Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • వీడియో
  • ఈ-పేపర్
మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యలు పరిష్కరించాలి | రంగారెడ్డి | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • రంగారెడ్డి
  • ➲
  • స్టోరి
  • Dec 07,2019

మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యలు పరిష్కరించాలి

నవతెలంగాణ-రంగారెడ్డి ప్రతినిధి
మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యలను పరిష్కరించాలని సీఐటీయూ జిల్లా నాయకులు ఎల్లేష్‌ డిమాండ్‌ చేశారు. ఈ మేరకు మండల విద్యాధికారి వెంకట్‌రెడ్డికి వినతి పత్రం అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యలను పరిష్కరించడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందన్నారు. అనేక సందర్భాల్లో ధర్నాలు, రాస్తారోకోలు నిర్వహించి ప్రభుత్వానికి వినతులు ఇచ్చిన పట్టించుకోవడం లేదన్నారు. కనీస వేతనాలు అమలు కావడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. గత మూడు నెలల నుంచి జీతాలు ఇవ్వడం లేదన్నారు. కనీస వేతనం రూ.18000 ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. వంటగ్యాస్‌ సబ్సిడీ ప్రభుత్వమే అందజేయాలన్నారు. పెండింగ్‌లో ఉన్న బిల్లులను తక్షణం విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. వంట సామాగ్రికి అదనంగా బడ్జెట్లో కేటాయించాలని డిమాండ్‌ చేశారు. యూనిఫామ్‌ ఇవ్వాలన్నారు. సమస్యల పరిష్కారం కోసం ఈ నెల 9వ తేదీన జిల్లా కలెక్టరేట్‌ ఎదుట జరిగే ధర్నాను కార్మికులు జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మధ్యాహ్న భోజన కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు స్వప్న, నాయకులు రమా, చుక్కమ్మ, అనురాధ, దానమ్మ ఉన్నారు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

తోటి వారికి సాయం చేయడంలో సంతృప్తి డిడబ్ల్యూ లలిత కుమారి
సమస్యల పరిష్కరానికి కృషిి చేస్తాం
నల్లబెల్లం విక్రయాలపై పత్యేక నిఘా
మున్సిపాల్టీలాభివృద్ధే ప్రభుత్వ లక్ష్యం
భర్త వేధింపులు తాళలేక భార్య ఆత్మహత్య
రోడ్ల నిర్మాణాలు వెంటనే చేపట్టాలి
ప్లాస్మాను దానం చేసిన నార్సింగి ఎస్‌ఐ అన్వేష్‌రెడ్డి
పెండింగ్‌ పనులు వేగవంతం చేయాలి
పత్తిపైనే ఆశలు
18500 మందికి వైరస్‌
ఎస్‌ఐపై చర్యలు తీసుకోవాలి
లంపీస్కిన్‌ వైరస్‌ బారిన పశువులు
'అవూట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులను రెగ్యులర్‌ చేయాలి'
ప్రజా ప్రతినిధులు తమ బాధ్యత సక్రమంగా నిర్వర్తించాలి
అభివృద్ధికి అమడదూరంలో దోమ
పల్లె ప్రకృతి వనాలను వెంటనే పూర్తిచేయాలి
మొక్కజొన్నకు కత్తెరపురుగు కాటు
త్యాగాల ఫలితమే దేశ స్వాతంత్య్రం
తాండూరుకు ఆగిపోయిన రాకపోకలు
వ్యాధుల బారిన పడకుండా జాగ్రత్తలు వహించాలి
'సీజనల్‌ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలి'
డిగ్రీ, బీటెక్‌, బిఫార్మసీ ఫైనల్‌ ఇయర్‌ పరీక్షలు రద్దు చేయాలి
నత్తనడకన భగీరథ
ప్రకృతి వనాలతో పల్లెలకు అందం
అంబులెన్స్‌ కొనుగోలుకు సాయం
రోడ్డు ప్రమాదంలో రిటైర్డ్‌ సీఆర్పీఎఫ్‌ జవాన్‌ మతి
పెండ్లి కానుకగా రూ. 10వేలు అందజేత
వికారాబాద్‌ జిల్లాలో 260 పల్లె ప్రకృతి వనాల ఏర్పాటు
బంగారు తెలంగాణే ప్రభుత్వ లక్ష్యం
'ప్రభుత్వ భూమిని గుర్తించాలి'

తాజా వార్తలు

08:58 PM

ఇసుక డంపును పట్టుకున్న పోలీసులు

08:43 PM

ప్రైవేటు బస్సు బోల్తా..

08:20 PM

సిరాజ్ పై కేటీఆర్ ప్రశంసల జల్లు..

08:13 PM

23 లక్షల విలువైన గుట్కా, ఖైనీ ప్యాకెట్లు పట్టివేత

08:05 PM

ఇంగ్లాండ్ తో తొలి రెండు టెస్టులకు రేపు భారత జట్టు ఎంపిక

07:52 PM

కత్తితో పోడిచి సారీ చెప్పి, 1000 ఇచ్చారు..

07:24 PM

ఇద్దరు మహిళా జడ్జీలను కాల్చి చంపాడు..

07:18 PM

23న బెంగాల్‌లో ప్రధాని మోడీ పర్యటన

06:51 PM

రెండు బైక్‎లు ఢీ..ఒకరు మృతి

06:32 PM

ఏపీలో 81 కరోనా కేసులు నమోదు

06:20 PM

జ‌న‌సేన కార్య‌క‌ర్త ఆత్మ‌హ‌త్య.. అధికార పక్షం బాధ్యత వహించాలి

06:08 PM

భరత నాట్యం చేస్తూ బౌలింగ్ చేస్తున్న స్పిన్ బౌలర్..

05:57 PM

రేపు ఢిల్లీకి ఏపీ సీఎం జగన్‌మోహన్‌రెడ్డి

05:55 PM

కాళేశ్వరం అవినీతిని నిరూపించేందుకు సిద్ధం : పొన్నాల

05:47 PM

మంత్రి కేటీఆర్ ను కలిసిన క్రికెటర్ హనుమ విహారీ..

05:45 PM

వైన్ షాపులో భారీ చోరీ..లాకర్ ఓపెన్ చేసి

05:38 PM

వరద సాయం పంపిణీపై 4 వారాల్లో నివేదిక ఇవ్వాలి: హైకోర్టు

05:21 PM

రామతీర్థం ఆలయ పునర్నిర్మాణం, అభివృద్ధికి రూ.3 కోట్లు..

05:20 PM

బైక్‌ను అడ్డుకున్న పోలీసును దారుణంగా కొట్టిన యువకులు..

05:12 PM

సిరిసిల్లలో యువకుడిని దారుణంగా కొట్టిన హిజ్రా..

05:09 PM

భారీ నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

05:01 PM

రైతుల కూటమి నుండి బీకేయూ నేత గుర్నామ్​ సింగ్ తొలగింపు

04:58 PM

భూబకాసురుల నుండి ప్రభుత్వ భూములను కాపాడాలి : సీపీఐ(ఎం)

04:57 PM

ట్రాక్టర్​ పరేడ్ నిర్వహణ రైతుల రాజ్యాంగ హక్కు : రైతు సంఘాలు

04:46 PM

ఘోర రోడ్డు ప్రమాదం..ఇద్దరు మృతి

04:39 PM

భారత్ - పాకిస్థాన్ సరిహద్దు వద్ద గణతంత్ర వేడుకలు రద్దు

04:30 PM

పూలు జల్లుతూ విద్యార్థులకు టీచర్ల స్వాగతం

04:21 PM

నందిగ్రామ్ నియోజకవర్గం నుండి మమత బెనర్జీ పోటీ..

04:04 PM

నన్నెవరూ పట్టించుకోవడం లేదు.. ఏడ్చిన ఎమ్మెల్యే రోజా

04:03 PM

టీడీపీ ఎమ్మెల్సీ బీటెక్ రవికి బెయిల్ మంజూరు..

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.