Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • వీడియో
  • ఈ-పేపర్
బకాయి డబ్బులు అడిగిన రైతును.. | జాతీయం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • జాతీయం
  • ➲
  • స్టోరి
  • Dec 15,2019

బకాయి డబ్బులు అడిగిన రైతును..

- మరుగుతున్న చెరుకురసంలోకి తోసేశారు
పాట్నా: తనకు రావాల్సిన బకాయి డబ్బులను అడిగిన ఓ చెరుకు రైతును, మిల్లు యజమాని మరుగుతున్న చెరుకురసంలోకి తోసేశాడు. తీవ్ర గాయాలపాలైన బాధితరైతు చికిత్స పొందుతూ శనివారం మృతి చెందారు. ఈ ఘటన బీహార్‌లోని సివాన్‌ జిల్లా భారిహర్వలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. భువనేశ్వర్‌ ప్రసాద్‌ (50) అనే చెరుకు రైతు, పింటు షా అనే మిల్లు యజమానికి చెరుకు లోడ్లను సరఫరా చేశాడు. వీటికి సంబంధించిన బకాయిలను అడిగేందుకు మిల్లు వద్దకు వచ్చాడు. అప్పటికే మద్యం మత్తులో ఉన్న పింటుషా, ఆయన సోదరుడు.. డబ్బులడిగిన రైతును దుర్భాషలాడారు. దీంతో వారిమధ్య ఘర్షణ వాతావరణం నెలకొన్నది. ఈ క్రమంలో అన్నదమ్ములిద్దరు కలిసి సదరు రైతును బెల్లం తయారీకి మరగబెడుతున్న చెరుకురసంలోకి విసిరేశారు. గమనించిన కూలీలు వెంటనే బాధితుడిని బయటకు తీసి, ఆస్పత్రికి తరలించారు. జిల్లా ఆస్పత్రిలో ఎనిమిదిరోజులుగా చికిత్స పొందిన భువనేశ్వర్‌.. పరిస్థితి విషమించి శనివారం మృతిచెందాడు. ఘటన రోజే కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. పరారీలో ఉన్న నిందితులకోసం గాలింపు చర్యలు చేపట్టారు.
సీపీఐ(ఎం) ఖండన
చెరుకు రైతుల ఉద్యమానికి నాయకత్వం వహిస్తున్న వెస్ట్‌ చంపారన్‌ సీపీఐ(ఎం) నాయకుడు ప్రభురాజ్‌ నారయణ్‌ రావ్‌ ఈ ఘటనను ఖండించారు. మృతిచెందిన రైతు కుటుంబానికి నష్టపరిహారం అందించాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. ఈ ఘటన చెరుకు రైతులు తమ జీవనపోరాటానికి పడే కష్టాన్ని తెలియజేస్తున్నదనీ, కానీ ఇవేవీ ప్రభుత్వానికి పట్టవని ఆవేదన వ్యక్తం చేశారు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

కేంద్రం కుట్రే..
ఆ చట్టాల్ని రద్దు చేయాల్సిందే..
త్రిపురలో నిరుద్యోగ టీచర్లపై లాఠీచార్జ్‌
తీవ్ర చలిలో విద్యార్థుల వ్యాయామం
ఎర్రకోటపై జెండా వెనుక...!
వచ్చే మూడు రోజులు తీవ్ర చలి
18 ఏండ్ల తర్వాత పాక్‌ జైలు నుంచి భారత మహిళ విడుదల..
కేంద్రం క్రూరంగా వ్యవహరించడమే కారణం : మమతాబెనర్జీ
జయలలిత సమాధి ఆవిష్కరణ
జైలు నుంచి శశికళ విడుదల
ఇంధన ధరలు పైపైకి
సాగు చట్టాల రద్దుకు తెలుగు ఎంపీలు పోరాడాలి
లైంగిక వేధింపుల కేసులో బాంబే హైకోర్టు తీర్పుపై సుప్రీం స్టే
'తేజస్‌' సర్వీసులు పునరుద్ధరణ
న్యూవేరియంట్‌ పై కోవాగ్జిన్‌ ప్రభావం
కాశ్మీర్‌లో నిశబ్దం
యాప్‌ ల నిషేధంపై చైనా ఆందోళన
జై కిసాన్‌..
ఆ ఘటన దురదృష్టకరం..
ఎర్రకోటపై జెండా ఎగరేసింది బీజేపీ అనుచరుడేనా..?
కట్టుదిట్టమైన భద్రత నడుమ గణతంత్ర వేడుకలు
వ్యాక్సిన్‌ వేసుకోవాలా? వద్దా?
నిధుల సమీకరణలో మోతిలాల్‌ ఓస్వాల్‌ రియల్‌ ఎస్టేట్‌
డిజిటల్‌ కరెన్సీపై ఆర్బీఐ దృష్టి..!
చట్టాల రద్దే ఏకైక పరిష్కారం : ఏచూరి
ఇది దారుణం..
కర్నాటక క్యాబినెట్‌ లో కుర్చీలాట
పిల్‌ ఉపసంహరణకు అనుమతివ్వం!
లీటర్‌ పెట్రోల్‌ రూ.90 !
రైతుల అపూర్వ భాగస్వామ్యం

తాజా వార్తలు

04:16 PM

భారీ నష్టాల్లో ముగిసిన మార్కెట్లు..

03:57 PM

టీఆర్ఎస్ ఎమ్మెల్యే కోడలికి ఉత్తమ పోలీసు సేవా పతకం

03:40 PM

ఇంజినీరింగ్‌ విద్యార్థి సజీవ దహనం

03:12 PM

ఘోర రోడ్డు ప్రమాదం..53మంది దుర్మరణం

02:50 PM

విద్యార్థి పిటిషన్‌.. కేంద్ర ప్రభుత్వానికి నోటీసులు

02:42 PM

రేపు రాష్ట్ర‌ప‌తి ప్ర‌సంగాన్ని బ‌హిష్క‌రిస్తున్నాం : ఆజాద్‌

02:27 PM

ప్రభుత్వ ఆస్పత్రిలో ఐదు కిలోల శిశువు జననం

02:01 PM

విరాట్ కోహ్లీకి కేరళ హైకోర్టు నోటీసులు

01:47 PM

చేపల లోడ్ లారీ బోల్తా.. చేపల కోసం పరుగులు పెట్టిన జనం

01:37 PM

తెలంగాణలో చిన్నారుల అదృశ్యంపై హైకోర్టులో విచారణ..

01:28 PM

ఆర్టీసీ బస్సును ఢీకొట్టిన లారీ..

01:19 PM

స్థానిక ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేసిన చంద్రబాబు..

01:08 PM

ఒలింపిక్స్ రద్దు చేసే ఆలోచన లేదు : థామస్ బాక్

12:53 PM

సాగు చ‌ట్టాలు రైతులకు ఇంకా అర్థంకాలేదు: రాహుల్ గాంధీ

12:52 PM

రానున్న రెండు రోజుల్లో మోస్తరు వర్షాలు..

12:38 PM

క్రికెటర్ శిఖర్ ధావన్ పై కోర్టులో చార్జీ షీట్ దాఖలు..

12:27 PM

స్కూల్స్ ఓపెన్.. మాస్కులు, శానిటైజర్లు అందజేసిన తలసాని..

12:18 PM

రైలు కింద పడి ఒకే కుటుంబంలో నలుగురు ఆత్మహత్య..

12:08 PM

జేడీఎస్ సీనియర్ నేత మనగూళి కన్నుమూత

12:00 PM

దేశంలో రూ.100 దాటిన పెట్రోల్ ధర..

11:48 AM

మద్యం మత్తులో కోయిలమ్మ సీరియల్ హీరో హల్ చల్..

11:35 AM

తెలంగాణలో కొత్తగా మరో 186 పాజిటివ్ కేసులు

11:25 AM

రెండు రోజుల్లో పెళ్లి.. ఇంతలో వరుడికి షాక్..

11:14 AM

ఢిల్లీలో స్వల్ప భూ ప్రకంపనలు..

11:00 AM

కరెంట్ పోల్ ను ఢీకొన్న కారు.. ఇద్దరు సజీవ దహనం

10:52 AM

దేశంలో కొత్తగా మరో 11వేల పాజిటివ్ కేసులు

10:43 AM

మొసలితో ఓ వ్యక్తి చలగాటం.. చివరకు..

10:32 AM

వేలం పాటలో సర్పంచ్ పదవికి రూ.33లక్షలు..

10:24 AM

వైద్యం వికటించి గర్భిణి మృతి..

10:00 AM

అత్తింటి వారి వేధింపులు భరించలేక వివాహిత ఆత్మహత్య..

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.