Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • బుడుగు
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
  • బీఎస్ఎన్‌ఎల్‌ సమ్మెకు మద్దతు: ఏఐటీయూసీ
  • యూత్‌ వలంటీర్స్‌కు దరఖాస్తు చేసుకోండి
  • పెరుగుతున్న డ్రంకెన్‌ డ్రైవ్‌ కేసులు
  • చీకట్లోనే రైతుల ఆందోళన
  • టీటీడీ పాలకమండలి సభ్యుడిగా తెలంగాణ వాసి
  • Previous
  • Next
Pause
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Google+
  • Android
  • Pinterest
ఒట్టిమాటలు కట్టిపెట్టండి | రంగారెడ్డి | www.NavaTelangana.com
  • మీరు ఇక్కడ ఉన్నారు
  • ➲
  • హోం
  • ➲
  • రంగారెడ్డి
  • ➲
  • స్టోరి
  • Aug 31,2017

ఒట్టిమాటలు కట్టిపెట్టండి

- అధ్వాన్నంగా ప్రభుత్వ పాఠశాలలు
- వేల నుండి వందలకు చేరుతున్న విద్యార్థుల సంఖ్య
- కనిపించని కనీస సౌకర్యాలు
నవతెలంగాణ-మర్పల్లి
స్వాతంత్య్రం వచ్చి 70 ఏండ్లు గడిచినా ప్రభుత్వ విద్యావ్యవస్థ గాడిన పడడం లేదనే ఆరోపణలున్నాయి. ప్రభుత్వాలు మారుతున్నాయి. రాష్ట్రాలు ఏర్పడ్డాయి. ఎన్ని మారినా విద్యా వ్యవస్థలో మాత్రం పాఠశాలల భవనాలను కూల్చడం, నిర్మించడం మాత్రమే జరుగుతుందని పిల్లలకు కనీస సౌకర్యాలు మాత్రం కనిపించవంటున్నారు. రానురాను ప్రభుత్వ పాఠశాలలు కనుమరుగయ్యే ప్రమాదాలు పొంచి ఉన్నాయంటున్నారు మరికొందరు. విద్యావేత్తలు పదేండ్ల కింద ప్రభుత్వ పాఠశాలల్లో వెయ్యి మంది వరకు పెద్దపాఠశాలల్లో ఉండేవారని అన్నారు. సంవత్సరం సంవత్సరం పాఠశాలలో పిల్లల సంఖ్య తగ్గిపోతుందన్నారు. దీనితో పాఠశాలలు మూతపడిపోతున్నాయి. పాఠశాలల్లో నాణ్యమైన విద్య ఇవ్వకపోవడం ఉపాధ్యాయుల కొరత, పాఠశాలల్లో కనీస సౌకర్యాలు లేకపోవడం జిల్లా స్థాయి అధికారులు పర్యవేక్షణ లేకపోవడం, ఉన్న కంప్యూటర్లను మూలకేయడం, ప్రత్యేక శ్రద్ధ లేకపోవడం వంటి ఎన్నో కారణాలు ఉన్నాయి. పాఠశాలకు వచ్చే పిల్లలను పట్టించుకునే వారు కరుయ్యారని ఉపాధ్యాయుల పిల్లలందరు ప్రభుత్వ పాఠశాలలపై నమ్మకం లేకనే ప్రైవేటు పాఠశాలల్లో వేస్తున్నారని అందుకే ఉపాధ్యాయుల నుండి అధికారులు, మంత్రులు వరకు ప్రైవేటుకు దీటుగా ప్రభుత్వ పాటవాలను మారుస్తాం అని చెవులు చిల్లులు పడేలా అరుస్తునఆన ఎవ్వరు నమ్మడం లేదంటున్నారు. కనీసం మండలంలో ఏ ఒక్క పాటశాలలు కూడా తాగునీరు టాయిలేట్స్‌, ప్రయోగశాలలు వంటి సదుపాయాలు పూర్తిగా లేవు. ఒకే వాలంటరీతో కొన్ని పాఠశాలలు నడుస్తున్నాయి. మండలంలో 1 నుండి 10వ తరగతులు వరకు 5 పాఠశాలల్లో 4802 మంది విద్యార్థులకు 137 మంది ఉపాధ్యాయులు 103 మంది విద్యావాలంటీర్లు విద్యా బోధన చేస్తున్నారు. 300 మంది పిల్లలున్న దామస్తపూర్‌ పాఠవాలలో ప్రస్తుతం 1 నుండి 5వ తరగతుల్లో 32 మంది పిల్లలు మాత్రమే ఉన్నారు. ఎంత దారుణంగా ఉన్నయో ప్రభుత్వ పాఠశాలలు అంటున్నారు. ఒట్టి మాటలు కట్టిపెట్టి సౌకర్యాలు ఉపాధ్యాయులు భర్తీలు సదుపాయాలు కల్పించమంటున్నారు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

ఇంకెన్నాండ్లీ కష్టాలు..
మహిళలపై జరుగుతున్న దాడులను..
స్థానికంగా ఉండరు..వేళకు రారు...
ప్రతిపాదనలతోనే సరి...
వేడెక్కుతున్న పంచాయతీ రాజకీయాలు
పంచాయతీ.. పోరుకు సై
వికలాంగులను ప్రభుత్వం ఆదుకుంటుంది
కలెక్టరేట్‌లో వాతావరణ కేంద్రం
తాగునీటి సమస్య పరిష్కారానికి చర్యలు చేపట్టాలి
'కోఠారి కమిషన్‌ను అమలు చేయాలి'
మెకానిక్‌ల సమస్యలు పరిష్కరిస్తాం
కులాంతర వివాహాలకు రక్షణ కల్పించాలి
ప్రభుత్వ రంగ సంస్థలను కాపాడాలి
పంచాయతీ ఎన్నికలపై అధికారులకు శిక్షణ
యూటీఎఫ్‌ క్యాలెండర్‌ ఆవిష్కరణ
మృతుని కుటుంబానికి ఆర్థికసాయం
ఎల్లమ్మ ఉత్సవాల్లో ఎంపీ కొండావిశ్వేశ్వర్‌రెడ్డి, రోహిత్‌రెడ్డి
టీఆర్‌ఎస్‌తోనే గ్రామాల అభివృద్ధి
సీసీ కెమెరాల ఏర్పాటుకు విరాళం
బీఎల్‌ఓలకు న్యాయం చేయాలి
దేశవ్యాప్త సమ్మెను జయప్రదం చేయండి
భాగస్వాములు కావాలి
ఎమ్మెల్యేకు ఆహ్వానం..
అమ్మానాన్నల హల్‌ చల్‌..
నిరుపేద మహిళలకు దుప్పట్ల పంపిణీ
కొత్తపల్లి గ్రామంలో చిరుత కలకలం
భారత్‌ దర్శన్‌కు ఎంపికైన విద్యార్థులు
విద్యార్థులకు ఎన్‌ఎస్‌ఎస్‌ ధృవపత్రాలు
పాసుపుస్తకాల్లో తప్పులుంటే తెలపాలి
క్యామ మల్లేశ్‌కు జన్మదిన శుభాకాంక్షలు
Sundarayya

Top Stories Now

veeraiah
వందే భారత్ కు బ్రేక్ వేసిన గోవు
నా రెండో బిడ్డను పంపడానికి రెడీ
ప్రేమ జంటకు పెళ్లి చేసిన భజరంగ్ దళ్.. అదృశ్యమైన యువతి..
మరో సినీ, టెలివిజన్ నటి ఆత్మహత్య..
పారిన రక్తపుటేరులు
modi
vard
madutro
mod
cbn
mahi

_

తాజా వార్తలు

06:42 AM

బీఎస్ఎన్‌ఎల్‌ సమ్మెకు మద్దతు: ఏఐటీయూసీ

06:36 AM

యూత్‌ వలంటీర్స్‌కు దరఖాస్తు చేసుకోండి

06:34 AM

పెరుగుతున్న డ్రంకెన్‌ డ్రైవ్‌ కేసులు

10:02 PM

చీకట్లోనే రైతుల ఆందోళన

09:56 PM

టీటీడీ పాలకమండలి సభ్యుడిగా తెలంగాణ వాసి

09:48 PM

ఉగ్రదాడిపై ప్రశాంత్‌ భూషణ్‌ అనుచిత వ్యాఖ్యలు

09:32 PM

పాక్‌ వస్తువులపై 200 శాతం సుంకం పెంపు

09:21 PM

డర్బన్ టెస్టులో శ్రీలంక విజయం

08:54 PM

రాయదుర్గం ఇన్‌స్పెక్టర్‌ రాంబాబుపై బదిలీ వేటు

08:40 PM

ఉచిత క్యాన్సర్ నిర్ధారణ పరీక్షలు: కలెక్టర్

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.