Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • బుడుగు
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
  • టాటూలతో జవాన్లకు నివాళి
  • పాకిస్థాన్ ను మూడు ముక్కలు చేయాలి : బాబా రాందేవ్
  • రేపు షియోమీ ఎంఐ 9 స్మార్ట్‌ఫోన్ విడుద‌ల
  • నర్సు సహకారంతోనే శిశువు అపహరణ
  • లక్ష్మి రాయ్‌ ‘వేర్‌ ఈజ్‌ ద వెంకటలక్ష్మీ’ ట్రైలర్‌
  • Previous
  • Next
Pause
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Google+
  • Android
  • Pinterest
పర్యావరణాన్ని కాపాడాలి | నేటి వ్యాసం | www.NavaTelangana.com
  • మీరు ఇక్కడ ఉన్నారు
  • ➲
  • హోం
  • ➲
  • నేటి వ్యాసం
  • ➲
  • స్టోరి
  • Sep 08,2018

పర్యావరణాన్ని కాపాడాలి

వినాయకచవితి ఉత్సవాలను జరుపు కోవడం అటుంచి, ఆ ఉత్సవాలు పర్యావరణా నికి హాని కలిగించేలా ఉండకూడదు. వినాయక విగ్రహాలను ప్లాస్టర్‌ ఆఫ్‌ పారిస్‌తో తయారు చేసి, రసాయనాలు కలిపిన రంగులు వాడటం వలన నిమజ్జనం అనంతరం చెరువులు, కుంటలు కలుషితం అవుతున్నాయి. మట్టి విగ్రహాలు వాడాలన్న అంశానికి ప్రజలు తగు ప్రాధాన్యం ఇవ్వకపోవడం బాధ కలిగిస్తోంది. పర్యావరణానికి మనమే ద్రోహం చేస్తున్నాం. మట్టి విగ్రహాలు వాడటం వలన అనేక ప్రయోజనాలున్నాయి. వివిధ ప్రాంతాల నుంచి విగ్రహాల రూపంలో తీసుకొచ్చిన మట్టిని చెరువుల్లో కలపడం ద్వారా నేల మరింత సారవంతమవుతుంది. నిమజ్జనం ద్వారా పర్యావరణానికి ఒనగూరే ఈ ప్రయోజనాన్ని అందరూ విస్మరిస్తున్నారు. రసాయన విగ్రహాల వలన చెరువుల్లో జలకాలుష్యం పెరిగి అందులో నివసిస్తున్న అనేక జీవులు అంతరిస్తున్నాయి. మట్టి విగ్రహాలు వాడాలని కొన్ని స్వచ్ఛంద సంస్థలు చొరవ తీసుకొని ప్రచారం చేస్తున్నాయి. కానీ గణేశ్‌ మండపాల నిర్వాహకులు మాత్రం పెడచెవిన పెడుతున్నారు. భారీ విగ్రహాల తయారీపై గతంలో న్యాయస్థానాలు ఇచ్చిన ఆదేశాలకు సైతం మన్నన దక్కడం లేదు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా రసాయన విగ్రహాల తయారీని నేరంగా ప్రకటించాలి. వాటిని అరికట్టడానికి తయారీదశలో, అమ్మకాల దశలో కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలి.

- జి. అశోక్‌, గోదూర్‌, జగిత్యాల జిల్లా.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

ప్రజా సమస్యలా? స్వప్రయోజనాలా?
అంతర్గత వ్యవహారాలపైనేనా? ప్రేరేపణలపై నిఘా వద్దా?
రైతుబజార్‌లో ఇష్టానుసారంగా రేట్లు
దాడి అమానుషం
ప్రభావం ఉండదు
ఉద్యమ ప్రస్థానంలో ఉజ్వల దీపం టీఎన్‌
అంత నిజమే జెప్తున్న
సుప్రీంకోర్టును తప్పుతోవ పట్టించిన మోడీ సర్కారు
తండా పంచాయతీలకు నిధులు కేటాయించాలి
లౌకిక రాజ్యం - విద్యారంగం
108 సిబ్బందిని కాంట్రాక్టు ఉద్యోగులుగా గుర్తించాలి..!
సంపదతో పాటే పెరుగుతున్న అసమానతలు
మోడీయే అస్త్రాలు అందిస్తుంటే విభీషణులతో పనేమిటి?
భావనలకు కాదు.. శ్రమైక సౌందర్యానికి విలువిద్దాం..!
అరెస్టులతో.. దాడులతో.. ఓట్లు రాల్తాయా మోడీ!
ఎవరిది బాధ్యత...?
ఎన్నిసార్లు బీసీల గణాంకాలు?
మదురో బహిరంగలేఖ
ప్రాథమిక విద్యా ప్రమాణాల అద్దంలో తెలంగాణ
'వర్థెల్లి' ఆశయమా... వర్థిల్లు
పేదలను పట్టించుకోని 2019-20 సంవత్సర బడ్జెట్‌
స్సాంగ్‌యాంగ్‌ మోటారు వర్కర్ల చారిత్రాత్మక పోరాటం
మోడీ విజయాలు యివేనా..?
మహామహిళాకుడ్యం... అనుభవాలు...
ఎంపి టికిట్‌ కోసం రాహుల్‌ సుట్టూత చక్కర్లు
అమెరికాను వెన్నాడుతున్న సోషలిజం!
నిజాలు దాస్తే నిరుద్యోగం తగ్గుతుందా?
ఉపాధ్యాయుల పదోన్నతులు వెంటనే చేపట్టాలి
డార్విన్‌ సూత్రానికి నోబెల్‌ బహుమతి
ఎన్నికల చుట్టూ రాజకీయాలు ఎంతకాలం?
Sundarayya

Top Stories Now

vd
veeraiah
వందే భారత్ కు బ్రేక్ వేసిన గోవు
నా రెండో బిడ్డను పంపడానికి రెడీ
ప్రేమ జంటకు పెళ్లి చేసిన భజరంగ్ దళ్.. అదృశ్యమైన యువతి..
మరో సినీ, టెలివిజన్ నటి ఆత్మహత్య..
పారిన రక్తపుటేరులు
modi
vard
madutro
mod
cbn

_

తాజా వార్తలు

09:36 PM

టాటూలతో జవాన్లకు నివాళి

09:35 PM

పాకిస్థాన్ ను మూడు ముక్కలు చేయాలి : బాబా రాందేవ్

09:27 PM

రేపు షియోమీ ఎంఐ 9 స్మార్ట్‌ఫోన్ విడుద‌ల

09:25 PM

నర్సు సహకారంతోనే శిశువు అపహరణ

09:09 PM

లక్ష్మి రాయ్‌ ‘వేర్‌ ఈజ్‌ ద వెంకటలక్ష్మీ’ ట్రైలర్‌

09:06 PM

రైతు కోటయ్య మృతిపై పవన్ కల్యాణ్ స్పందన..

08:55 PM

పాక్ వైపు చూస్తే గుడ్లు పీకేస్తాం..పాక్ మంత్రి తీవ్ర వ్యాఖ్యలు

08:45 PM

రూ.298 ప్లాన్‌ను తీసుకొచ్చిన బీఎస్ఎన్‌ఎల్

08:41 PM

64 జిలెటిన్ స్టిక్స్,49 డిటోనేటర్ లు స్వాధీనం

08:36 PM

జియోనీ ఎఫ్‌205 ప్రొ స్మార్ట్‌ఫోన్ విడుద‌ల

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.