Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • వీడియో
  • ఈ-పేపర్
గోప్యతకు భంగం..! | జాతీయం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • జాతీయం
  • ➲
  • స్టోరి
  • Dec 11,2019

గోప్యతకు భంగం..!

- ఈ వారంలోనే పార్లమెంటు ముందుకు వ్యక్తిగత సమాచార భద్రత బిల్లు
- జస్టిస్‌ శ్రీకృష్ణ కమిటీ ముసాయిదా బిల్లులో కేంద్రం మార్పులు
- సెలెక్ట్‌ కమిటీకి పంపించాలని న్యాయ నిపుణుల సూచన
న్యూఢిల్లీ: వ్యక్తిగత సమాచార భద్రత(పీడీపీ) బిల్లు ఈ వారంలో పార్లమెంట్‌ ముందుకు రానున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే దీనికి కేంద్ర క్యాబినెట్‌ ఆమోదం తెలిపింది. ఈ బిల్లులో పౌరుల గోప్యత హక్కుకు భంగం కలిగించే అంశాలున్నాయని న్యాయ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పౌరుల సమ్మతి లేకుండా వ్యక్తిగత సమాచారాన్ని తీసుకోరాదన్న నిబంధనతో రూపొందించిన జస్టిస్‌ శ్రీకృష్ణ కమిటీ ముసాయిదా బిల్లు స్ఫూర్తికి మోడీ సర్కార్‌ తెస్తున్న బిల్లు విరుద్ధంగా ఉన్నదని వారు చెబుతున్నారు. సోషల్‌ మీడియా కంపెనీలు తమ ఖాతాదారుల సమాచారాన్ని ప్రభుత్వ ఏజెన్సీల స్వచ్ఛంద పరిశీలనకు అనుమతించేలా బిల్లులో కొన్ని క్లాజుల్ని చేర్చడం పట్ల అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. మోడీ సర్కార్‌ తేనున్న చట్టానికి సుప్రీంకోర్టు రిటైర్డ్‌ జడ్జి జస్టిస్‌ శ్రీకృష్ణ కమిటీ రూపొందించిన ముసా యిదా బిల్లు ఆధారం. 2018లోనే ముసాయిదా బిల్లును పౌర సమాజం ముందు చర్చకు పెట్టారు. అయితే, కృష్ణ కమిటీ బిల్లును మోడీ సర్కార్‌ యథాతథంగా ఆమోదిం చలేదు. దానికి కొన్ని మార్పులు చేసింది. ఏయే విషయాల్లో మార్పులు చేసింది మాత్రం ఇప్పటి వరకూ రహస్యమే. దాంతో, బిల్లుకు పార్లమెంట్‌ నుంచి ఆమోదం పొందడానికి ముందు సెలెక్ట్‌ కమిటీకి పంపించాలని జస్టిస్‌ శ్రీకృష్ణసహా పలువురు న్యాయ నిపుణులు సూచిస్తున్నారు. మంగళవారం సాయంత్రం పీడీపీ బిల్లు ప్రతుల్ని ఎంపీలకు పంపిణీ చేశారు. కృష్ణ కమిటీ ముసాయిదా బిల్లులో లేని మూడు కీలక క్లాజుల్ని క్యాబినెట్‌ ఆమోదించిన బిల్లులో చేర్చారు. సెక్షన్‌ 91లోని రెండో క్లాజ్‌లో డేటా నియంత్రణ సంస్థ నుంచి వ్యక్తిగత రహస్యాలు లేదా వ్యక్తిగతేతర సమాచారాన్ని తీసుకునే హక్కు కేంద్ర ప్రభుత్వానికి ఉంటుందని తెలిపారు. పౌరులకు నాణ్యమైన సేవల్ని అందించడం కోసం, సాక్ష్యాధారాల కోసం అవసరమైన సమాచారాన్ని డేటా నియంత్రణ సంస్థలు అందించాలని ఈ క్లాజ్‌లో పేర్కొన్నారు. ఈ అంశాలపై అమేజాన్‌, ఫ్లిప్‌కార్ట్‌ అభ్యంతరం వ్యక్తం చేయగా, ఉబర్‌లాంటి సంస్థలు సానుకూలంగా స్పందించాయి. పౌరుల ఖాతాల్లోని సమాచారాన్ని(ప్రభుత్వ ఏజెన్సీలు) స్వచ్ఛందంగా పరిశీలించేందుకు సోషల్‌ మీడియా సంస్థలు అనుమతించాలని బిల్లులోని సెక్షన్‌ 28లో పేర్కొన్నారు. అంటే..ఫేస్‌బుక్‌, ట్విట్టర్‌ ఖాతాలు ప్రభుత్వ నిఘా సంస్థల నియంత్రణలోకి వెళ్తాయని అర్థం. ఆన్‌లైన్‌ ట్రోలింగ్‌లకు అడ్డుకట్ట వేసేందుకు ఈ నిబంధన వర్తిస్తుందంటూ దీనిపై సమాచారశాఖ అధికారులు వివరణ ఇస్తున్నారు. కానీ, వ్యక్తిగత గోప్యత హక్కుకు ఇది భంగం కలిగించేలా ఉన్నదని న్యాయ నిపుణులు చెబుతున్నారు. ప్రయివసీ హక్కును ప్రాథమిక హక్కుగా సుప్రీంకోర్టు స్పష్టం చేసిన విషయం తెలిసిందే. వ్యక్తిగత సున్నిత సమాచారాన్ని దేశం బయటికి పంపేందుకు కూడా బిల్లు అనుమతిస్తుంది. అయితే, భారత్‌లో అందుకు సంబంధించిన కాపీని స్టోర్‌ చేయాలని షరతు విధించారు. ఇప్పటికే పలువురు సామాజిక కార్యకర్తలు, జర్నలిస్టులు, పౌర హక్కుల కార్యకర్తల ఫోన్లను ఇజ్రాయెల్‌ కంపెనీ ఎన్‌ఎస్‌వో రూపొందించిన పేగాసస్‌ స్పైవేర్‌తో హ్యాకింగ్‌ చేయించిన ఆరోపణలున్నాయి. 121 మంది భారతీయుల ఫోన్లు హ్యాకింగ్‌కు గురైనట్టు భారత ప్రభుత్వానికి ఈ ఏడాది సెప్టెంబర్‌లోనే సమాచారమిచ్చినట్టు వాట్సాప్‌ నిర్వాహకులు తెలిపారు. పేగాసస్‌ స్పైవేర్‌ను ప్రభుత్వ ఏజెన్సీలకు మినహా ఎవరికీ విక్రయించమని ఆ కంపెనీ కూడా స్పష్టం చేయడంతో మోడీ సర్కార్‌పై అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఇప్పుడు పార్లమెంట్‌ ముందుకు వచ్చే పీడీపీ బిల్లు చట్ట రూపం దాలిస్తే పౌరుల గోప్యత హక్కు ప్రభుత్వ నియంత్రణలోకి వెళ్లినట్టేనన్న ఆందోళన వ్యక్తమవుతోంది.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

అన్నిదారులు ఢిల్లీ వైపే
భోపాల్‌ లో లాఠీచార్జ్‌
రికార్డు స్థాయికి చమురు ధరలు
నూతన ఆలోచనా ధోరణి అవసరం
హల్వాతో కసరత్తు షురూ..
లాలూ ఆరోగ్య పరిస్థితి విషమం
ఢిల్లీ చేరుకునేందుకు ఇన్ని అడ్డంకులా..
సాగు చట్టాలకు వ్యతిరేకంగా మహాపడావ్‌ ముంబయికి బయలుదేరిన అన్నదాతలు
నిరుద్యోగ సంక్షోభాన్ని నివారించాలి
భద్రత పేరుతో మహిళలపై కెమెరాలతో నిఘా!
మార్చి, ఏప్రిల్‌ నాటికి పాత నోట్లకు చెల్లు చీటీ
అదుపుతప్పి లోయలో పడ్డ వాహనం
నేతాజీ జయంతి రోజున పోటా పోటీ
ఏపీలో పంచాయతీ పంతం
ఆ సంస్థలు స్వతంత్రంగా పనిచేయాలి: బాంబే హైకోర్టు
హిందూమహాసభ నాయకుడిపై ఎఫ్‌ఐఆర్‌ రద్దుకు అలహాబాద్‌ హైకోర్టు తిరస్కరణ
వాయువ్య భారత్‌ ను కమ్మేయనున్న మంచు
ఏడు రోజుల్లో 14 లక్షల మందికి కరోనా టీకా
గత ప్రభుత్వాలు ప్రజల హక్కులను హరించాయి
ఆప్‌ ఎమ్మెల్యే సోమ్‌నాధ్‌ కు జైలుశిక్ష
పీఎం కిసాన్‌ పథకం 11.2లక్షల లావాదేవీలు విఫలం
కరోనా టీకాపై భయాన్ని పోగొట్టాలి : మోడీ
చర్చలు విఫలం
ఆగని పెట్రో బాదుడు
రైతు నేతలే టార్గెట్‌..!
అహంకార పూరితం..
మార్కెట్‌ సౌకర్యం కల్పించాలి
ఐసీడీఎస్‌కు నిధులు పెంచాలి
పంజాబ్‌లో బీజేపీకి గడ్డుపరిస్థితి
ఆర్నాబ్‌ గోస్వామి వాట్సాప్‌ చాట్‌ లీకైనా... మౌనమేనా?

తాజా వార్తలు

11:14 AM

ద్ర‌విడ్ నాకు చేసిన సూచ‌న‌లను ఇంగ్లాండ్ జ‌ట్టు పాటించాలి..

10:59 AM

తెలంగాణలో 197 పాజిటివ్ కేసులు

10:57 AM

విద్యార్ధుల తల్లిదండ్రులకు షాక్ ఇచ్చిన తెలంగాణ ప్రభుత్వం..!

10:55 AM

కరోనా వ్యాక్సిన్ వికటించి ఆశ వర్కర్ విజయలక్ష్మి మృతి

10:50 AM

రాజ్యాంగ‌బ‌ద్ధ‌మైన సంస్థ‌ల‌కు హెచ్చ‌రిక‌లు స‌రికాదు: ఐవైఆర్

10:45 AM

దేశంలో కొత్త‌గా 14,849 మందికి కరోనా

09:42 AM

ఘోర రోడ్డు ప్రమాదం..ఇద్దరు మృతి

09:14 AM

హైదరాబాద్ లో విషాదం..

08:47 AM

రాజమండ్రిలో 20 లక్షల విలువ చేసే గంజాయి పట్టివేత

08:21 AM

తగ్గిన బంగారం ధరలు..

08:15 AM

జులై 17వరకు కరోనా ఆంక్షల అమలు

07:41 AM

అమెజాన్ ప్రైమ్‌లో విజయ్ 'మాస్ట‌ర్'..!

07:13 AM

తిరుమలలో పెరిగిన రద్దీ

07:11 AM

అఖిలప్రియతో ఫోన్ లో మాట్లాడిన చంద్రబాబు

06:54 AM

ఫాక్లాండ్ దీవుల్లో భారీ భూకంపం..రిక్టర్ స్కేలుపై 7.0 గా నమోదు

09:55 PM

మోడీ పన్నాగాన్ని తమిళ ప్రజలు ఓడిస్తారు : రాహుల్ గాంధీ

09:30 PM

రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

09:15 PM

మహిళను వదలని కరోనా..

08:49 PM

స్టేజీపైనే కుప్పకూలిపోయిన డైరెక్ట‌ర్.. అంతా ఒక్కసారిగా షాక్

08:26 PM

లాలూ ప్రసాద్ యాదవ్ ను ఎయిమ్స్ కు తరలింపు

08:18 PM

రైతుల ట్రాక్టర్ల ర్యాలీకి అనుమతిచ్చిన ఢిల్లీ పోలీసులు

08:09 PM

త్వరలో కొత్త ఐటీ పాలసీ తీసుకువస్తాం : కేటీఆర్

08:01 PM

పాలమూరు - రంగారెడ్డి ప్రాజెక్టును ఈ ఏడాది చివరికి పూర్తి చేయాలి

07:58 PM

మొబైల్ ఫోన్ ల ద్వారా ఓటరు గుర్తింపు కార్డుల డౌన్ లోడ్

07:55 PM

ప్రతి గ్రామ పంచాయ‌తీకి ట్రాక్ట‌ర్లు ఇచ్చాం : మంత్రి ఎర్రబెల్లి

07:48 PM

మేయర్ ఎన్నిక నిర్వహించేందుకు శ్వేతామహంతి నియమకం

07:31 PM

జైలు నుంచి విడుదలైన భూమా అఖిలప్రియ

07:22 PM

తెలంగాణలో ప్రియురాలు.. దుబాయ్ లో ప్రియుడి ఆత్మహత్య

07:07 PM

చిరుతను చంపి వండుకుని తిన్నారు..

06:20 PM

5 రోజుల్లో పసుపు బోర్డు తెస్తానని చెప్పలేదు.. అర్వింద్.. ఎంపీపై రైతుల ఆగ్రహం

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.