Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • వీడియో
  • ఈ-పేపర్
ఎన్‌కౌంటర్‌లో నిందితులు హతం | రంగారెడ్డి | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • రంగారెడ్డి
  • ➲
  • స్టోరి
  • Dec 08,2019

ఎన్‌కౌంటర్‌లో నిందితులు హతం

నవతెలంగాణ-మహబూబ్‌నగర్‌ప్రాంతీయప్రతినిధి
రాష్ట్రాన్ని కుదిపేసిన దిశ హత్య కేసు నిందితులను పోలీసులు శుక్రవారం ఎన్‌కౌంటర్‌ చేశారు. నవంబర్‌ 27న రంగారెడ్డి జిల్లా శంషాబాద్‌ మండల పరిధిలోని శటాన్‌పల్లి వద్ద దిశపై లైగింక దాడి చేసి, పెట్రోల్‌ పోసి సజీవ దహనం చేసిన ఘటన మనకు తెలిసింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లా వ్యాప్తంగా నిరసనలు ఆందోళనలు మిన్నం టాయి. విద్యార్థినులు, మహిళలను రోడ్లమీదికి వచ్చి నిందితులను కఠినంగా శిక్షించాలని నినదించారు. వివిధ పార్టీల నాయకులు సైతం ఘటనను ఖండించారు. ఈఘటనతో పార్లమెంట్‌ దదరిల్లింది. శుక్రవారం తెల్లవారు జాములన నిందితులు మహమ్మద్‌ ఆరీఫ్‌, శివ, నవీన్‌, చెన్నకేశవలను రీకన్‌స్ట్రక్షన్‌ పేరుతో దిశను హత్య చేసిన స్థలానికి తీసుకెళ్లారు. అక్కడ విచారణ చేస్తుండగా నిందితులు రాళ్లురువ్వారని, ఆత్మ రక్షణ కోసం తిరిగి కాల్పులు జరిపినట్టు పోలీసులు పేర్కొన్నారు. అక్కడి నుంచి మృతదేహాలను మహ బూబ్‌నగర్‌ ఏరియా ఆస్పత్రికి తరలించి శవపం చానామా నిర్వహిం చారు. పౌరహక్కుల సంఘాల నేతలు రాసిన లేఖను సుమోటగా స్వీకరించిన హైకోర్టు విచారణ జరిపేంత వరకూ దహనం చేయొ ద్దని ఆదేశించింది. దీంతో నిందితుల అంత్యక్రియలు ఆగిపోయాయి. ఎన్‌కౌంటర్‌ పట్ల కుటుంబ సభ్యులు, పౌరహక్కుల నేతలు ఆగ్రహం చేశారు. చట్టాల ద్వారా శిక్షించాల్సిన వారిని, పోలీసులు ఎన్‌కౌంటార్‌ పేరుతో హంతం చేయడం సరికాదని సూచించారు.
పదో తరగతి పరీక్షలు మార్చిలో జరుగనున్నాయి. పరీక్షల కోసం అధికారులు ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు. కాని విద్యార్థులు మాత్రం పరీక్షలకు సిద్ధం కావడానికి అనుకూల ఏర్పాట్లు లేవంటున్నారు. ముఖ్యంగా ఇప్పటి వరకు పాఠ్యాంశాలు పూర్తి కాలేదు. 52 రోజుల ఆర్టీసీ సమ్మెతో పాఠశాలలు నడిచినా.. విద్యార్థులు బస్సలు లేక గైరాజరయ్యారు. దీంతో పాఠ్యాంశాలు జరిగినా పాఠశాలకు రాకపోవడం వల్ల వీరికి ఏమాత్రం అర్థం కావడం లేదు. ముఖ్యంగా మొన్నటి వరకు ఉపాధ్యా యుల ఖాళీలు భర్తీ చేయకపోవడం వల్ల విద్య ముం దుకు సాగలేదు. ఇక ల్యాబ్‌లు లేక మౌలిక వసతులు కరువయ్యి ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులు అయోమ యంలో ఉన్నారు. ఇప్పుడు పరీక్షలు సమీపిస్తుం డటంతో పరీక్షలు ఏలా రాయాలో తెలియక విద్యార్థులు తలలు పట్టుకుంటున్నారు.
జిల్లాలో మున్సిపల్‌ ఎన్నికలు త్వరలో జరుగ నుండగా నాయకులు సిద్ధమవుతున్నారు. అధికా రులు సైతం ఎన్నికల కోసం ఏర్పాట్లు పూర్తి చేస్తు న్నారు. ఉమ్మడి జిల్లాలో 19 మున్సిపాలిటీలు ఉండగా అందు లో 17 మున్సిపాలిటీలు ఉన్నాయి. మిగితా రెండు మున్సిపాలిటీలు కోర్టు తీర్పు వల్ల ఎన్నికలు ఆగిపో యాయి. ఓటరు ప్రక్రియ, పోలింగ్‌ కేంద్రాలు తధితర అంశాలను పరిశీలించి ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు.
రిజర్వాయర్ల ఏర్పాట్ల కోసం అధికారులు నివేదికలు సిద్ధం చేస్తున్నారు. ముఖ్యంగా కల్వకుర్తి ఎత్తి పోతల పథకంలో భాగంగా రిజర్వాయర్ల ఏర్పాట్లలో ఇప్పటివరకు ప్రణాళికలు సిద్దం కాలేదు. దీంతో 40 టీఎంసీలను నిల్వ చేసుకునే అవకాశం ఉన్న ఈ లిప్టులో కేవలం 4 టీఎంసీల నిల్వతోనే సర్దుకుం టున్నారు. జొన్నలబొగడ, ఎల్లూరు, గుడిపల్లి రిజర్వా యర్లలోనే నీటిని నింపుతున్నారు. మిగితా వాటిని గుర్తించి నివేదికలు తయారు చేసే పనిలో అధికారులు ఉన్నారు.కల్వకుర్తితో పాటు పాలమూరు రంగారెడ్డి రిజర్వాయర్ల పరిధిలో రిజర్వాయర్లను ఏర్పాటు చేస్తే... ఉమ్మడి పాలమూరు సస్యశ్యామలం అవుతుంది.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

తోటి వారికి సాయం చేయడంలో సంతృప్తి డిడబ్ల్యూ లలిత కుమారి
సమస్యల పరిష్కరానికి కృషిి చేస్తాం
నల్లబెల్లం విక్రయాలపై పత్యేక నిఘా
మున్సిపాల్టీలాభివృద్ధే ప్రభుత్వ లక్ష్యం
భర్త వేధింపులు తాళలేక భార్య ఆత్మహత్య
రోడ్ల నిర్మాణాలు వెంటనే చేపట్టాలి
ప్లాస్మాను దానం చేసిన నార్సింగి ఎస్‌ఐ అన్వేష్‌రెడ్డి
పెండింగ్‌ పనులు వేగవంతం చేయాలి
పత్తిపైనే ఆశలు
18500 మందికి వైరస్‌
ఎస్‌ఐపై చర్యలు తీసుకోవాలి
లంపీస్కిన్‌ వైరస్‌ బారిన పశువులు
'అవూట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులను రెగ్యులర్‌ చేయాలి'
ప్రజా ప్రతినిధులు తమ బాధ్యత సక్రమంగా నిర్వర్తించాలి
అభివృద్ధికి అమడదూరంలో దోమ
పల్లె ప్రకృతి వనాలను వెంటనే పూర్తిచేయాలి
మొక్కజొన్నకు కత్తెరపురుగు కాటు
త్యాగాల ఫలితమే దేశ స్వాతంత్య్రం
తాండూరుకు ఆగిపోయిన రాకపోకలు
వ్యాధుల బారిన పడకుండా జాగ్రత్తలు వహించాలి
'సీజనల్‌ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలి'
డిగ్రీ, బీటెక్‌, బిఫార్మసీ ఫైనల్‌ ఇయర్‌ పరీక్షలు రద్దు చేయాలి
నత్తనడకన భగీరథ
ప్రకృతి వనాలతో పల్లెలకు అందం
అంబులెన్స్‌ కొనుగోలుకు సాయం
రోడ్డు ప్రమాదంలో రిటైర్డ్‌ సీఆర్పీఎఫ్‌ జవాన్‌ మతి
పెండ్లి కానుకగా రూ. 10వేలు అందజేత
వికారాబాద్‌ జిల్లాలో 260 పల్లె ప్రకృతి వనాల ఏర్పాటు
బంగారు తెలంగాణే ప్రభుత్వ లక్ష్యం
'ప్రభుత్వ భూమిని గుర్తించాలి'

తాజా వార్తలు

07:32 PM

ఓఆర్ఆర్‌పై రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి

07:23 PM

ఇంగ్లండ్‌తో తొలి రెండు టెస్ట్‌లకు భారత జట్టు ఇదే..

07:11 PM

ఆర్టీసీ డీపోలో విచిత్రమైన ఘటన.. వీడియో వైరల్

07:01 PM

ఈ నెల 29 నుంచి పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు..

06:51 PM

హైదరాబాద్ లో చిరుత సంచారం కలకలం

06:44 PM

మైలవరంలో లాడ్జిలో వ్యక్తి ఆత్మహత్య

06:29 PM

పోలీస్‌ కస్టడీకి అఖిలప్రియ అసిస్టెంట్లు..

05:58 PM

బీజేపీ ఎంపీలు కేంద్రంపై ఒత్తిడి తేవాలి : సీపీఐ(ఎం)

05:56 PM

నాంపల్లి కోర్టుకు విజయమ్మ, షర్మిల..

05:52 PM

ప్రత్యేక విమానంలో ఢిల్లీకి వెళ్లిన సీఎం జగన్

05:40 PM

వాట్సాప్‌కు భార‌త ప్ర‌భుత్వం గ‌ట్టి వార్నింగ్..

05:30 PM

ఆసీస్ మాజీ ప్లేయర్లకు దిమ్మతిరిగే పంచ్ ఇచ్చిన స్పిన్నర్ అశ్విన్

05:26 PM

ఏపీలో 179 కొత్త కేసులు, ఒకరి మృతి

05:21 PM

లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు..

05:17 PM

పార్లమెంట్ క్యాంటీన్​లో సబ్సిడీ ఎత్తివేత..

05:12 PM

గ‌ణ‌తంత్ర దినోత్స‌వం రోజున ట్రాక్ట‌ర్‌ ర్యాలీ నిర్వ‌హిస్తాం..

05:00 PM

కాళేశర్వం ప్రాజెక్టుతో రైతుల కల నెరవేరింది : కేసీఆర్

04:50 PM

పంచాయతీ ఎన్నికలపై తీర్పును రిజర్వ్ లో ఉంచిన ఏపీ హైకోర్టు

04:42 PM

నరేష్ ‘బంగారు బుల్లోడు’ ట్రైలర్..

04:20 PM

రైతు వ్యతిరేక చట్టాలపై పోరాటం కొనసాగుతుంది : రేవంత్ రెడ్డి

04:12 PM

చిత్తూరులో యువతిని దారుణంగా..

04:12 PM

వంట గ్యాస్ లీకై ఫాస్ట్​ఫుడ్​ సెంటర్​లో మంటలు

04:02 PM

గవాస్కర్ రికార్డును తిరగరాసిన శుభమన్ గిల్..

03:51 PM

బీజేపీ మళ్లీ డిపాజిట్ కోల్పోతుంది : ఉత్తమ్ కుమార్

03:38 PM

మోడీ ఫొటో లేదని..

03:37 PM

గుర్తు తెలియని వాహనం ఢీకొని మహిళ మృతి..

03:20 PM

టీమిండియాకు కేసీఆర్, కేటీఆర్ అభినందనలు..

03:16 PM

సాగు చట్టాలు..వ్యవసాయ రంగాన్ని నాశనం చేస్తాయి : రాహుల్ గాంధీ

03:07 PM

అనుమానించిన వాళ్లంతా ఒక్క‌సారి ఈ విజ‌యాన్ని చూడండి : కోహ్లీ

03:03 PM

ఘోర విషాదం.. రెండు కార్లు ఢీ

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.