Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • వీడియో
  • ఈ-పేపర్
ధరలపై జనాగ్రహం | జాతీయం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • జాతీయం
  • ➲
  • స్టోరి
  • Dec 12,2019

ధరలపై జనాగ్రహం

- ఏపీలో మిన్నంటిన నిరసనలు
అమరావతి: పెరుగుతున్న ధరలకు వ్యతిరేకంగా ఏపీరాష్ట్ర వ్యాప్తంగా ప్రజానీకం ఆందోళనలకు దిగింది. వామపక్షాల పిలుపు మేరకు బుధవారం అన్ని జిల్లాలోనూ నిరసన కార్యక్రమాలు జరిగాయి. ధర్నాలు, ర్యాలీలు, రాస్తారోకోలతో జిల్లా కేంద్రాలు మారుమో గాయి. వీటి ప్రతిధ్వనులు అసెంబ్లీలోనూ వినిపించాయి. శాసనమండలి, సభల్లో అధిక ధరల అంశం ప్రస్తావనకు వచ్చింది. పెంచిన ఆర్టీసీ చార్జీలను తగ్గించాలని డిమాండ్‌ చేస్తూ తెలుగుదేశం పార్టీ ఇచ్చిన వాయిదా తీర్మానాలు ఉభయ సభల్లోనూ తిరస్కరణకు గురయాయి. దీంతో శాసనసభ నుంచి తెలుగుదేశం పార్టీ సభ్యులు వాకౌట్‌ చేశారు. చర్చకు పట్టుబట్టడంతో శాసనమండలి ఏకంగా ఐదుసార్లు వాయిదా పడింది.
పొడియం వద్ద నినాదాలు
ఆర్టీసీ చార్జీలు పెంచి ప్రజలపై భారాలు మోపవద్దంటూ టీడీపీ సభ్యులు శాసనసభలో పోడియం వద్దకు దూసుకువెళ్లి నినాదాలు చేశారు. ఈ అంశంపై తక్షణమే చర్చను చేపట్టాలని డిమాండ్‌ చేశారు. ఈ మేరకు ఇచ్చిన వాయిదా తీర్మానాన్ని అనుమతించాలని పట్టుపట్టారు. దీనికి అధ్యక్ష స్థానంలో ఉన్న స్పీకర్‌ తమ్మినేని సీతారాం నిరాకరించారు. వాయిదా తీర్మానాన్ని తిరస్కరిస్తు న్నట్టు ప్రకటించారు. ఆర్టీసీపై ప్రత్యేక చర్చ జరుగుతున్నదనీ, దానిలో ఈ విషయాన్ని ప్రస్తావించాలని ఆయన సూచించారు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

నేడు కిసాన్‌ పరేడ్‌
కల్నల్‌ సంతోష్‌కు మహావీర్‌ చక్ర
బాలుకు పద్మవిభూషణ్‌
జాతీయ స్థాయి ఆర్చరీ పోటీల్లో పతకాలు
రైతన్నపై కత్తికట్టిన బీజేపీ ప్రభుత్వాలు
కరోనా సమయంలోనూ భారీగా పెరిగిన అంబానీ సంపద
భారత్‌ శాంతికి కట్టుబడి ఉంది
బాల పురస్కార్‌ విజేతలతో మోడీ సంభాషణ
ఏపీ లో వెల్లువెత్తిన సంఘీభావం
మోడీ ద్వారానే అర్నబ్‌కు బాలాకోట్‌ సమాచారం : రాహుల్‌ గాంధీ
దేశ ప్రయోజనాల కోసం
ముంబయిలో భారీ ర్యాలీ
లవ్‌ జిహాద్‌ యూపీ అభ్యర్థనకు సుప్రీం తిరస్కరణ
వాట్సాప్‌ పై కేంద్రం ఫైర్‌
సరిహద్దులో భారత్‌-చైనా జవాన్ల మధ్య ఘర్షణ
తెలంగాణకు రూ.1,336.44 కోట్లు జీఎస్టీ పరిహారం
తెలుగు రాష్ట్రాలకు పోలీసు పతకాలు
ఏపీలో స్థానిక పోరుకు పచ్చజెండా
కిసాన్‌ జవాన్‌ పరేడ్‌
కదిలిన రైతు దండు
మోడీ పర్యటనకు ముందే..
సుప్రీం ముందుకు..
నేతాజీ అన్ని మతాలనూ గౌరవించారు
ఇది ప్రజా ఉద్యమం
టీకా సరఫరాలో అసమానతలు..ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు ప్రతికూలం
షోపియాన్‌ ఎన్‌కౌంటర్‌ బూటకం
అందరి చూపు సుప్రీం వైపు
మీరే మోడీని ఒప్పించాలి
పెరిగిన స్త్రీ శిశువుల జనన రేటు
యూపీలో రైతుల ట్రాక్టర్ల ర్యాలీ

తాజా వార్తలు

07:39 PM

భార్య లేచిపోయిందనే కోపంతో ఏకంగా 17 మందిని..

07:14 PM

గోల్నాకలో ఉరివేసుకొని భార్యాభర్తల ఆత్మహత్య

06:57 PM

కరోనాతో రక్షణ మంత్రి మృతి

06:42 PM

పద్మజ, పురుషోత్తంనాయుడులకు 14 రోజుల రిమాండ్

06:31 PM

రైతులపై దాడికి కేంద్రం ప్రభుత్వమే బాధ్యత వహించాలి : రేవంత్‌రెడ్డి

06:21 PM

రైతులపై నిర్బంధాన్ని ఆపాలి - రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలి

06:05 PM

మహిళల ఉపాధికి కొత్త పథకం...

05:44 PM

అమిత్‌ షా అత్యవసర భేటీ

05:41 PM

ఢిల్లీలో భారీ స్థాయిలో ట్రాఫిక్ జామ్..

05:37 PM

హింస.. సమస్యకు పరిష్కారం కాదు : రాహుల్

05:27 PM

ట్రాక్టర్​ ర్యాలీలో పాల్గొన్న రైతులకు రైతు సంఘం నాయకులు ధన్యవాదాలు

05:24 PM

మళ్లీ నిలిచిపోయిన మెట్రో రైలు

05:19 PM

పులి.. పులి.. బాగ్​ బాగ్​.. వైరల్ అవుతున్న వీడియో

05:15 PM

జాతీయ జెండాను తలకిందులుగా ఎగురవేసిన ప్రధానోపాధ్యాయుడు

05:02 PM

స్వదేశీ టీకా మన దేశానికి గర్వకారణం : బాలకృష్ణ

04:45 PM

కరోనాను సృష్టించింది నేనే.. మదనపల్లె నిందితురాలి వింత ప్రవర్తన..

04:40 PM

ఘోర రోడ్డు ప్రమాదం.. (వీడియో)

04:39 PM

కారును ఢీకొట్టిన లారీ.. ఉపాధ్యాయులకు గాయాలు

04:28 PM

రైతులపై టియర్ గ్యాస్ ప్రయోగం, లాఠీచార్జ్..

04:23 PM

63 ఏళ్ల వయసులో ఏడో పెళ్లి..!

04:18 PM

ఢిల్లీలో ఇంటర్ నెట్ సేవలు బంద్..

04:01 PM

ర్యాలీలో రైతు మృతి.. పోలీసుల కాల్పుల వల్లే

03:53 PM

రైతులకు మద్దతుగా నగరంలో వాహన ర్యాలీ..

03:40 PM

క్షుద్ర పూజల కలకలం..రెండు ఆటోల్లో వచ్చి

03:27 PM

నూతన సచివాలయ నిర్మాణ పనులను పరిశీలించిన సీఎం కేసీఆర్

03:21 PM

అక్రమంగా తరలిస్తున్న రేషన్‌ బియ్యం పట్టివేత

03:18 PM

ఎర్రకోటపై ఎగిరిన రైతు జెండా...

03:01 PM

కనకరాజుకు అభినంద‌న‌లు: కేటీఆర్

02:04 PM

వ్యా‌క్సి‌న్‌..మ‌రో అంగ‌న్‌వాడి కార్య‌క‌ర్త‌కు అస్వ‌స్థ‌త‌

01:49 PM

మెట్రో స్టేషన్ల మూసివేత

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.