Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • వీడియో
  • ఈ-పేపర్
దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌పై...త్రిసభ్య కమిషన్‌ | జాతీయం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • జాతీయం
  • ➲
  • స్టోరి
  • Dec 13,2019

దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌పై...త్రిసభ్య కమిషన్‌

- మాజీ న్యాయమూర్తి జస్టిస్‌ సిర్పుర్కర్‌ నేతృత్వంలో..
- ఆరు నెలల్లో నివేదిక ఇవ్వాలని సుప్రీం ఆదేశం
నవ తెలంగాణ - న్యూఢిల్లీ బ్యూరో
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన షాద్‌నగర్‌ యువతి దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌ కేసులో న్యాయవిచారణ కమిషన్‌ను ఏర్పాటు చేస్తూ భారత సర్వోన్నత న్యాయస్థానం కీలక నిర్ణయం తీసుకుంది. నిందితుల ఎన్‌కౌంటర్‌ను సవాలు చేస్తూ సుప్రీంకోర్టులో దాఖలైన మూడు పిటిషన్లపై రెండో రోజైన బుధవారం ప్రధాన న్యాయమూర్తి ఎస్‌ఏ బోబ్డే నేతృత్వంలోని ధర్మాసనం విచారణ చేపట్టింది. దీనిపై సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి విఎస్‌ సిర్పుర్కర్‌ నేతృత్వంలో ముగ్గురు సభ్యుల విచారణ కమిషన్‌ ఏర్పాటు చేస్తున్నట్టు ధర్మాసనం వెల్లడించింది. సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన జ్యుడిషనల్‌
 కమిషన్‌లో సభ్యులుగా బాంబే హైకోర్టు మాజీ న్యాయూమూర్తి రేఖా ప్రకాశ్‌ బల్దోతా, సీబీఐ మాజీ డైరెక్టర్‌ కార్తికేయన్‌ ఉంటారని స్పష్టం చేసింది. హైదరాబాద్‌లో విచారణకు అనువైన చోట ఉండే అవకాశాన్ని కల్పించిన సుప్రీంకోర్టు... తొలి విచారణ తేదీని కమిషన్‌కు నేతృత్వం వహిస్తున్న జస్టిస్‌ విఎస్‌ సిర్పుర్కర్‌ ఖరారు చేస్తారని తన మార్గదర్శకాల్లో వివరించింది. తొలి విచారణ తేదీ నుంచి ఆరు నెలల్లో సమగ్ర నివేదిక రూపొందించి సుప్రీంకోర్టుకు సమర్పించాలని ధర్మాసనం సూచించింది. దాంతోపాటు ఎన్‌కౌంటర్‌పై తెలంగాణ హైకోర్టు, జాతీయ మానవ హక్కుల సంఘంలో విచారణ, సిట్‌ విచారణలపై సుప్రీంకోర్టు స్టే విధిస్తున్నట్టు ప్రకటించింది. తదుపరి ఆదేశాలు వెలువడే వరకు ఇతర ఎలాంటి విచారణలు చేయవద్దని కోర్టు వెల్లడించింది. విచారణ కమిషన్‌ జరిపే విచారణపై మీడియా ప్రసారాలు, ప్రచురుణల చేయొద్దని ధర్మాసనం స్పష్టం చేసింది. దాఖలైన మూడు పిటిషన్లపై విచారణ ప్రారంభించిన ధర్మాసనం, తొలుత వాదనలు వినిపించిన పిటిషనర్‌ జీఎస్‌ మణి... ఎన్‌కౌంటర్‌ జరిగిన తీరు పలు అనుమానాలకు తావిస్తున్నదని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. ఈ నేపథ్యంలో ఎన్‌కౌంటర్‌ ఘటనను తెలంగాణ తరఫు సీనియర్‌ న్యాయవాది ముకుల్‌ రోహత్గి వివరిస్తూ.. దిశ కేసు నిందితులు ఘటనా స్థలంలో పోలీసులపై రాళ్లు, కర్రలతో దాడికి పాల్పడటంతో పాటు పిస్తళ్లు లాక్కొని కాల్పులకు తెగబడ్డారని కోర్టుకి తెలిపారు. ఆత్మరక్షణలో భాగంగా పోలీసులు ఎదురుకాల్పులు జరపడంతో నలుగురు నిందితులు మరణించినట్టు వివరించారు. అయితే, మధ్యలో కలుగజేసుకున్న సీజే బోబ్డే... 'మీరు తప్పు చేశారని మేం అనడం లేదు. కానీ ఏం జరిగిందో వాస్తవాలు తెలుసుకునే హక్కు ప్రజలకు ఉంద'ని గుర్తుచేశారు. అందుకోసం న్యాయ విచారణ జరపాలని నిర్ణయించుకున్నట్టు తెలిపారు. తామేమి న్యాయ విచారణకు వ్యతిరేకం కాదన్న రోహత్గి.. ఇప్పటికే పోలీసులు ఉన్నతాధికారులతో సిట్‌ విచారణ సుమోటోగా తీసుకుని జాతీయ మానవ హక్కుల సంఘం విచారణ చేస్తున్నాయని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. చివర్లో మరో పిటిషనర్‌ ఎంఎల్‌ శర్మ ఎన్‌కౌంటర్‌ అయిన నలుగురు నిందితుల కుటుంబాలకు పరిహారం ఇవ్వాలని కోరగా... నిందితులు దిశ విషయంలో ఏం చేశారో తమకి తెలుసు అంటూ కోర్టు వ్యాఖ్యానించింది. కోర్టు కండ్లు కప్పలేరని సీజేఐ చెప్పడంతో ఆయన ప్రతిగా సమాధానం ఇవ్వలేదు.
దిశ హత్య కేసు నిందితుల మృతదేహాలు భద్రపరచాలి : సుప్రీం
దిశ హత్యకేసు నిందితుల మృతదేహాలను భద్రపరచాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. తదుపరి ఆదేశాలు ఇచ్చేంతవరకు మృతదేహాలు భద్రపరచాలని, మృతదేహాల అప్పగింతపై హైకోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకోవద్దని సూచించింది. మరో వైపు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్‌ దర్యాప్తు కొనసాగుతుందని పేర్కొంది.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

మేము సైతం
మోడీ సర్కార్‌ కు చీమకుట్టినట్టూ లేదు..
27 నగరాల్లో మెట్రో రవాణా
రండి.. చట్టాల గురించి వివరించండి....
వీఐపీల సేవలో...
దళిత యువతిపై దారుణం
అప్పటి వరకు మాల్యాను అప్పగించం!
నేనూ బాధితురాలినే!
ఫేస్‌బుక్‌, ట్విట్టర్‌ లకుపార్లమెంటరీ ప్యానెల్‌ సమన్లు
సీపీఐ(ఎం) కార్యకర్తలపై దాడులు
బాదుడే బాదుడు
కిసాన్‌ పరేడ్‌ అనుమతిపై మీదే అధికారం
రాజ్యసభలో జమ్మూకాశ్మీర్‌కు ప్రాతినిథ్యం జీరో
మణిపూర్‌లో ఇద్దరు జర్నలిస్టులపై దేశద్రోహం కేసు
లక్ష ట్రాక్టర్లతో కిసాన్‌ పరేడ్‌
దేశంలో ఉద్యోగ సంక్షోభం
2,24,301 మందికి కరోనా వ్యాక్సిన్‌
పెట్రో బాదుడు..
సీఎంల కమిటీ నివేదిక లేకుండానే
తొలి టీకా తీసుకున్న వ్యక్తికి అలర్జీ
కరెంటు తీగలు తగిలి బస్సు దగ్ధం..
లెఫ్ట్‌ఫ్రంట్‌, కాంగ్రెస్‌ చర్చలు
ట్రాక్టర్‌ ర్యాలీపై నేడు సుప్రీంకోర్టు విచారణ
13 ఏండ్ల బాలికపై సామూహిక లైంగికదాడి
సంగీత విద్వాంసుడు ముస్తాఫా ఖాన్‌ ఇకలేరు
అర్నబ్‌ సందేశాలపై జేపీసీ దర్యాప్తుకు విపక్షాలు డిమాండ్‌
కర్నాటకలో ఉన్న మరాఠా ప్రాంతాలను తీసేసుకుంటాం: ఉద్ధవ్‌ఠాక్రే
లేహ్‌లోని 20 మంది ఐటీబీపీ ఆరోగ్య సిబ్బందికి టీకా
జీ-7 శిఖరాగ్ర సదస్సుకు మోడీకి బ్రిటన్‌ ఆహ్వానం
త్రిపుర కాంగ్రెస్‌ చీఫ్‌ కారుపై బీజేపీ కార్యకర్తల దాడి

తాజా వార్తలు

07:23 PM

ఇంగ్లండ్‌తో తొలి రెండు టెస్ట్‌లకు భారత జట్టు ఇదే..

07:11 PM

ఆర్టీసీ డీపోలో విచిత్రమైన ఘటన.. వీడియో వైరల్

07:01 PM

ఈ నెల 29 నుంచి పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు..

06:51 PM

హైదరాబాద్ లో చిరుత సంచారం కలకలం

06:44 PM

మైలవరంలో లాడ్జిలో వ్యక్తి ఆత్మహత్య

06:29 PM

పోలీస్‌ కస్టడీకి అఖిలప్రియ అసిస్టెంట్లు..

05:58 PM

బీజేపీ ఎంపీలు కేంద్రంపై ఒత్తిడి తేవాలి : సీపీఐ(ఎం)

05:56 PM

నాంపల్లి కోర్టుకు విజయమ్మ, షర్మిల..

05:52 PM

ప్రత్యేక విమానంలో ఢిల్లీకి వెళ్లిన సీఎం జగన్

05:40 PM

వాట్సాప్‌కు భార‌త ప్ర‌భుత్వం గ‌ట్టి వార్నింగ్..

05:30 PM

ఆసీస్ మాజీ ప్లేయర్లకు దిమ్మతిరిగే పంచ్ ఇచ్చిన స్పిన్నర్ అశ్విన్

05:26 PM

ఏపీలో 179 కొత్త కేసులు, ఒకరి మృతి

05:21 PM

లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు..

05:17 PM

పార్లమెంట్ క్యాంటీన్​లో సబ్సిడీ ఎత్తివేత..

05:12 PM

గ‌ణ‌తంత్ర దినోత్స‌వం రోజున ట్రాక్ట‌ర్‌ ర్యాలీ నిర్వ‌హిస్తాం..

05:00 PM

కాళేశర్వం ప్రాజెక్టుతో రైతుల కల నెరవేరింది : కేసీఆర్

04:50 PM

పంచాయతీ ఎన్నికలపై తీర్పును రిజర్వ్ లో ఉంచిన ఏపీ హైకోర్టు

04:42 PM

నరేష్ ‘బంగారు బుల్లోడు’ ట్రైలర్..

04:20 PM

రైతు వ్యతిరేక చట్టాలపై పోరాటం కొనసాగుతుంది : రేవంత్ రెడ్డి

04:12 PM

చిత్తూరులో యువతిని దారుణంగా..

04:12 PM

వంట గ్యాస్ లీకై ఫాస్ట్​ఫుడ్​ సెంటర్​లో మంటలు

04:02 PM

గవాస్కర్ రికార్డును తిరగరాసిన శుభమన్ గిల్..

03:51 PM

బీజేపీ మళ్లీ డిపాజిట్ కోల్పోతుంది : ఉత్తమ్ కుమార్

03:38 PM

మోడీ ఫొటో లేదని..

03:37 PM

గుర్తు తెలియని వాహనం ఢీకొని మహిళ మృతి..

03:20 PM

టీమిండియాకు కేసీఆర్, కేటీఆర్ అభినందనలు..

03:16 PM

సాగు చట్టాలు..వ్యవసాయ రంగాన్ని నాశనం చేస్తాయి : రాహుల్ గాంధీ

03:07 PM

అనుమానించిన వాళ్లంతా ఒక్క‌సారి ఈ విజ‌యాన్ని చూడండి : కోహ్లీ

03:03 PM

ఘోర విషాదం.. రెండు కార్లు ఢీ

02:46 PM

నిప్పంటించుకొని మహిళా పంచాయతీ కార్యదర్శి ఆత్మహత్య

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.