Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • వీడియో
  • ఈ-పేపర్
వాట్సాప్‌కు ఢిల్లీ హైకోర్టు నోటీసులు | జాతీయం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • జాతీయం
  • ➲
  • స్టోరి
  • Jan 14,2020

వాట్సాప్‌కు ఢిల్లీ హైకోర్టు నోటీసులు

- జేఎన్‌యూ ఘటన సాక్ష్యాధారాల భద్రతపై వివరణ కోరిన కోర్టు
- విధులకు హాజరుకావాలని అధ్యాపకులకు వర్సిటీ యంత్రాంగం బెదిరింపులు
న్యూఢిల్లీ: జేఎన్‌యూలో విద్యార్థులు, అధ్యాపకులపై జరిగిన దాడికి సంబం ధించిన సీసీటీవీ ఫుటేజ్‌, వాట్సాప్‌ డేటా, ఇతర సాక్ష్యాధారాలను భద్రపరచాలని దాఖలైన పిటిషన్‌ను ఢిల్లీకోర్టు సోమ వారం విచారణకు స్వీకరించింది. ఈ మేరకు కోర్టు ఢిల్లీ పోలీసులను వివరణ కోరింది. దాడికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజీలను, ఇతర సాక్ష్యాధారాలను భద్ర పరచాలనీ, వాటిని కోర్టుకు అందజేయా లని జేఎన్‌యూ పరిపాలన విభాగాన్ని కోరినట్టు పోలీసులు తెలిపారు. కానీ ఇప్పటివరకూ జేఎన్‌యూ
నుంచి ఎలాంటి స్పందనా రాలేదని అన్నారు. అలాగే జేఎన్‌యూ దాడికి సంబంధించిన సందేశాలు, ఫోటోలు, వీడియోలు, ఫోన్‌ నంబర్‌లతో సహా ''యూనిటీ ఎగైనెస్ట్‌ లెఫ్ట్‌'', ''ఫ్రెండ్స్‌ ఆఫ్‌ ఆర్‌ఎస్‌ఎస్‌'' అనే వాట్సాప్‌ గ్రూపులకు సంబంధించిన డేటాను భద్రపరచాలని వాట్సాప్‌కు లేఖ రాసినట్టు పోలీసులు కోర్టుకు వివరించారు. ఈ మేరకు ఢిల్లీ హైకోర్టు ఫేస్‌బుక్‌, వాట్సాప్‌లకు నోటీసులు జారీ చేసింది.
విధులకు హాజరుకావాల్సిందే..!
జేఎన్‌యూ వీసీ జగదీష్‌ కుమార్‌ వైఖరిని నిరసిస్తూ.. తరగతుల బహిష్కరణకు పిలుపు నిచ్చిన అధ్యాపకుల బృందంపై జేఎన్‌యూ పాలనాయంత్రాంగం బెదిరింపులకు దిగింది. తరగతులను తిరిగి ప్రారంభించాలని, లేకుంటే సర్వీస్‌ నిబంధనల ఉల్లంఘనగా పరిగణిస్తామని హెచ్చరించింది. కాగా, దీనిపై జేఎన్‌యూటీఏ ఘాటుగా స్పందించింది. ప్రస్తుత పరిస్థితిని నిలువరించేందుకు మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ (ఎన్‌హెచ్‌ఆర్‌సీ) అధికారులతో సమావేశంకానున్నామనీ, వీసీ దుశ్చర్యలపై ఫిర్యాదు దాఖలు చేయనున్నామని జేఎన్‌యూ టీచర్స్‌ అసోసియేషన్‌ ప్రతినిధులు పేర్కొన్నారు. ఈ మేరకు జేఎన్‌యూటీఏ జనరల్‌ బాడీ సమావేశం ఓ తీర్మానాన్ని కూడా విడుదల చేసింది. ఈ నెల 10న జేఎన్‌యూ జారీ చేసిన రెండు ఉత్తర్వులను నిరాకరిస్తున్నట్టు తీర్మానం చేశామని జేఎన్‌యూటీఏ అధ్యక్షుడు లోబియాల్‌, కార్యదర్శి సురజిత్‌ మజుందార్‌ తెలిపారు. ఈ నెల 5న జరిగిన హింసాత్మక దాడి ఘటన అనంతరం వీసీని కొనసాగించడాన్ని వ్యతిరేకిస్తూ చేపడుతున్న ఆందోళనల్లో ఇతర అధ్యాపకులు కూడా పాల్గొనాలని, తమ నిర్ణయాలను పూర్తిగా అమలు చేయాలని జేఎన్‌యూటీఏ తన సహోద్యోగులకు విజ్ఞప్తి చేసింది.
విద్యార్థులపై పోలీసుల దాడులు :ప్రశ్నించిన పార్లమెంట్‌ ప్యానెల్‌
నిరసన తెలుపుతున్న విద్యార్థులపై ఢిల్లీ పోలీసులు దాడి చేయడాన్ని పార్లమెంటరీ ప్యానెల్‌ ప్రశ్నించిందని, విద్యార్థులతో సరైన రీతిలో వ్యవహరించాలని సూచించినట్టు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. జామియా వర్శిటీలో విద్యార్థులపై పోలీసులు జరిపిన అమానుష దాడిలో పలువురు విద్యార్థులు గాయపడ్డారు. జేఎన్‌యూ క్యాంపస్‌లో ఒక గుంపు విద్యార్థులు, అధ్యాపకులపై జరిపిన దాడుల ఘటనలపై కూడా ఆరాతీసింది. అలాగే రాజధాని ఢిల్లీలో తరచూ ఆంక్షలు విధించడంపై ప్రశ్నించిందని, ఇది సామాన్యులకు ఇబ్బంది కలిగిస్తుందని ఆ వర్గాలు పేర్కొన్నాయి. కాంగ్రెస్‌ సీనియర్‌ నేత ఆనంద్‌శర్మ అధ్యక్షతన నిర్వహించిన హోం వ్యవహారాల పార్లమెంటరీ స్టాండింగ్‌ కమిటీ ఎదుట కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఉన్నతాధికారులు, ఢిల్లీ పోలీస్‌ చీఫ్‌ అమూల్య పట్నాయక్‌ సోమవారం హాజరయ్యారు. ఢిల్లీ పోలీస్‌ కమిషనర్‌, హర్యానా డీజీపీ మనోజ్‌ యాదవ్‌, యూపీ, రాజస్తాన్‌ పోలీస్‌ ఉన్నతాధికారులు ఈ సమావేశానికి హాజరై నేరాల గురించి వివరించినట్టు సమాచారం

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

తిరస్క'రణం'..
పుణె సీరమ్‌ లో భారీ అగ్నిప్రమాదం
కేరళ నుంచి 'పరేడ్‌'కు రెండో విడతలో మరో 500 మందికిపైగా రైతులు
కేరళలో 2.67 కోట్ల మంది ఓటర్లు
ఉడకని చికెన్‌, గుడ్లు తినొద్దు
'కోబ్రా' బెటాలియన్‌లోకి మహిళలు
మంత్రివర్గాన్ని విస్తరించిన యడియూరప్ప
అదే తీరు
వద్దనలేం..
కేరళ ఐదోస్థానానికి... ఒక స్థానం మెరుగుపర్చుకుని..
ఏపీలో దళిత యువకులపై దాష్టీకం...
వాల్తేరు క్లబ్‌ భూ వ్యవహారంలో సిట్‌ దర్యాప్తునకు ఏపీ హైకోర్టు బ్రేక్‌
రైతు వ్యతిరేక చట్టాలపై ఆగ్రహం
పొరుగు దేశాలకు భారత్‌ వ్యాక్సిన్‌ !
తిరువనంతపురం ఏయిర్‌ పోర్టుపై న్యాయపోరాటం చేస్తాం
ఇది.. అసాధారణం పెరారివలన్‌ కేసు ఆలస్యంపై సుప్రీంకోర్టు
ఎంపీ ఝర్నాదాస్‌ వైద్యపై హత్యాయత్నం
ఏపీ రాజధాని గ్రామాల్లో రైతుల భారీ ర్యాలీ
ఇవి మభ్యపెట్టే చర్చలు మాత్రమే!
గెలాక్సీ ఎస్‌ 21 సిరీస్‌కు ప్రీ బుకింగ్స్‌
రైతులతో చర్చలకు ప్రధాని దూరమెందుకు...
విడాకులివ్వకుండానే మరో బంధం నేరమే !
బెంగాల్‌లో ఘోర ప్రమాదం
మత స్వేచ్ఛను నిరోధించే మధ్యప్రదేశ్‌ సర్కారు
30న అఖిలపక్ష సమావేశం
రాజీ లేదు
పెట్టుబడిదారుల చేతుల్లో పెట్టేందుకే.. ఈ చట్టాలు : రాహుల్‌
29 నుంచి పార్లమెంట్‌
గుజరాత్‌లో ఘోరం
బీజేపీ కార్యకర్తలను అరెస్టు చేయాలి

తాజా వార్తలు

03:51 PM

షిషింగ్ హర్బ‌ర్‌లో అగ్ని‌ప్ర‌మాదం

03:41 PM

నల్గొండ రోడ్డు ప్రమాద బాధితులకు పరిహారం ప్రకటించిన ప్రభుత్వం

03:37 PM

అల్మాస్ పూర్ దళితులపై దాడి చేసిన గుండాలను శిక్షించాలి: కేవిపిఎస్

03:28 PM

ఉద్యోగులకు వారంలో మూడు రోజులు సెలవులు..!

03:14 PM

నివాస స్థలాల పట్టాలు పంపిణీ చేసిన హరీష్‌రావు

03:10 PM

రేపు ధర్నా చౌక్‌లో ఐక్యవేదిక స్టీరింగ్ కమిటీ నిరాహారదీక్ష

02:56 PM

ఏపీ ప్రభుత్వానికి షాకిచ్చిన సుప్రీంకోర్టు

02:43 PM

ఫ్యాక్టరీ నుంచి విషవాయువు లీక్‌: ఏడుగురికి అస్వస్థత

02:31 PM

మమతా బెనర్జీకి మరో షాక్

02:14 PM

ధరణి పోర్టల్‌లో రిజిస్ట్రేషన్లపై జూన్ 21 వరకు స్టే

02:00 PM

గవర్నర్ తో ముగిసిన నిమ్మగడ్డ రమేశ్ భేటీ

01:50 PM

మే 29న కాంగ్రెస్ నూతన అధ్యక్షుని ఎన్నిక.!

01:38 PM

క్షమాపణ చెప్పిన టీఆర్ఎస్ ఎమ్మెల్యే..

01:26 PM

సెర్చ్ ఇంజిన్ ఆపేస్తామంటూ.. గూగుల్ హెచ్చరిక

01:14 PM

విద్యాశాఖ మంత్రికి కరోనా పాజిటివ్.. అధికారుల్లో టెన్షన్

01:03 PM

రైతులు అప్పు చెల్లించలేదని పొలం వేలం పెట్టిన బ్యాంకు అధికారులు

12:54 PM

పేదలకు ఉచితంగా అన్ని రకాల వైద్య పరీక్షలు : ఈటల

12:44 PM

లాలూ ప్రసాద్ యాదవ్ కు తీవ్ర అస్వస్థత..

12:34 PM

కొమిరేపల్లిలోనూ వ్యాప్తి చెందిన వింత వ్యాధి..

12:23 PM

సగం ఉడికిన చికెన్, గుడ్లు తినకండి : FSSAI

12:13 PM

డ‌యాగ్నోస్టిక్ మినీ హ‌బ్ సెంట‌ర్‌ను ప్రారంభించిన కేటీఆర్

12:07 PM

శివమొగ్గ భారీ పేలుడు ఘటనలో ఇద్దరు అరెస్ట్

11:56 AM

శశికళ ఆరోగ్య పరిస్థితి విషమం.. నేతల్లో టెన్షన్

11:46 AM

రూ.18వేల విలువైన నిషేధిత గుట్కా ప్యాకెట్లు స్వాధీనం

11:42 AM

స్నేహం ముసుగులో బాలిక​పై సామూహిక లైంగిక దాడి

11:34 AM

వరంగల్ జిల్లాలో దారుణం..

11:17 AM

100 రోజులు ప్రతీ ఒక్కరూ విధిగా మాస్కు ధరించాలి : బైడెన్

11:09 AM

రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

11:01 AM

కార్మిక,కర్షక రాష్ట్ర జాతరకు కార్మికుల ఘన స్వాగతం..

10:50 AM

కరోనా వ్యాక్సిన్ తీసుకున్న ఆరోగ్యశాఖ మంత్రి..

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.