి తీసుకురావడంలోనూ కేంద్రంలోని మోడీ సర్కారు దారుణంగా వైఫల్యం చెందుతున్నది.
ఈ ఏడాది మేలో బయట మార్కెట్‌లో గ్రేడ్‌-1 ఉల్లిపాయల ధర దేశవ్యాప్తంగా రూ. 25 వరకు ఉంది. ఇది ఆగస్టు నాటికి రూ. 50కు చేరుకుంది. అక్టోబర్‌ (కిలో రూ. 80) నుంచి ధరలు కొండెక్కుతున్నాయి. నవంబర్‌ మధ్య నాటికి రూ. 100 మార్కు చేరుకున్న ఉల్లి.. డిసెంబర్‌ మొదటివారంలో రూ. 160కు చేరుకున్నది. ప్రస్తుతం దేశంలోని పలు నగరాల్లో ఇది రూ. 200 దాకా ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి. ఇక రిటైల్‌ మార్కెట్లలోనూ ధరలు ఇంతకు భిన్నంగా ఏమీ లేవు. ఆగస్టులో రిటైల్‌ మార్కెట్‌లో రూ. 30 ఉన్న ఉల్లి.. డిసెంబర్‌ నాటికి రూ. 140కు చేరుకున్నది.
2014కు ముందు యూపీఏ-2 ప్రభుత్వం పాలనలో ధరలు అడ్డూ అదుపూ లేకుండా పెరిగాయి. ఈ నేపథ్యంలో అప్పుడు ప్రతిపక్షంలో ఉన్న ఎన్డీయే.. ధరలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా నిరసనలు చేసింది. ప్రధాని అభ్యర్థిగా ఉన్న మోడీ.. తాను అధికారంలోకి వచ్చిన తర్వాత దేశంలో నిత్యావసర సరుకుల రేట్లను తగ్గిస్తానని ఆయన పాల్గొన్న సభలలో ఉద్ఘాటించారు. కానీ ఆయన వచ్చిన తర్వాతి నుంచి ధరలు అంతకంతకూ పెరిగాయే తప్ప తగ్గిన దాఖలాలు లేవని నివేదికలు స్పష్టం చేస్తున్నాయి.
మరోవైపు ఉల్లిపాయల ధరలు పెరగడానికి ప్రకృతి వైపరిత్యాలే కారణమని కేంద్రం చెబుతున్నది. దేశంలో ఉల్లిసాగు చేస్తున్న రాష్ట్రాలైన మహారాష్ట్ర, కర్నాటక, మధ్యప్రదేశ్‌లలో ఈ సీజన్‌లో కురిసిన వర్షాలతో పంట దిగుబడి తగ్గిందని కేంద్రం అంటున్నది. కానీ బ్లాక్‌మార్కెట్‌ వ్యాపారులు నిల్వ ఉంచిన టన్నుల కొద్ది దిగుబడులను మాత్రం బయటకు తీసుకురావడం లేదని విశ్లేషకులు ఆరోపిస్తున్నారు. మరోవైపు విదేశాల నుంచి దిగుమతులనూ తగ్గించడంతో వినియోగానికి సరిపడక ధరలు పెరుగుతున్నాయి.
దీనిపై స్వాభిమాని షెట్కారి సంఘటన్‌ అధ్యక్షుడు, మాజీ ఎంపీ రాజుశెట్టి స్పందిస్తూ.. 'మేం దిగుమతులకు వ్యతిరేకం కాదు. రైతులు పండించే పంట చేతికొచ్చే సమయానికి కేంద్రం ఉల్లిని దిగుమతి చేసుకుంటుంది. దాంతో ఉత్పత్తులు ఎక్కువై ధరలు దారుణంగా పడిపోతున్నాయి. ఫలితంగా ఉల్లి పండించే రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. గడిచిన రెండేండ్లుగా ఉల్లి రైతులు మునుపెన్నడూ లేని నష్టాలను చవిచూస్తున్నారు. కానీ వారి దగ్గర పంటను కొన్న దళారులు మాత్రం లాభాలు గడిస్తున్నారు' అని తెలిపారు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

మేము సైతం
మోడీ సర్కార్‌ కు చీమకుట్టినట్టూ లేదు..
27 నగరాల్లో మెట్రో రవాణా
రండి.. చట్టాల గురించి వివరించండి....
వీఐపీల సేవలో...
దళిత యువతిపై దారుణం
అప్పటి వరకు మాల్యాను అప్పగించం!
నేనూ బాధితురాలినే!
ఫేస్‌బుక్‌, ట్విట్టర్‌ లకుపార్లమెంటరీ ప్యానెల్‌ సమన్లు
సీపీఐ(ఎం) కార్యకర్తలపై దాడులు
బాదుడే బాదుడు
కిసాన్‌ పరేడ్‌ అనుమతిపై మీదే అధికారం
రాజ్యసభలో జమ్మూకాశ్మీర్‌కు ప్రాతినిథ్యం జీరో
మణిపూర్‌లో ఇద్దరు జర్నలిస్టులపై దేశద్రోహం కేసు
లక్ష ట్రాక్టర్లతో కిసాన్‌ పరేడ్‌
దేశంలో ఉద్యోగ సంక్షోభం
2,24,301 మందికి కరోనా వ్యాక్సిన్‌
పెట్రో బాదుడు..
సీఎంల కమిటీ నివేదిక లేకుండానే
తొలి టీకా తీసుకున్న వ్యక్తికి అలర్జీ
కరెంటు తీగలు తగిలి బస్సు దగ్ధం..
లెఫ్ట్‌ఫ్రంట్‌, కాంగ్రెస్‌ చర్చలు
ట్రాక్టర్‌ ర్యాలీపై నేడు సుప్రీంకోర్టు విచారణ
13 ఏండ్ల బాలికపై సామూహిక లైంగికదాడి
సంగీత విద్వాంసుడు ముస్తాఫా ఖాన్‌ ఇకలేరు
అర్నబ్‌ సందేశాలపై జేపీసీ దర్యాప్తుకు విపక్షాలు డిమాండ్‌
కర్నాటకలో ఉన్న మరాఠా ప్రాంతాలను తీసేసుకుంటాం: ఉద్ధవ్‌ఠాక్రే
లేహ్‌లోని 20 మంది ఐటీబీపీ ఆరోగ్య సిబ్బందికి టీకా
జీ-7 శిఖరాగ్ర సదస్సుకు మోడీకి బ్రిటన్‌ ఆహ్వానం
త్రిపుర కాంగ్రెస్‌ చీఫ్‌ కారుపై బీజేపీ కార్యకర్తల దాడి

తాజా వార్తలు

09:03 PM

ఢిల్లీ చేరుకున్న ఏపీ సీఎం జగన్..

08:54 PM

జానారెడ్డి ఇంట్లో కాంగ్రెస్ నేతల సమావేశం

08:44 PM

అడయార్ క్యాన్సర్ ఇన్ స్టిట్యూట్ చైర్ పర్సన్ డాక్టర్ శాంత కన్నుమూత

08:15 PM

ఎమ్మెల్సీగా పోతుల సునీత ఏకగ్రీవం

07:32 PM

ఓఆర్ఆర్‌పై రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి

07:23 PM

ఇంగ్లండ్‌తో తొలి రెండు టెస్ట్‌లకు భారత జట్టు ఇదే..

07:11 PM

ఆర్టీసీ డీపోలో విచిత్రమైన ఘటన.. వీడియో వైరల్

07:01 PM

ఈ నెల 29 నుంచి పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు..

06:51 PM

హైదరాబాద్ లో చిరుత సంచారం కలకలం

06:44 PM

మైలవరంలో లాడ్జిలో వ్యక్తి ఆత్మహత్య

06:29 PM

పోలీస్‌ కస్టడీకి అఖిలప్రియ అసిస్టెంట్లు..

05:58 PM

బీజేపీ ఎంపీలు కేంద్రంపై ఒత్తిడి తేవాలి : సీపీఐ(ఎం)

05:56 PM

నాంపల్లి కోర్టుకు విజయమ్మ, షర్మిల..

05:52 PM

ప్రత్యేక విమానంలో ఢిల్లీకి వెళ్లిన సీఎం జగన్

05:40 PM

వాట్సాప్‌కు భార‌త ప్ర‌భుత్వం గ‌ట్టి వార్నింగ్..

05:30 PM

ఆసీస్ మాజీ ప్లేయర్లకు దిమ్మతిరిగే పంచ్ ఇచ్చిన స్పిన్నర్ అశ్విన్

05:26 PM

ఏపీలో 179 కొత్త కేసులు, ఒకరి మృతి

05:21 PM

లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు..

05:17 PM

పార్లమెంట్ క్యాంటీన్​లో సబ్సిడీ ఎత్తివేత..

05:12 PM

గ‌ణ‌తంత్ర దినోత్స‌వం రోజున ట్రాక్ట‌ర్‌ ర్యాలీ నిర్వ‌హిస్తాం..

05:00 PM

కాళేశర్వం ప్రాజెక్టుతో రైతుల కల నెరవేరింది : కేసీఆర్

04:50 PM

పంచాయతీ ఎన్నికలపై తీర్పును రిజర్వ్ లో ఉంచిన ఏపీ హైకోర్టు

04:42 PM

నరేష్ ‘బంగారు బుల్లోడు’ ట్రైలర్..

04:20 PM

రైతు వ్యతిరేక చట్టాలపై పోరాటం కొనసాగుతుంది : రేవంత్ రెడ్డి

04:12 PM

చిత్తూరులో యువతిని దారుణంగా..

04:12 PM

వంట గ్యాస్ లీకై ఫాస్ట్​ఫుడ్​ సెంటర్​లో మంటలు

04:02 PM

గవాస్కర్ రికార్డును తిరగరాసిన శుభమన్ గిల్..

03:51 PM

బీజేపీ మళ్లీ డిపాజిట్ కోల్పోతుంది : ఉత్తమ్ కుమార్

03:38 PM

మోడీ ఫొటో లేదని..

03:37 PM

గుర్తు తెలియని వాహనం ఢీకొని మహిళ మృతి..

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.