Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • వీడియో
  • ఈ-పేపర్
దోషులను వెంటనే ఉరితీయాలి | జాతీయం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • జాతీయం
  • ➲
  • స్టోరి
  • Dec 14,2019

దోషులను వెంటనే ఉరితీయాలి

- కోర్టును ఆశ్రయించిన నిర్భయ తల్లిదండ్రులు
న్యూఢిల్లీ : తన కూతురుపై అకృత్యానికి పాల్పడి డిసెంబరు 16 నాటికి ఏడేండ్లు పూర్తవుతుందనీ, అదే రోజు నిర్భయ దోషులకు ఉరిశిక్ష అమలుచేయాలని కోరుతూ నిర్భయ తల్లిదండ్రులు ఢిల్లీ పటియాలా హౌస్‌ కోర్టులో శుక్రవారం పిటిషన్‌ను దాఖలు చేశారు. కాగా, ఈ పిటిషన్‌పై విచారణను కోర్టు ఈ నెల 18కి వాయిదావేసింది. నిందితుల్లో ఒకడైన అక్షరు కుమార్‌ సింగ్‌ దాఖలు చేసిన రివ్యూ పిటిషన్‌ను అత్యున్నత న్యాయస్థానం ఈ నెల 17న విచారించనున్న నేపథ్యంలో.. దానికంటే ముందు ఈ పిటిషన్‌ను విచారించటం సాధ్యంకాదని ఢిల్లీ కోర్టు తెలిపింది. 23 ఏండ్ల తన కూతురు దారుణ హత్యకు గురై డిసెంబరు 16 నాటికి ఏడేండ్లు పూర్తవుతుందనీ, ఆ రోజునే ఆ నలుగురు హంతకులను ఉరితీయాలని బాధితురాలి తల్లిదండ్రులు డిమాండ్‌ చేస్తున్నారు. మరోవైపు నిర్భయ కేసులోని నిందితులకు శిక్ష అమలుచేయడంలో ఆలస్యం పై ఆమె తల్లి సుప్రీం కోర్టును ఆశ్రయించారు. 'దోషులకు శిక్ష ఖరారుచేసి ఇప్పటికే రెండున్నరేండ్లు గడిచింది. నిందితులు పెట్టుకున్న రివ్యూ పిటిషన్‌ను తోసిపుచ్చి 18 నెలలు గడిచింది. వారిని వెంటనే ఉరితీయాలని కోర్టుకు, ప్రభుత్వానికి నేను విజ్ఞప్తి చేస్తున్నాను' అని బాధితురాలి తల్లి తెలిపారు. 'నిందితుడు అక్షరుసింగ్‌ దాఖలు చేసిన రివ్యూ పిటిషన్‌ను సుప్రీంకోర్టు తిరస్కరించి వుంటే బాగుండేది. సుప్రీంకోర్టు నిర్ణయాన్ని ఆమోదించటం తప్ప మాకు మరో మార్గంలేదు. ఏడేండ్లుగా మేం పోరాడుతూనే ఉన్నాం' అని ఆమె అన్నారు. నిందితులు నలుగురూ ఢిల్లీలోని తీహార్‌ జైలులో వున్న విషయం తెలిసిందే. వారిని ఉరితీసేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నట్టు ఇప్పటికే వార్తలొస్తున్నాయి.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

భోగిమంటల్లో నల్ల చట్టాలు
ఇది చట్టాల తిరస్కరణే : ఏఐకేఎస్‌సీసీ
టీకాకు నో ఆప్షన్‌ ..
బీహార్‌లో కిరాతకం...
మహారాష్ట్ర మంత్రిపై లైంగికదాడి ఆరోపణలు
వాట్సాప్‌ ప్రత్యామ్నాయాల వైపు చూపు
రుణ యాప్‌లపై ఆర్బీఐ అధ్యయనం
చెప్పాపెట్టకుండా ఉద్యోగం మానేస్తే జీఎస్టీ పడుద్ది !
ఏం కావాలో వారికే తెలియదు: బీజేపీ ఎంపీ
దంతేవాడలో ఎన్‌కౌంటర్‌
సాగు చట్టాలపై స్టే
చట్టాల రద్దు కోరుతున్నాం.. స్టే కాదు : ఏఐకేఎస్‌సీసీ
ఛలో ఢిల్లీ ..
ఆగని మరణాలు..
గణేష్‌ శంకర్‌ విద్యార్ధి కన్నుమూత
వేల కి.మీ ప్రయాణించి...
48వ రోజు కొనసాగిన రైతు ఆందోళన
తొలి 10 కోట్ల డోసులకు మాత్రమే రూ.200
అనర్హులకు పీఎం కిసాన్‌
యూపీ లైంగికదాడి కేసు మిస్టరీగా మారిన బాలుడి కిడ్నాప్‌
వాయు కాలుష్యంతో గర్భంలోనే గండం
విదేశీ కార్పొరేట్లకు బీమాలో ఎర్రతివాచీ..!
యూపీలో మరో కిరాతకం
ఆపుతారా.. స్టే ఇవ్వాలా!
పెరుగుతున్న ప్రభంజనం..
టీచర్లపై ఉక్కుపాదం
మోడీ హయాంలో ఎగవేతల మోత
3 కోట్లమందికి ఉచితంగా వ్యాక్సిన్‌
కోహ్లీ ఇంట పండంటి ఆడబిడ్డ
తాగడానికి నీళ్లు అడిగి.. సామూహిక లైంగికదాడి

తాజా వార్తలు

08:11 PM

సిరాజ్‌పై మరసారి జాత్యహంకార వ్యాఖ్యలు

08:02 PM

మరో ఐదుగురికి కరోనా స్ట్రెయిన్

07:53 PM

19న మరోసారి రైతులతో చర్చలు

06:43 PM

రేపు నల్గొండలో పర్యటించనున్న కేసీఆర్

06:36 PM

గుడిసెకు నిప్పంటుకుని వృద్ధురాలు సజీవ దహనం

06:30 PM

గారాలు పోయిన చిరుత.. వైరల్ అవుతున్న వీడియో

05:39 PM

అంబర్‌ పేట లో మహిళ అదృశ్యం

05:24 PM

జనవరి 24న హీరో వరుణ్ పెండ్లి

05:07 PM

35కి చేరిన ఇండోనేసియా భూకంపం మృతుల సంఖ్య

04:56 PM

కేంద్రం - రైతులు మధ్య కోనసాగుతున్న చర్చలు..

04:16 PM

పిఆర్సీ నివేదిక వెల్లడించాలి : ఉద్యోగుల ఐక్యవేదిక

03:44 PM

ఫౌంటెయిన్‌ తలపించిన మిషన్ భగీరథ పైప్ లైన్ లీకేజీ

03:37 PM

రామమందిరానికి రాష్ట్రపతి 5లక్షలు విరాళం

01:57 PM

విద్యార్థులకు అలర్ట్.. ఎంట్రన్స్ ఎగ్జామ్స్ డేట్స్ ఇవే

01:33 PM

నేటి నుండి శంషాబాద్‌ - చికాగో నాన్‌స్టాప్‌ సర్వీస్

01:19 PM

18 ఏళ్ల లోపు వారికి వ్యాక్సిన్‌ ఇవ్వం : డీఎంఈ రమేష్ రెడ్డి

01:01 PM

నల్గొండలో యువకుడి దారుణ హత్య

12:50 PM

ముఖ్యమంత్రివి దిగజారుడు రాజకీయాలు : అచ్చెన్న

12:43 PM

ప్రభాస్‌ సర్‌ప్రైజ్‌

12:32 PM

ఘోర రోడ్డుప్ర‌మాదం..11 మంది మృతి

12:20 PM

ఘనంగా ఆర్మీ దినోత్సవ వేడుకలు

12:06 PM

ఐదో వికెట్ కోల్పోయిన ఆసీస్‌‌

12:01 PM

నేటి నుంచి రామ మందిరం నిర్మాణానికి విరాళాల సేకరణ

11:36 AM

లైక్‌ బటన్‌ కనిపించదు.. ఫేస్‌బుక్‌ కొత్త ఫీచర్స్

11:23 AM

పేస్ బౌలింగ్‌తో రోహిత్ శ‌ర్మ స‌ర్‌ప్రైజ్

10:58 AM

పెను విషాదం..సముద్రంలో కుప్పకూలీన విమానం

10:40 AM

17 మంది ఎస్ఐలకు స్థానచలనం

10:32 AM

అమెరికన్‌ రెస్క్యూ ప్లాన్‌ .. బైడెన్‌ కీలక ప్రతిపాదన

10:12 AM

ఇండోనేసియాలో భారీ భూకంపం.. ఏడుగురు మృతి

09:55 AM

ఫిబ్రవరి 1న కేంద్ర బడ్జెట్

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.