Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • బుడుగు
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
ఎంపీపీ అరవిందరావును అరెస్ట్‌ చేయాలి | రంగారెడ్డి | www.NavaTelangana.com
  • మీరు ఇక్కడ ఉన్నారు
  • ➲
  • హోం
  • ➲
  • రంగారెడ్డి
  • ➲
  • స్టోరి
  • Nov 17,2019

ఎంపీపీ అరవిందరావును అరెస్ట్‌ చేయాలి

- ప్రజా సంఘాల డిమాండ్‌
- డీఎస్పీకి వినతి
నవతెలంగాణ-పరిగి
దళిత ఆర్‌ఐ కిరణ్‌ కుమార్‌ని కులం పేరుతో దూషించిన పరిగి ఎంపీపీ అరవింద్‌ రావును వెంటనే అరెస్ట్‌ చేయాలని ప్రజాసంఘాలు డిమాండ్‌ చేశాయి. శనివారం సీపీఐ(ఎం),కేవీపీఎస్‌, సీపీఐ, వైసీపీ ప్రజాసంఘాల ఆధ్వర్యంలో డీఎస్పీ శ్రీనివాస్‌కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..ఆర్డీఓ ఆదేశాల మేరకు ఆర్‌ఐ కిరణ్‌, మండల సర్వేయర్‌, వీఆర్వో కలిసి రంగాపురం గ్రామంలోని సర్వేనెంబర్‌ 18లో ఉన్న భూమిని పంచనామా చేయడానికి వెళ్లాడని అన్నారు. పంచనామా పూర్తి చేసుకొని కార్యాలయానికి వచ్చిన వెంటనే అగ్రకుల పెత్తందారీ అయిన పరిగి ఎంపీపీ అరవింద రావు తాసిల్దార్‌ కార్యాలయంకు వచ్చి పంచనామా పత్రాలను చించివేశారు అని అన్నారు. అంతేకాకుండా నాకు తెలియకుండా ఎలా పంచనామా చేస్తావని ఆర్‌ఐ కిరణ్‌ కుమార్‌ ని కులం పేరుతో దూషించడమే కాకుండా, నీ అంతు చూస్తాం అని బెదిరించాడని అన్నారు. ఎంపీపీ అరవిందరావుపై పోలీసులు పూర్తిస్థాయిలో విచారణ జరిపి వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్‌ చేశారు. లేకుంటే ప్రజాసంఘాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళనలు నిర్వహిస్తామని హెచ్చరించారు.
కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో.. దళిత ప్రభుత్వ ఉద్యోగి ఆర్‌ఐ పై దాడి చేసిన అధికారపార్టీ ఎంపీపీ అరవిందరావు పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్‌ పార్టీ పరిగి మండల అధ్యక్షుడు నారాయణరెడ్డి అన్నారు. పరిగి మాజీ ఎమ్మెల్యే రామ్మోహన్‌ రెడ్డి నివాసంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఉన్నత అధికారుల ఆదేశాల ప్రకారమే విధులు నిర్వహించిన ఆర్‌ఐ దాడి చేయడం దుర్మార్గం అని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్‌ పార్టీ నాయకులు చిన్న నరసింహులు, మణిపాల్‌, ఆంజనేయులు, వెంకటేష్‌, మోహిజ్‌, నరసింహారావు, అశోక్‌ రెడ్డి, బాబయ్య తదితరులు పాల్గొన్నారు.


మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

ఎన్‌కౌంటర్‌లో నిందితులు హతం
మొక్కల రక్షణ పట్ల నిర్లక్ష్యం వహిస్తే చర్యలు
ప్రాథమిక విద్య భవిష్యత్‌కు పునాది
బెల్టుదందా..
గంటలకొద్ది నిలబెట్టొద్దు
అభివృద్ధికి పెద్దపీట
పోలీసు ఉద్యోగం గురుతర బాధ్యత నేర్పుతుంది
పనిచేసే కార్యకర్తలకే పెద్దపీట
మలబార్‌ జ్యూవెలర్స్‌్‌లో మైన్‌ డైమండ్‌ షో
ఉదయం ఛీత్కారాలు సాయంత్రం సత్కారాలు
వణికిస్తున్న చలి... తరుముకొస్తున్న వ్యాధులు
అప్రకటిత విద్యుత్‌ కోతలు
విద్యాభివృద్ధికి నిరంజన్‌రెడ్డి పాత్ర కీలకం
అభివృద్ధికి ప్రతి ఒక్కరూ తోడ్పడాలి
తడి,పొడి చెత్తపై అవగాహనుండాలి
బాలికలను రక్షిద్దాం... చదివిద్దాం..
ఎస్‌టీయూ మండల కమిటీ ఎన్నిక
ఆర్టీసీ కార్మికుల కుటుంబాలకు అండగా సర్కార్‌
అనాథలకు దాతలే తల్లిదండ్రులు
ఇంటింటి నల్లా పైపులైన్‌ పనులు ప్రారంభం
మున్సిపాలిటీలు అభివృద్ధిలో ముందుండాలి
శాస్త్రీయ జ్ఞానాన్ని పెంచుకోవాలి
బూర్గుల గ్రామపంచాయతీకి ట్రాక్టర్‌
వై జంక్షన్‌ ఏర్పాటుకు ఎమ్మెల్యేకు వినతి
విద్యార్థిని అభినందించిన డీఈవో
దిశ నిందితులు హతం
పంటలకు బీమా
మెసేజ్‌ ఇచ్చే కథలను తీసుకురావాలి
మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యలు పరిష్కరించాలి
విద్యార్థుల మేధస్సు వెలికితీతకే వైజ్ఞానిక ప్రదర్శన

తాజా వార్తలు

01:36 PM

మైన‌ర్‌పై ఇద్ద‌రు యువ‌కులు లైంగికదాడి..

01:28 PM

కొండపైకి ప్లాస్టిక్‌ తీసుకురావద్దు: దుర్గాగుడి ఈవో

01:15 PM

షార్ట్‌ సర్క్యూట్‌తో అగ్ని ప్రమాదం : ఎఫ్ఐఆర్ నమోదు

01:11 PM

అమ్మాయిలను ఉచితంగా ఇంటి వద్ద డ్రాప్ చేస్తోన్న పోలీసులు

01:01 PM

జాతీయ క్రీడలకు జొన్నాడ విద్యార్థిని ఎంపిక

12:52 PM

ప్రాణాపాయ స్థితిలో బాలుడు : 90కి.మీ..70 నిమిషాలు..

12:47 PM

ఢిల్లీ అగ్నిప్రమాద ఘటనపై రాహుల్‌గాంధీ తీవ్ర దిగ్భ్రాంతి

12:44 PM

రూ.3,999కే జేబీఎల్ నూతన వైర్‌లెస్ ఇయర్‌బడ్స్

12:41 PM

అగ్ని ప్రమాదంపై రాష్ట్రపతి, ప్రధాని దిగ్భ్రాంతి

12:31 PM

రైతుల సమస్యలు తెలుసుకుంటున్న పవన్

12:20 PM

నదిలోకి దూకిన యువతి కాపాడిన పోలీసులు

12:01 PM

ఉల్లి ధ‌ర‌లు త‌క్ష‌ణ‌మే త‌గ్గించాలి : సీపీఐ(ఎం)

11:50 AM

మృతుల కుటుంబాలకు రూ.10 లక్షల చొప్పున పరిహారం: కేజ్రీవాల్

11:42 AM

సాంకేతిక లోపం నిలిచిన రేషన్‌ సరుకుల పంపిణీ

11:38 AM

రాజమండ్రి విమానాశ్రయంలో పవన్ కల్యాణ్ కు ఘన స్వాగతం

11:35 AM

ఉల్లి కోసం రైతుబజార్‌ వద్ద 2 కిలో మీటర్ల మేర బారులు

11:34 AM

అక్ర‌మంగా త‌ర‌లిస్తున్న గ్రావెల్ మట్టి స్వాధీనం

11:30 AM

అగ్నిప్రమాద ఘటన అత్యంత బాధాకరం: కేజ్రీవాల్‌

11:28 AM

2.8 కిలోల బంగారం పట్టివేత

11:25 AM

బాకీ తీర్చలేదు అని కత్తితో దాడి

11:23 AM

దేశంలో వాటికన్నా అత్యాచారమే మాత్రమే సమస్య: ఖట్జూ

11:20 AM

ఎన్‌కౌంటర్‌పై కొనసాగుతున్న ఎన్‌హెచ్ఆర్‌సి విచారణ

11:13 AM

డాన్స్ చేస్తూ విధులు నిర్వర్తిస్తున్న ట్రాఫిక్ పోలీస్

11:07 AM

12న ప్రేక్షకుల ముందుకు అమ్మ రాజ్యంలో...

11:04 AM

ఢిల్లీలో అగ్నిప్రమాదం: 43కు చేరిన మృతుల సంఖ్య !

10:57 AM

చిదంబరాన్ని కలిసిన వైరముత్తు

10:52 AM

దేవసముద్రంలో యువకుడి మృతదేహం లభ్యం

10:50 AM

ఉత్తరాఖండ్‌లో భూకంపం..

10:41 AM

నెల్లూరు జిల్లా ఎస్పీగా భాస్కర్ భూషణ్

10:39 AM

వధూవరులకు ఉల్లిగడ్డల కానుక

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.