Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మంచాల
బుధవారం మండల పరిధిలోని రంగపూర్ గ్రామంలో గ్రామ కో-ఆప్షన్ సభ్యులు కురుపటి భూపతి రాజు భార్య ధనలక్ష్మి అనారోగ్యంతో మృతిచెందారు. ఆమె భౌతికాయానికి సీపీఐ(ఎం) అధ్వ్యర్యంలో పూల మాల వేసి ఘనంగా నివాల్లర్పించారు. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు పగడాల యదయ్య, మండల కార్యదర్శి కర్నాటి శ్రీనివాస్ రెడ్డి, సర్పంచ్ డబ్బికార్ మమత అజరుబస్, ఉపసర్పంచ్ కుకూడాల జంగారెడ్డి, మాజీ సర్పంచ్ నేనవత్ బాలకృష్ణ, సీపీఐ(ఎం) నాయకులు కె.మాధవరెడ్డి, వి.మల్లేష్, వి.సత్తయ్య, వి.జంగయ్య, డి.దుర్గయ్య, వి.శంకర్, ఈ.వెంకటేష్ తదితరులు ఉన్నారు.