Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • వీడియో
  • ఈ-పేపర్
నత్తనడకన భగీరథ | రంగారెడ్డి | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • రంగారెడ్డి
  • ➲
  • స్టోరి
  • Aug 15,2020

నత్తనడకన భగీరథ

- అంతంత మాత్రంగానే నాణ్యత ప్రమాణాలు
           ఉమ్మడి జిల్లాలో మిషన్‌ భగీరథ పనులు ముందుకు సాగడం లేదు. ఒకడుగు ముందుకు, రెండడుగులు వెనక్కి అన్నట్టుగా ఉంది. అధికారులు, మంత్రుల మాటలు నీటి ముటలుగానే మిగులుతున్నాయి. పనులు నత్తనడకన తలపిస్తున్నాయన్న విమర్శలు ఉన్నాయి. నాణ్యతా ప్రమాణాలూ పాటించడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. నాణ్యతను పాటించి, సమస్యలు లేకుండా పనులు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.
నవతెలంగాణ-రంగారెడ్డిప్రాంతీయప్రతినిధి

భగీరథ పనులు సాగే విధానాన్ని చూస్తే.. ఎప్పుడో కావాల్సిన పనులు ఇప్పటికీ టార్గెట్‌ చేరుకోలేదు. దీంతో జిల్లా మంత్రి మరో సారి సమీక్షలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. అంకెల్లో అంతా సవ్యంగా ఉన్నట్టు కనిపించినా..అంత తేలిగ్గా ఇప్పట్లో పూర్తి అయ్యే పరిస్థితి కనిపించడం లేదన్న అనుమానులు వస్తున్నాయి. దీంతో ఇంటింటికి నీళ్లిస్తేనే ఓట్లు అడుగుతామన్న అమాత్యుల మాటలు నీటి మూటలుగా మిగిలాయన్న విమర్శలు ఉన్నాయి. ఇక పోతే జరిగిన పనుల్లోకూడా నాణ్యతా ప్రమాణాలు పాటించలేదన్న వాదనలు ఉన్నాయి. అనేక ప్రాంతాల్లో పైపు లైన్లు రిపేర్‌లో ఉండడంతో నీరు రోడ్లపైకి వస్తున్నాయని తెలుస్తోంది. వర్షాకాలం కావటంతో గుంటల్లో ఆగిన మురుగు నీరు తిరిగి పైపు లైన్ల ద్వారా తాగు నీటిలో సరఫరా అవుతున్నట్టు అనేక గ్రామాల్లో నీటి వినియోగ దారులు చెబుతున్నారు.
పథకం లక్ష్యం..
గ్రామీణ, పట్టణ ప్రాంతాలకు సురిక్షితమైన తాగు నీరు ఇంటింట అందించడానికి మిషన్‌ భగీరథ కార్యక్రమాన్ని ప్రభుత్వం ప్రవేశ పెట్టింది. ఇది చాలా ప్రతిష్టాకమైన కార్యక్రమంగా చెప్పుకుంటున్నారు. నీటి కొరత ఉన్న ప్రాంతాల్లో దీర్ఘకాలికంగా ఎలాంటి నీటి ఇబ్బందులు లేకుండా ఉండేందుకు అనుగుణంగా ఈ కార్యక్రమాన్ని రూపొందించారు. రంగారెడ్డి జిల్లాలో 22 మండలాల్లో 1062 ఆవాసాలు ఉన్నాయి. వీటికి సురక్షితమైన నీటిని అందించేందుకు జిల్లా యంత్రాంగం పని ప్రాంరంభించింది. అయితే జిల్లాలో ఉన్న శ్రీశైలం సెగ్మెంట్‌కు ప్రభుత్వం నుండి జీఓ ఆర్టీ నెం 392 ద్వారా 76500.00 లక్షలు మంజూరయినవి. అయితే అందులో 58500 మేర పనులను చేసి ఖర్చు చూపిస్తున్నారు. అలాగే..ఎల్లొర్‌ సెగ్మెంట్‌నకు ప్రభుత్వం జీఓ నెం336 ద్వారా 234500.00 లక్షలు మంజూరయితే.. అందులో149365.00లక్షల ఖర్చుతో పనులు అయినట్లు తెలుస్తోంది. అయితే శ్రీశైలం బ్యాక్‌ వాటర్‌ ఉన్న ముడి నీటిని ఎల్లోర్‌ రిజర్యాయరు ద్వారా రంగారెడ్డి జిల్లాలో ఉన్న నాలుగు ప్లాంట్లకు (ముచ్చెర్ల, అంతారం,కమ్మదనం, కల్వకుర్తి) ద్వారా అన్ని ఆవాసాలకు శుద్దమైన మంచినీటి సరఫరా చేయాలన్న లక్ష్యం నత్తనడకన సాగుతుందన్న విమర్శలు ఉన్నాయి. ఇంకా 6366కిలోమీటర్ల పొడవులో ఇంకా పనులు జరగాల్సి ఉందని అధికారిక లెక్కలే చెబుతున్నాయి. అంతే గాకుండా ఆరంజ్‌, రెడ్‌ గ్రామాలు ఇంకా 400 గ్రామాలకు పైగా ఈ నీరు అందడం లేదని తెలుస్తోంది. ఇకపోతే అనేక అంగన్‌వాడీ, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో సరైన తాగు నీటి సమస్య ఉన్నట్లుగా తెలుస్తోంది.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

తోటి వారికి సాయం చేయడంలో సంతృప్తి డిడబ్ల్యూ లలిత కుమారి
సమస్యల పరిష్కరానికి కృషిి చేస్తాం
నల్లబెల్లం విక్రయాలపై పత్యేక నిఘా
మున్సిపాల్టీలాభివృద్ధే ప్రభుత్వ లక్ష్యం
భర్త వేధింపులు తాళలేక భార్య ఆత్మహత్య
రోడ్ల నిర్మాణాలు వెంటనే చేపట్టాలి
ప్లాస్మాను దానం చేసిన నార్సింగి ఎస్‌ఐ అన్వేష్‌రెడ్డి
పెండింగ్‌ పనులు వేగవంతం చేయాలి
పత్తిపైనే ఆశలు
18500 మందికి వైరస్‌
ఎస్‌ఐపై చర్యలు తీసుకోవాలి
లంపీస్కిన్‌ వైరస్‌ బారిన పశువులు
'అవూట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులను రెగ్యులర్‌ చేయాలి'
ప్రజా ప్రతినిధులు తమ బాధ్యత సక్రమంగా నిర్వర్తించాలి
అభివృద్ధికి అమడదూరంలో దోమ
పల్లె ప్రకృతి వనాలను వెంటనే పూర్తిచేయాలి
మొక్కజొన్నకు కత్తెరపురుగు కాటు
త్యాగాల ఫలితమే దేశ స్వాతంత్య్రం
తాండూరుకు ఆగిపోయిన రాకపోకలు
వ్యాధుల బారిన పడకుండా జాగ్రత్తలు వహించాలి
'సీజనల్‌ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలి'
డిగ్రీ, బీటెక్‌, బిఫార్మసీ ఫైనల్‌ ఇయర్‌ పరీక్షలు రద్దు చేయాలి
ప్రకృతి వనాలతో పల్లెలకు అందం
అంబులెన్స్‌ కొనుగోలుకు సాయం
రోడ్డు ప్రమాదంలో రిటైర్డ్‌ సీఆర్పీఎఫ్‌ జవాన్‌ మతి
పెండ్లి కానుకగా రూ. 10వేలు అందజేత
వికారాబాద్‌ జిల్లాలో 260 పల్లె ప్రకృతి వనాల ఏర్పాటు
బంగారు తెలంగాణే ప్రభుత్వ లక్ష్యం
'ప్రభుత్వ భూమిని గుర్తించాలి'
ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షం

తాజా వార్తలు

12:22 PM

విద్యార్థుల మధ్య చిన్న ఘర్షణ ..7గురు విద్యార్థులు మృతి

12:03 PM

ప్రేమసౌధానికి బాంబు బెదిరింపు కాల్

11:34 AM

బాలికలతో నగ్నంగా డ్యాన్సులు చేయించిన పోలీసులు

11:14 AM

ఇద్దరు జవాన్లు మృతి

11:07 AM

మరోసారి కల్యా‌ణ‌మ‌స్తును ప్రారంభించనున్న టీటీడీ

10:40 AM

చేయని నేరానికి ... 20 ఏండ్లు జైలు జీవితం

09:59 AM

ఆరు బంతుల్లో.. ఆరు సిక్సులు

09:51 AM

ఇంటర్ పరిక్షాకేంద్రాలుగా బడులు

09:43 AM

వైస్ఆర్సీపీ 570 స్థానాలు.. టీడీపీ 5 స్థానాలు

09:02 AM

కుమార్తె తలతో నడి వీధుల్లో తండ్రి వీరంగం

08:49 AM

నేటి నుంచి 12 వరకు తిరుపతి మీదుగా వెళ్లే రైళ్లు రద్దు!

08:25 AM

టీడీపీ నేత కుమారుడు ఆత్మహత్యాయత్నం

07:49 AM

తక్షణం మోడీ ఫోటలను తొలగించండి

07:31 AM

అరుదైన ఘనతను సాధించిన తెలంగాణ

07:06 AM

నేడు యాదాద్రికి సీఎం కేసీఆర్

10:49 PM

రాజకీయాల నుంచి తప్పుకున్న శశికళ.. సంచలన ప్రకటన

09:06 PM

కట్టుకథ అల్లిన డిగ్రీ విద్యార్ధిని

08:45 PM

ఆగస్టులో తెలంగాణ ఐసెట్‌

07:41 PM

పోలీస్ వర్గాల్లో సంచలనం

07:29 PM

ఏపీ సీఎం ఢిల్లీ పర్యటన వాయిదా

07:20 PM

న్యాయవాద దంపతులు హత్య సీన్ రీ కన్‌స్ట్రక్షన్

06:52 PM

మహిళను నాటు తుపాకీతో కాల్చి చంపిన ప్రత్యర్థులు

06:36 PM

ఏసీబీ వలలో పాఠశాల విద్యా సహాయ సంచాలకుడు

06:24 PM

మార్చి 7న జర్నలిస్టులకు ఆర్థిక సహాయం అందజేత : అల్లం నారాయణ

05:11 PM

స్వీట్స్ పంచి ..8 ఇండ్లు దోచేసిన కిలాడీ జంట

04:49 PM

ప్రజలతో మమేకమైతేనే పదవికి విలువ..

04:46 PM

కాలిఫోర్నియా రోడ్డు ప్రమాదంలో కొత్త కోణం

03:17 PM

వ్యాక్సిన్ తీసుకున్న కేర‌ళ సీఎం

03:05 PM

ప్రభుత్వంతో విభేధిస్తే దేశద్రోహం కాదు : సుప్రీంకోర్టు

02:17 PM

పశ్చిమబెంగాల్ 13 అడుగుల భారీ కొండచిలువ క‌ల‌కలం

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.