Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • వీడియో
  • ఈ-పేపర్
విద్వేష ప్రసంగాలే ముంచాయి.. | జాతీయం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • జాతీయం
  • ➲
  • స్టోరి
  • Feb 14,2020

విద్వేష ప్రసంగాలే ముంచాయి..

- ఢిల్లీ ఎన్నికలపై అమిత్‌షా
న్యూఢిల్లీ: దేశరాజధాని ఢిల్లీ ఎన్నికల్లో అమిత్‌షా సహా బీజేపీ నేతలు వివాదాస్పద, మత ఉద్రిక్తతలను పెంచే విద్వేషపూరిత వ్యాఖ్యలు చేశారు. ఓటింగ్‌ మిషన్‌ను గట్టిగా నొక్కండి.. అది సీఏఏకు వ్యతిరేకంగా నిరసనలుచేస్తున్న షాహీన్‌బాగ్‌కు వినిపించాలంటూ దేశానికి హౌంమంత్రి హౌదాలో ఉండి కోరారు. ఎంపీలు, ఎమ్మెల్యేలు సహా పార్టీ నేతలందరూ వివాదాస్పదవ్యాఖ్యలు చేస్తుంటే. ఎన్నికల్లో లబ్ది కోసం.. ఆ పార్టీ అగ్రనేతలు మౌనం వహించారు. ఇప్పుడు ఎన్నికల ఫలితాలతో దిమ్మతిరిగాక.. అమిత్‌ షా వివరణ ఇచ్చుకోకతప్పలేదు. తన అంచనాకు భిన్నంగా ఫలితాలొచ్చాయన్నారు. తానూ అలాంటి వ్యాఖ్యలు చేసిన షా ఇప్పుడు ఆ విద్వేష తప్పిదాలను ఇతర నేతలపై నెట్టే ప్రయత్నం చేశారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో 'గోలీ మారో'... 'ఇండోపాక్‌ మ్యాచ్‌' వంటి విద్వేష ప్రసంగాలే తమ విజయానికి గండి కొట్టాయని భావిస్తున్నానని కేంద్ర హోం మంత్రి అమిత్‌షా గురువారం వ్యాఖ్యానించారు. అయితే బీజేపీ కేవలం విజయం లేదా ఓటమి కోసమో ఈ ఎన్నికల్లో పోరాడలేదనీ, ఎన్నికల పోరు ద్వారా తన సైద్ధాంతిక వ్యాప్తి కోసం ప్రయత్నించిందని బుకాయించే ప్రయ త్నం చేశారు. గోలీమారో , ఇండోపాక్‌ మ్యాచ్‌ వంటి వివాదాస్పద నినాదాలు చేయ కుండా వుండాల్సిం దనీ, తమ పార్టీ ఇటువంటి నినాదాలకు దూరమని ఆయన ఒక మీడియా సంస్థకిచ్చిన ఇంటర్వ్యూలో వివరించారు. కొంతమంది పార్టీ నేతలు చేసిన ఇలాంటి వివాదాస్పద వ్యాఖ్యలతోనే తమ పార్టీ ఓటమి పాలైందని ఆయన ఒక ప్రశ్నకు ఇచ్చిన సమాధానంలో అంగీకరించారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు తప్పుడు మార్గంలో వెళ్లాయని తాను భావిస్తున్నాననీ, అయితే ఈ ఫలితాలను పౌరసత్వ (సవరణ) చట్టం (సీఏఏ), జాతీయ పౌరసత్వ రిజిస్టర్‌ (ఎన్నార్సీ)పై ప్రజలిచ్చిన తీర్పుగా తాను భావించటం లేదని ఆయన స్పష్టం చేశారు. సీఏఏ వంటి అంశాలపై తనతో చర్చించదలుచుకున్న వారు తన కార్యాలయానికి వచ్చి సమయం కోరితే మూడు రోజుల్లో వారికి సమయం కేటాయిస్తామన్నారు. మత ప్రాతిపదికన దేశ విభజన జరగటానికి కాంగ్రెస్‌ పార్టీయే కారణమని ఆయన విమర్శించారు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

రాజీ లేదు
పెట్టుబడిదారుల చేతుల్లో పెట్టేందుకే.. ఈ చట్టాలు : రాహుల్‌
29 నుంచి పార్లమెంట్‌
గుజరాత్‌లో ఘోరం
బీజేపీ కార్యకర్తలను అరెస్టు చేయాలి
అడయార్‌ క్యాన్సర్‌ ఇన్‌స్టిట్యూట్‌ చైర్‌పర్సన్‌ వి.శాంత కన్నుమూత
సహారా ఎడారిపై మంచు పరదా
విదేశీ పెట్టుబడుల నిబంధనల్లో మార్పులు
'ప్రైవసీ పాలసీ' మార్పులను వెనక్కి తీసుకోవాలి
7 నెలల కనిష్టానికి కరోనా కేసులు
ఎర్రకోట వద్ద బర్డ్‌ఫ్లూ కలకలం
ఎంపీలో తొలి 'లవ్‌ జిహాద్‌' కేసు
మేము సైతం
మోడీ సర్కార్‌ కు చీమకుట్టినట్టూ లేదు..
27 నగరాల్లో మెట్రో రవాణా
రండి.. చట్టాల గురించి వివరించండి....
వీఐపీల సేవలో...
దళిత యువతిపై దారుణం
అప్పటి వరకు మాల్యాను అప్పగించం!
నేనూ బాధితురాలినే!
ఫేస్‌బుక్‌, ట్విట్టర్‌ లకుపార్లమెంటరీ ప్యానెల్‌ సమన్లు
సీపీఐ(ఎం) కార్యకర్తలపై దాడులు
బాదుడే బాదుడు
కిసాన్‌ పరేడ్‌ అనుమతిపై మీదే అధికారం
రాజ్యసభలో జమ్మూకాశ్మీర్‌కు ప్రాతినిథ్యం జీరో
మణిపూర్‌లో ఇద్దరు జర్నలిస్టులపై దేశద్రోహం కేసు
లక్ష ట్రాక్టర్లతో కిసాన్‌ పరేడ్‌
దేశంలో ఉద్యోగ సంక్షోభం
2,24,301 మందికి కరోనా వ్యాక్సిన్‌
పెట్రో బాదుడు..

తాజా వార్తలు

08:33 AM

ఘోరం రోడ్డు ప్రమాదం: 13 మంది దుర్మరణం

08:06 AM

మంచు మనోజ్ స్నేహితుడు కన్నుమూత

07:51 AM

నేడు ఉచిత ఆన్‌‌లైన్‌ జాబ్‌‌మేళా

07:46 AM

హైవేపై బోల్తాపడ్డ లారీ

07:26 AM

నేడు నగరంలో మంత్రి కేటీఆర్ పర్యటన

07:22 AM

రాష్ట్రవ్యా‌ప్తంగా జిల్లా ట్రైబ్యునళ్లు సేవ‌లు ప్రారంభం

07:19 AM

కందుల కొనుగోలుకు రంగం సిద్ధం

07:14 AM

ఆగి ఉన్న లారీలో మంటలు డ్రైవర్ సజీవ దాహనం

07:09 AM

నేడు ఖమ్మం జిల్లా నేతలతో భేటీకానున్న కేటీఆర్

07:05 AM

వ్యా‌క్సి‌నేష‌న్‌..తెలంగాణ‌ను అభినందించిన కేంద్రం

07:01 AM

స్టార్ ఫుట్​బాలర్‌పై రెండు మ్యా‌చ్‌ల నిషేధం

06:47 AM

ప్రేమించి పెళ్లిచేసుకొని..రెండు కత్తులతో దారుణంగా..!

06:35 AM

ఇన్ఫోసిస్‌ ఉద్యోగి ఆత్మహత్య

10:01 PM

అమిత్‌ షాతో ఏపీ సీఎం జగన్‌ భేటీ

09:51 PM

టాలీవుడ్ యువ హీరో విస్వంత్‌పై కేసు నమోదు

09:32 PM

తెలంగాణ కరోనా వాక్సిన్ బులిటెన్ విడుదల..

09:19 PM

భర్త ఘన విజయం..భుజాలపై ఎత్తుకుని ర్యాలీ తీసిన భార్య

09:03 PM

ఢిల్లీ చేరుకున్న ఏపీ సీఎం జగన్..

08:54 PM

జానారెడ్డి ఇంట్లో కాంగ్రెస్ నేతల సమావేశం

08:44 PM

అడయార్ క్యాన్సర్ ఇన్ స్టిట్యూట్ చైర్ పర్సన్ డాక్టర్ శాంత కన్నుమూత

08:15 PM

ఎమ్మెల్సీగా పోతుల సునీత ఏకగ్రీవం

07:32 PM

ఓఆర్ఆర్‌పై రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి

07:23 PM

ఇంగ్లండ్‌తో తొలి రెండు టెస్ట్‌లకు భారత జట్టు ఇదే..

07:11 PM

ఆర్టీసీ డీపోలో విచిత్రమైన ఘటన.. వీడియో వైరల్

07:01 PM

ఈ నెల 29 నుంచి పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు..

06:51 PM

హైదరాబాద్ లో చిరుత సంచారం కలకలం

06:44 PM

మైలవరంలో లాడ్జిలో వ్యక్తి ఆత్మహత్య

06:29 PM

పోలీస్‌ కస్టడీకి అఖిలప్రియ అసిస్టెంట్లు..

05:58 PM

బీజేపీ ఎంపీలు కేంద్రంపై ఒత్తిడి తేవాలి : సీపీఐ(ఎం)

05:56 PM

నాంపల్లి కోర్టుకు విజయమ్మ, షర్మిల..

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.