Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • వీడియో
  • ఈ-పేపర్
పోలీసుల బెదిరింపులు | జాతీయం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • జాతీయం
  • ➲
  • స్టోరి
  • Dec 15,2019

పోలీసుల బెదిరింపులు

- జేఎన్‌యూ విద్యార్థిసంఘం నాయకుల కుటుంబాలపై దాడి
న్యూఢిల్లీ : జవహర్‌లాల్‌ నెహ్రూ యూనివర్సిటీ విద్యార్థి సంఘం నాయకుల కుటుంబాలపై పోలీసులు బెదిరింపులకు దిగు తున్నాయని ఆరోపణలు వెలు వడుతున్నాయి. తమ కుటుంబం లోని వారిని పోలీసులు బెది రించారని విద్యార్థి సంఘం 'జేఎ న్‌యూఎస్‌యూ' జనరల్‌ సెక్రటరీ సతీశ్‌ చంద్రయాదవ్‌, ఇతర నాయకులు జితేంద్ర సునా ఆరోపించారు. అలాగే జేఎన్‌యూఎస్‌యూ మాజీ జనరల్‌ సెక్రటరీ అజీజ్‌ అహ్మద్‌ కూడా ఇదేరకమైన ఆరోపణలు చేశారు. దీనికి సంబంధించి ఆయన ఫేస్‌బుక్‌లో సందేశాన్ని పోస్ట్‌ చేశారు. ఇంటెలిజెన్స్‌ విభాగానికి చెందిన కొంతమంది తమ ఇంటికి వచ్చారనీ, ఇంట్లో ఉన్నవారితో ఇష్టమొచ్చినట్టు మాట్లాడారనీ, కాల్చిపారేస్తామని బెదిరించారనీ ఎజాజ్‌ అహ్మద్‌ తెలిపారు. ఆర్టికల్‌ 370 రద్దు, జేఎన్‌యూలో హాస్టల్‌ ఫీజు పెంపు, మరికొన్ని అంశాలపై కేంద్రానికి వ్యతిరేకంగా మాట్లాడటం వల్లే తనను లక్ష్యంగా చేసుకున్నారని అహ్మద్‌ అన్నారు.
బుల్లెట్‌...అడ్రస్‌ అడిగి రాదు.. : ఎజాజ్‌ అహ్మద్‌, జేఎన్‌యూఎస్‌యూ మాజీ జనరల్‌ సెక్రేటరీ
గత కొన్నాండ్లుగా అనేక వేదికలపై కేంద్ర ప్రభుత్వ విధానాల్ని విమర్శిస్తూ వస్తున్నా. వివిధ అంశాలపై నా ఆందోళనలు, అభ్యంతరాల్ని వ్యక్తం చేస్తున్నా. కానీ ఇటీవల నా విషయంలో చోటుచేసుకున్న ఘటనలు కొంత ఆందోళనకు, భయానికి గురిచేస్తున్నాయి. కాశ్మీర్‌లో ఉన్న నా కుటుంబం వద్దకు వెళ్లి నిఘా విభాగం పోలీసులు బెదిరించారు. వివిధ రకాల విచారణ బృందాలు నా కుటుంబాన్ని లక్ష్యంగా చేసుకున్నాయి. ''బుల్లెట్‌ అడ్రస్‌ అడిగిరాదు..'' అంటూ ఇంట్లో ఉన్నవారిని బెదిరించారు. నా కుటుంబంలో ఉన్న చిన్నాపెద్దా అందర్నీ భయబ్రాంతులకు గురిచేశారు. నేను జేఎన్‌యూ విద్యార్థి సంఘం నాయకుడిగా ఉండటమే దీనికంతటికీ కారణం. నా కార్యకలాపాలకు నా కుటుంబ సభ్యులకు సంబంధం ఏంటి? వాళ్లనెందుకు ఇంతగా వేధించాలి? అన్నది నా ప్రశ్న.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

నాన్చుడే..
భారత్‌లో భారీగా విస్తరించిన ఆన్‌లైన్‌ లేబర్‌
విచారణ జరపాల్సిందే..
సుప్రీం కమిటీ నుంచి తప్పుకొంటున్నా..!
భారీగా రైతు ఆందోళన
పోరాటాల ముందు మోడీ జిమ్మిక్కులు పనిచేయవు
ఢిల్లీలో రైతుల దీక్షకు తెలంగాణ రైతుల మద్దతు
కాశ్మీర్‌ పర్యాటకం విలవిల
భారీగా రుణయాప్‌ల తొలగింపు
బీజేపీలో మంత్రివర్గ విస్తరణ చిచ్చు
భోగిమంటల్లో నల్ల చట్టాలు
ఇది చట్టాల తిరస్కరణే : ఏఐకేఎస్‌సీసీ
టీకాకు నో ఆప్షన్‌ ..
బీహార్‌లో కిరాతకం...
మహారాష్ట్ర మంత్రిపై లైంగికదాడి ఆరోపణలు
వాట్సాప్‌ ప్రత్యామ్నాయాల వైపు చూపు
రుణ యాప్‌లపై ఆర్బీఐ అధ్యయనం
చెప్పాపెట్టకుండా ఉద్యోగం మానేస్తే జీఎస్టీ పడుద్ది !
ఏం కావాలో వారికే తెలియదు: బీజేపీ ఎంపీ
దంతేవాడలో ఎన్‌కౌంటర్‌
సాగు చట్టాలపై స్టే
చట్టాల రద్దు కోరుతున్నాం.. స్టే కాదు : ఏఐకేఎస్‌సీసీ
ఛలో ఢిల్లీ ..
ఆగని మరణాలు..
గణేష్‌ శంకర్‌ విద్యార్ధి కన్నుమూత
వేల కి.మీ ప్రయాణించి...
48వ రోజు కొనసాగిన రైతు ఆందోళన
తొలి 10 కోట్ల డోసులకు మాత్రమే రూ.200
అనర్హులకు పీఎం కిసాన్‌
యూపీ లైంగికదాడి కేసు మిస్టరీగా మారిన బాలుడి కిడ్నాప్‌

తాజా వార్తలు

07:17 PM

దేశంలో 116కు చేరిన కొత్త రకం కరోనా కేసులు

07:01 PM

నేను ఇలానే ఆడతా: విమర్శలకు రోహిత్ శర్మ సమాధానం

06:36 PM

ఆర్డీవో ఆఫీసులో మల్లన్నసాగర్ బాధితుడి ఆత్మహత్యాహత్నం

06:28 PM

ఏపీలో కొత్తగా మరో 114 పాజిటివ్ కేసులు

05:49 PM

వ్యాక్సిన్ వేయించుకున్న సీరమ్‌ అధినేత

05:22 PM

'క్రాక్' హిందీ రీమేక్ లో సోనూసూద్?

05:02 PM

బీడీఎస్ కన్వీనర్ కోటా సీట్ల భర్తీకి అదనపు మాప్ అప్ కౌన్సిలింగ్

04:46 PM

గెలుపొందిన వారి పేర్లతో జీహెచ్ఎంసీ గెజిట్ నోటిఫికేషన్ జారీ..

04:37 PM

వ్యాక్సిన్ తీసుకున్న వారికి సమస్య వస్తే.. భారీ నష్ట పరిహరం, ఉచిత వైద్యం

04:25 PM

తెలంగాణ ప్రజలకు శుభవార్త..

04:01 PM

జగన్ దర్శకత్వంలో డీజీపీ నటిస్తున్నాడు: చంద్రబాబు

03:23 PM

రూ.2,500 కోసం హత్యాయత్నం..

02:53 PM

వరుణుడి ఎఫెక్ట్... బ్రిస్బేన్ టెస్టులో రెండో రోజు ఆట రద్దు

02:34 PM

బోయిన్‌ప‌ల్లి కిడ్నా‌ప్ కేసులో మ‌రో ట్వి‌స్ట్...

02:22 PM

విజయవాడలో వ్యాక్సిన్ తీసుకున్న మహిళకు అస్వస్థత..!

02:14 PM

దేశంలో మొదటి వ్యాక్సిన్ తీసుకున్న వ్యక్తి ఇతనే..

02:03 PM

ప్రధాని సూచన మేరకే టీకా తీసుకోలేదు: కేటీఆర్

01:51 PM

కేసీఆర్‌కు కిషన్‌రెడ్డి లేఖ

01:24 PM

ఒంటెను ఢీకొని..ప్రఖ్యాత బైక్ రైడర్ మృతి

01:02 PM

ప్రపంచనికే వ్యాక్సిన్ అందించింది తెలంగాణ : మంత్రి వి.శ్రీనివాస్‌గౌడ్‌

12:53 PM

వీధి కుక్కల దాడిలో 40 గొర్రెలు మృతి

12:44 PM

బీసీసీఐ మాజీ ఉపాధ్యక్షుడు​ కమల్ మృతి

12:05 PM

విహారం.. తీవ్ర విషాదం..

11:32 AM

పారిశుద్ధ్య కార్మికురాలికే తొలి టీకా

11:07 AM

మంచిర్యాలలో 350 నాటు కోళ్లు మృతి .. బర్డ్​ ఫ్లూ అనుమానం

10:55 AM

జ్యువెలరీ షాప్​లో చోరి కేసులో డ్రైవరే దొంగ

10:28 AM

నార్వేలో తొలి డోసు తీసుకున్న 23 మంది వృద్ధులు మృతి

10:16 AM

హార్దిక్ పాండ్యా కుటుంబంలో విషాదం

09:47 AM

సికింద్రాబాద్ లో 1.20 కిలోల బంగారం చోరీ

09:01 AM

జిల్లాల వారిగా టీకా కేంద్రాలు

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.