Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • వీడియో
  • ఈ-పేపర్
దిక్కెవరు? | జాతీయం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • జాతీయం
  • ➲
  • స్టోరి
  • Mar 31,2020

దిక్కెవరు?

-జాతీయ రహదార్లపై పేదలు, వలసకూలీలు
-ఆకలితో అలమటిస్తూ... వందల కి.మీ ప్రయాణం
- ఢిల్లీ, యూపీ, బీహార్‌లలో రోడ్లమీద అవస్థలు
- సరైన ఏర్పాట్లు చేయలేకపోయిన ప్రభుత్వాలు
చండీగఢ్‌, హర్యానా, ఢిల్లీ, గుర్‌గావ్‌, నోయిడా, ముంబయి, సూరత్‌, అహ్మదాబాద్‌లలో...వలస కార్మికులు, దినసరి కూలీలు లక్షల సంఖ్యలో పనిచేస్తున్నారు. లాక్‌డౌన్‌ నేపథ్యంలో వీరంతా ఖాళీ కడుపులతో రోజులు వెళ్లదీస్తున్నారు. స్వస్థలాలకు బయల్దేరిన వలసకార్మికులు రోడ్లమీదకొచ్చి నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు.

న్యూఢిల్లీ : కరోనా వైరస్‌ వాప్తి, లాక్‌డౌన్‌ కారణంగా... పేదలు, వలస కూలీలు దిక్కులేని పరిస్థితిలో చిక్కుకున్నారు. నగరాల్లో ఉపాధి లేదు. చేతిలో చిల్లి గవ్వ లేదు. కనీసం స్వంత ఊరికైనా వెళదామని బయల్దేరితే అనేక అడ్డంకులు. జిల్లా, రాష్ట్ర సరిహద్దులు మూసేసి పోలీసులు అడ్డుకుంటున్నారు. దాంతో పలు రాష్ట్రాల్లో జాతీయ రహదారులన్నీ కూలీలతో నిండిపో యాయి. ఢిల్లీ, బీహార్‌, జార్ఖండ్‌, మధ్యప్రదేశ్‌, రాజస్తాన్‌, ఛత్తీస్‌ గడ్‌, ముంబయి.. ఇలా ఆయా రాష్ట్రాల్లోని తమ ఊర్లకు చేరుకునేందుకు వేలాది కి.మీ కాలి నడకనే ప్రయాణిస్తున్నారు. చేతుల్లో బకెట్లు, బట్టల బ్యాగులు, ఇతరత్రా వంట పాత్రలు పట్టుకుని వారు కాలినడకను కొనసాగిస్తున్నారు. వారిలో అత్యధికులు రోజుకు రూ.150 నుంచి రూ.300 వరకు సంపా దించుకునేవారే. అదేవిధంగా పలు రాష్ట్రాల్లోని రాజధానుల నుంచి పేదలు బిక్కుబిక్కుమంటూ తమ స్వస్థలాలకు చేరుకునేందుకు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అయితే కేంద్ర ప్రభుత్వాలు ఏమేరకు వారిని ఆదుకుంటున్నాయో ఇప్పటివరకైతే స్పష్టమైన సమాచారం లేదు.
కరోనా వైరస్‌ వ్యాప్తిని అడ్డుకోవటం కోసం దేశవ్యాప్తంగా 21రోజులపాటు లాక్‌డౌన్‌ అమలుజేస్తున్నామని ప్రధాని మోడీ గత మంగళవారం ప్రకటించారు. ఒక్కసారిగా దేశమంతా ఎక్కడిపనులు అక్కడ ఆగిపోయాయి. దాంతో ఎవ్వరికీ పని లేకుండా పోయింది. ఎవ్వరూ కనిపించకూడదంటూ, ఇంటికే పరిమితం కావాలంటూ ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది. నిర్మాణరంగంలో పనిచేసే కూలీలు, చేతివృత్తులు చేసుకునేవారు, ఆహార ఉత్పత్తిలో పనిచేస్తున్న కార్మికులు, ట్రక్‌ డ్రైవర్లు, ఇంటి పనివాళ్లు ఇలాంటి వారి జీవితాలు ఒక్కరోజులో తలకిందుల య్యాయి. పాలకు, కూరగాయలకు, బియ్యం, పప్పు, ఉప్పు, నూనె.. ఇంటి అద్దె...వీటికి డబ్బులెలా వస్తాయన్నఆలోచన వారిని తొలిచేస్తున్నది.
వారాలు, నెలల తరబడి చేతిలో పనిలేకపోతే రోజువారి అవసరాలు ఎలా తీరుతాయన్న ఆందోళన వారిలో మొదలైంది. దాంతో భార్యా పిల్లలతో కలిసి పేదలు, వలస కూలీలు రోడ్లమీదకొస్తున్నారు. బస్సు, రైలు లేకపోయినా...స్వంత ఊరుకు చేరుకుంటే చాలు ! అన్న ఆశతో అడుగులో అడుగు వేసుకుంటూ వెళ్తున్నారు. ''ఇక్కడే ఉంటే ఆకలితో చచ్చిపోయేలా గున్నాం. రెండు రోజులుగా ఏదీ తినలేదు. భయంకర వ్యాధి కరోనా వస్తుందని ఆందోళన చెందుతున్నాం. మా వూరు వెళ్లిపోతా''మని యూపీలో రేఖాదేవి అనే మహిళ చెప్పింది.
ప్రభుత్వాలు ముందస్తు ఏర్పాట్లు చేయాల్సింది: రాజకీయ విశ్లేషకులు
పేదలు, వలస కూలీలు పెద్ద సంఖ్యలో ఇలా రోడ్ల మీదకు రాకుండా ప్రభుత్వాలు జాగ్రత్తపడాల్సిం దని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. భయ పడవద్దు నగరాల్లోనే ఉండండి..అని వారికి భరోసా కల్పించా ల్సింది. వారికి కావాల్సిన నిత్యావసర సరు కులు ఇచ్చి ఉంటే పరిస్థితి ఇంతగా దిగజారేది కాదు. కరోనా వైరస్‌ భయంకరమైన వ్యాధి. గూమికూడిన వారిలో ఒకరికి ఈ వైరస్‌ ఉంటే, తర్వాత పరిణా మాలెలా ఉంటాయో ఊహించుకోండి! దేశమంతా 21రోజుల పాటు లాక్‌డౌన్‌ పాటించిన ఫలితం దక్కుతుందా?
ఇలా చేసి ఉండాల్సింది కాదు
ప్రధాని మోడీ దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ ప్రకటించ గానే, వేలాదిమంది ఒక్కసారిగా సూపర్‌మార్కెట్లపై పడ్డారు. రెండు మూడు నెలలకు కావల్సిన వస్తువులన్నీ ఒకేసారి కొనేయాలని తాపత్రయప డ్డారు. నగరంలో కనిపించిన ఈ భయానక వాతా వరణం అక్కడున్న పేదలు, వలస కూలీల్ని తీవ్రంగా ఆందోళనకు గురిచేసిందని విశ్లేషకులు చెబుతు న్నారు. మరోవైపు బస్సులు, రైలు అంతా బంద్‌ అనే సంగతి తెలిసిపోయింది. దాంతో వలస కూలీలు, పేదలు సైతం తమను తాము రక్షించుకోవడం కోసం సురక్షిత ప్రాంతాలకు వెళ్లేందుకు రోడ్లమీద కొస్తున్నారు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

తిరస్క'రణం'..
పుణె సీరమ్‌ లో భారీ అగ్నిప్రమాదం
కేరళ నుంచి 'పరేడ్‌'కు రెండో విడతలో మరో 500 మందికిపైగా రైతులు
కేరళలో 2.67 కోట్ల మంది ఓటర్లు
ఉడకని చికెన్‌, గుడ్లు తినొద్దు
'కోబ్రా' బెటాలియన్‌లోకి మహిళలు
మంత్రివర్గాన్ని విస్తరించిన యడియూరప్ప
అదే తీరు
వద్దనలేం..
కేరళ ఐదోస్థానానికి... ఒక స్థానం మెరుగుపర్చుకుని..
ఏపీలో దళిత యువకులపై దాష్టీకం...
వాల్తేరు క్లబ్‌ భూ వ్యవహారంలో సిట్‌ దర్యాప్తునకు ఏపీ హైకోర్టు బ్రేక్‌
రైతు వ్యతిరేక చట్టాలపై ఆగ్రహం
పొరుగు దేశాలకు భారత్‌ వ్యాక్సిన్‌ !
తిరువనంతపురం ఏయిర్‌ పోర్టుపై న్యాయపోరాటం చేస్తాం
ఇది.. అసాధారణం పెరారివలన్‌ కేసు ఆలస్యంపై సుప్రీంకోర్టు
ఎంపీ ఝర్నాదాస్‌ వైద్యపై హత్యాయత్నం
ఏపీ రాజధాని గ్రామాల్లో రైతుల భారీ ర్యాలీ
ఇవి మభ్యపెట్టే చర్చలు మాత్రమే!
గెలాక్సీ ఎస్‌ 21 సిరీస్‌కు ప్రీ బుకింగ్స్‌
రైతులతో చర్చలకు ప్రధాని దూరమెందుకు...
విడాకులివ్వకుండానే మరో బంధం నేరమే !
బెంగాల్‌లో ఘోర ప్రమాదం
మత స్వేచ్ఛను నిరోధించే మధ్యప్రదేశ్‌ సర్కారు
30న అఖిలపక్ష సమావేశం
రాజీ లేదు
పెట్టుబడిదారుల చేతుల్లో పెట్టేందుకే.. ఈ చట్టాలు : రాహుల్‌
29 నుంచి పార్లమెంట్‌
గుజరాత్‌లో ఘోరం
బీజేపీ కార్యకర్తలను అరెస్టు చేయాలి

తాజా వార్తలు

03:37 PM

అల్మాస్ పూర్ దళితులపై దాడి చేసిన గుండాలను శిక్షించాలి: కేవిపిఎస్

03:28 PM

ఉద్యోగులకు వారంలో మూడు రోజులు సెలవులు..!

03:14 PM

నివాస స్థలాల పట్టాలు పంపిణీ చేసిన హరీష్‌రావు

03:10 PM

రేపు ధర్నా చౌక్‌లో ఐక్యవేదిక స్టీరింగ్ కమిటీ నిరాహారదీక్ష

02:56 PM

ఏపీ ప్రభుత్వానికి షాకిచ్చిన సుప్రీంకోర్టు

02:43 PM

ఫ్యాక్టరీ నుంచి విషవాయువు లీక్‌: ఏడుగురికి అస్వస్థత

02:31 PM

మమతా బెనర్జీకి మరో షాక్

02:14 PM

ధరణి పోర్టల్‌లో రిజిస్ట్రేషన్లపై జూన్ 21 వరకు స్టే

02:00 PM

గవర్నర్ తో ముగిసిన నిమ్మగడ్డ రమేశ్ భేటీ

01:50 PM

మే 29న కాంగ్రెస్ నూతన అధ్యక్షుని ఎన్నిక.!

01:38 PM

క్షమాపణ చెప్పిన టీఆర్ఎస్ ఎమ్మెల్యే..

01:26 PM

సెర్చ్ ఇంజిన్ ఆపేస్తామంటూ.. గూగుల్ హెచ్చరిక

01:14 PM

విద్యాశాఖ మంత్రికి కరోనా పాజిటివ్.. అధికారుల్లో టెన్షన్

01:03 PM

రైతులు అప్పు చెల్లించలేదని పొలం వేలం పెట్టిన బ్యాంకు అధికారులు

12:54 PM

పేదలకు ఉచితంగా అన్ని రకాల వైద్య పరీక్షలు : ఈటల

12:44 PM

లాలూ ప్రసాద్ యాదవ్ కు తీవ్ర అస్వస్థత..

12:34 PM

కొమిరేపల్లిలోనూ వ్యాప్తి చెందిన వింత వ్యాధి..

12:23 PM

సగం ఉడికిన చికెన్, గుడ్లు తినకండి : FSSAI

12:13 PM

డ‌యాగ్నోస్టిక్ మినీ హ‌బ్ సెంట‌ర్‌ను ప్రారంభించిన కేటీఆర్

12:07 PM

శివమొగ్గ భారీ పేలుడు ఘటనలో ఇద్దరు అరెస్ట్

11:56 AM

శశికళ ఆరోగ్య పరిస్థితి విషమం.. నేతల్లో టెన్షన్

11:46 AM

రూ.18వేల విలువైన నిషేధిత గుట్కా ప్యాకెట్లు స్వాధీనం

11:42 AM

స్నేహం ముసుగులో బాలిక​పై సామూహిక లైంగిక దాడి

11:34 AM

వరంగల్ జిల్లాలో దారుణం..

11:17 AM

100 రోజులు ప్రతీ ఒక్కరూ విధిగా మాస్కు ధరించాలి : బైడెన్

11:09 AM

రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

11:01 AM

కార్మిక,కర్షక రాష్ట్ర జాతరకు కార్మికుల ఘన స్వాగతం..

10:50 AM

కరోనా వ్యాక్సిన్ తీసుకున్న ఆరోగ్యశాఖ మంత్రి..

10:39 AM

నోయిడాలో ఆస్పత్రి వద్ద బాంబు కలకలం..

10:30 AM

దేశంలో కొత్తగా 14వేల పాజిటివ్ కేసులు నమోదు..

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.