Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • బుడుగు
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
విద్యార్థి జీవితం విలువైనది | నిజామాబాద్ | www.NavaTelangana.com
  • మీరు ఇక్కడ ఉన్నారు
  • ➲
  • హోం
  • ➲
  • నిజామాబాద్
  • ➲
  • స్టోరి
  • Nov 17,2019

విద్యార్థి జీవితం విలువైనది

- కామారెడ్డి జిల్లా కలెక్టర్‌ సత్యనారాయణ
నవతెలంగాణ-రామారెడ్డి
విద్యార్థి జీవితం చాలా విలువైనదని కామారెడ్డి జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ సత్యనారాయణ అన్నారు. శనివారం మండలకేంద్రంలోని ప్రభుత్వ జూ నియర్‌ కళాశాలలో ఏర్పాటు చేసిన ఫ్రెషర్స్‌ డే కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ లక్ష్యా లను అధిరోహించడానికి ఆత్మస్థైర్యం ఉండాలన్నారు. పిల్లలకు మానసిన వికాసం ఎంతో అవసరమని తెలిపారు. సమయాన్ని సద్వినియోగం చేసుకుని నిర్ధేశించుకున్న లక్ష్యాలను చేరాలని సూచించారు. ఇంటర్‌ దశ చాలా కీలకమైందని, భవిష్యత్‌కు ఇక్కడే అడుగులు పడుతాయని చెప్పారు. విద్యార్థు లకు మెరుగైన విద్య అందించేందుకు కృషి చేస్తామని తెలిపారు. కళాశాలకు సీసీరోడ్డు నిర్మాణం, కంచె ఏర్పాటుకు తన నిధుల నుంచి రూ. 50వేలు మంజూరు చేస్తానని హామీ ఇచ్చారు. అనంతరం కళాశాల ప్రిన్సిపాల్‌ నిజాం మాట్లాడుతూ విద్యార్థులు గొప్పగా చదువుకుని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాం క్షించారు. కళాశాల అభ్యున్నతి కోసం నిధులు మంజూరు చేసిన కలెక్టర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. కళాశాలలో రిటైర్డ్‌ ఉద్యోగి పద్మ శ్రీనివాస్‌ నిర్మించిన వేదికను ఈ సందర్భం గా ప్రారంభించారు. విద్యార్థుల సాంస్కృతిక కా ర్యక్రమాలు అకట్టుకున్నాయి. అనంతరం విద్యార్థులకు కలెక్టర్‌ నోట్‌ పుస్తకాలు అందజే శారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్‌ దండబోయిన సంజీవ్‌, నోడల్‌ అధికారి డి. నా గరాజు, తహసీల్దార్‌ జయంత్‌రెడ్డి, ఎంపీడీవో రజిత రాజేందర్‌గౌడ్‌, ఉప సర్పంచ్‌ ప్రసాద్‌, కా మారెడ్డి ప్రభుత్వ జూనియర్‌ కళాశాల ప్రిన్సిపాల్‌ షేక్‌ సలాం, గాంధారి ప్రభుత్వ జూనియర్‌ కళాశాల ప్రిన్సిపాల్‌ సి. నరేందర్‌, కళాశాల అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

దుమ్మెక్కుతున్నారు..
చలి వణుకు
సురక్షిత కామారెడ్డికి పకడ్బందీ ప్రణాళిక
అంగన్‌వాడీ కేంద్రాలను విలీనం చేయొద్దు
కొత్త రేషన్‌కార్డుల జాడేదీ..?
నెలల తరబడి ఎదురుచూపులే..!
భద్రయ్య అంతర్ముఖం..
హిజ్రాల సంస్కృతిని గౌరవించాలి
మహిళలకు అండగా పోలీసులు
డీపీవో, జడ్పీచైర్మెన్‌ను కలిసిన సర్పంచ్‌లు
తెలుగు వెలుగు నృత్యోత్సవాల్లో విజరు విద్యార్థినుల ప్రతిభ
విద్యారంగ సమస్యల పరిష్కారానికి ఉద్యమిస్తాం
కార్మికులకు కనీస వేతనం చెల్లించాలి
మహిళలల్లో చైతన్యం పెంపొందించాలి
కల్లు దుకాణాలను తొలగించాలి
వందశాతం ఉత్తీర్ణత సాధించాలి
మహిళల రక్షణకే 'షీ'టీంలు
ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేయాలి
న్యాయ సేవలు ప్రజలందరికీ చేరవేయాలి
బహిరంగ ప్రదేశాల్లో మద్యం తాగితే చర్యలు
టెన్నికైట్‌ రాష్ట్ర స్థాయి పోటీలకు గురుకుల విద్యార్థి
రజక ఐక్యవేదిక జిల్లా కార్యవర్గం ఎన్నిక
అసమానతలు లేని సమాజం కోసమే రాజ్యాంగం
కల్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ
ఆంకాపూర్‌ను పరిశుభ్రంగా తీర్చిదిద్దుతా
తెలంగాణ దేశానికి దిక్సూచి
వ్యూహా ప్రతివ్యూహాలు
గిరిజనుల పథకాలపై అవగాహన కల్పించాలి
పైసలు రాకపాయే..!
అన్ని వర్గాల సంక్షేమమే లక్ష్యం

తాజా వార్తలు

02:27 PM

ప్రభుత్వ కార్యాలయాలకు పార్టీ రంగులొద్దు: ఏపీ హైకోర్టు

02:22 PM

మార్పుకోసమే విప్లవాత్మక నిర్ణయాలు: జగన్

02:20 PM

జీపీఎఫ్‌‌పై వడ్డీ 7.9 శాతం

02:08 PM

బర్త్ డే పార్టీలో పోలీసుల ముందే గాలిలోకి కాల్పులు

02:01 PM

బాలికలతో అసభ్యంగా ప్రవర్తించిన ఉపాధ్యాయుడు

01:52 PM

క్యాబ్‌కు వ్యతిరేకంగా కేరళలో సీపీఐ(ఎం) నేతల నిరసన

01:46 PM

నా పెళ్లి గురించి నేనే క్లారిటీ ఇస్తా : కాజల్‌

01:42 PM

అధిష్టానం నిర్ణయమే ఫైనల్ : బాలసాహెబ్ థోరట్

01:42 PM

వెంకీ, నాగచైతన్య 'వెంకీ మామ' పబ్లిక్‌ రివ్యూ (వీడియో)

01:35 PM

క్యాబ్‌ను సవాల్‌ చేస్తూ సుప్రీంకోర్టులో తృణమూల్‌ పిటిషన్‌

01:31 PM

రాజ్యసభ నిరవధిక వాయిదా

01:20 PM

భారత ఆత్మను కాపాడండి అంటూ పీకే సంచలన వ్యాఖ్యలు

01:08 PM

'లా లీగా'కు బ్రాండ్‌ అంబాసిడర్‌గా రోహిత్‌ శర్మ

01:06 PM

ఢిల్లీని రేప్ క్యాపిటల్ అన్న మోడీ : రాహుల్

01:04 PM

తలసాని అధ్యక్షతన పౌల్ట్రీ రంగంపై ఉపసంఘం సమావేశం

12:58 PM

ఏపీ అసెంబ్లీలో తాత్కలిక స్పీకర్‌గా అంబటి రాంబాబు

12:54 PM

స్నానాల గదిలో సీసీ కెమెరా ఏర్పాటుకు ప్రియుడు యత్నం

12:50 PM

శబరిమల రివ్యూ పిటిషన్లపై త్వరలోనే విస్తృత ధర్మాసనం : సీజేఐ

12:48 PM

దుబాయికి ఈ వస్తువులను తీసుకెళ్లడం నిషేధం

12:47 PM

సీసీ రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన

12:46 PM

లోక్‌సభ నిరవధిక వాయిదా

12:29 PM

దేశంలో మహిళలపై పెరిగిన దాడులు : కనిమోళి

12:22 PM

ప్రభుత్వ భవనాలకు వైసీపీ రంగులు.. హైకోర్టు ఆగ్రహం

12:20 PM

తిరుమలలో భక్తుడు ఆత్మహత్య.. (వీడియో)

12:13 PM

తెలంగాణలో కొత్తగా ఆరు విమానాశ్రయాలు..!

12:11 PM

రాహుల్ గాంధీ వ్యాఖ్యలపై లోక్‌సభలో దుమారం

12:09 PM

పెద్ద సింకోల్‌లో పడిపోయిన కారు..

12:02 PM

కల్బుర్గీలో 144 సెక్షన్‌

11:52 AM

ఏడేళ్లు పోరాడాం.. ఈనెల 18 వరకు ఆగలేమా?: నిర్భయ తల్లి

11:45 AM

పౌరసత్వ సవరణ బిల్లు-2019కు రాష్ట్రపతి ఆమోదం

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.