Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • బుడుగు
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
  • పాడుబడ్డ బావిలో మంటలు..
  • బీజేపీ- శివసేన మధ్య కుదిరిన సీట్ల సర్దుబాటు..
  • మేం మిమ్మల్ని చాలా మిస్‌ అవుతున్నాం: వెంకటేశ్‌
  • ఆర్జీవీపై లక్ష్మీపార్వతి తాజా వ్యాఖ్యలు
  • విమానంలో తేలు.. వణికిపోయిన ప్రయాణికులు.
  • Previous
  • Next
Pause
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Google+
  • Android
  • Pinterest
టీఆర్‌ఎస్‌కు ప్రజలు తగిన గుణపాఠం చెప్పాలి | రంగారెడ్డి | www.NavaTelangana.com
  • మీరు ఇక్కడ ఉన్నారు
  • ➲
  • హోం
  • ➲
  • రంగారెడ్డి
  • ➲
  • స్టోరి
  • Aug 30,2017

టీఆర్‌ఎస్‌కు ప్రజలు తగిన గుణపాఠం చెప్పాలి

- రాష్ట్ర కిసాన్‌ మోర్చా ప్రధాన కార్యదర్శి బస్వపాపయ్యగౌడ్‌
- వివిధ పార్టీల నుంచి బీజేపీలో చేరిన యువకులు
నవతెలంగాణ-కందుకూరు
ప్రజా వ్యతిరేక విధానాలు అవలంభిస్తున్న సీఎం కేసీఆర్‌కు 2019 అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు తగిన గుణపాఠం చెప్పి గద్దె దించుతారని రాష్ట్ర కిసాన్‌ మోర్చా ప్రధాన కార్యదర్శి బస్వపాపయ్యగౌడ్‌ జోస్యం చెప్పారు. మంగళవారం మండల కేంద్రంలో బీజేపీ మండల అధ్యక్షులు సాద మల్లారెడ్డి ఆధ్వర్యంలో మండల పరిధిలోని ఊట్లపల్లి గ్రామానికి చెందిన వివిధ పార్టీల కార్యకర్తలు యువజన సంఘాల నాయకులు బీజేపీలో చేరారు. పార్టీలో చేరిన వారికి బీజేపీ కండువాలు కప్పి పార్టీలో చేర్చుకున్న అనంతరం ఆయన మాట్లాడుతూ ఎన్నికల ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని ఆరోపించారు. కేంద్రంలో నరేంద్రమోడీ ప్రవేశపెట్టే సంక్షేమ పథకాలు ప్రజల్లోకి చేరవేయాలన్నారు. రాబోయో ఎన్నికల్లో మహేశ్వరం గడ్డపై బీజేపీ జెండా ఎగరవేస్తామని ధీమా వ్యక్తం చేశారు. కార్యకర్తలు కష్టపడి పార్టీ బలోపేతానికీ కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షులు బొక్క నర్సింహారెడ్డి, ఎంపీపీ అశోక్‌గౌడ్‌, జిల్లా కిసాన్‌మోర్చా ఉపాధ్యక్షులు డేరంగుల కృష్ణయ్య, కడ్తాల్‌ కిష్టయ్య, బక్క మల్లేష్‌, రాఘవేందర్‌ తదితరులు పాల్గొన్నారు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

ఇంకెన్నాండ్లీ కష్టాలు..
మహిళలపై జరుగుతున్న దాడులను..
స్థానికంగా ఉండరు..వేళకు రారు...
ప్రతిపాదనలతోనే సరి...
వేడెక్కుతున్న పంచాయతీ రాజకీయాలు
పంచాయతీ.. పోరుకు సై
వికలాంగులను ప్రభుత్వం ఆదుకుంటుంది
కలెక్టరేట్‌లో వాతావరణ కేంద్రం
తాగునీటి సమస్య పరిష్కారానికి చర్యలు చేపట్టాలి
'కోఠారి కమిషన్‌ను అమలు చేయాలి'
మెకానిక్‌ల సమస్యలు పరిష్కరిస్తాం
కులాంతర వివాహాలకు రక్షణ కల్పించాలి
ప్రభుత్వ రంగ సంస్థలను కాపాడాలి
పంచాయతీ ఎన్నికలపై అధికారులకు శిక్షణ
యూటీఎఫ్‌ క్యాలెండర్‌ ఆవిష్కరణ
మృతుని కుటుంబానికి ఆర్థికసాయం
ఎల్లమ్మ ఉత్సవాల్లో ఎంపీ కొండావిశ్వేశ్వర్‌రెడ్డి, రోహిత్‌రెడ్డి
టీఆర్‌ఎస్‌తోనే గ్రామాల అభివృద్ధి
సీసీ కెమెరాల ఏర్పాటుకు విరాళం
బీఎల్‌ఓలకు న్యాయం చేయాలి
దేశవ్యాప్త సమ్మెను జయప్రదం చేయండి
భాగస్వాములు కావాలి
ఎమ్మెల్యేకు ఆహ్వానం..
అమ్మానాన్నల హల్‌ చల్‌..
నిరుపేద మహిళలకు దుప్పట్ల పంపిణీ
కొత్తపల్లి గ్రామంలో చిరుత కలకలం
భారత్‌ దర్శన్‌కు ఎంపికైన విద్యార్థులు
విద్యార్థులకు ఎన్‌ఎస్‌ఎస్‌ ధృవపత్రాలు
పాసుపుస్తకాల్లో తప్పులుంటే తెలపాలి
క్యామ మల్లేశ్‌కు జన్మదిన శుభాకాంక్షలు
Sundarayya

Top Stories Now

veeraiah
వందే భారత్ కు బ్రేక్ వేసిన గోవు
నా రెండో బిడ్డను పంపడానికి రెడీ
ప్రేమ జంటకు పెళ్లి చేసిన భజరంగ్ దళ్.. అదృశ్యమైన యువతి..
మరో సినీ, టెలివిజన్ నటి ఆత్మహత్య..
పారిన రక్తపుటేరులు
modi
vard
madutro
mod
cbn
mahi

_

తాజా వార్తలు

09:57 PM

పాడుబడ్డ బావిలో మంటలు..

09:51 PM

బీజేపీ- శివసేన మధ్య కుదిరిన సీట్ల సర్దుబాటు..

09:34 PM

మేం మిమ్మల్ని చాలా మిస్‌ అవుతున్నాం: వెంకటేశ్‌

09:22 PM

ఆర్జీవీపై లక్ష్మీపార్వతి తాజా వ్యాఖ్యలు

09:09 PM

విమానంలో తేలు.. వణికిపోయిన ప్రయాణికులు.

09:06 PM

'మురారి' ఫేమ్ దీక్షితులు మృతి

08:50 PM

ప్రభుత్వానికి రూ.28వేల కోట్లు..!

08:38 PM

తన వ్యాఖ్యలపై స్పష్టత ఇచ్చిన కమల్‌హాసన్‌

08:25 PM

22న తిరుపతికి రాహుల్ గాంధీ

08:12 PM

నగరంలో ప్రమాదకర స్థితిలో వాయుకాలుష్యం

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.