Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • వీడియో
  • ఈ-పేపర్
పౌరులపై నిఘా | జాతీయం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • జాతీయం
  • ➲
  • స్టోరి
  • Feb 14,2020

పౌరులపై నిఘా

- కేంద్రం చేతిలోకి 40 కోట్లమంది వ్యక్తిగత సమాచారం
- అమల్లోకి రాబోతున్న కొత్త నిబంధనావళి
- పాలకులను విమర్శిస్తూ పోస్టులు పెడితే అంతే సంగతి
- పోలీసులకు, నిఘా వర్గాలకు పోస్టు పెట్టినవారి వివరాలు
-  పౌరుల వ్యక్తిగత గోప్యతకు భంగం : నిపుణులు, పౌర హక్కుల నేతలు
న్యూఢిల్లీ : ఫేస్‌బుక్‌, యూట్యూబ్‌, ట్విట్టర్‌, టిక్‌టాక్‌...వేదికలపై ప్రతి ఒక్కరూ స్వేచ్ఛగా తమ తమ భావాల్ని వ్యక్తం చేసుకోవచ్చు. వ్యక్తిగతంగా గోప్యతను కలిగివుంటూ రాజకీయంగా, సామాజికంగా భావవ్యక్తీకరణ చేయవచ్చు. అయితే ఇదంతా మారబోతున్నది. సామాజిక మాధ్యమాలకు సంబంధించి కొత్త నిబంధనావళి త్వరలో అమల్లోకి రాబోతున్నదని ఢిల్లీలోని ఉన్నతస్థాయి అధికారిక వర్గాలు మీడియాకు వెల్లడించాయి. అయితే ఈ నిబంధనావళిలో వివాదాస్పద అంశాలు ఉన్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. దీనివల్ల ప్రతి ఇంటిపై ప్రతి పౌరుడిపై ప్రభుత్వాల నిఘా మరింత పెరిగితే అది ప్రజాస్వామ్యానికి పెనుముప్పుగా మారుతుందని, కేంద్రం తీసుకొస్తున్న 'డాటా ప్రొటక్షన్‌ బిల్లు' ఇందుకోసమేనని ఆందోళన వ్యక్తమవుతున్నది. మనదేశంలోని పౌరుల వ్యక్తిగత సమాచారాన్ని దొడ్డిదారిన తీసుకెళ్తున్న విదేశీ సంస్థల (గూగుల్‌, వాట్సాప్‌, ఫేస్‌బుక్‌, ట్విట్టర్‌, యూట్యూబ్‌)పై నియంత్రణ చర్యలు చేపట్టాల్సింది పోయి, పౌరుల వ్యక్తిగత గోప్యతకు పాలకులే తూట్లు పొడవటం, ఆ కంపెనీలతో వారు చేతులు కలిపి సమాచారాన్ని పంచుకోవటం అత్యంత ప్రమాదకరమని హెచ్చరిస్తున్నారు. కొత్త నిబంధనలు అమల్లోకి వస్తే 40కోట్లమంది పౌరుల గోప్యతకు భంగం కలుగుతుందని, పౌరుల వ్యక్తిగత గోప్యత ప్రాథమిక హక్కుగా పేర్కొన్న సుప్రీంకోర్టు తీర్పును ఉల్లంఘించేవిధంగా ఈ నిబంధనలు న్నాయని తెలుస్తున్నది. ఫేక్‌న్యూస్‌, అశ్లీల సైట్స్‌, తీవ్రవాదాన్ని అడ్డుకోవటమనే పేరుతో కేంద్రం ఈనెలాఖరులోగా కొత్త నిబంధనావళిని తీసుకురాబోతున్నది. అయితే వీటిని అడ్డుకోవడానికి గోప్యత హక్కును దెబ్బతీసేవిధంగా ఏ దేశంలోనూ ఇలాంటి నిబంధనావళిని రూపొందించలేదని విమర్శలున్నాయి. పౌరుల సమాచారాన్ని పొందే నిబంధనావళి ఇతర దేశాల్లోనూ ఉందని, అయితే దానికి కొన్ని పరిమితులున్నాయని నిపుణులు గుర్తుచేశారు. కోర్టు ఆదేశాలు, న్యాయవ్యవస్థ అనుమతి లేకుండానే ప్రభుత్వ సంస్థలు (హోం, ఇంటలిజెన్స్‌, పోలీస్‌, సీబీఐ, రా...మొదలైనవి) సమాచారాన్ని పొందేందుకు కొత్త నిబంధనావళి అవకాశం ఇస్తోందని తెలిపారు.
త్వరలో కొత్త నిబంధనావళి : ఎన్‌.ఎన్‌.కౌల్‌, కేంద్ర ఎలక్ట్రానిక్స్‌, ఐటీ శాఖ మీడియా సలహాదారు
సామాజిక మాధ్యమాలు నిర్వహిస్తున్న కంపెనీలు, మెస్సేజింగ్‌ యాప్స్‌ కోసం నూతన నిబంధనావళి రూపొంది స్తున్నాం. ప్రక్రియ కొనసాగుతున్నది. కంపెనీలకు కొత్తగా ఇస్తున్న మార్గదర్శకాలు, నిబంధనావళిలో మార్పులు ఏంటన్నది ఇప్పుడే బయటపెట్టలేం.
అడిగిన సమాచారం ఇవ్వాల్సిందే
కొత్త నిబంధనల ప్రకారం, సామాజిక మాధ్యమాల్లో ఖాతాలు కలిగివున్న పౌరుల వ్యక్తిగత సమాచారాన్ని పోలీస్‌, సీబీఐ, రా, ఇతర నిఘా సంస్థలు ఎప్పుడంటే అప్పుడు సేకరించవచ్చు. ఈ వేదికల్లో పౌరులు, హక్కుల నేతలు రాజకీయంగా, సామాజికంగా వ్యాఖ్యలు చేసినా, ప్రభుత్వ అధినేతల్ని విమర్శించినా..ఇక అంతే సంగతి. ఆ పోస్టులు పెట్టిందెవర్నది ప్రభుత్వ వర్గాలకు ఫేస్‌బుక్‌, ట్విట్టర్‌, యూట్యూబ్‌, వాట్సాప్‌...ఇవ్వాల్సిందే. దాంతో పోలీస్‌, నిఘా వర్గాలు వారిని లక్ష్యంగా చేసుకునేందుకు అవకాశముంది.
న్యాయస్థానం ఆదేశం.. అవసరం లేదు
ఫలానా పోస్ట్‌ (వీడియోలు, ఇతర సందేశాలు) ఎవరు చేశారు? ఎక్కడ్నుంచి మొదలైంది? ఏ వర్గానికి చెందినవారు? వారి కులం, మతం, రాజకీయ సామాజిక నేపథ్యం ? మొదలైన వివరాలు సేకరించవచ్చు. ప్రభుత్వం అడిగిన సమాచారాన్ని 72గంటల్లోగా గూగుల్‌, యూట్యూబ్‌, బైట్‌ డ్యాన్స్‌, టిక్‌టాక్‌, ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రామ్‌, వాట్సాప్‌ ఇవ్వాలి. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నారనే కారణంతో ఎవర్నైనా నిఘా వర్గాలు అదుపులోకి తీసుకొనే అవకాశం ఉంటుంది. న్యాయస్థానాల ఆదేశాలతో సంబంధం ఉండదు. పోలీస్‌ వారెంటూ అవసరం లేదు.
- సామాజిక మాధ్యమాల్లో, మెస్సేజింగ్‌ యాప్స్‌లో ఖాతాలు కలిగివున్న కోట్లాది మందికి కొత్త నిబంధనలు వర్తిస్తాయి.
- 50కోట్లమంది ఇంటర్నెట్‌ వాడకందార్లపై, పరోక్షంగా దేశంలోని 130కోట్లమంది ఈ నిబంధనల పరిధిలోకి వస్తారని నిపుణులు చెబుతున్నారు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

జై కిసాన్‌..
ఆ ఘటన దురదృష్టకరం..
ఎర్రకోటపై జెండా ఎగరేసింది బీజేపీ అనుచరుడేనా..?
కట్టుదిట్టమైన భద్రత నడుమ గణతంత్ర వేడుకలు
వ్యాక్సిన్‌ వేసుకోవాలా? వద్దా?
నిధుల సమీకరణలో మోతిలాల్‌ ఓస్వాల్‌ రియల్‌ ఎస్టేట్‌
డిజిటల్‌ కరెన్సీపై ఆర్బీఐ దృష్టి..!
చట్టాల రద్దే ఏకైక పరిష్కారం : ఏచూరి
ఇది దారుణం..
కర్నాటక క్యాబినెట్‌ లో కుర్చీలాట
పిల్‌ ఉపసంహరణకు అనుమతివ్వం!
లీటర్‌ పెట్రోల్‌ రూ.90 !
రైతుల అపూర్వ భాగస్వామ్యం
పారిశ్రామికం ఇప్పటికీ వెనుకడుగే!
దేశవ్యాప్తంగా గణతంత్ర వేడుకలు
జేఈఈ అభ్యర్థులకు కీలక ప్రకటన
అయోధ్య మసీదు పనులు ప్రారంభం
బ్రోకర్‌ ఎంపికకు ఫినాలజీ సెలెక్ట్‌
నేడు కిసాన్‌ పరేడ్‌
కల్నల్‌ సంతోష్‌కు మహావీర్‌ చక్ర
బాలుకు పద్మవిభూషణ్‌
జాతీయ స్థాయి ఆర్చరీ పోటీల్లో పతకాలు
రైతన్నపై కత్తికట్టిన బీజేపీ ప్రభుత్వాలు
కరోనా సమయంలోనూ భారీగా పెరిగిన అంబానీ సంపద
భారత్‌ శాంతికి కట్టుబడి ఉంది
బాల పురస్కార్‌ విజేతలతో మోడీ సంభాషణ
ఏపీ లో వెల్లువెత్తిన సంఘీభావం
మోడీ ద్వారానే అర్నబ్‌కు బాలాకోట్‌ సమాచారం : రాహుల్‌ గాంధీ
దేశ ప్రయోజనాల కోసం
ముంబయిలో భారీ ర్యాలీ

తాజా వార్తలు

09:01 AM

యువకుడి మర్మాంగంపై కత్తి, రాడ్‌తో దాడి చేసి..!

08:44 AM

నేడు గవర్న‌ర్‌ను క‌ల‌వ‌నున్న‌ ఎస్ఈసీ నిమ్మగడ్డ

08:29 AM

ఘోర రోడ్డు ప్రమాదం: ఎనిమిది మంది మృతి

08:19 AM

కరోనా వ్యాక్సిన్ వేసుకునే వారికి బంపర్ ఆఫర్

08:08 AM

గొర్రెల డీసీఎం వ్యాన్‌ బోల్తా..70 గొర్రెలు మృతి

08:04 AM

ఫోన్ కోసం తండ్రిని కొట్టి చంపిన కూతురు

07:50 AM

సంగారెడ్డికి మెట్రోరైలు విస్తరించేలా కృషి చేయాలి : కాంగ్రెస్

07:40 AM

ఏపీలో ఇద్దరు కలెక్టర్ల బదిలీకి సీఎస్‌ ఉత్తర్వులు

07:23 AM

నాంపల్లిలో తమ్ముడ్ని వెంటాడి మరీ చంపిన అన్న

07:07 AM

నేడు జైలు నుంచి విడుదల కానున్న శశికళ

07:03 AM

వనస్థలిపురంలోని అపార్టుమెంటులో అగ్నిప్రమాదం

06:56 AM

క‌రోనా వ్యా‌క్సి‌న్ తీసుకున్న‌ వైద్యు‌రాలికి అస్వ‌స్థ‌త‌

06:46 AM

ఏకగ్రీవాలకు భారీ నజరానా

06:39 AM

విమానాల రాకపోకలపై బ్రెజిల్ నిషేధం

10:01 PM

కోహ్లీయే నా కెప్టెన్ : రహానే

09:48 PM

టీడీపీ మాజీ మహిళ ఎమ్మెల్యే కన్నుమూత

09:24 PM

డిజిటల్ నగదు యోచనలో ఆర్బీఐ

09:11 PM

పాల్వంచ కేటీపీఎస్‌లో ప్రమాదం.. కార్మికులకు గాయాలు

09:01 PM

భూ తగాదాల దాడిలో ఒకరి మృతి

08:56 PM

ఈ స్వ‌తంత్ర దేశంలో గ‌ణ‌తంత్రం ఎవ‌డికో..ఎందుకో

08:35 PM

దేశంలో బిజెపి పాలనలో రాజ్యాంగం ధ్వంసం: బృందా కారత్

08:11 PM

వింత గొర్రె జననం..

08:04 PM

ఏపీలో 172 పాజిటివ్‌ కేసులు

07:59 PM

ఎప్పుడో చెప్పకపోతే.. లీక్‌ చేయడానికి సిద్ధంగా ఉన్నా..

07:39 PM

భార్య లేచిపోయిందనే కోపంతో ఏకంగా 17 మందిని..

07:14 PM

గోల్నాకలో ఉరివేసుకొని భార్యాభర్తల ఆత్మహత్య

06:57 PM

కరోనాతో రక్షణ మంత్రి మృతి

06:42 PM

పద్మజ, పురుషోత్తంనాయుడులకు 14 రోజుల రిమాండ్

06:31 PM

రైతులపై దాడికి కేంద్రం ప్రభుత్వమే బాధ్యత వహించాలి : రేవంత్‌రెడ్డి

06:21 PM

రైతులపై నిర్బంధాన్ని ఆపాలి - రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలి

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.