Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • వీడియో
  • ఈ-పేపర్
15 రోజులు.. 53వేల కోట్లు విత్‌డ్రా | జాతీయం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • జాతీయం
  • ➲
  • స్టోరి
  • Mar 30,2020

15 రోజులు.. 53వేల కోట్లు విత్‌డ్రా

-ఎప్పుడేం అవసరమొస్తుందోనని నగదును తీసుకుంటున్న ఖాతాదార్లు
- ఇలాగే కొనసాగితే మార్కెట్లో కరెన్సీ సమస్య : ఆర్థికవిశ్లేషకులు
న్యూఢిల్లీ : కరోనా భయాలు...దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ నేపథ్యంలో బ్యాంకుల నుంచి ఖాతాదార్లు పెద్దమొత్తంలో తమ సొమ్మును విత్‌డ్రా చేస్తున్నారు. గత 15రోజుల్లో దేశవ్యాప్తంగా రూ.53వేల కోట్ల రూపాయలు నగదు రూపంలో వివిధ బ్యాంకుల నుంచి ఖాతాదారులు తీసేసుకున్నారు. ఖాతాదార్లు ఇంతపెద్ద మొత్తంలో నగదు తీసుకోవటం గత 16 నెలల్లో ఇదే మొదటిసారి. లాక్‌డౌన్‌ కారణంగా ఇంటి అవసరాలు, ప్రతిఖర్చు నగదు రూపంలో ఉండటంతో చేతిలో డబ్బు ఉండాలన్న ఆలోచనతో అనేకమంది జాగ్రత్తపడుతున్నారు. ఫ్లిప్‌కార్ట్‌, అమెజాన్‌ లాంటి ఈకామర్స్‌ సంస్థల ద్వారా నిత్యావసర సరుకులు ఆర్డర్‌ ఇచ్చినా, ఆ సేవలు అందే పరిస్థితి ఇప్పుడు కనపడటం లేదు. సరుకుల డెలివరీ డిమాండ్‌ చాలా ఎక్కువగా ఉందన్న కారణంతో ఈకామర్స్‌ సంస్థలు ఆర్డర్లు స్వీకరించటం లేదు.
నోట్ల చెలామణికి సంబంధించి ఆర్‌బీఐ ఇటీవల వెల్లడించిన విషయాలు ఈ విధంగా ఉన్నాయి. పండుగలు, ఎన్నికల సమయంలో నగదు విత్‌డ్రాయల్స్‌ చాలా ఎక్కువగా ఉంటాయి. అలాంటి పరిస్థితి ఇప్పుడుంది. గత 15 రోజులుగా పెద్దమొత్తంలో నోట్లను బ్యాంకుల ద్వారా సరఫరా చేశాం. మార్చి 13నాటికి దేశవ్యాప్తంగా ప్రజల చేతుల్లో చెలామణి అవుతున్న నగదు మొత్తం రూ.23లక్షల కోట్లు. డిజిటల్‌ లావాదేవీలను కూడా కలుపుకుంటే ఇది మరింత ఎక్కువగా ఉంటుందని సమాచారం.
నగదు సంక్షోభానికి దారితీస్తుంది...
బ్యాంకులు ఆన్‌లైన్‌ లావాదేవీలు ప్రోత్సహిస్తున్నా, అందుకు అనుకూల వాతావరణం లేదని, నిత్యావసర సరుకులన్నీ నగదురూపంలో కొనుగోలు చేస్తున్నారని జాతీయ బ్యాంకుల చీఫ్‌ ఎకానమిస్ట్‌ ఎస్‌కె.ఘోష్‌ కేంద్రానికి తెలియజేశారు. నగదు కోసం డిమాండ్‌ అనూహ్యంగా పెరిగిందని కేంద్రానికి రాసిన నోట్‌లో ఆయన తెలియజేశారు. బ్యాంకుల్లో ఓ వైపు డిపాజిట్లు పడిపోవటం, మరోవైపు నగదు విత్‌డ్రాయల్స్‌ పెరగటం...నగదు సంక్షోభానికి దారితీస్తుందని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

జై కిసాన్‌..
ఆ ఘటన దురదృష్టకరం..
ఎర్రకోటపై జెండా ఎగరేసింది బీజేపీ అనుచరుడేనా..?
కట్టుదిట్టమైన భద్రత నడుమ గణతంత్ర వేడుకలు
వ్యాక్సిన్‌ వేసుకోవాలా? వద్దా?
నిధుల సమీకరణలో మోతిలాల్‌ ఓస్వాల్‌ రియల్‌ ఎస్టేట్‌
డిజిటల్‌ కరెన్సీపై ఆర్బీఐ దృష్టి..!
చట్టాల రద్దే ఏకైక పరిష్కారం : ఏచూరి
ఇది దారుణం..
కర్నాటక క్యాబినెట్‌ లో కుర్చీలాట
పిల్‌ ఉపసంహరణకు అనుమతివ్వం!
లీటర్‌ పెట్రోల్‌ రూ.90 !
రైతుల అపూర్వ భాగస్వామ్యం
పారిశ్రామికం ఇప్పటికీ వెనుకడుగే!
దేశవ్యాప్తంగా గణతంత్ర వేడుకలు
జేఈఈ అభ్యర్థులకు కీలక ప్రకటన
అయోధ్య మసీదు పనులు ప్రారంభం
బ్రోకర్‌ ఎంపికకు ఫినాలజీ సెలెక్ట్‌
నేడు కిసాన్‌ పరేడ్‌
కల్నల్‌ సంతోష్‌కు మహావీర్‌ చక్ర
బాలుకు పద్మవిభూషణ్‌
జాతీయ స్థాయి ఆర్చరీ పోటీల్లో పతకాలు
రైతన్నపై కత్తికట్టిన బీజేపీ ప్రభుత్వాలు
కరోనా సమయంలోనూ భారీగా పెరిగిన అంబానీ సంపద
భారత్‌ శాంతికి కట్టుబడి ఉంది
బాల పురస్కార్‌ విజేతలతో మోడీ సంభాషణ
ఏపీ లో వెల్లువెత్తిన సంఘీభావం
మోడీ ద్వారానే అర్నబ్‌కు బాలాకోట్‌ సమాచారం : రాహుల్‌ గాంధీ
దేశ ప్రయోజనాల కోసం
ముంబయిలో భారీ ర్యాలీ

తాజా వార్తలు

10:06 AM

జాతీయ జెండాకు అవమానం..కర్రతో సహా..!

09:57 AM

ఇంట‌ర్ క్లాసుల నిర్వ‌హ‌ణ‌లో మార్పులు

09:01 AM

యువకుడి మర్మాంగంపై కత్తి, రాడ్‌తో దాడి చేసి..!

08:44 AM

నేడు గవర్న‌ర్‌ను క‌ల‌వ‌నున్న‌ ఎస్ఈసీ నిమ్మగడ్డ

08:29 AM

ఘోర రోడ్డు ప్రమాదం: ఎనిమిది మంది మృతి

08:19 AM

కరోనా వ్యాక్సిన్ వేసుకునే వారికి బంపర్ ఆఫర్

08:08 AM

గొర్రెల డీసీఎం వ్యాన్‌ బోల్తా..70 గొర్రెలు మృతి

08:04 AM

ఫోన్ కోసం తండ్రిని కొట్టి చంపిన కూతురు

07:50 AM

సంగారెడ్డికి మెట్రోరైలు విస్తరించేలా కృషి చేయాలి : కాంగ్రెస్

07:40 AM

ఏపీలో ఇద్దరు కలెక్టర్ల బదిలీకి సీఎస్‌ ఉత్తర్వులు

07:23 AM

నాంపల్లిలో తమ్ముడ్ని వెంటాడి మరీ చంపిన అన్న

07:07 AM

నేడు జైలు నుంచి విడుదల కానున్న శశికళ

07:03 AM

వనస్థలిపురంలోని అపార్టుమెంటులో అగ్నిప్రమాదం

06:56 AM

క‌రోనా వ్యా‌క్సి‌న్ తీసుకున్న‌ వైద్యు‌రాలికి అస్వ‌స్థ‌త‌

06:46 AM

ఏకగ్రీవాలకు భారీ నజరానా

06:39 AM

విమానాల రాకపోకలపై బ్రెజిల్ నిషేధం

10:01 PM

కోహ్లీయే నా కెప్టెన్ : రహానే

09:48 PM

టీడీపీ మాజీ మహిళ ఎమ్మెల్యే కన్నుమూత

09:24 PM

డిజిటల్ నగదు యోచనలో ఆర్బీఐ

09:11 PM

పాల్వంచ కేటీపీఎస్‌లో ప్రమాదం.. కార్మికులకు గాయాలు

09:01 PM

భూ తగాదాల దాడిలో ఒకరి మృతి

08:56 PM

ఈ స్వ‌తంత్ర దేశంలో గ‌ణ‌తంత్రం ఎవ‌డికో..ఎందుకో

08:35 PM

దేశంలో బిజెపి పాలనలో రాజ్యాంగం ధ్వంసం: బృందా కారత్

08:11 PM

వింత గొర్రె జననం..

08:04 PM

ఏపీలో 172 పాజిటివ్‌ కేసులు

07:59 PM

ఎప్పుడో చెప్పకపోతే.. లీక్‌ చేయడానికి సిద్ధంగా ఉన్నా..

07:39 PM

భార్య లేచిపోయిందనే కోపంతో ఏకంగా 17 మందిని..

07:14 PM

గోల్నాకలో ఉరివేసుకొని భార్యాభర్తల ఆత్మహత్య

06:57 PM

కరోనాతో రక్షణ మంత్రి మృతి

06:42 PM

పద్మజ, పురుషోత్తంనాయుడులకు 14 రోజుల రిమాండ్

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.