Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • వీడియో
  • ఈ-పేపర్
వివక్షలేని దేశానికి మమ్మల్ని పంపించండి | జాతీయం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • జాతీయం
  • ➲
  • స్టోరి
  • Jan 14,2020

వివక్షలేని దేశానికి మమ్మల్ని పంపించండి

- భారతీయ పౌరులుగా మమ్మల్ని చూడటంలేదు
- రాష్ట్రపతికి గుజరాత్‌ ఉనా బాధితుల వినతి
లక్నో : తమను ఈ దేశ పౌరులుగా చూడటంలేదనీ, వివక్షలేని దేశానికి మమ్మల్ని పంపించాలని 'ఉనా' బాధితులు రాష్ట్రపతికి మొరపెట్టుకున్నారు. గుజరాత్‌లోని గిర్‌సోమ్‌నాథ్‌ జిల్లా ఉనాలో సర్వయ్యా కుటుంబానికి చెందిన దళిత యువకులను కారుకు కట్టేసి విచక్షణా రహితంగా కొట్టిన ఘటనకు సంబంధించి బాధితులు ఏడుగురిలో ఒకరైన వాష్‌రాం ఈ మేరకు జిల్లా కలెక్టరేట్‌లో ఈ నెల 7న పిటిషన్‌ సమర్పించారు. గోవధకు పాల్పడి.. దాని చర్మం వలిచారన్న ఆరోపణలతో ఏడుగురు దళితులను పెత్తందారీ కులానికి చెందిన దాదాపు 40 మంది 2016 జులై 11న ఇనరరాడ్లు, కర్రలతో తీవ్రంగా కొట్టిన విషయం తెలిసిందే. 'ఉనా ఘటన మమ్మల్ని ప్రాథమిక హక్కు, ఉపాధి నుంచి దూరం చేసింది' అని వాష్‌రాం అన్నారు. 'అధికారులు మమ్మల్ని ఈ దేశ పౌరులుగా చూడటంలేదు. మమ్మల్ని ఈ దేశ పౌరులుగా పరిగణించకపోతే.. మా పౌరసత్వం రద్దుచేయండి.. వివక్షలని మరో దేశానికి మమ్మల్ని పంపించండి' అన్నారు. ఉనా దారుణంపై నిరసనలు వెల్లువెత్తటంతో వేగవంతమైన దర్యాప్తు కోసం ప్రత్యేక కోర్టును, ప్రత్యేక పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ను అప్పట్లో ఏర్పాటుచేశారు. 'ఘటన జరిగి నాలుగేండ్లు కావస్తున్నా... విచారణ కొనసాగుతూనే ఉన్నది. బాధితులకు వ్యవసాయ భూమి, ఇండ్ల కోసం స్థలం, ఉపాధి కల్పిస్తామని అప్పటి గుజరాత్‌ ముఖ్యమంత్రి ఆనందిబెన్‌ పటేల్‌ హామీ ఇచ్చారు. కానీ, ఆ తర్వాత ఆమెకానీ, రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధులు కానీ ఎవ్వరూ మమ్మల్ని కనీసం కలవలేదు.. ఒక్క హామీ కూడా నెరవేరలేదు' అని వాష్‌రాం వాపోయారు. మా హక్కులకు రాష్ట్రపతి హామీ ఇవ్వకపోతే.. కనీసం చనిపోయేందుకు అనుమతివ్వాలని కోరారు. మా పిటిషన్‌ను పరిగణనలోనికి తీసుకోకపోతే.. రాష్ట్రపతి భవన్‌ ఎదుట సజీవదహనానికి పాల్పడతామని హెచ్చరించారు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

నేడు కిసాన్‌ పరేడ్‌
కల్నల్‌ సంతోష్‌కు మహావీర్‌ చక్ర
బాలుకు పద్మవిభూషణ్‌
జాతీయ స్థాయి ఆర్చరీ పోటీల్లో పతకాలు
రైతన్నపై కత్తికట్టిన బీజేపీ ప్రభుత్వాలు
కరోనా సమయంలోనూ భారీగా పెరిగిన అంబానీ సంపద
భారత్‌ శాంతికి కట్టుబడి ఉంది
బాల పురస్కార్‌ విజేతలతో మోడీ సంభాషణ
ఏపీ లో వెల్లువెత్తిన సంఘీభావం
మోడీ ద్వారానే అర్నబ్‌కు బాలాకోట్‌ సమాచారం : రాహుల్‌ గాంధీ
దేశ ప్రయోజనాల కోసం
ముంబయిలో భారీ ర్యాలీ
లవ్‌ జిహాద్‌ యూపీ అభ్యర్థనకు సుప్రీం తిరస్కరణ
వాట్సాప్‌ పై కేంద్రం ఫైర్‌
సరిహద్దులో భారత్‌-చైనా జవాన్ల మధ్య ఘర్షణ
తెలంగాణకు రూ.1,336.44 కోట్లు జీఎస్టీ పరిహారం
తెలుగు రాష్ట్రాలకు పోలీసు పతకాలు
ఏపీలో స్థానిక పోరుకు పచ్చజెండా
కిసాన్‌ జవాన్‌ పరేడ్‌
కదిలిన రైతు దండు
మోడీ పర్యటనకు ముందే..
సుప్రీం ముందుకు..
నేతాజీ అన్ని మతాలనూ గౌరవించారు
ఇది ప్రజా ఉద్యమం
టీకా సరఫరాలో అసమానతలు..ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు ప్రతికూలం
షోపియాన్‌ ఎన్‌కౌంటర్‌ బూటకం
అందరి చూపు సుప్రీం వైపు
మీరే మోడీని ఒప్పించాలి
పెరిగిన స్త్రీ శిశువుల జనన రేటు
యూపీలో రైతుల ట్రాక్టర్ల ర్యాలీ

తాజా వార్తలు

11:15 AM

జెండా వందనంలో పాల్గొన్న లోక్​సభ స్పీకర్ ఓం బిర్లా..

11:07 AM

గ్రామ సచివాలయాలు, వాలంటీర్లకు షాకిచ్చి‌న‌ ఎస్ఈసీ

11:05 AM

ఢిల్లీ సరిహద్దుల్లో స్వల్ప ఉద్రిక్తత

10:49 AM

గణతంత్ర వేడుకల్లో ఘర్షణ

10:48 AM

దేశంలో కొత్తగా మరో 9వేల పాజిటివ్ కేసులు

10:45 AM

మోడీ ఆటలు.. కేసీఆర్ కబుర్లు ఇక సాగవు : బృందాకారత్

10:43 AM

టాటాఏస్, లారీ ఢీకొన్ని ఒక‌రు మృతి

10:40 AM

ప్రగతి భవన్‌లో జాతీయ జెండా ఆవిష్కరించిన సీఎం

10:38 AM

జాతీయ పతాకం ఆవిష్కరించిన రాష్ట్రపతి

10:27 AM

పోలీసుల అదుపులో మరో సైకో కిల్లర్

09:54 AM

రైతుల ట్రాక్టరు ర్యాలీ ప్రారంభం

09:49 AM

తెలంగాణ‌లో క‌రోనా కేసుల అప్‌డేట్స్‌!

09:47 AM

ఏపీలో ఘనంగా గణతంత్ర వేడుకలు

09:38 AM

ట్రక్కును ఢీకొన్న అంబులెన్సు: ఐదుగురి మృతి

09:05 AM

బోరబండలో రౌడీషీటర్‌ దారుణ హత్య

08:59 AM

అదుపు త‌ప్పి పొలాల్లో‌కి దూసుకెళ్ళి‌న పెళ్లి బ‌స్సు‌

08:50 AM

నటి, బిగ్‌బాస్ మాజీ కంటెస్టెంట్ ఆత్మ‌హ‌త్య‌..!

08:29 AM

ప్రియుడికి ఎయిడ్స్‌ ఉందని తెలిసినా ప్రియురాలు..!

08:25 AM

రాజేంద్రనగర్‌లో అర్ధ‌రాత్రి అగ్ని‌ప్ర‌మాదం

08:10 AM

కోయంబత్తూర్‌లో నాటుబాంబు పేలుడు కలకలం

07:51 AM

మందుబాబులకు భారీ షాక్...

07:33 AM

నేడు నగరంలో ట్రాఫిక్‌ ఆంక్షలు

07:30 AM

నేడు అయోధ్య మసీదు నిర్మాణానికి శంకుస్థాపన

07:20 AM

కాశ్మీర్ లో కూలిన ఆర్మీ హెలికాప్టర్!

07:17 AM

ఫిబ్రవరి 1న రైతుల పార్లమెంట్‌ మార్చ్‌

06:58 AM

నేడే కిసాన్‌ గణతంత్ర పరేడ్‌

06:51 AM

నేడు ఉప్పల్‌ స్టేడియం వరకు వాహనాల ర్యాలీ

06:48 AM

డివైడర్ ను ఢీ కొట్టిన బస్సు: 12 మందికి గాయాలు

10:07 PM

హెలికాప్టర్‌ కూలీ పైలట్‌ మృతి

09:55 PM

సంగారెడ్డిలో విషాదం..మేక పిల్లను రక్షించబోయి..

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.