Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • వీడియో
  • ఈ-పేపర్
ధనవంతుల జాబితాలో కేసీఆర్‌ కుటుంబం | జాతీయం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • జాతీయం
  • ➲
  • స్టోరి
  • Dec 15,2019

ధనవంతుల జాబితాలో కేసీఆర్‌ కుటుంబం

- టీ కాంగ్రెస్‌ ఎంపీ రేవంత్‌రెడ్డి ఆరోపణ
నవతెలంగాణ - న్యూఢిల్లీ బ్యూరో
దేశవ్యాప్తంగా ధనవంతుల జాబితాలో రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ కుంటుంబం ఉంటే, దివాలా రాష్ట్రాల జాబితాల్లో తెలంగాణ చోటు దక్కించుకోవడం బాధాకరమ ని టీ కాంగ్రెస్‌ నేత, మల్కాజ్‌గిరి ఎంపీ రేవంత్‌రెడ్డి వ్యాఖ్యా నించారు. కేసీఆర్‌ కుటుంబం దోపిడీని ఆపేస్తేనే, తెలంగాణ ధనిక రాష్ట్రంగా మారుతుందన్నారు. కేవలం, ఒకటి... రెండు కంపెనీలకే కాంట్రాక్ట్‌లు ఇస్తూ, ప్రజా ధనాన్ని దోచుకుంటున్నారని ఆరోపించారు. శనివారం ఢిల్లీ తెలంగాణ భవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. వేలాది మంది ప్రాణ త్యాగాలు చేసి సాధించుకున్న తెలంగాణ, నియంతత్వ, రాచరిక పోకడల మధ్య బందీ అయిందన్నారు. మిగులు బడ్జెట్‌తో రాష్ట్రం ఏర్పడితే, ఆరేండ్లలో మూడు లక్షల కోట్ల అప్పులు చేశారన్నారు. దేశంలోనే రైతు ఆత్మహత్యల్లో తెలంగాణ రెండో స్థానంలో ఉందని చెప్పారు.
భారత్‌ బచావోలో రాష్ట్ర నేతలు
కాంగ్రెస్‌ పార్టీ ఢిల్లీలో శనివారం చేపట్టిన భారత్‌ బచావో కార్యక్రమంలో తెలంగాణ నుంచి పెద్ద ఎత్తున కార్యకర్తలు పాల్గొ న్నారు. సభలో వివిధ జిల్లాల నుంచి దాదాపు నాలుగు వేల మంది పార్టీ శ్రేణులు హాజర య్యారు. ప్రధాన వేదికపై టీపీసీసీ, సీఎల్‌పీ నేతలకు మాత్రమే అవకాశం కల్పించారు. అంతకుముందు ఎన్‌ఎస్‌ యూఐ రాష్ట్ర బృందం ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియాగాంధీతో భేటీ అయింది.
రాష్ట్రాన్ని కమీషన్ల అడ్డాగా మార్చారు : వివేక్‌
ఎంతోమంది త్యాగాల ఫలితమైన తెలంగాణ రాష్ట్రాన్ని సీఎం కేసీఆర్‌ కమీషన్ల రాష్ట్రంగా మార్చారని మాజీ ఎంపీ గడ్డం వివేక్‌ వెంకటస్వామి అన్నారు. ఎప్పుడూ నిధులు లేవని చెబుతున్న సీఎం కేసీఆర్‌... కమీషన్ల కోసం భారీ నీటి పారుదల ప్రాజెక్ట్‌లను చేపడు తుండటం దేనికి సంకేతమని ప్రశ్నించారు. కేటీఆర్‌ను సీఎం చేసేందుకు కేసీఆర్‌, పార్టీలో సీనియర్‌ నాయకులైన ఈటెల రాజేందర్‌, హరీశ్‌రావులకు చెక్‌ పెట్టాలని చూశారన్నారు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

కేంద్రం కుట్రే..
ఆ చట్టాల్ని రద్దు చేయాల్సిందే..
త్రిపురలో నిరుద్యోగ టీచర్లపై లాఠీచార్జ్‌
తీవ్ర చలిలో విద్యార్థుల వ్యాయామం
ఎర్రకోటపై జెండా వెనుక...!
వచ్చే మూడు రోజులు తీవ్ర చలి
18 ఏండ్ల తర్వాత పాక్‌ జైలు నుంచి భారత మహిళ విడుదల..
కేంద్రం క్రూరంగా వ్యవహరించడమే కారణం : మమతాబెనర్జీ
జయలలిత సమాధి ఆవిష్కరణ
జైలు నుంచి శశికళ విడుదల
ఇంధన ధరలు పైపైకి
సాగు చట్టాల రద్దుకు తెలుగు ఎంపీలు పోరాడాలి
లైంగిక వేధింపుల కేసులో బాంబే హైకోర్టు తీర్పుపై సుప్రీం స్టే
'తేజస్‌' సర్వీసులు పునరుద్ధరణ
న్యూవేరియంట్‌ పై కోవాగ్జిన్‌ ప్రభావం
కాశ్మీర్‌లో నిశబ్దం
యాప్‌ ల నిషేధంపై చైనా ఆందోళన
జై కిసాన్‌..
ఆ ఘటన దురదృష్టకరం..
ఎర్రకోటపై జెండా ఎగరేసింది బీజేపీ అనుచరుడేనా..?
కట్టుదిట్టమైన భద్రత నడుమ గణతంత్ర వేడుకలు
వ్యాక్సిన్‌ వేసుకోవాలా? వద్దా?
నిధుల సమీకరణలో మోతిలాల్‌ ఓస్వాల్‌ రియల్‌ ఎస్టేట్‌
డిజిటల్‌ కరెన్సీపై ఆర్బీఐ దృష్టి..!
చట్టాల రద్దే ఏకైక పరిష్కారం : ఏచూరి
ఇది దారుణం..
కర్నాటక క్యాబినెట్‌ లో కుర్చీలాట
పిల్‌ ఉపసంహరణకు అనుమతివ్వం!
లీటర్‌ పెట్రోల్‌ రూ.90 !
రైతుల అపూర్వ భాగస్వామ్యం

తాజా వార్తలు

06:05 PM

అనసూయ 'థ్యాంక్యూ బ్రదర్‌' ట్రైలర్

05:43 PM

ఇంటర్‌ పరీక్షల షెడ్యూల్‌ విడుదల

05:24 PM

కరోనా వ్యాక్సిన్‌ తీసుకున్న రామ్ చరణ్ భార్య

05:09 PM

బెడ్లు ఖాళీ లేవని కరోనా పేషెంట్లను చంపిన డాక్టర్‌..!

05:04 PM

విద్యార్ధులకు ఫెలోషిప్స్ అందించాలని మంత్రి సబితాకి ఎస్ఎఫ్ఐ వినతిపత్రం

04:45 PM

నిరుద్యోగులకు కేటీఆర్‌ శుభవార్త

04:16 PM

భారీ నష్టాల్లో ముగిసిన మార్కెట్లు..

03:57 PM

టీఆర్ఎస్ ఎమ్మెల్యే కోడలికి ఉత్తమ పోలీసు సేవా పతకం

03:40 PM

ఇంజినీరింగ్‌ విద్యార్థి సజీవ దహనం

03:12 PM

ఘోర రోడ్డు ప్రమాదం..53మంది దుర్మరణం

02:50 PM

విద్యార్థి పిటిషన్‌.. కేంద్ర ప్రభుత్వానికి నోటీసులు

02:42 PM

రేపు రాష్ట్ర‌ప‌తి ప్ర‌సంగాన్ని బ‌హిష్క‌రిస్తున్నాం : ఆజాద్‌

02:27 PM

ప్రభుత్వ ఆస్పత్రిలో ఐదు కిలోల శిశువు జననం

02:01 PM

విరాట్ కోహ్లీకి కేరళ హైకోర్టు నోటీసులు

01:47 PM

చేపల లోడ్ లారీ బోల్తా.. చేపల కోసం పరుగులు పెట్టిన జనం

01:37 PM

తెలంగాణలో చిన్నారుల అదృశ్యంపై హైకోర్టులో విచారణ..

01:28 PM

ఆర్టీసీ బస్సును ఢీకొట్టిన లారీ..

01:19 PM

స్థానిక ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేసిన చంద్రబాబు..

01:08 PM

ఒలింపిక్స్ రద్దు చేసే ఆలోచన లేదు : థామస్ బాక్

12:53 PM

సాగు చ‌ట్టాలు రైతులకు ఇంకా అర్థంకాలేదు: రాహుల్ గాంధీ

12:52 PM

రానున్న రెండు రోజుల్లో మోస్తరు వర్షాలు..

12:38 PM

క్రికెటర్ శిఖర్ ధావన్ పై కోర్టులో చార్జీ షీట్ దాఖలు..

12:27 PM

స్కూల్స్ ఓపెన్.. మాస్కులు, శానిటైజర్లు అందజేసిన తలసాని..

12:18 PM

రైలు కింద పడి ఒకే కుటుంబంలో నలుగురు ఆత్మహత్య..

12:08 PM

జేడీఎస్ సీనియర్ నేత మనగూళి కన్నుమూత

12:00 PM

దేశంలో రూ.100 దాటిన పెట్రోల్ ధర..

11:48 AM

మద్యం మత్తులో కోయిలమ్మ సీరియల్ హీరో హల్ చల్..

11:35 AM

తెలంగాణలో కొత్తగా మరో 186 పాజిటివ్ కేసులు

11:25 AM

రెండు రోజుల్లో పెళ్లి.. ఇంతలో వరుడికి షాక్..

11:14 AM

ఢిల్లీలో స్వల్ప భూ ప్రకంపనలు..

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.