Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • వీడియో
  • ఈ-పేపర్
మానవ హక్కుల ఉల్లంఘన | జాతీయం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • జాతీయం
  • ➲
  • స్టోరి
  • Dec 14,2019

మానవ హక్కుల ఉల్లంఘన

- 10 రాష్ట్రాల్లో కమిషన్లున్నా చైర్‌పర్సన్లు లేరు
- 3 రాష్ట్రాల్లో కమిషన్లే లేవు
- 23 రాష్ట్రాల్లో 19 లక్షల ఫిర్యాదులు : ట్రాన్స్‌పరెన్సీ ఇంటర్నేషనల్‌ ఇండియా నివేదిక
న్యూఢిల్లీ: పలు రాష్ట్రాల్లో మానవ హక్కుల కమిషన్లు (ఎస్‌హెచ్‌ ఆర్‌సీలు) తీవ్ర సిబ్బంది కొరతతో ఏమాత్రం పని చేయలేని స్థితిలో ఉన్నాయి. 10 రాష్ట్రాల్లో చైర్‌పర్సన్‌ పోస్టులు కూడా ఖాళీగా ఉన్నాయి. మూడు రాష్ట్రాల్లో ఇంకా కమిషన్ల ఏర్పాటే జరగలేదు. రెండు రాష్ట్రాల్లో పని లేకుండా ఉన్నాయి. 13రాష్ట్రాల్లో మాత్రమే చైర్‌పర్సన్ల నియా మకం జరిగింది. ట్రాన్స్‌పరెన్సీ ఇంటర్నేషనల్‌ ఇండియా(టీఐఐ) అనే స్వచ్ఛంద సంస్థ సమాచార హక్కు చట్టం(ఆర్‌టీఐ) కింద కమిషన్ల నుంచి పలు వివరాలు సేకరించి నివేదికను రూపొందించింది. నివేదిక ప్రకారం ఆంధ్రప్రదేశ్‌, బీహార్‌, ఛత్తీస్‌గఢ్‌, గోవా, గుజరాత్‌, జార్ఖండ్‌, మహారాష్ట్ర మణిపూర్‌, మేఘాలయ రాష్ట్రాల్లో చైర్‌పర్సన్లను నియమించలేదు. హిమాచల్‌ప్రదేశ్‌, తెలంగాణలోని కమిషన్లు పని చేయడంలేదు. 23 రాష్ట్రాల్లోని కమిషన్లకు 48 జ్యుడిషియల్‌, నాన్‌ జ్యుడిషియల్‌ పోస్టుల్ని మంజూరు చేయగా, 16 ఖాళీలున్నాయి. ఆంధ్రప్రదేశ్‌, గోవాల్లో రెండు పోస్టులు ఖాళీగా ఉన్నాయి. మొత్తమ్మీద కమిషన్ల పాలనా విభాగాలకు మంజూరైన పోస్టుల్లో 286 ఖాళీగా ఉన్నాయి. చాలా రాష్ట్రాలు వివరాలు ఇచ్చేందుకు నిరాకరిస్తున్నాయి.
చైర్‌పర్సన్లు లేని రాష్ట్రాల్లో మానవ హక్కుల కమిషన్లు పని చేయడంలేదు. చైర్‌పర్సన్‌ లేని ఛత్తీస్‌గఢ్‌లో ఇదే పరిస్థితి. ఇక్కడ మరో పోస్టు ఖాళీగా ఉన్నది. ఒక్క సభ్యుడి నియామకం మాత్రమే జరిగింది. గుజరాత్‌లో ఓ పోస్టు ఖాళీగా ఉన్నది. ఉత్తర్‌ప్రదేశ్‌, బెంగాల్‌ల్లో రెండు పోస్టుల చొప్పున ఖాళీలున్నాయి. ఉత్తరాఖండ్‌, సిక్కిం, రాజస్థాన్‌, మహారాష్ట్ర, మణిపూర్‌, మేఘాలయాల్లో ఒక్కో పోస్టు చొప్పున ఖాళీలున్నాయి. అరుణాచల్‌ప్రదేశ్‌, మిజోరం, నాగాల్యాండ్‌ల్లో ఇంకా కమిషన్లే ఏర్పాటు కాలేదు.
చైర్‌పర్సన్‌, సభ్యుల ఖాళీలేగాక పాలనా విభాగాల్లోనూ ఖాళీలు అధికంగానే ఉన్నాయి. బీహార్‌లో 41, యూపీలో 40, ఒడిషాలో 26, ఆంధ్రప్రదేశ్‌లో 24, తమిళనాడులో 23, బెంగాల్‌లో 22, గుజరాత్‌లో 18, మహారాష్ట్రలో 16, గోవాలో 11, హర్యానాలో 10, జార్ఖండ్‌లో 9, రాజస్థాన్‌లో 8, అసోంలో 2, మణిపూర్‌లో 2, కేరళలో ఒకటి ఖాళీగా ఉన్నాయి. ఛత్తీస్‌గఢ్‌, కర్నాటక,మధ్యప్రదేశ్‌,త్రిపుర, ఉత్తరాఖండ్‌ రాష్ట్రాల కమిషన్ల నుంచి పాలనా విభాగం పోస్టుల వివరాలు ఇవ్వలేదు.
మానవ హక్కుల సంరక్షణ చట్టం-1993 కింద జాతీయ స్థాయిలో, రాష్ట్రాల్లో కమిషన్ల ఏర్పాటు జరిగింది. ఎన్‌హెచ్‌ఆర్‌సీలోనూ ఓ సభ్యుని పోస్టు ఖాళీగా ఉన్నది. పాలనా విభాగం వివరాలు ఇవ్వలేదు. పౌరుల ఆత్మగౌరవం, హుందాతనానికి రక్షణ కల్పించేందుకు మానవ హక్కుల చట్టం తెచ్చారని టీఐఐ కార్యనిర్వాహక డైరెక్టర్‌ రామ్‌నాథ్‌ఝా అన్నారు. ప్రగతిశీల మార్పులకు ఈ చట్టం ఊతం ఇస్తుందని ఆయన అన్నారు. ఈ చట్టం దేశానికి మైలురాయి లాంటిదన్నారు. కమిషన్ల పోస్టులు ఖాళీగా ఉన్నపుడు పౌర హక్కుల రక్షణ ఎలా సాధ్యమని ఆయన ప్రశ్నించారు.
నివేదిక ప్రకారం ఇప్పటి వరకూ 23 ఎస్‌హెచ్‌ఆర్‌సీలకు మానవ హక్కుల ఉల్లంఘనలకు సంబంధించి 19 లక్షల ఫిర్యాదులు అందాయి. అత్యధికంగా(2002 నుంచి 2019 వరకు) ఉత్తర్‌ప్రదేశ్‌లో 3,60,597, పంజాబ్‌లో (1997 నుంచి 2019 వరకు) 2,69,057, మధ్యప్రదేశ్‌లో (1996 నుంచి 2016 వరకు) 2,41,073, తమిళనాడులో (1997 నుంచి 2019 వరకు) 1,92,578, ఆంధ్రప్రదేశ్‌లో 2005 నుంచి 2019 వరకు 1,45,135 ఫిర్యాదులందాయి.
24 ఏండ్లలో..లాకప్‌ మరణాల కేసులు 31,845
 పంజాబ్‌ నెంబర్‌ వన్‌ 1860
ఎన్‌హెచ్‌ఆర్‌సీకి 1993 నుంచి 2017 వరకు 16,62,519 మానవ హక్కుల ఉల్లంఘన ఫిర్యాదులందగా, 22,043 పెండింగ్‌లో ఉన్నాయి. 31,845 లాకప్‌డెత్‌ కేసుల్ని కూడా ఎన్‌హెచ్‌ఆర్‌సీ నమోదు చేసింది. నమోదైన కేసుల్లో పంజాబ్‌ నుంచి 1860, బెంగాల్‌లో 1718, బీహార్‌లో 1266, అసోంలో 1118, తమిళనాడులో 843, రాజస్థాన్‌లో 629, గుజరాత్‌లో 629, ఆంధ్రప్రదేశ్‌లో 391, మధ్యప్రదేశ్‌లో 326, కేరళలో 129, ఉత్తరాఖండ్‌లో 110, హర్యానాలో 89, గోవాలో 15, త్రిపురలో 2, మణిపూర్‌లో ఒకటి నమోదైంది. ఉత్తర్‌ప్రదేశ్‌, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్‌, జార్ఖండ్‌, కర్నాటక, మేఘాలయ, ఒడిషా, సిక్కిం రాష్ట్రాలు వివరాలు ఇవ్వలేదు. నమోదైన కేసుల్లో కొన్ని మాత్రమే సుమోటోగా స్వీకరించి విచారించినవి. వీటిలో ఎన్‌హెచ్‌ఆర్‌సీ సుమోటోగా స్వీకరించినవి 1067...

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

తిరస్క'రణం'..
పుణె సీరమ్‌ లో భారీ అగ్నిప్రమాదం
కేరళ నుంచి 'పరేడ్‌'కు రెండో విడతలో మరో 500 మందికిపైగా రైతులు
కేరళలో 2.67 కోట్ల మంది ఓటర్లు
ఉడకని చికెన్‌, గుడ్లు తినొద్దు
'కోబ్రా' బెటాలియన్‌లోకి మహిళలు
మంత్రివర్గాన్ని విస్తరించిన యడియూరప్ప
అదే తీరు
వద్దనలేం..
కేరళ ఐదోస్థానానికి... ఒక స్థానం మెరుగుపర్చుకుని..
ఏపీలో దళిత యువకులపై దాష్టీకం...
వాల్తేరు క్లబ్‌ భూ వ్యవహారంలో సిట్‌ దర్యాప్తునకు ఏపీ హైకోర్టు బ్రేక్‌
రైతు వ్యతిరేక చట్టాలపై ఆగ్రహం
పొరుగు దేశాలకు భారత్‌ వ్యాక్సిన్‌ !
తిరువనంతపురం ఏయిర్‌ పోర్టుపై న్యాయపోరాటం చేస్తాం
ఇది.. అసాధారణం పెరారివలన్‌ కేసు ఆలస్యంపై సుప్రీంకోర్టు
ఎంపీ ఝర్నాదాస్‌ వైద్యపై హత్యాయత్నం
ఏపీ రాజధాని గ్రామాల్లో రైతుల భారీ ర్యాలీ
ఇవి మభ్యపెట్టే చర్చలు మాత్రమే!
గెలాక్సీ ఎస్‌ 21 సిరీస్‌కు ప్రీ బుకింగ్స్‌
రైతులతో చర్చలకు ప్రధాని దూరమెందుకు...
విడాకులివ్వకుండానే మరో బంధం నేరమే !
బెంగాల్‌లో ఘోర ప్రమాదం
మత స్వేచ్ఛను నిరోధించే మధ్యప్రదేశ్‌ సర్కారు
30న అఖిలపక్ష సమావేశం
రాజీ లేదు
పెట్టుబడిదారుల చేతుల్లో పెట్టేందుకే.. ఈ చట్టాలు : రాహుల్‌
29 నుంచి పార్లమెంట్‌
గుజరాత్‌లో ఘోరం
బీజేపీ కార్యకర్తలను అరెస్టు చేయాలి

తాజా వార్తలు

05:43 PM

యువ జంట ఆత్మహత్య

05:33 PM

యూపీఐ పేమెంట్స్ చేసే వారికి ముఖ్య గ‌మ‌నిక

05:19 PM

ఐపీఎల్ ఆటగాళ్ల వేలం వాయిదా

05:16 PM

ఆస్ప‌త్రి నుంచి క‌మ‌ల్‌హాస‌న్ డిశ్చార్జ్‌

05:12 PM

వాట్సాప్‌కు ఝలక్‌...

05:05 PM

జీహెచ్‌ఎంసీ మేయర్ ఎన్నికకు నోటిఫికేషన్‌

04:58 PM

బాలికపై మూడేళ్లుగా 44మంది లైంగికదాడి

04:39 PM

లోయ‌లో ప‌డి ఆరుగురు వ‌ల‌స‌కూలీలు మృతి

04:29 PM

పుణేలోని సీరమ్‌ ప్లాంట్‌ను సందర్శించిన ఫోరెన్సిక్ బృందం

03:59 PM

లంచం తీసుకుంటు ఏసీబీకి చిక్కిన జూనియర్ అసిస్టెంట్

03:51 PM

షిషింగ్ హర్బ‌ర్‌లో అగ్ని‌ప్ర‌మాదం

03:41 PM

నల్గొండ రోడ్డు ప్రమాద బాధితులకు పరిహారం ప్రకటించిన ప్రభుత్వం

03:37 PM

అల్మాస్ పూర్ దళితులపై దాడి చేసిన గుండాలను శిక్షించాలి: కేవిపిఎస్

03:28 PM

ఉద్యోగులకు వారంలో మూడు రోజులు సెలవులు..!

03:14 PM

నివాస స్థలాల పట్టాలు పంపిణీ చేసిన హరీష్‌రావు

03:10 PM

రేపు ధర్నా చౌక్‌లో ఐక్యవేదిక స్టీరింగ్ కమిటీ నిరాహారదీక్ష

02:56 PM

ఏపీ ప్రభుత్వానికి షాకిచ్చిన సుప్రీంకోర్టు

02:43 PM

ఫ్యాక్టరీ నుంచి విషవాయువు లీక్‌: ఏడుగురికి అస్వస్థత

02:31 PM

మమతా బెనర్జీకి మరో షాక్

02:14 PM

ధరణి పోర్టల్‌లో రిజిస్ట్రేషన్లపై జూన్ 21 వరకు స్టే

02:00 PM

గవర్నర్ తో ముగిసిన నిమ్మగడ్డ రమేశ్ భేటీ

01:50 PM

మే 29న కాంగ్రెస్ నూతన అధ్యక్షుని ఎన్నిక.!

01:38 PM

క్షమాపణ చెప్పిన టీఆర్ఎస్ ఎమ్మెల్యే..

01:26 PM

సెర్చ్ ఇంజిన్ ఆపేస్తామంటూ.. గూగుల్ హెచ్చరిక

01:14 PM

విద్యాశాఖ మంత్రికి కరోనా పాజిటివ్.. అధికారుల్లో టెన్షన్

01:03 PM

రైతులు అప్పు చెల్లించలేదని పొలం వేలం పెట్టిన బ్యాంకు అధికారులు

12:54 PM

పేదలకు ఉచితంగా అన్ని రకాల వైద్య పరీక్షలు : ఈటల

12:44 PM

లాలూ ప్రసాద్ యాదవ్ కు తీవ్ర అస్వస్థత..

12:34 PM

కొమిరేపల్లిలోనూ వ్యాప్తి చెందిన వింత వ్యాధి..

12:23 PM

సగం ఉడికిన చికెన్, గుడ్లు తినకండి : FSSAI

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.